Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.

Top News


LATEST NEWS   Jul 23,2026 01:03 pm
హైదరాబాద్‌కు బాలయ్య.. AIG లో చికిత్స
బాలకృష్ణ ఓ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆయనను ఏఐజీ...
LATEST NEWS   Jul 23,2026 01:03 pm
హైదరాబాద్‌కు బాలయ్య.. AIG లో చికిత్స
బాలకృష్ణ ఓ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆయనను ఏఐజీ...
LATEST NEWS   Jul 23,2026 12:45 pm
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారా?
దేశంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారంటూ సామాజిక...
LATEST NEWS   Jul 23,2026 12:45 pm
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారా?
దేశంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారంటూ సామాజిక...
LATEST NEWS   Jul 23,2026 12:28 pm
'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు’
'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరంటూ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. 'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై...
LATEST NEWS   Jul 23,2026 12:28 pm
'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు’
'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరంటూ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. 'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై...
⚠️ You are not allowed to copy content or view source