Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Sep 10,2026 12:28 am
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలోని పోచమ్మ తల్లి అమ్మవారిని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గుండు సుధారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుధారాణి అమ్మవారికి...
LATEST NEWS   Sep 10,2026 12:28 am
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలోని పోచమ్మ తల్లి అమ్మవారిని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గుండు సుధారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుధారాణి అమ్మవారికి...
LATEST NEWS   Sep 10,2026 12:26 am
కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ
కరీంనగర్: కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను సీపీ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, CCTNS, e-సాక్ష్య, సమన్వయ పోర్టళ్ల నిర్వహణను సమీక్షించారు. నేర పరిశోధనలో సాంకేతికతను...
LATEST NEWS   Sep 10,2026 12:26 am
కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ
కరీంనగర్: కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను సీపీ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, CCTNS, e-సాక్ష్య, సమన్వయ పోర్టళ్ల నిర్వహణను సమీక్షించారు. నేర పరిశోధనలో సాంకేతికతను...
LATEST NEWS   Sep 10,2026 12:25 am
కాళోజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడు
ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ సాధన ఉద్యమంలో ఆయన సాహిత్య స్ఫూర్తి, రచనలు ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని నింపాయని వరంగల్ ఎంపీ కడియం కావ్య కొనియాడారు. కాళోజీ...
LATEST NEWS   Sep 10,2026 12:25 am
కాళోజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడు
ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ సాధన ఉద్యమంలో ఆయన సాహిత్య స్ఫూర్తి, రచనలు ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని నింపాయని వరంగల్ ఎంపీ కడియం కావ్య కొనియాడారు. కాళోజీ...
⚠️ You are not allowed to copy content or view source