Logo
Download our app
ఐపీఎల్ ర‌ద్ద‌య్యే ఛాన్స్
NEWS   May 09,2025 10:32 am
బీసీసీఐ అత్య‌వ‌స‌రంగా స‌మావేశం అయ్యింది. ఈ స‌మావేశానికి ప్రెసిడెంట్ బిన్నీతో పాటు కార్య‌ద‌ర్శి జే షా, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 18 మెగా టోర్నీ కొన‌సాగుతోంది. అయితే భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. దేశంలోని 27కి పైగా ఎయిర్ పోర్ట్ ల‌ను మూసి వేసింది. ఈ త‌రుణంలో ఐపీఎల్ ను ర‌ద్దు చేయాల‌నే యోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇంకా కొన్ని మ్యాచ్ లు నిర్వ‌హించాల్సి ఉంది. యుద్దం తప్ప‌ద‌ని కేంద్రం ప్ర‌క‌టించ‌డంతో ఐపీఎల్ నిర్వ‌హంచాలా లేదా అనే దానిపై కీల‌క భేటీ జ‌రిగింది.

Top News


LATEST NEWS   Jul 24,2026 04:35 pm
విద్యార్థులతో పెట్టుకోవద్దు మోడీ.. ఖబడ్దార్
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా బీఆర్ఎస్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు,...
LATEST NEWS   Jul 24,2026 04:35 pm
విద్యార్థులతో పెట్టుకోవద్దు మోడీ.. ఖబడ్దార్
ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా బీఆర్ఎస్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు,...
LATEST NEWS   Jul 24,2026 04:30 pm
పంచదార్లలో పర్మిషన్లు రద్దు!
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని చారిత్రక పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పర్యావరణ నిబంధనలను బేఖాతరు చేస్తూ, స్థానిక...
LATEST NEWS   Jul 24,2026 04:30 pm
పంచదార్లలో పర్మిషన్లు రద్దు!
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని చారిత్రక పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పర్యావరణ నిబంధనలను బేఖాతరు చేస్తూ, స్థానిక...
LATEST NEWS   Jul 24,2026 03:59 pm
పేపర్‌ లీక్‌ చేస్తే పదేళ్ల జైలు..బిల్లుకి కేబినెట్ ఓకే
దేశంలో వివిధ ఎంట్రన్స్ పరీక్షా పత్రాల లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన...
LATEST NEWS   Jul 24,2026 03:59 pm
పేపర్‌ లీక్‌ చేస్తే పదేళ్ల జైలు..బిల్లుకి కేబినెట్ ఓకే
దేశంలో వివిధ ఎంట్రన్స్ పరీక్షా పత్రాల లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన...
⚠️ You are not allowed to copy content or view source