Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Jun 24,2026 11:55 am
మరింత తగ్గిన బంగారం ధరలు..!
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల...
LATEST NEWS   Jun 24,2026 11:55 am
మరింత తగ్గిన బంగారం ధరలు..!
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల...
BIG NEWS   Jun 24,2026 11:38 am
వైసీపీకి షాక్.. 50 మంది టీడీపీలోకి
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. గోనెగండ్ల (మం) ఎర్రబాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో...
BIG NEWS   Jun 24,2026 11:38 am
వైసీపీకి షాక్.. 50 మంది టీడీపీలోకి
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. గోనెగండ్ల (మం) ఎర్రబాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో...
LATEST NEWS   Jun 24,2026 11:36 am
“చిరంజీవి కాదు.. చరణ్ జీవి”
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో హైదరాబాద్ శిల్పకళా వేదికలో మెగా బ్లాక్‌బస్టర్ వేడుకలు నిర్వహించారు. రామ్ చరణ్ నటనపై...
LATEST NEWS   Jun 24,2026 11:36 am
“చిరంజీవి కాదు.. చరణ్ జీవి”
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో హైదరాబాద్ శిల్పకళా వేదికలో మెగా బ్లాక్‌బస్టర్ వేడుకలు నిర్వహించారు. రామ్ చరణ్ నటనపై...
⚠️ You are not allowed to copy content or view source