Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Jun 19,2026 11:41 am
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
మహబూబ్‌నగర్‌లో PIB అధికారినణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. సీనియర్ జర్నలిస్ట్ ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల...
LATEST NEWS   Jun 19,2026 11:41 am
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
మహబూబ్‌నగర్‌లో PIB అధికారినణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. సీనియర్ జర్నలిస్ట్ ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల...
LATEST NEWS   Jun 19,2026 08:50 am
గౌడ సంఘ అధ్యక్షునిగా నారాయణ గౌడ్
గౌడ సంఘ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని పెరుమల నారాయణ గౌడ్ అన్నారు. బండలింగాపూర్ గ్రామంలోని గౌడ సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గౌడ సంఘానికి...
LATEST NEWS   Jun 19,2026 08:50 am
గౌడ సంఘ అధ్యక్షునిగా నారాయణ గౌడ్
గౌడ సంఘ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని పెరుమల నారాయణ గౌడ్ అన్నారు. బండలింగాపూర్ గ్రామంలోని గౌడ సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గౌడ సంఘానికి...
LATEST NEWS   Jun 19,2026 05:56 am
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
మహబూబ్‌నగర్‌లో PIB అధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల విజయాలు” అంశంపై...
LATEST NEWS   Jun 19,2026 05:56 am
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
మహబూబ్‌నగర్‌లో PIB అధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల విజయాలు” అంశంపై...
⚠️ You are not allowed to copy content or view source