Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Jul 16,2026 03:24 pm
రాజ్యసభకు నటి రుక్మిణి మల్లిక్ రాజీనామా
మమతా బెనర్జీకి షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు నటి రుక్మిణీ మలిక్. రాజ్యసభ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు టీఎంసీ ఎంపీ, నటి రుక్మిణీ...
LATEST NEWS   Jul 16,2026 03:24 pm
రాజ్యసభకు నటి రుక్మిణి మల్లిక్ రాజీనామా
మమతా బెనర్జీకి షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు నటి రుక్మిణీ మలిక్. రాజ్యసభ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు టీఎంసీ ఎంపీ, నటి రుక్మిణీ...
LATEST NEWS   Jul 16,2026 03:16 pm
ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలపై KTR ప్రశంసలు
సాధారణంగా బీఆర్ఎస్-టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. అయితే ఈసారి భిన్నంగా ఏపీ ప్రభుత్వానికి కితాబు ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. తీవ్రమయిన ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి...
LATEST NEWS   Jul 16,2026 03:16 pm
ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలపై KTR ప్రశంసలు
సాధారణంగా బీఆర్ఎస్-టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. అయితే ఈసారి భిన్నంగా ఏపీ ప్రభుత్వానికి కితాబు ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. తీవ్రమయిన ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి...
LATEST NEWS   Jul 16,2026 03:13 pm
ఏపీ మద్యం రవాణా కేసులో నిందితులకి ఈడీ కస్టడీ
ఏపీలో సంచలనం రేపుతున్న మద్యం రవాణా కేసులో లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో నిందితులను ఈడీ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో...
LATEST NEWS   Jul 16,2026 03:13 pm
ఏపీ మద్యం రవాణా కేసులో నిందితులకి ఈడీ కస్టడీ
ఏపీలో సంచలనం రేపుతున్న మద్యం రవాణా కేసులో లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో నిందితులను ఈడీ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో...
⚠️ You are not allowed to copy content or view source