Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Aug 07,2026 06:53 pm
ఇంటెలిజెన్స్ ఏఎస్‌ఐగా అబ్దుల్ రషీద్‌
కోరుట్ల ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అబ్దుల్ రషీద్ హెడ్ కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆర్‌ఐఓ మోహన్ ఆయనకు ఏఎస్‌ఐ...
LATEST NEWS   Aug 07,2026 06:53 pm
ఇంటెలిజెన్స్ ఏఎస్‌ఐగా అబ్దుల్ రషీద్‌
కోరుట్ల ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అబ్దుల్ రషీద్ హెడ్ కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆర్‌ఐఓ మోహన్ ఆయనకు ఏఎస్‌ఐ...
LATEST NEWS   Aug 07,2026 06:52 pm
దేశ సంపదను బడా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం ఆపాలి: సిపిఐ
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు ఇది ఐక్యంగా ఉద్యమించాలని సిపిఐ గద్వాల జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు పిలుపునిచ్చారు....
LATEST NEWS   Aug 07,2026 06:52 pm
దేశ సంపదను బడా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం ఆపాలి: సిపిఐ
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు ఇది ఐక్యంగా ఉద్యమించాలని సిపిఐ గద్వాల జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు పిలుపునిచ్చారు....
LATEST NEWS   Aug 07,2026 02:30 pm
ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో వరుణయాగం
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి నదులు, జలాశయాలు జలకళ సంతరించుకోవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్...
LATEST NEWS   Aug 07,2026 02:30 pm
ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో వరుణయాగం
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి నదులు, జలాశయాలు జలకళ సంతరించుకోవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్...
⚠️ You are not allowed to copy content or view source