Logo
Download our app
ఐపీఎల్ ర‌ద్ద‌య్యే ఛాన్స్
NEWS   May 09,2025 10:32 am
బీసీసీఐ అత్య‌వ‌స‌రంగా స‌మావేశం అయ్యింది. ఈ స‌మావేశానికి ప్రెసిడెంట్ బిన్నీతో పాటు కార్య‌ద‌ర్శి జే షా, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 18 మెగా టోర్నీ కొన‌సాగుతోంది. అయితే భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. దేశంలోని 27కి పైగా ఎయిర్ పోర్ట్ ల‌ను మూసి వేసింది. ఈ త‌రుణంలో ఐపీఎల్ ను ర‌ద్దు చేయాల‌నే యోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇంకా కొన్ని మ్యాచ్ లు నిర్వ‌హించాల్సి ఉంది. యుద్దం తప్ప‌ద‌ని కేంద్రం ప్ర‌క‌టించ‌డంతో ఐపీఎల్ నిర్వ‌హంచాలా లేదా అనే దానిపై కీల‌క భేటీ జ‌రిగింది.

Top News


LATEST NEWS   Jul 06,2026 12:38 pm
జూలై 31లోపే ITR ఫైల్ ఇలా చేయండి
ఈ నెల (జూలై 31)లోపే ITR ఫైల్ చేయడానికి గడువు. 3 ప్రధాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జీతం వంటివి ఉన్నవారు ITR వెబ్‌సైట్ e-filing portalలో...
LATEST NEWS   Jul 06,2026 12:38 pm
జూలై 31లోపే ITR ఫైల్ ఇలా చేయండి
ఈ నెల (జూలై 31)లోపే ITR ఫైల్ చేయడానికి గడువు. 3 ప్రధాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జీతం వంటివి ఉన్నవారు ITR వెబ్‌సైట్ e-filing portalలో...
LATEST NEWS   Jul 06,2026 11:43 am
భారీగా పెరిగిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. 10రోజుల క్రితం రూ. 240 ఉన్న కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర, ప్రస్తుతం రూ. 360కి చేరింది. ఇటీవల...
LATEST NEWS   Jul 06,2026 11:43 am
భారీగా పెరిగిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. 10రోజుల క్రితం రూ. 240 ఉన్న కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర, ప్రస్తుతం రూ. 360కి చేరింది. ఇటీవల...
LATEST NEWS   Jul 06,2026 11:29 am
కేకే, విజయలక్ష్మిలను కలిసిన అహ్మద్
HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు (కేకే), రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మిలను కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎస్.జె.కె....
LATEST NEWS   Jul 06,2026 11:29 am
కేకే, విజయలక్ష్మిలను కలిసిన అహ్మద్
HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు (కేకే), రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మిలను కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎస్.జె.కె....
⚠️ You are not allowed to copy content or view source