Logo
Download our app
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు
NEWS   May 10,2025 06:50 am
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వ‌చ్చింది. ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామంటూ పాకిస్తాన్ స్లీపర్ సేల్స్ పేరుతో బెదిరింపు మెయిల్ రావ‌డంతో త‌నిఖీలు చేప‌ట్టారు భ‌ద్ర‌తా సిబ్బంది. మెయిల్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌నే దానిపై ఆరా తీస్తున్నారు.

Top News


LATEST NEWS   Jul 06,2026 06:48 pm
ఏకగ్రీవంగా వన సంరక్షణ కమిటీ
రాయికల్ (మం) చింతలూరు గ్రామంలో వన సంరక్షణ కమిటీ (వీఎస్‌ఎస్)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా ముంజం ప్రణయ్, ఉపాధ్యక్షురాలిగా కదుర్లి లక్ష్మిని ఎంపిక చేశారు. మొత్తం...
LATEST NEWS   Jul 06,2026 06:48 pm
ఏకగ్రీవంగా వన సంరక్షణ కమిటీ
రాయికల్ (మం) చింతలూరు గ్రామంలో వన సంరక్షణ కమిటీ (వీఎస్‌ఎస్)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా ముంజం ప్రణయ్, ఉపాధ్యక్షురాలిగా కదుర్లి లక్ష్మిని ఎంపిక చేశారు. మొత్తం...
LATEST NEWS   Jul 06,2026 06:13 pm
ఎమ్మిగనూరు ఆసుపత్రిపై ఎమ్మెల్యే సమీక్ష
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే డా. బివి జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆసుపత్రి పనితీరు, పారిశుద్ధ్యం, రోగులకు...
LATEST NEWS   Jul 06,2026 06:13 pm
ఎమ్మిగనూరు ఆసుపత్రిపై ఎమ్మెల్యే సమీక్ష
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే డా. బివి జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆసుపత్రి పనితీరు, పారిశుద్ధ్యం, రోగులకు...
LATEST NEWS   Jul 06,2026 06:12 pm
జకార్తాలో మోదీకి అరుదైన గౌరవం!
ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకున్నారు. విమానాశ్రయానికి స్వయంగా విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆయనకు స్వాగతం పలికారు. మోదీ...
LATEST NEWS   Jul 06,2026 06:12 pm
జకార్తాలో మోదీకి అరుదైన గౌరవం!
ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకున్నారు. విమానాశ్రయానికి స్వయంగా విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆయనకు స్వాగతం పలికారు. మోదీ...
⚠️ You are not allowed to copy content or view source