Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Aug 12,2026 10:46 pm
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, BRS నేత రేగా కాంతారావును పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు...
LATEST NEWS   Aug 12,2026 10:46 pm
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, BRS నేత రేగా కాంతారావును పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు...
LIFE STYLE   Aug 12,2026 10:38 pm
వరంగల్ జిల్లాలో అరుదైన పాము
వరంగల్ జిల్లా ఖానాపురం (మం) అశోక్‌నగర్‌ గ్రామంలో విషపూరితమైన బ్యాండెడ్‌ క్రైట్‌ పాము స్థానికుల కంటపడింది. గ్రామ‌స్తులు పామును ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని పాకాల...
LIFE STYLE   Aug 12,2026 10:38 pm
వరంగల్ జిల్లాలో అరుదైన పాము
వరంగల్ జిల్లా ఖానాపురం (మం) అశోక్‌నగర్‌ గ్రామంలో విషపూరితమైన బ్యాండెడ్‌ క్రైట్‌ పాము స్థానికుల కంటపడింది. గ్రామ‌స్తులు పామును ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని పాకాల...
LATEST NEWS   Aug 12,2026 10:31 pm
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: మేయర్
కరీంనగర్‌లో 3 నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేదన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపణలను మేయర్ కొలగాని శ్రీనివాస్ ఖండించారు. 5 నెలల వ్యవధిలో 3...
LATEST NEWS   Aug 12,2026 10:31 pm
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: మేయర్
కరీంనగర్‌లో 3 నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేదన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపణలను మేయర్ కొలగాని శ్రీనివాస్ ఖండించారు. 5 నెలల వ్యవధిలో 3...
⚠️ You are not allowed to copy content or view source