Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Jul 22,2026 09:36 pm
తెలంగాణలో 2 రోజులు విస్తారంగా వర్షాలు
నైరుతి రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా భారీ...
LATEST NEWS   Jul 22,2026 09:36 pm
తెలంగాణలో 2 రోజులు విస్తారంగా వర్షాలు
నైరుతి రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా భారీ...
LATEST NEWS   Jul 22,2026 02:54 pm
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి రండి
ఏపీ సీఎం చంద్రబాబు డిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌ హౌస్‌లో ప్రధానితో ఆయన సమావేశమయ్యారు. ఆగస్ట్‌...
LATEST NEWS   Jul 22,2026 02:54 pm
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి రండి
ఏపీ సీఎం చంద్రబాబు డిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌ హౌస్‌లో ప్రధానితో ఆయన సమావేశమయ్యారు. ఆగస్ట్‌...
LATEST NEWS   Jul 22,2026 02:50 pm
తమ్మినేనికి హైకోర్ట్ బిగ్ షాక్
నకిలీ పత్రాలతో భూకబ్జా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ప్రస్తుతం అరెస్టు భయంతో పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాం హైకోర్టును...
LATEST NEWS   Jul 22,2026 02:50 pm
తమ్మినేనికి హైకోర్ట్ బిగ్ షాక్
నకిలీ పత్రాలతో భూకబ్జా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ప్రస్తుతం అరెస్టు భయంతో పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాం హైకోర్టును...
⚠️ You are not allowed to copy content or view source