Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Aug 31,2026 11:15 am
300 మందికి అన్నప్రసాద వితరణ
HYD: నిమ్స్ ఆస్ప‌త్రి వ‌ద్ద శ్రీ అయ్యప్ప ధర్మశాస్త్ర సేవ సమితి (చింతల్) ఆధ్వర్యంలో పేద రోగులకు, వారి సహాయకులకు, అనార్తులకు 300 మందికి అన్నప్రసాద వితరణ...
LATEST NEWS   Aug 31,2026 11:15 am
300 మందికి అన్నప్రసాద వితరణ
HYD: నిమ్స్ ఆస్ప‌త్రి వ‌ద్ద శ్రీ అయ్యప్ప ధర్మశాస్త్ర సేవ సమితి (చింతల్) ఆధ్వర్యంలో పేద రోగులకు, వారి సహాయకులకు, అనార్తులకు 300 మందికి అన్నప్రసాద వితరణ...
LATEST NEWS   Aug 31,2026 10:45 am
అమెరికాలోనూ వరద బీభత్సం!
అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్కులో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. బ్రైట్ ఏంజెల్ క్రీక్‌లో నిన్న‌ మధ్యాహ్నం వరద ఉద్ధృతి పెరగడంతో 20 మందికి...
LATEST NEWS   Aug 31,2026 10:45 am
అమెరికాలోనూ వరద బీభత్సం!
అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్కులో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. బ్రైట్ ఏంజెల్ క్రీక్‌లో నిన్న‌ మధ్యాహ్నం వరద ఉద్ధృతి పెరగడంతో 20 మందికి...
BIG NEWS   Aug 31,2026 05:43 am
కిర్గిస్థాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ప్రధాని మోదీ SOC సదస్సు కోసం కిర్గిస్థాన్ చేరుకున్నారు. బిష్కెక్‌లో మోదీకి NRIలు స్వాగతం పలికారు. 'భారత్ మాతా కీ జై' నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు. కిర్గిస్థాన్...
BIG NEWS   Aug 31,2026 05:43 am
కిర్గిస్థాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ప్రధాని మోదీ SOC సదస్సు కోసం కిర్గిస్థాన్ చేరుకున్నారు. బిష్కెక్‌లో మోదీకి NRIలు స్వాగతం పలికారు. 'భారత్ మాతా కీ జై' నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు. కిర్గిస్థాన్...
⚠️ You are not allowed to copy content or view source