Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   May 03,2026 11:13 am
ఏసీ పేల‌డంతో 9 మంది మృతి
ఢిల్లీ: ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వివేక్ విహార్ ప్రాంతంలో జరిగిన ఈ...
LATEST NEWS   May 03,2026 11:13 am
ఏసీ పేల‌డంతో 9 మంది మృతి
ఢిల్లీ: ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వివేక్ విహార్ ప్రాంతంలో జరిగిన ఈ...
LATEST NEWS   May 03,2026 05:45 am
మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా నౌసిలాల్
కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండల నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నౌసిలాల్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన...
LATEST NEWS   May 03,2026 05:45 am
మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా నౌసిలాల్
కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండల నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నౌసిలాల్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన...
LATEST NEWS   May 02,2026 10:33 pm
ప‌బ్లిసిటీపై నరసింహ అసంతృప్తి
చిట్యాల బ్రిడ్జ్ రూ.20 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి వాకిటి శ్రీహ‌రి చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి మీడియా ప్రాధాన్యం లేకపోవడంపై MJPVC వ్యవస్థాపక అధ్యక్షులు కెవి నరసింహ ఆక్షేపించారు....
LATEST NEWS   May 02,2026 10:33 pm
ప‌బ్లిసిటీపై నరసింహ అసంతృప్తి
చిట్యాల బ్రిడ్జ్ రూ.20 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి వాకిటి శ్రీహ‌రి చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి మీడియా ప్రాధాన్యం లేకపోవడంపై MJPVC వ్యవస్థాపక అధ్యక్షులు కెవి నరసింహ ఆక్షేపించారు....
⚠️ You are not allowed to copy content or view source