Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Jun 23,2026 10:38 am
హైదరాబాద్‌లో ₹20.59 కోట్ల గోల్డ్ మోసం
హైదరాబాద్‌లో భారీ జ్యువెల్లరీ మోసం. కేవీ జ్యువెల్లర్స్‌, నితిన్‌ జ్యువెల్లర్స్‌ నిర్వాహకుడు నితిన్‌ గులాబానీ ప్రముఖ కార్పొరేట్‌ జ్యువెల్లరీ సంస్థలతో తనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని నమ్మించి...
LATEST NEWS   Jun 23,2026 10:38 am
హైదరాబాద్‌లో ₹20.59 కోట్ల గోల్డ్ మోసం
హైదరాబాద్‌లో భారీ జ్యువెల్లరీ మోసం. కేవీ జ్యువెల్లర్స్‌, నితిన్‌ జ్యువెల్లర్స్‌ నిర్వాహకుడు నితిన్‌ గులాబానీ ప్రముఖ కార్పొరేట్‌ జ్యువెల్లరీ సంస్థలతో తనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని నమ్మించి...
LATEST NEWS   Jun 23,2026 10:33 am
ప్ర‌తిభ గ‌ల విద్యార్థులకు మెడల్స్ ప్రదానం
బుచ్చయ్యపేట: వడ్డాది గ్రామంలోని నేషనల్ ట్రినిటీ స్కూల్‌లో 2025-26 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. స్కూల్ కరస్పాండెంట్ వి. రామరాజు, ప్రిన్సిపల్ వి. రాజరాజేశ్వరి...
LATEST NEWS   Jun 23,2026 10:33 am
ప్ర‌తిభ గ‌ల విద్యార్థులకు మెడల్స్ ప్రదానం
బుచ్చయ్యపేట: వడ్డాది గ్రామంలోని నేషనల్ ట్రినిటీ స్కూల్‌లో 2025-26 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. స్కూల్ కరస్పాండెంట్ వి. రామరాజు, ప్రిన్సిపల్ వి. రాజరాజేశ్వరి...
LATEST NEWS   Jun 22,2026 10:21 pm
బసవతారకం ఆస్పత్రి పేదలకు ధైర్యం
HYD: బసవతారకం ఆస్పత్రిని ఎంతోమంది క్యాన్సర్‌ బాధితుల పట్ల దేవాలయంగా తీర్చిదిద్దారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఎంతో మంది దాతలు సహకరించారని.....
LATEST NEWS   Jun 22,2026 10:21 pm
బసవతారకం ఆస్పత్రి పేదలకు ధైర్యం
HYD: బసవతారకం ఆస్పత్రిని ఎంతోమంది క్యాన్సర్‌ బాధితుల పట్ల దేవాలయంగా తీర్చిదిద్దారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఎంతో మంది దాతలు సహకరించారని.....
⚠️ You are not allowed to copy content or view source