Logo
Download our app
రక్తదానం చేసిన మెట్పల్లి వాసి మొహమ్మద్ ఫరూక్
NEWS   May 10,2025 06:39 am
కువైట్ దేశంలోని ముబారక్ హాస్పిటల్ లో ఓ పేషెంట్ కు. అత్యవసర గా బి పాజిటివ్ బ్లడ్ అవసరం ఉందని. సమాచారం తెలియగానే, కువైట్ దేశంలో ఫార్మసిస్ట్ గా పని చేస్తున్న మెట్పల్లి పట్టణానికి చెందిన మొహమ్మద్ ఫరూక్. హాస్పిటల్ కు వెళ్లి రక్తదానం చేశారు. దేశం కానీ దేశంలో కూడా. మానవత్వం చాటుకొని రక్తదానం చేసిన ఫరూక్ కు అందరూ అభినందించారు.

Top News


LATEST NEWS   Aug 25,2026 02:49 pm
తిరుపతికి వరంగల్ మీదుగా మరొక రైలు
వరంగల్ మీదుగా తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. దాన్బాద్ నుంచి కోయంబత్తూర్ అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించింది. 22363...
LATEST NEWS   Aug 25,2026 02:49 pm
తిరుపతికి వరంగల్ మీదుగా మరొక రైలు
వరంగల్ మీదుగా తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. దాన్బాద్ నుంచి కోయంబత్తూర్ అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించింది. 22363...
LATEST NEWS   Aug 25,2026 02:49 pm
కాజీపేట నూతన బస్‌స్టాండ్‌కు భూమి మార్పిడి ప్రక్రియ వేగవంతం చేయాలి
కాజీపేట నూతన బస్‌స్టాండ్‌ నిర్మాణానికి అవసరమైన భూమి మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు. హైదరాబాద్‌లోని మంత్రి క్వార్టర్స్‌లో శాఖ మంత్రి...
LATEST NEWS   Aug 25,2026 02:49 pm
కాజీపేట నూతన బస్‌స్టాండ్‌కు భూమి మార్పిడి ప్రక్రియ వేగవంతం చేయాలి
కాజీపేట నూతన బస్‌స్టాండ్‌ నిర్మాణానికి అవసరమైన భూమి మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు. హైదరాబాద్‌లోని మంత్రి క్వార్టర్స్‌లో శాఖ మంత్రి...
LATEST NEWS   Aug 25,2026 02:48 pm
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
మానవ మనుగడకు మొక్కలు చాలా అవసరమని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని రంగసాయపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో...
LATEST NEWS   Aug 25,2026 02:48 pm
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
మానవ మనుగడకు మొక్కలు చాలా అవసరమని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని రంగసాయపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో...
⚠️ You are not allowed to copy content or view source