Logo
Download our app
ఐపీఎల్ ర‌ద్ద‌య్యే ఛాన్స్
NEWS   May 09,2025 10:32 am
బీసీసీఐ అత్య‌వ‌స‌రంగా స‌మావేశం అయ్యింది. ఈ స‌మావేశానికి ప్రెసిడెంట్ బిన్నీతో పాటు కార్య‌ద‌ర్శి జే షా, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 18 మెగా టోర్నీ కొన‌సాగుతోంది. అయితే భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. దేశంలోని 27కి పైగా ఎయిర్ పోర్ట్ ల‌ను మూసి వేసింది. ఈ త‌రుణంలో ఐపీఎల్ ను ర‌ద్దు చేయాల‌నే యోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇంకా కొన్ని మ్యాచ్ లు నిర్వ‌హించాల్సి ఉంది. యుద్దం తప్ప‌ద‌ని కేంద్రం ప్ర‌క‌టించ‌డంతో ఐపీఎల్ నిర్వ‌హంచాలా లేదా అనే దానిపై కీల‌క భేటీ జ‌రిగింది.

Top News


LATEST NEWS   Sep 13,2026 10:13 pm
విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం
కథలాపూర్‌ మండల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పడకంటి శ్రీధర్‌, ఉపాధ్యక్షుడిగా కాసోజీ ప్రతాప్‌, ప్రధాన కార్యదర్శిగా అందె రాజశేఖర్‌, కోశాధికారిగా...
LATEST NEWS   Sep 13,2026 10:13 pm
విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం
కథలాపూర్‌ మండల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పడకంటి శ్రీధర్‌, ఉపాధ్యక్షుడిగా కాసోజీ ప్రతాప్‌, ప్రధాన కార్యదర్శిగా అందె రాజశేఖర్‌, కోశాధికారిగా...
LATEST NEWS   Sep 13,2026 10:04 pm
రచయిత పూర్ణాచారికి సైమా అవార్డు
ములుగు జిల్లా బండారుపల్లి గ్రామానికి చెందిన గేయ రచయిత చల్లూరు పూర్ణాచారికి ప్రతిష్టాత్మక సైమా అవార్డు లభించింది. ఆయన రచించిన ‘కోర్టు’ సినిమాలోని ‘కథలెన్నో చెప్తారు’ పాటకు...
LATEST NEWS   Sep 13,2026 10:04 pm
రచయిత పూర్ణాచారికి సైమా అవార్డు
ములుగు జిల్లా బండారుపల్లి గ్రామానికి చెందిన గేయ రచయిత చల్లూరు పూర్ణాచారికి ప్రతిష్టాత్మక సైమా అవార్డు లభించింది. ఆయన రచించిన ‘కోర్టు’ సినిమాలోని ‘కథలెన్నో చెప్తారు’ పాటకు...
LATEST NEWS   Sep 13,2026 10:03 pm
రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి
హనుమకొండ: నగరంలోని 49వ డివిజన్‌ నాగేంద్రనగర్‌, ఇందిరమ్మ కాలనీతో పాటు పలు ప్రాంతాలను సీపీఎం మండల కార్యదర్శి మంద సంపత్‌ పరిశీలించారు. కాలనీవాసులు రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు...
LATEST NEWS   Sep 13,2026 10:03 pm
రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి
హనుమకొండ: నగరంలోని 49వ డివిజన్‌ నాగేంద్రనగర్‌, ఇందిరమ్మ కాలనీతో పాటు పలు ప్రాంతాలను సీపీఎం మండల కార్యదర్శి మంద సంపత్‌ పరిశీలించారు. కాలనీవాసులు రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు...
⚠️ You are not allowed to copy content or view source