Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Jun 07,2026 12:29 am
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ తమ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు....
LATEST NEWS   Jun 07,2026 12:29 am
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ తమ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు....
LATEST NEWS   Jun 07,2026 12:24 am
USAలో తెలంగాణ యువకుడి కాల్చివేత
అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన యువకుడు కుంచ అన్షుల్ దారుణ హత్యకు గురయ్యాడు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అన్షుల్ అమెరికాలోని నార్త్ ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ...
LATEST NEWS   Jun 07,2026 12:24 am
USAలో తెలంగాణ యువకుడి కాల్చివేత
అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన యువకుడు కుంచ అన్షుల్ దారుణ హత్యకు గురయ్యాడు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అన్షుల్ అమెరికాలోని నార్త్ ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ...
LATEST NEWS   Jun 07,2026 12:16 am
నిరుద్యోగ యువతతో జూపెళ్లి దుర్గాప్రసాద్ భేటీ
పాల్వంచ పట్టణంలోని లైబ్రరీని బీఆర్‌ఎస్‌వీ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు జూపెళ్లి దుర్గాప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువతతో ఆయన...
LATEST NEWS   Jun 07,2026 12:16 am
నిరుద్యోగ యువతతో జూపెళ్లి దుర్గాప్రసాద్ భేటీ
పాల్వంచ పట్టణంలోని లైబ్రరీని బీఆర్‌ఎస్‌వీ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు జూపెళ్లి దుర్గాప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువతతో ఆయన...
⚠️ You are not allowed to copy content or view source