Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Jul 30,2026 10:06 pm
RTC ఎలక్ట్రిక్ ఆటోలు రాబోతున్నాయ్
ప్రయాణికులకు మెరుగైన రవాణా అనుభూతిని అందించేందుకు తెలంగాణ RTC 'ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ' పేరుతో ఎలక్ట్రిక్ ఆటోలను ప్ర‌వేశ‌పెడుతోంది. ప్రయాణికులు బస్ టికెట్‌తో...
LATEST NEWS   Jul 30,2026 10:06 pm
RTC ఎలక్ట్రిక్ ఆటోలు రాబోతున్నాయ్
ప్రయాణికులకు మెరుగైన రవాణా అనుభూతిని అందించేందుకు తెలంగాణ RTC 'ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ' పేరుతో ఎలక్ట్రిక్ ఆటోలను ప్ర‌వేశ‌పెడుతోంది. ప్రయాణికులు బస్ టికెట్‌తో...
LATEST NEWS   Jul 30,2026 09:45 pm
మత్స్యకారుల అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తునందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మత్స్య శాఖ అధికారి అవినాష్ తెలిపారు.. చేపలు పట్టడానికి చెరువులు, రిజర్వాయర్లు కుంటలు, వాగులు, ...
LATEST NEWS   Jul 30,2026 09:45 pm
మత్స్యకారుల అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తునందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మత్స్య శాఖ అధికారి అవినాష్ తెలిపారు.. చేపలు పట్టడానికి చెరువులు, రిజర్వాయర్లు కుంటలు, వాగులు, ...
NRI   Jul 30,2026 09:44 pm
ATA సభలకు జ‌యంత్ చ‌ల్లా ఆహ్వానం
బాల్టిమోర్ న‌గ‌రంలో జరగనున్న ఆటా 19వ మహాసభలకు అధ్యక్షుడు జయంత్ చల్లా ఆహ్వానించారు. వీడియో ద్వారా ప్రసంగిస్తూ, ఆటా మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయాయ్యని, ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు...
NRI   Jul 30,2026 09:44 pm
ATA సభలకు జ‌యంత్ చ‌ల్లా ఆహ్వానం
బాల్టిమోర్ న‌గ‌రంలో జరగనున్న ఆటా 19వ మహాసభలకు అధ్యక్షుడు జయంత్ చల్లా ఆహ్వానించారు. వీడియో ద్వారా ప్రసంగిస్తూ, ఆటా మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయాయ్యని, ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు...
⚠️ You are not allowed to copy content or view source