Logo
Download our app
ఐపీఎల్ ర‌ద్ద‌య్యే ఛాన్స్
NEWS   May 09,2025 10:32 am
బీసీసీఐ అత్య‌వ‌స‌రంగా స‌మావేశం అయ్యింది. ఈ స‌మావేశానికి ప్రెసిడెంట్ బిన్నీతో పాటు కార్య‌ద‌ర్శి జే షా, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 18 మెగా టోర్నీ కొన‌సాగుతోంది. అయితే భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. దేశంలోని 27కి పైగా ఎయిర్ పోర్ట్ ల‌ను మూసి వేసింది. ఈ త‌రుణంలో ఐపీఎల్ ను ర‌ద్దు చేయాల‌నే యోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇంకా కొన్ని మ్యాచ్ లు నిర్వ‌హించాల్సి ఉంది. యుద్దం తప్ప‌ద‌ని కేంద్రం ప్ర‌క‌టించ‌డంతో ఐపీఎల్ నిర్వ‌హంచాలా లేదా అనే దానిపై కీల‌క భేటీ జ‌రిగింది.

Top News


LATEST NEWS   Jul 16,2026 11:39 am
తెలంగాణలో 'సర్‌' గడువు పెంపు
తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) సర్వే గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 10 రోజులు పొడిగించింది. పూర్తి చేసిన ఎన్యూమరేషన్‌ పత్రాలను BLOలకు...
LATEST NEWS   Jul 16,2026 11:39 am
తెలంగాణలో 'సర్‌' గడువు పెంపు
తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) సర్వే గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 10 రోజులు పొడిగించింది. పూర్తి చేసిన ఎన్యూమరేషన్‌ పత్రాలను BLOలకు...
ASTROLOGY   Jul 16,2026 11:32 am
ఘనంగా బోనాల మహోత్సవాలు
తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ కోటపై జగదాంబ మహంకాళి...
ASTROLOGY   Jul 16,2026 11:32 am
ఘనంగా బోనాల మహోత్సవాలు
తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ కోటపై జగదాంబ మహంకాళి...
LATEST NEWS   Jul 16,2026 10:22 am
డైనోసార్ అస్థిపంజరంకు ₹482 కోట్లు!
వేలంలో 'గస్' అనే డైనోసార్ అస్థిపంజరం న్యూయార్క్‌లోని సోత్‌బేస్ వేలం కేంద్రంలో రికార్డు స్థాయిలో 50.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 482 కోట్లు) అమ్ముడుపోయింది. ప్రపంచంలోనే...
LATEST NEWS   Jul 16,2026 10:22 am
డైనోసార్ అస్థిపంజరంకు ₹482 కోట్లు!
వేలంలో 'గస్' అనే డైనోసార్ అస్థిపంజరం న్యూయార్క్‌లోని సోత్‌బేస్ వేలం కేంద్రంలో రికార్డు స్థాయిలో 50.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 482 కోట్లు) అమ్ముడుపోయింది. ప్రపంచంలోనే...
⚠️ You are not allowed to copy content or view source