Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   May 08,2026 04:40 pm
ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై
తమిళనాడు రాజకీయాల్లో భూకంపం వంటి పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన విభేదాలు, ఇప్పుడు జాతీయ స్థాయిలో డీఎంకే - కాంగ్రెస్ మధ్య...
LATEST NEWS   May 08,2026 04:40 pm
ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై
తమిళనాడు రాజకీయాల్లో భూకంపం వంటి పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన విభేదాలు, ఇప్పుడు జాతీయ స్థాయిలో డీఎంకే - కాంగ్రెస్ మధ్య...
ENTERTAINMENT   May 08,2026 12:06 pm
'రాయవలస’ మూవీ టీజర్ లాంచ్
కార్తీక్ - శిరీష జంటగా రాధిక జయంతి దర్శక త్వంలో, గోపీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘రాయవలస’. ఈ మూవీ టీజర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన...
ENTERTAINMENT   May 08,2026 12:06 pm
'రాయవలస’ మూవీ టీజర్ లాంచ్
కార్తీక్ - శిరీష జంటగా రాధిక జయంతి దర్శక త్వంలో, గోపీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘రాయవలస’. ఈ మూవీ టీజర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన...
LATEST NEWS   May 07,2026 10:49 pm
మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలిగా సునీత
కామారెడ్డి మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యురాలిగా కాముని సునీత శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి...
LATEST NEWS   May 07,2026 10:49 pm
మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలిగా సునీత
కామారెడ్డి మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యురాలిగా కాముని సునీత శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి...
⚠️ You are not allowed to copy content or view source