Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Aug 21,2026 09:29 pm
రత్నగిరిపల్లిలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ ఎన్నిక
కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి గ్రామ కాంగ్రెస్‌ కమిటీని మాచారెడ్డి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎన్నుకున్నారు. గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గొల్లపల్లి గంగ నరసింహులు,...
LATEST NEWS   Aug 21,2026 09:29 pm
రత్నగిరిపల్లిలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ ఎన్నిక
కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి గ్రామ కాంగ్రెస్‌ కమిటీని మాచారెడ్డి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎన్నుకున్నారు. గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గొల్లపల్లి గంగ నరసింహులు,...
LATEST NEWS   Aug 21,2026 09:27 pm
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో ఈనెల 22న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా...
LATEST NEWS   Aug 21,2026 09:27 pm
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో ఈనెల 22న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా...
LATEST NEWS   Aug 21,2026 09:27 pm
SIR ప్రక్రియపై చర్చించిన EC కార్యదర్శి
భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి వరంగల్, ములుగు జిల్లాలో పర్యటించారు.ఈ సందర్భంగా హనుమకొండలోని హరిత కాకతీయకు భారత ఎన్నికల సంఘం...
LATEST NEWS   Aug 21,2026 09:27 pm
SIR ప్రక్రియపై చర్చించిన EC కార్యదర్శి
భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి వరంగల్, ములుగు జిల్లాలో పర్యటించారు.ఈ సందర్భంగా హనుమకొండలోని హరిత కాకతీయకు భారత ఎన్నికల సంఘం...
⚠️ You are not allowed to copy content or view source