Logo
Download our app
రక్తదానం చేసిన మెట్పల్లి వాసి మొహమ్మద్ ఫరూక్
NEWS   May 10,2025 06:39 am
కువైట్ దేశంలోని ముబారక్ హాస్పిటల్ లో ఓ పేషెంట్ కు. అత్యవసర గా బి పాజిటివ్ బ్లడ్ అవసరం ఉందని. సమాచారం తెలియగానే, కువైట్ దేశంలో ఫార్మసిస్ట్ గా పని చేస్తున్న మెట్పల్లి పట్టణానికి చెందిన మొహమ్మద్ ఫరూక్. హాస్పిటల్ కు వెళ్లి రక్తదానం చేశారు. దేశం కానీ దేశంలో కూడా. మానవత్వం చాటుకొని రక్తదానం చేసిన ఫరూక్ కు అందరూ అభినందించారు.

Top News


LATEST NEWS   Apr 23,2026 05:43 pm
మంత్రాలయంలో జనసేన ధర్నా
మంత్రాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను కాపాడాలని పార్టీ నాయకుడు వాల్మీకి బి లక్ష్మన్న డిమాండ్ చేశారు. మఠం యాజమాన్యం...
LATEST NEWS   Apr 23,2026 05:43 pm
మంత్రాలయంలో జనసేన ధర్నా
మంత్రాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను కాపాడాలని పార్టీ నాయకుడు వాల్మీకి బి లక్ష్మన్న డిమాండ్ చేశారు. మఠం యాజమాన్యం...
LATEST NEWS   Apr 23,2026 05:42 pm
ప్రియుడు ఇంటి ముందు దీక్ష
పాల్వంచ బొల్లెరుగూడెంలో ప్రేమ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రియుడు రావురి శ్రీరామ్ తనను ఆరేళ్లుగా మాయమాటలతో శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని ఇప్పుడు పెళ్లి చేయడంలేదని ఆరోపిస్తూ యువతి...
LATEST NEWS   Apr 23,2026 05:42 pm
ప్రియుడు ఇంటి ముందు దీక్ష
పాల్వంచ బొల్లెరుగూడెంలో ప్రేమ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రియుడు రావురి శ్రీరామ్ తనను ఆరేళ్లుగా మాయమాటలతో శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని ఇప్పుడు పెళ్లి చేయడంలేదని ఆరోపిస్తూ యువతి...
LATEST NEWS   Apr 23,2026 05:39 pm
పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న డ్రైవ‌ర్
ఆర్టీసీ కార్మికులు రెండోరోజు అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా న‌ర్సంపేట డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న డ్రైవ‌ర్ కోలా ర‌మేశ్‌గౌడ్ ఒంటిపై...
LATEST NEWS   Apr 23,2026 05:39 pm
పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న డ్రైవ‌ర్
ఆర్టీసీ కార్మికులు రెండోరోజు అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా న‌ర్సంపేట డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న డ్రైవ‌ర్ కోలా ర‌మేశ్‌గౌడ్ ఒంటిపై...
⚠️ You are not allowed to copy content or view source