Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Jul 06,2026 12:38 pm
జూలై 31లోపే ITR ఫైల్ ఇలా చేయండి
ఈ నెల (జూలై 31)లోపే ITR ఫైల్ చేయడానికి గడువు. 3 ప్రధాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జీతం వంటివి ఉన్నవారు ITR వెబ్‌సైట్ e-filing portalలో...
LATEST NEWS   Jul 06,2026 12:38 pm
జూలై 31లోపే ITR ఫైల్ ఇలా చేయండి
ఈ నెల (జూలై 31)లోపే ITR ఫైల్ చేయడానికి గడువు. 3 ప్రధాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జీతం వంటివి ఉన్నవారు ITR వెబ్‌సైట్ e-filing portalలో...
LATEST NEWS   Jul 06,2026 11:43 am
భారీగా పెరిగిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. 10రోజుల క్రితం రూ. 240 ఉన్న కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర, ప్రస్తుతం రూ. 360కి చేరింది. ఇటీవల...
LATEST NEWS   Jul 06,2026 11:43 am
భారీగా పెరిగిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. 10రోజుల క్రితం రూ. 240 ఉన్న కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర, ప్రస్తుతం రూ. 360కి చేరింది. ఇటీవల...
LATEST NEWS   Jul 06,2026 11:29 am
కేకే, విజయలక్ష్మిలను కలిసిన అహ్మద్
HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు (కేకే), రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మిలను కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎస్.జె.కె....
LATEST NEWS   Jul 06,2026 11:29 am
కేకే, విజయలక్ష్మిలను కలిసిన అహ్మద్
HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు (కేకే), రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మిలను కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎస్.జె.కె....
⚠️ You are not allowed to copy content or view source