Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Aug 26,2026 06:03 pm
పండగ వేళ సునీల్‌రావు అన్నదానం
కరీంనగర్‌: నగరంలోని భగత్‌నగర్‌, గోదాంగడ్డలలో మిలాద్‌ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. జైబూన్, ఆదర్శ యూత్ క్లబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అన్నదానాన్ని BJP రాష్ట్ర...
LATEST NEWS   Aug 26,2026 06:03 pm
పండగ వేళ సునీల్‌రావు అన్నదానం
కరీంనగర్‌: నగరంలోని భగత్‌నగర్‌, గోదాంగడ్డలలో మిలాద్‌ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. జైబూన్, ఆదర్శ యూత్ క్లబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అన్నదానాన్ని BJP రాష్ట్ర...
LATEST NEWS   Aug 26,2026 06:00 pm
మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళల పాత్ర కీలకం
మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతా అన్నారు. జనగామ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు...
LATEST NEWS   Aug 26,2026 06:00 pm
మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళల పాత్ర కీలకం
మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకమని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతా అన్నారు. జనగామ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు...
LATEST NEWS   Aug 26,2026 05:59 pm
ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి
పేద విద్యార్థుల చదువులకు అజీమ్ ప్రేమ్ జీ సంస్థ అందించే ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగులోని సహృద ఫౌండేషన్ ప్రతినిధి గీతాంజలి సూచించారు. జిల్లాలోని...
LATEST NEWS   Aug 26,2026 05:59 pm
ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి
పేద విద్యార్థుల చదువులకు అజీమ్ ప్రేమ్ జీ సంస్థ అందించే ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగులోని సహృద ఫౌండేషన్ ప్రతినిధి గీతాంజలి సూచించారు. జిల్లాలోని...
⚠️ You are not allowed to copy content or view source