Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Apr 19,2026 11:29 am
వివాదంపై స్పందించిన ప్ర‌కాష్ రాజ్
ఓ కార్యక్రమంలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని కొందరు వక్రీకరించారని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తాను శ్రీరాముడి గురించి తప్పుగా...
LATEST NEWS   Apr 19,2026 11:29 am
వివాదంపై స్పందించిన ప్ర‌కాష్ రాజ్
ఓ కార్యక్రమంలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని కొందరు వక్రీకరించారని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తాను శ్రీరాముడి గురించి తప్పుగా...
LATEST NEWS   Apr 19,2026 11:22 am
డా.నాగేశ్వర్‌‌రెడ్డికి అరుదైన గౌరవం!
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, AIG హాస్పిటల్స్‌ చైర్మన్ డా. డి నాగేశ్వర్‌‌రెడ్డి ప్రతిష్ఠాత్మక 'అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌, బయోలాజికల్‌ ఇంజనీరింగ్‌ (AIMBE) కాలేజ్‌ ఆఫ్‌ ఫెలోస్'కు ఎంపికయ్యారు....
LATEST NEWS   Apr 19,2026 11:22 am
డా.నాగేశ్వర్‌‌రెడ్డికి అరుదైన గౌరవం!
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, AIG హాస్పిటల్స్‌ చైర్మన్ డా. డి నాగేశ్వర్‌‌రెడ్డి ప్రతిష్ఠాత్మక 'అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌, బయోలాజికల్‌ ఇంజనీరింగ్‌ (AIMBE) కాలేజ్‌ ఆఫ్‌ ఫెలోస్'కు ఎంపికయ్యారు....
LATEST NEWS   Apr 19,2026 11:17 am
ప‌వ‌న్ ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా
ప్రధాని మోదీ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఫోన్ ద్వారా ఆరా తీశారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ యోగక్షేమాలను తెలుసుకుని, ఆయన త్వరగా...
LATEST NEWS   Apr 19,2026 11:17 am
ప‌వ‌న్ ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా
ప్రధాని మోదీ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఫోన్ ద్వారా ఆరా తీశారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ యోగక్షేమాలను తెలుసుకుని, ఆయన త్వరగా...
⚠️ You are not allowed to copy content or view source