Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Sep 13,2026 10:13 pm
విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం
కథలాపూర్‌ మండల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పడకంటి శ్రీధర్‌, ఉపాధ్యక్షుడిగా కాసోజీ ప్రతాప్‌, ప్రధాన కార్యదర్శిగా అందె రాజశేఖర్‌, కోశాధికారిగా...
LATEST NEWS   Sep 13,2026 10:13 pm
విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం
కథలాపూర్‌ మండల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పడకంటి శ్రీధర్‌, ఉపాధ్యక్షుడిగా కాసోజీ ప్రతాప్‌, ప్రధాన కార్యదర్శిగా అందె రాజశేఖర్‌, కోశాధికారిగా...
LATEST NEWS   Sep 13,2026 10:04 pm
రచయిత పూర్ణాచారికి సైమా అవార్డు
ములుగు జిల్లా బండారుపల్లి గ్రామానికి చెందిన గేయ రచయిత చల్లూరు పూర్ణాచారికి ప్రతిష్టాత్మక సైమా అవార్డు లభించింది. ఆయన రచించిన ‘కోర్టు’ సినిమాలోని ‘కథలెన్నో చెప్తారు’ పాటకు...
LATEST NEWS   Sep 13,2026 10:04 pm
రచయిత పూర్ణాచారికి సైమా అవార్డు
ములుగు జిల్లా బండారుపల్లి గ్రామానికి చెందిన గేయ రచయిత చల్లూరు పూర్ణాచారికి ప్రతిష్టాత్మక సైమా అవార్డు లభించింది. ఆయన రచించిన ‘కోర్టు’ సినిమాలోని ‘కథలెన్నో చెప్తారు’ పాటకు...
LATEST NEWS   Sep 13,2026 10:03 pm
రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి
హనుమకొండ: నగరంలోని 49వ డివిజన్‌ నాగేంద్రనగర్‌, ఇందిరమ్మ కాలనీతో పాటు పలు ప్రాంతాలను సీపీఎం మండల కార్యదర్శి మంద సంపత్‌ పరిశీలించారు. కాలనీవాసులు రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు...
LATEST NEWS   Sep 13,2026 10:03 pm
రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి
హనుమకొండ: నగరంలోని 49వ డివిజన్‌ నాగేంద్రనగర్‌, ఇందిరమ్మ కాలనీతో పాటు పలు ప్రాంతాలను సీపీఎం మండల కార్యదర్శి మంద సంపత్‌ పరిశీలించారు. కాలనీవాసులు రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు...
⚠️ You are not allowed to copy content or view source