Logo
Download our app
ఐపీఎల్ ర‌ద్ద‌య్యే ఛాన్స్
NEWS   May 09,2025 10:32 am
బీసీసీఐ అత్య‌వ‌స‌రంగా స‌మావేశం అయ్యింది. ఈ స‌మావేశానికి ప్రెసిడెంట్ బిన్నీతో పాటు కార్య‌ద‌ర్శి జే షా, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 18 మెగా టోర్నీ కొన‌సాగుతోంది. అయితే భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. దేశంలోని 27కి పైగా ఎయిర్ పోర్ట్ ల‌ను మూసి వేసింది. ఈ త‌రుణంలో ఐపీఎల్ ను ర‌ద్దు చేయాల‌నే యోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇంకా కొన్ని మ్యాచ్ లు నిర్వ‌హించాల్సి ఉంది. యుద్దం తప్ప‌ద‌ని కేంద్రం ప్ర‌క‌టించ‌డంతో ఐపీఎల్ నిర్వ‌హంచాలా లేదా అనే దానిపై కీల‌క భేటీ జ‌రిగింది.

Top News


LATEST NEWS   May 04,2026 10:53 pm
మమతా బెనర్జీ ఓటమి
పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ పోటీ చేసిన భవానీపుర్‌ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు....
LATEST NEWS   May 04,2026 10:53 pm
మమతా బెనర్జీ ఓటమి
పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ పోటీ చేసిన భవానీపుర్‌ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు....
LATEST NEWS   May 04,2026 10:48 pm
త‌మిళ‌నాడు అసెంబ్లీ తుది ఫ‌లితాలు
LATEST NEWS   May 04,2026 10:48 pm
త‌మిళ‌నాడు అసెంబ్లీ తుది ఫ‌లితాలు
LATEST NEWS   May 04,2026 10:47 pm
10వ తరగతి విద్యార్థులకు ఘన సన్మానం
కామారెడ్డి పట్టణంలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. గజవాడ సాత్విక 583/600 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంక్...
LATEST NEWS   May 04,2026 10:47 pm
10వ తరగతి విద్యార్థులకు ఘన సన్మానం
కామారెడ్డి పట్టణంలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. గజవాడ సాత్విక 583/600 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంక్...
⚠️ You are not allowed to copy content or view source