Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Jun 20,2026 10:15 pm
బంగ్లాదేశ్‌లో కదంతొక్కిన హిందువులు
బంగ్లాదేశ్‌: గైబంధ జిల్లాలో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ హిందూ సంఘాలు ఢాకాలో భారీ నిరసన చేపట్టాయి. నిర్మాణంలో ఉన్న రాముడి విగ్రహ...
LATEST NEWS   Jun 20,2026 10:15 pm
బంగ్లాదేశ్‌లో కదంతొక్కిన హిందువులు
బంగ్లాదేశ్‌: గైబంధ జిల్లాలో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ హిందూ సంఘాలు ఢాకాలో భారీ నిరసన చేపట్టాయి. నిర్మాణంలో ఉన్న రాముడి విగ్రహ...
LATEST NEWS   Jun 20,2026 10:08 pm
కొత్త‌ భవనంలో అనుమానాస్పద మృతి
మెట్‌పల్లి పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో దాసరి రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆయన నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో రక్తపు మడుగులో...
LATEST NEWS   Jun 20,2026 10:08 pm
కొత్త‌ భవనంలో అనుమానాస్పద మృతి
మెట్‌పల్లి పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో దాసరి రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆయన నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో రక్తపు మడుగులో...
LATEST NEWS   Jun 20,2026 06:01 pm
బండి భగీరథ్‌కు వారం బెయిల్‌ మంజూరు
హైదరాబాద్‌: బండి భగరీథ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. పోక్సో కేసులో భగీరథ్‌ను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు మే 16న అరెస్ట్‌ చేసి...
LATEST NEWS   Jun 20,2026 06:01 pm
బండి భగీరథ్‌కు వారం బెయిల్‌ మంజూరు
హైదరాబాద్‌: బండి భగరీథ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. పోక్సో కేసులో భగీరథ్‌ను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు మే 16న అరెస్ట్‌ చేసి...
⚠️ You are not allowed to copy content or view source