Logo
Download our app
ఐపీఎల్ ర‌ద్ద‌య్యే ఛాన్స్
NEWS   May 09,2025 10:32 am
బీసీసీఐ అత్య‌వ‌స‌రంగా స‌మావేశం అయ్యింది. ఈ స‌మావేశానికి ప్రెసిడెంట్ బిన్నీతో పాటు కార్య‌ద‌ర్శి జే షా, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 18 మెగా టోర్నీ కొన‌సాగుతోంది. అయితే భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. దేశంలోని 27కి పైగా ఎయిర్ పోర్ట్ ల‌ను మూసి వేసింది. ఈ త‌రుణంలో ఐపీఎల్ ను ర‌ద్దు చేయాల‌నే యోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇంకా కొన్ని మ్యాచ్ లు నిర్వ‌హించాల్సి ఉంది. యుద్దం తప్ప‌ద‌ని కేంద్రం ప్ర‌క‌టించ‌డంతో ఐపీఎల్ నిర్వ‌హంచాలా లేదా అనే దానిపై కీల‌క భేటీ జ‌రిగింది.

Top News


LATEST NEWS   Jun 19,2026 11:41 am
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
మహబూబ్‌నగర్‌లో PIB అధికారినణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. సీనియర్ జర్నలిస్ట్ ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల...
LATEST NEWS   Jun 19,2026 11:41 am
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
మహబూబ్‌నగర్‌లో PIB అధికారినణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. సీనియర్ జర్నలిస్ట్ ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల...
LATEST NEWS   Jun 19,2026 08:50 am
గౌడ సంఘ అధ్యక్షునిగా నారాయణ గౌడ్
గౌడ సంఘ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని పెరుమల నారాయణ గౌడ్ అన్నారు. బండలింగాపూర్ గ్రామంలోని గౌడ సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గౌడ సంఘానికి...
LATEST NEWS   Jun 19,2026 08:50 am
గౌడ సంఘ అధ్యక్షునిగా నారాయణ గౌడ్
గౌడ సంఘ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని పెరుమల నారాయణ గౌడ్ అన్నారు. బండలింగాపూర్ గ్రామంలోని గౌడ సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గౌడ సంఘానికి...
LATEST NEWS   Jun 19,2026 05:56 am
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
మహబూబ్‌నగర్‌లో PIB అధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల విజయాలు” అంశంపై...
LATEST NEWS   Jun 19,2026 05:56 am
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
మహబూబ్‌నగర్‌లో PIB అధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల విజయాలు” అంశంపై...
⚠️ You are not allowed to copy content or view source