Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


SPORTS   Jul 02,2025 01:23 am
చానస్య గౌడ్‌కు మంత్రి అభినందనలు ఐస్‌ స్కేటింగ్‌లో రెండు పతకాలు
జాతీయ జూనియ‌ర్ ఐస్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఎర్రంకి చానస్య గౌడ్ (తెలంగాణ) 2 పతకాలు (రజతం, కాంస్యం) సాధించింది. డెహ్రాడూన్‌లో అండర్‌-9 బాలికల విభాగంలో చానస్య...
SPORTS   Jul 02,2025 01:23 am
చానస్య గౌడ్‌కు మంత్రి అభినందనలు ఐస్‌ స్కేటింగ్‌లో రెండు పతకాలు
జాతీయ జూనియ‌ర్ ఐస్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఎర్రంకి చానస్య గౌడ్ (తెలంగాణ) 2 పతకాలు (రజతం, కాంస్యం) సాధించింది. డెహ్రాడూన్‌లో అండర్‌-9 బాలికల విభాగంలో చానస్య...
LATEST NEWS   Jul 02,2025 12:28 am
ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభోత్సవం
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభంలో పాల్గొన్న చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గూనురు...
LATEST NEWS   Jul 02,2025 12:28 am
ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభోత్సవం
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభంలో పాల్గొన్న చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గూనురు...
LIFE STYLE   Jul 02,2025 12:26 am
బాలల రక్షణ చట్టం
LIFE STYLE   Jul 02,2025 12:26 am
బాలల రక్షణ చట్టం
⚠️ You are not allowed to copy content or view source