Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LIFE STYLE   Jun 13,2026 12:11 am
ai varya
LIFE STYLE   Jun 13,2026 12:11 am
ai varya
LATEST NEWS   Jun 12,2026 11:57 pm
దుబాయ్‌ జైల్లో జగిత్యాల యువకుడు
పశ్చిమాసియా దాడులను ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన భారతీయుల‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వారిలో జగిత్యాల జిల్లా గుల్లపేటకు చెందిన గోపు భూమేశ్‌...
LATEST NEWS   Jun 12,2026 11:57 pm
దుబాయ్‌ జైల్లో జగిత్యాల యువకుడు
పశ్చిమాసియా దాడులను ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన భారతీయుల‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వారిలో జగిత్యాల జిల్లా గుల్లపేటకు చెందిన గోపు భూమేశ్‌...
LATEST NEWS   Jun 12,2026 11:49 pm
కూతురి హత్య కేసులో తల్లి అరెస్ట్
కర్ణాటకలో 5ఏళ్ల కూతురు హత్య కేసులో న్యాయవాది ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియుడితో కలిసి చిన్నారిని హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఘటన అనంతరం పరారైన...
LATEST NEWS   Jun 12,2026 11:49 pm
కూతురి హత్య కేసులో తల్లి అరెస్ట్
కర్ణాటకలో 5ఏళ్ల కూతురు హత్య కేసులో న్యాయవాది ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియుడితో కలిసి చిన్నారిని హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఘటన అనంతరం పరారైన...
⚠️ You are not allowed to copy content or view source