Logo
Download our app
ఐపీఎల్ ర‌ద్ద‌య్యే ఛాన్స్
NEWS   May 09,2025 10:32 am
బీసీసీఐ అత్య‌వ‌స‌రంగా స‌మావేశం అయ్యింది. ఈ స‌మావేశానికి ప్రెసిడెంట్ బిన్నీతో పాటు కార్య‌ద‌ర్శి జే షా, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 18 మెగా టోర్నీ కొన‌సాగుతోంది. అయితే భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. దేశంలోని 27కి పైగా ఎయిర్ పోర్ట్ ల‌ను మూసి వేసింది. ఈ త‌రుణంలో ఐపీఎల్ ను ర‌ద్దు చేయాల‌నే యోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇంకా కొన్ని మ్యాచ్ లు నిర్వ‌హించాల్సి ఉంది. యుద్దం తప్ప‌ద‌ని కేంద్రం ప్ర‌క‌టించ‌డంతో ఐపీఎల్ నిర్వ‌హంచాలా లేదా అనే దానిపై కీల‌క భేటీ జ‌రిగింది.

Top News


LATEST NEWS   May 20,2026 02:36 pm
కులగణనపై సుప్రీం సంచలన తీర్పు
సుప్రీంకోర్టు కులగణన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం...
LATEST NEWS   May 20,2026 02:36 pm
కులగణనపై సుప్రీం సంచలన తీర్పు
సుప్రీంకోర్టు కులగణన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం...
BIG NEWS   May 20,2026 02:27 pm
రోమ్‌లో 'మెలోడీ' మూమెంట్!
ప్రధాని మోదీ ఇటలీ రాజధాని రోమ్ ప‌ర్య‌ట‌న‌లో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానుల మ‌ధ్య ఆసక్తికరమైన జ‌ర్నీ...
BIG NEWS   May 20,2026 02:27 pm
రోమ్‌లో 'మెలోడీ' మూమెంట్!
ప్రధాని మోదీ ఇటలీ రాజధాని రోమ్ ప‌ర్య‌ట‌న‌లో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానుల మ‌ధ్య ఆసక్తికరమైన జ‌ర్నీ...
LATEST NEWS   May 20,2026 12:05 pm
₹10 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ
తిరుపతి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 500 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ రూ.10 కోట్ల 52 లక్షలకు పైగా ఉంటుందని...
LATEST NEWS   May 20,2026 12:05 pm
₹10 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ
తిరుపతి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 500 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ రూ.10 కోట్ల 52 లక్షలకు పైగా ఉంటుందని...
⚠️ You are not allowed to copy content or view source