Download our app
✖
Download our app
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు
NEWS May 10,2025 06:50 am
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామంటూ పాకిస్తాన్ స్లీపర్ సేల్స్ పేరుతో బెదిరింపు మెయిల్ రావడంతో తనిఖీలు చేపట్టారు భద్రతా సిబ్బంది. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
Top News
LATEST NEWS Jul 30,2026 10:06 pm
RTC ఎలక్ట్రిక్ ఆటోలు రాబోతున్నాయ్
ప్రయాణికులకు మెరుగైన రవాణా అనుభూతిని అందించేందుకు తెలంగాణ RTC 'ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ' పేరుతో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెడుతోంది. ప్రయాణికులు బస్ టికెట్తో...
LATEST NEWS Jul 30,2026 10:06 pm
RTC ఎలక్ట్రిక్ ఆటోలు రాబోతున్నాయ్
ప్రయాణికులకు మెరుగైన రవాణా అనుభూతిని అందించేందుకు తెలంగాణ RTC 'ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ' పేరుతో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెడుతోంది. ప్రయాణికులు బస్ టికెట్తో...
LATEST NEWS Jul 30,2026 09:45 pm
మత్స్యకారుల అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తునందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మత్స్య శాఖ అధికారి అవినాష్ తెలిపారు.. చేపలు పట్టడానికి చెరువులు, రిజర్వాయర్లు కుంటలు, వాగులు, ...
LATEST NEWS Jul 30,2026 09:45 pm
మత్స్యకారుల అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తునందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మత్స్య శాఖ అధికారి అవినాష్ తెలిపారు.. చేపలు పట్టడానికి చెరువులు, రిజర్వాయర్లు కుంటలు, వాగులు, ...
NRI Jul 30,2026 09:44 pm
ATA సభలకు జయంత్ చల్లా ఆహ్వానం
బాల్టిమోర్ నగరంలో జరగనున్న ఆటా 19వ మహాసభలకు అధ్యక్షుడు జయంత్ చల్లా ఆహ్వానించారు. వీడియో ద్వారా ప్రసంగిస్తూ, ఆటా మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయాయ్యని, ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు...
NRI Jul 30,2026 09:44 pm
ATA సభలకు జయంత్ చల్లా ఆహ్వానం
బాల్టిమోర్ నగరంలో జరగనున్న ఆటా 19వ మహాసభలకు అధ్యక్షుడు జయంత్ చల్లా ఆహ్వానించారు. వీడియో ద్వారా ప్రసంగిస్తూ, ఆటా మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయాయ్యని, ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు...
⚠️ You are not allowed to copy content or view source