Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Jul 23,2026 10:25 pm
ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు అవకాశం
చదువు మధ్యలో మానేసిన వారు, ఉద్యోగులు, గృహిణులు, పదో లేదా ఇంటర్‌లో ఫెయిల్ అయిన వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ శుభవార్త తెలిపింది. 2026–27 విద్యా...
LATEST NEWS   Jul 23,2026 10:25 pm
ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు అవకాశం
చదువు మధ్యలో మానేసిన వారు, ఉద్యోగులు, గృహిణులు, పదో లేదా ఇంటర్‌లో ఫెయిల్ అయిన వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ శుభవార్త తెలిపింది. 2026–27 విద్యా...
SPORTS   Jul 23,2026 10:20 pm
జింబాబ్వేపై తొలి టీ20లో భారత్ విజయం
వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌ గెలిచాక ఆడిన 2 సిరీస్‌ల్లోనూ వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. జింబాబ్వేతో 3 టీ20ల సిరీస్‌లో భాగంగా...
SPORTS   Jul 23,2026 10:20 pm
జింబాబ్వేపై తొలి టీ20లో భారత్ విజయం
వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌ గెలిచాక ఆడిన 2 సిరీస్‌ల్లోనూ వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. జింబాబ్వేతో 3 టీ20ల సిరీస్‌లో భాగంగా...
ENTERTAINMENT   Jul 23,2026 09:41 pm
బిగ్‌బాస్ ఛాన్స్ కోసం పాదయాత్ర
బిగ్‌బాస్ తెలుగు సీజన్-10లో అవకాశం కోసం మంచిర్యాల జిల్లా కవ్వాల్ (జన్నారం) గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తుడుం నాగార్జున హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టాడు. ఈనెల 17న...
ENTERTAINMENT   Jul 23,2026 09:41 pm
బిగ్‌బాస్ ఛాన్స్ కోసం పాదయాత్ర
బిగ్‌బాస్ తెలుగు సీజన్-10లో అవకాశం కోసం మంచిర్యాల జిల్లా కవ్వాల్ (జన్నారం) గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తుడుం నాగార్జున హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టాడు. ఈనెల 17న...
⚠️ You are not allowed to copy content or view source