Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Jul 17,2026 05:51 pm
కనుల పండువగా రెండోరోజు పూరీ రథయాత్ర
ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్ర రెండో రోజు వైభవంగా సాగింది. జై జగన్నాథ్‌ నినాదాల మధ్య బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడి రథాలను భక్తులు ముందుకు కదిలించారు. గురువారం...
LATEST NEWS   Jul 17,2026 05:51 pm
కనుల పండువగా రెండోరోజు పూరీ రథయాత్ర
ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్ర రెండో రోజు వైభవంగా సాగింది. జై జగన్నాథ్‌ నినాదాల మధ్య బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడి రథాలను భక్తులు ముందుకు కదిలించారు. గురువారం...
LATEST NEWS   Jul 17,2026 05:45 pm
రథం లాగిన AP సీఎం చంద్రబాబు
పూరీలో జగన్నాథ రథ యాత్ర గురించి అందరికీ తెలుసు. లక్షలాదిమంది ఈ యాత్రలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉంటారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని...
LATEST NEWS   Jul 17,2026 05:45 pm
రథం లాగిన AP సీఎం చంద్రబాబు
పూరీలో జగన్నాథ రథ యాత్ర గురించి అందరికీ తెలుసు. లక్షలాదిమంది ఈ యాత్రలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉంటారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని...
LATEST NEWS   Jul 17,2026 05:43 pm
18న గుడివాడలో చంద్రబాబు టూర్
శనివారం సీఎం చంద్రబాబునాయుడు గుడివాడ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటనను ప్రజా ఉత్సవంగా నిర్వహించేందుకు కూటమి నేతలు నిరంతరం పనిచేస్తున్నారు.గౌతమ్ పాఠశాల వద్ద జరగనున్న స్వచ్ఛ...
LATEST NEWS   Jul 17,2026 05:43 pm
18న గుడివాడలో చంద్రబాబు టూర్
శనివారం సీఎం చంద్రబాబునాయుడు గుడివాడ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటనను ప్రజా ఉత్సవంగా నిర్వహించేందుకు కూటమి నేతలు నిరంతరం పనిచేస్తున్నారు.గౌతమ్ పాఠశాల వద్ద జరగనున్న స్వచ్ఛ...
⚠️ You are not allowed to copy content or view source