Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   May 10,2026 02:16 pm
2వ‌ రోజుకు వీహెచ్‌ నిరవధిక దీక్ష
జనగణనలో ఓబీసీల కులగణనను చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరింది. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆయన నివాసం వద్ద...
LATEST NEWS   May 10,2026 02:16 pm
2వ‌ రోజుకు వీహెచ్‌ నిరవధిక దీక్ష
జనగణనలో ఓబీసీల కులగణనను చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరింది. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆయన నివాసం వద్ద...
LATEST NEWS   May 10,2026 02:08 pm
తెలంగాణలో యథావిధిగా ఇంటర్ ప్రవేశాలు
తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే అంశంపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష...
LATEST NEWS   May 10,2026 02:08 pm
తెలంగాణలో యథావిధిగా ఇంటర్ ప్రవేశాలు
తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే అంశంపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష...
LATEST NEWS   May 10,2026 11:49 am
విజయ్‌ సర్కారుకు కేంద్ర సహకారం
తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్ని...
LATEST NEWS   May 10,2026 11:49 am
విజయ్‌ సర్కారుకు కేంద్ర సహకారం
తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్ని...
⚠️ You are not allowed to copy content or view source