Logo
Download our app
రక్తదానం చేసిన మెట్పల్లి వాసి మొహమ్మద్ ఫరూక్
NEWS   May 10,2025 06:39 am
కువైట్ దేశంలోని ముబారక్ హాస్పిటల్ లో ఓ పేషెంట్ కు. అత్యవసర గా బి పాజిటివ్ బ్లడ్ అవసరం ఉందని. సమాచారం తెలియగానే, కువైట్ దేశంలో ఫార్మసిస్ట్ గా పని చేస్తున్న మెట్పల్లి పట్టణానికి చెందిన మొహమ్మద్ ఫరూక్. హాస్పిటల్ కు వెళ్లి రక్తదానం చేశారు. దేశం కానీ దేశంలో కూడా. మానవత్వం చాటుకొని రక్తదానం చేసిన ఫరూక్ కు అందరూ అభినందించారు.

Top News


LATEST NEWS   May 21,2026 12:04 am
సైలెంట్ గా వస్తున్న 'దృశ్యం 3'
'దృశ్యం' తొలి 2 భాగాల్లో రాంబాబుగా వెంకటేష్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే 'దృశ్యం 3' రీమేక్ కాకుండా, మోహన్‌లాల్ ఒరిజినల్ మలయాళ వెర్షన్‌ను...
LATEST NEWS   May 21,2026 12:04 am
సైలెంట్ గా వస్తున్న 'దృశ్యం 3'
'దృశ్యం' తొలి 2 భాగాల్లో రాంబాబుగా వెంకటేష్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే 'దృశ్యం 3' రీమేక్ కాకుండా, మోహన్‌లాల్ ఒరిజినల్ మలయాళ వెర్షన్‌ను...
LATEST NEWS   May 20,2026 02:36 pm
కులగణనపై సుప్రీం సంచలన తీర్పు
సుప్రీంకోర్టు కులగణన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం...
LATEST NEWS   May 20,2026 02:36 pm
కులగణనపై సుప్రీం సంచలన తీర్పు
సుప్రీంకోర్టు కులగణన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం...
BIG NEWS   May 20,2026 02:27 pm
రోమ్‌లో 'మెలోడీ' మూమెంట్!
ప్రధాని మోదీ ఇటలీ రాజధాని రోమ్ ప‌ర్య‌ట‌న‌లో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానుల మ‌ధ్య ఆసక్తికరమైన జ‌ర్నీ...
BIG NEWS   May 20,2026 02:27 pm
రోమ్‌లో 'మెలోడీ' మూమెంట్!
ప్రధాని మోదీ ఇటలీ రాజధాని రోమ్ ప‌ర్య‌ట‌న‌లో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానుల మ‌ధ్య ఆసక్తికరమైన జ‌ర్నీ...
⚠️ You are not allowed to copy content or view source