Logo
Download our app
రక్తదానం చేసిన మెట్పల్లి వాసి మొహమ్మద్ ఫరూక్
NEWS   May 10,2025 06:39 am
కువైట్ దేశంలోని ముబారక్ హాస్పిటల్ లో ఓ పేషెంట్ కు. అత్యవసర గా బి పాజిటివ్ బ్లడ్ అవసరం ఉందని. సమాచారం తెలియగానే, కువైట్ దేశంలో ఫార్మసిస్ట్ గా పని చేస్తున్న మెట్పల్లి పట్టణానికి చెందిన మొహమ్మద్ ఫరూక్. హాస్పిటల్ కు వెళ్లి రక్తదానం చేశారు. దేశం కానీ దేశంలో కూడా. మానవత్వం చాటుకొని రక్తదానం చేసిన ఫరూక్ కు అందరూ అభినందించారు.

Top News


LATEST NEWS   Jan 05,2026 07:55 am
విద్యార్థులకు DNR ట్రస్ట్ విద్యా కానుక
ములుగు: విద్యార్థులు AIని సద్వినియోగం చేసు కుని గ్లోబల్ సిటిజన్లుగా ఎదగాలని AI పుస్తకాల రచయిత ముద్దం నరసింహస్వామి పిలుపుని చ్చారు. అబ్బాపురం జెడ్పీ హైస్కూల్‌ను...
LATEST NEWS   Jan 05,2026 07:55 am
విద్యార్థులకు DNR ట్రస్ట్ విద్యా కానుక
ములుగు: విద్యార్థులు AIని సద్వినియోగం చేసు కుని గ్లోబల్ సిటిజన్లుగా ఎదగాలని AI పుస్తకాల రచయిత ముద్దం నరసింహస్వామి పిలుపుని చ్చారు. అబ్బాపురం జెడ్పీ హైస్కూల్‌ను...
LATEST NEWS   Jan 04,2026 02:55 pm
వెనిజులా అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్
అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడంతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో...
LATEST NEWS   Jan 04,2026 02:55 pm
వెనిజులా అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్
అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడంతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో...
LATEST NEWS   Jan 04,2026 11:25 am
సంక్రాంతి ఎఫెక్ట్.. బస్సుల్లో ఛార్జీల మోత!
సంక్రాంతి సందడి మొదలవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు అమాంతం పెంచేస్తున్నాయి. సాధారణ రోజుల్లో HYD నుంచి విజయవాడకు బస్సు ఛార్జీ రూ.700గా ఉంటుంది. కానీ ప్రస్తుతం కొన్ని...
LATEST NEWS   Jan 04,2026 11:25 am
సంక్రాంతి ఎఫెక్ట్.. బస్సుల్లో ఛార్జీల మోత!
సంక్రాంతి సందడి మొదలవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు అమాంతం పెంచేస్తున్నాయి. సాధారణ రోజుల్లో HYD నుంచి విజయవాడకు బస్సు ఛార్జీ రూ.700గా ఉంటుంది. కానీ ప్రస్తుతం కొన్ని...
⚠️ You are not allowed to copy content or view source