Download our app
✖
Download our app
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు
NEWS May 10,2025 06:50 am
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామంటూ పాకిస్తాన్ స్లీపర్ సేల్స్ పేరుతో బెదిరింపు మెయిల్ రావడంతో తనిఖీలు చేపట్టారు భద్రతా సిబ్బంది. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
Top News
LATEST NEWS Jul 18,2026 12:44 am
3 రోజులుగా తాగునీరు బంద్
మగనూరు మండలం కొల్పూర్ గ్రామంలో 3 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై కె.వి. నరసింహ గ్రామ పంచాయతీ కార్యదర్శి...
LATEST NEWS Jul 18,2026 12:44 am
3 రోజులుగా తాగునీరు బంద్
మగనూరు మండలం కొల్పూర్ గ్రామంలో 3 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై కె.వి. నరసింహ గ్రామ పంచాయతీ కార్యదర్శి...
LATEST NEWS Jul 18,2026 12:41 am
కాలినడకన తిరుమల కొండెక్కిన పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా
ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఆమె అలిపిరి నడకమార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండకు...
LATEST NEWS Jul 18,2026 12:41 am
కాలినడకన తిరుమల కొండెక్కిన పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా
ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఆమె అలిపిరి నడకమార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండకు...
LATEST NEWS Jul 17,2026 05:51 pm
కనుల పండువగా రెండోరోజు పూరీ రథయాత్ర
ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్ర రెండో రోజు వైభవంగా సాగింది. జై జగన్నాథ్ నినాదాల మధ్య బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడి రథాలను భక్తులు ముందుకు కదిలించారు. గురువారం...
LATEST NEWS Jul 17,2026 05:51 pm
కనుల పండువగా రెండోరోజు పూరీ రథయాత్ర
ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్ర రెండో రోజు వైభవంగా సాగింది. జై జగన్నాథ్ నినాదాల మధ్య బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడి రథాలను భక్తులు ముందుకు కదిలించారు. గురువారం...
⚠️ You are not allowed to copy content or view source