Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Aug 03,2026 01:04 pm
దాడిచేసిన వారిని సమర్ధిస్తారా?
వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థుల ఇళ్లపై పడి దాడులు చేస్తుంటే... వారిని సమర్థిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం అత్యంత సిగ్గుచేటని టీడీపీ నేత...
LATEST NEWS   Aug 03,2026 01:04 pm
దాడిచేసిన వారిని సమర్ధిస్తారా?
వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థుల ఇళ్లపై పడి దాడులు చేస్తుంటే... వారిని సమర్థిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం అత్యంత సిగ్గుచేటని టీడీపీ నేత...
LATEST NEWS   Aug 03,2026 01:01 pm
రోడ్లపై పాదచారులు నడిచేందుకు దారేది?
రోడ్లపై నడవడానికి సరైన మార్గం లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుండడంపై సుప్రీం కోర్టు ఘాటువ్యాఖ్యలు చేసింది. రహదారులు ఉన్న ప్రతిచోట పాదచారుల కోసం.. ఆక్రమణలు లేని స్థలాన్ని...
LATEST NEWS   Aug 03,2026 01:01 pm
రోడ్లపై పాదచారులు నడిచేందుకు దారేది?
రోడ్లపై నడవడానికి సరైన మార్గం లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుండడంపై సుప్రీం కోర్టు ఘాటువ్యాఖ్యలు చేసింది. రహదారులు ఉన్న ప్రతిచోట పాదచారుల కోసం.. ఆక్రమణలు లేని స్థలాన్ని...
LATEST NEWS   Aug 03,2026 12:56 pm
అమరావతిలో భూగర్భ విద్యుత్ లైన్లు
ఏపీ రాజధాని అమరావతి కోర్‌ క్యాపిటల్‌లో విద్యుత్‌ లైన్ల మళ్లింపు, రీ-రూటింగ్‌ పనులను విద్యుత్‌ శాఖ యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. భవిష్యత్తులో విద్యుత్‌ తీగలు బయటకు కనపడని...
LATEST NEWS   Aug 03,2026 12:56 pm
అమరావతిలో భూగర్భ విద్యుత్ లైన్లు
ఏపీ రాజధాని అమరావతి కోర్‌ క్యాపిటల్‌లో విద్యుత్‌ లైన్ల మళ్లింపు, రీ-రూటింగ్‌ పనులను విద్యుత్‌ శాఖ యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. భవిష్యత్తులో విద్యుత్‌ తీగలు బయటకు కనపడని...
⚠️ You are not allowed to copy content or view source