Logo
Download our app
ఐపీఎల్ ర‌ద్ద‌య్యే ఛాన్స్
NEWS   May 09,2025 10:32 am
బీసీసీఐ అత్య‌వ‌స‌రంగా స‌మావేశం అయ్యింది. ఈ స‌మావేశానికి ప్రెసిడెంట్ బిన్నీతో పాటు కార్య‌ద‌ర్శి జే షా, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 18 మెగా టోర్నీ కొన‌సాగుతోంది. అయితే భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. దేశంలోని 27కి పైగా ఎయిర్ పోర్ట్ ల‌ను మూసి వేసింది. ఈ త‌రుణంలో ఐపీఎల్ ను ర‌ద్దు చేయాల‌నే యోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇంకా కొన్ని మ్యాచ్ లు నిర్వ‌హించాల్సి ఉంది. యుద్దం తప్ప‌ద‌ని కేంద్రం ప్ర‌క‌టించ‌డంతో ఐపీఎల్ నిర్వ‌హంచాలా లేదా అనే దానిపై కీల‌క భేటీ జ‌రిగింది.

Top News


LATEST NEWS   Mar 18,2026 07:18 pm
శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో ముందస్తు ఉగాది సంబరాలు
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో పరాభావ నామ నూతన సంవత్సరం సందర్భంగా ముందస్తు ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో విద్యార్థులు...
LATEST NEWS   Mar 18,2026 07:18 pm
శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో ముందస్తు ఉగాది సంబరాలు
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో పరాభావ నామ నూతన సంవత్సరం సందర్భంగా ముందస్తు ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో విద్యార్థులు...
LATEST NEWS   Mar 18,2026 07:14 pm
రైతులకు ముఖ్య సమాచారం
LATEST NEWS   Mar 18,2026 07:14 pm
రైతులకు ముఖ్య సమాచారం
LATEST NEWS   Mar 18,2026 03:20 pm
బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్‌లో ఈ పథకాన్ని లాంచ్ చేసి బస్టాండ్...
LATEST NEWS   Mar 18,2026 03:20 pm
బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్‌లో ఈ పథకాన్ని లాంచ్ చేసి బస్టాండ్...
⚠️ You are not allowed to copy content or view source