Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Jul 12,2026 10:39 pm
పేరు మార్చే ప్రసక్తే లేదు ఈసీకి కవిత స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్‌ను తక్షణమే ఆమోదించి, గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కవిత కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు...
LATEST NEWS   Jul 12,2026 10:39 pm
పేరు మార్చే ప్రసక్తే లేదు ఈసీకి కవిత స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్‌ను తక్షణమే ఆమోదించి, గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కవిత కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు...
LATEST NEWS   Jul 12,2026 10:28 pm
పవన్ రెండో చేతికీ సమస్య ఉంది: సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో చేతికి కూడా స్వల్ప సమస్య ఉందని, అసరమైతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ముంబై ఆస్పత్రిలో...
LATEST NEWS   Jul 12,2026 10:28 pm
పవన్ రెండో చేతికీ సమస్య ఉంది: సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో చేతికి కూడా స్వల్ప సమస్య ఉందని, అసరమైతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ముంబై ఆస్పత్రిలో...
LATEST NEWS   Jul 12,2026 06:45 pm
మెట్‌ప‌ల్లిలో మహిళ దారుణ హత్య
మెట్‌ప‌ల్లిలో మహిళ హత్య కలకలం రేపింది. శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న కర్రె సుజాత (34) మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య...
LATEST NEWS   Jul 12,2026 06:45 pm
మెట్‌ప‌ల్లిలో మహిళ దారుణ హత్య
మెట్‌ప‌ల్లిలో మహిళ హత్య కలకలం రేపింది. శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న కర్రె సుజాత (34) మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య...
⚠️ You are not allowed to copy content or view source