Logo
Download our app
ఐపీఎల్ ర‌ద్ద‌య్యే ఛాన్స్
NEWS   May 09,2025 10:32 am
బీసీసీఐ అత్య‌వ‌స‌రంగా స‌మావేశం అయ్యింది. ఈ స‌మావేశానికి ప్రెసిడెంట్ బిన్నీతో పాటు కార్య‌ద‌ర్శి జే షా, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 18 మెగా టోర్నీ కొన‌సాగుతోంది. అయితే భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. దేశంలోని 27కి పైగా ఎయిర్ పోర్ట్ ల‌ను మూసి వేసింది. ఈ త‌రుణంలో ఐపీఎల్ ను ర‌ద్దు చేయాల‌నే యోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇంకా కొన్ని మ్యాచ్ లు నిర్వ‌హించాల్సి ఉంది. యుద్దం తప్ప‌ద‌ని కేంద్రం ప్ర‌క‌టించ‌డంతో ఐపీఎల్ నిర్వ‌హంచాలా లేదా అనే దానిపై కీల‌క భేటీ జ‌రిగింది.

Top News


LATEST NEWS   Jan 14,2026 12:41 am
మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించండి
కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో పొంగులేటి క్యాంపు కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. యువతులు, మహిళలు రంగురంగుల ముగ్గులతో స్టేడియం ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు.ముఖ్య...
LATEST NEWS   Jan 14,2026 12:41 am
మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించండి
కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో పొంగులేటి క్యాంపు కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. యువతులు, మహిళలు రంగురంగుల ముగ్గులతో స్టేడియం ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు.ముఖ్య...
ASTROLOGY   Jan 14,2026 12:39 am
నేడే శబరిమలలో మకర జ్యోతి దర్శనం
శబరిమలలో నేడు మకర జ్యోతి దర్శనం. నేటి సాయంత్రం 6:25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై కనిపించనుంది. సాక్షాత్తు మణికంఠుడే ఈ జ్యోతిగా దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు....
ASTROLOGY   Jan 14,2026 12:39 am
నేడే శబరిమలలో మకర జ్యోతి దర్శనం
శబరిమలలో నేడు మకర జ్యోతి దర్శనం. నేటి సాయంత్రం 6:25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై కనిపించనుంది. సాక్షాత్తు మణికంఠుడే ఈ జ్యోతిగా దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు....
LATEST NEWS   Jan 13,2026 11:51 pm
రోడ్డు భద్రత పాటించండి: డీసీపీ
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా “అరైవ్ అలైవ్” అవగాహన సదస్సులు నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత పాటించి ప్రాణాలతో గమ్యస్థానాన్ని చేరుకోవాలని...
LATEST NEWS   Jan 13,2026 11:51 pm
రోడ్డు భద్రత పాటించండి: డీసీపీ
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా “అరైవ్ అలైవ్” అవగాహన సదస్సులు నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత పాటించి ప్రాణాలతో గమ్యస్థానాన్ని చేరుకోవాలని...
⚠️ You are not allowed to copy content or view source