Download our app
✖
Download our app
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు
NEWS May 10,2025 06:50 am
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామంటూ పాకిస్తాన్ స్లీపర్ సేల్స్ పేరుతో బెదిరింపు మెయిల్ రావడంతో తనిఖీలు చేపట్టారు భద్రతా సిబ్బంది. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
Top News
LATEST NEWS Jul 13,2026 02:42 pm
రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వార్తలపై స్పష్టత
ఎన్టీఆర్ జులై 18న రాజకీయాల్లోకి రానున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఒక అధికారిక లేఖను విడుదల చేసింది. జులై 18న తాము...
LATEST NEWS Jul 13,2026 02:42 pm
రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వార్తలపై స్పష్టత
ఎన్టీఆర్ జులై 18న రాజకీయాల్లోకి రానున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఒక అధికారిక లేఖను విడుదల చేసింది. జులై 18న తాము...
BIG NEWS Jul 13,2026 02:20 pm
భారీ ఎత్తున ఛలో ఐటీడీఏ కార్యక్రమం
పినపాక మండలం నుంచి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ఐటీడీఏ కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చారు. ఈ-బయ్యారం క్రాస్రోడ్డులో ర్యాలీ నిర్వహించి...
BIG NEWS Jul 13,2026 02:20 pm
భారీ ఎత్తున ఛలో ఐటీడీఏ కార్యక్రమం
పినపాక మండలం నుంచి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ఐటీడీఏ కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చారు. ఈ-బయ్యారం క్రాస్రోడ్డులో ర్యాలీ నిర్వహించి...
LATEST NEWS Jul 13,2026 02:18 pm
ఫారెస్ట్ అధికారులు–పోడు రైతుల మధ్య వాగ్వాదం
పినపాక మండలం బోటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బంధగిరినగరంలో ఫారెస్ట్ అధికారులు, పోడు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోడు భూముల విషయంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త...
LATEST NEWS Jul 13,2026 02:18 pm
ఫారెస్ట్ అధికారులు–పోడు రైతుల మధ్య వాగ్వాదం
పినపాక మండలం బోటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బంధగిరినగరంలో ఫారెస్ట్ అధికారులు, పోడు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోడు భూముల విషయంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త...
⚠️ You are not allowed to copy content or view source