Download our app
✖
Download our app
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు
NEWS May 10,2025 06:50 am
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామంటూ పాకిస్తాన్ స్లీపర్ సేల్స్ పేరుతో బెదిరింపు మెయిల్ రావడంతో తనిఖీలు చేపట్టారు భద్రతా సిబ్బంది. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
Top News
BIG NEWS Apr 17,2026 11:40 am
తెలంగాణలో భానుడి భగభగలు 19వ తేదీ నుంచి వడగండ్ల వానలు
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గురువారం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 45 డిగ్రీల మార్క్కు చేరువయ్యాయి. 10 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా, మరో 9 జిల్లాల్లో...
BIG NEWS Apr 17,2026 11:40 am
తెలంగాణలో భానుడి భగభగలు 19వ తేదీ నుంచి వడగండ్ల వానలు
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గురువారం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 45 డిగ్రీల మార్క్కు చేరువయ్యాయి. 10 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా, మరో 9 జిల్లాల్లో...
LATEST NEWS Apr 16,2026 11:28 pm
తెలంగాణలో బీసీల జనాభా 56.36%
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీలు 56.36%తో అతిపెద్ద వర్గంగా నిలిచారు. ఎస్సీలు 17.42%, ఓసీలు...
LATEST NEWS Apr 16,2026 11:28 pm
తెలంగాణలో బీసీల జనాభా 56.36%
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీలు 56.36%తో అతిపెద్ద వర్గంగా నిలిచారు. ఎస్సీలు 17.42%, ఓసీలు...
LATEST NEWS Apr 16,2026 11:19 pm
రుక్మాపూర్ పాఠశాలకు కట్లకుంట విద్యార్థుల ఎంపిక
మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామానికి చెందిన మారంపెల్లి హృతిక్, బొల్లారపు అంశుత్లు రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో 6వ తరగతికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ...
LATEST NEWS Apr 16,2026 11:19 pm
రుక్మాపూర్ పాఠశాలకు కట్లకుంట విద్యార్థుల ఎంపిక
మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామానికి చెందిన మారంపెల్లి హృతిక్, బొల్లారపు అంశుత్లు రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో 6వ తరగతికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ...
⚠️ You are not allowed to copy content or view source