Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Aug 14,2026 03:25 pm
రాహుల్‌ గాంధీకి భారీ ఊరట
రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై కొనసాగుతున్న...
LATEST NEWS   Aug 14,2026 03:25 pm
రాహుల్‌ గాంధీకి భారీ ఊరట
రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై కొనసాగుతున్న...
LATEST NEWS   Aug 14,2026 03:22 pm
కుప్పంలో ఎయిర్‌పోర్టు....తమిళనాట రచ్చ
కుప్పం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం తమిళనాడులో రాజకీయ రచ్చకు దారితీసింది. హోసూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంటే.. ఏపీ ప్రభుత్వం కుప్పంలో విమానాశ్రయం కోసం భూసేకరణ...
LATEST NEWS   Aug 14,2026 03:22 pm
కుప్పంలో ఎయిర్‌పోర్టు....తమిళనాట రచ్చ
కుప్పం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం తమిళనాడులో రాజకీయ రచ్చకు దారితీసింది. హోసూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంటే.. ఏపీ ప్రభుత్వం కుప్పంలో విమానాశ్రయం కోసం భూసేకరణ...
LATEST NEWS   Aug 14,2026 03:20 pm
విజయవాడ నుంచి కాశీకి విమానాలు
గన్నవరం నుంచి నేడు రెండు కొత్త సర్వీసులు ప్రారంభం అయ్యాయి. వారణాసి, కోల్‌కతాకు వారంలో 3 రోజులు గన్నవరం నుంచి ఈ సర్వీసులు నడపనుంది ఇండిగో. ఈ...
LATEST NEWS   Aug 14,2026 03:20 pm
విజయవాడ నుంచి కాశీకి విమానాలు
గన్నవరం నుంచి నేడు రెండు కొత్త సర్వీసులు ప్రారంభం అయ్యాయి. వారణాసి, కోల్‌కతాకు వారంలో 3 రోజులు గన్నవరం నుంచి ఈ సర్వీసులు నడపనుంది ఇండిగో. ఈ...
⚠️ You are not allowed to copy content or view source