Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LIFE STYLE   Aug 28,2026 09:56 am
10 రోజుల బంగారం ధ‌ర‌లు
LIFE STYLE   Aug 28,2026 09:56 am
10 రోజుల బంగారం ధ‌ర‌లు
LATEST NEWS   Aug 28,2026 09:30 am
చరిత్ర సృష్టించిన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద
భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్​బాబు సరికొత్త చరిత్ర సృష్టించాడు. సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాపై అద్భుత...
LATEST NEWS   Aug 28,2026 09:30 am
చరిత్ర సృష్టించిన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద
భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్​బాబు సరికొత్త చరిత్ర సృష్టించాడు. సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాపై అద్భుత...
LATEST NEWS   Aug 28,2026 09:19 am
మ‌ళ్లీ NDA కూట‌మిదే అధికారం: స‌ర్వే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ NDA కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. NDA కి 326 సీట్లు.. అందులో 261 సీట్లు BJPకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్‌’ నిర్వహించిన...
LATEST NEWS   Aug 28,2026 09:19 am
మ‌ళ్లీ NDA కూట‌మిదే అధికారం: స‌ర్వే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ NDA కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. NDA కి 326 సీట్లు.. అందులో 261 సీట్లు BJPకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్‌’ నిర్వహించిన...
⚠️ You are not allowed to copy content or view source