Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Aug 20,2026 01:17 pm
ఈ నెల 22న మెగా జాబ్ మేళా
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 22న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి...
LATEST NEWS   Aug 20,2026 01:17 pm
ఈ నెల 22న మెగా జాబ్ మేళా
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 22న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి...
LATEST NEWS   Aug 20,2026 01:15 pm
వీడియో చేస్తే లక్ష వరకు రివార్డు
సోషల్‌ మీడియా క్రియేటర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు బిహార్‌ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, విజయాలపై వీడియోలు రూపొందించి వైరల్‌ చేస్తే నగదు బహుమతులు...
LATEST NEWS   Aug 20,2026 01:15 pm
వీడియో చేస్తే లక్ష వరకు రివార్డు
సోషల్‌ మీడియా క్రియేటర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు బిహార్‌ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, విజయాలపై వీడియోలు రూపొందించి వైరల్‌ చేస్తే నగదు బహుమతులు...
LATEST NEWS   Aug 19,2026 10:19 pm
సీఎంపై ఆరోపణలు చేయడం సరికాదు
వరంగల్ లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారాయి. ఈ వాఖ్యలపై...
LATEST NEWS   Aug 19,2026 10:19 pm
సీఎంపై ఆరోపణలు చేయడం సరికాదు
వరంగల్ లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారాయి. ఈ వాఖ్యలపై...
⚠️ You are not allowed to copy content or view source