Logo
Download our app
ఐపీఎల్ ర‌ద్ద‌య్యే ఛాన్స్
NEWS   May 09,2025 10:32 am
బీసీసీఐ అత్య‌వ‌స‌రంగా స‌మావేశం అయ్యింది. ఈ స‌మావేశానికి ప్రెసిడెంట్ బిన్నీతో పాటు కార్య‌ద‌ర్శి జే షా, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 18 మెగా టోర్నీ కొన‌సాగుతోంది. అయితే భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. దేశంలోని 27కి పైగా ఎయిర్ పోర్ట్ ల‌ను మూసి వేసింది. ఈ త‌రుణంలో ఐపీఎల్ ను ర‌ద్దు చేయాల‌నే యోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇంకా కొన్ని మ్యాచ్ లు నిర్వ‌హించాల్సి ఉంది. యుద్దం తప్ప‌ద‌ని కేంద్రం ప్ర‌క‌టించ‌డంతో ఐపీఎల్ నిర్వ‌హంచాలా లేదా అనే దానిపై కీల‌క భేటీ జ‌రిగింది.

Top News


LATEST NEWS   Jul 20,2026 05:20 pm
గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
హైలైట్స్: సెప్టెంబర్ 17న తెలంగాణవ్యాప్తంగా అన్ని గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ, 'వందేమాతరం' గీతాలాపనకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి పిలుపు. 'వందేమాతరం' గీతానికి 150 సంవత్సరాలు...
LATEST NEWS   Jul 20,2026 05:20 pm
గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
హైలైట్స్: సెప్టెంబర్ 17న తెలంగాణవ్యాప్తంగా అన్ని గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ, 'వందేమాతరం' గీతాలాపనకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి పిలుపు. 'వందేమాతరం' గీతానికి 150 సంవత్సరాలు...
ENTERTAINMENT   Jul 20,2026 04:06 pm
ఒకేసారి 6 భాషల్లో బిగ్‌బాస్‌ కొత్త సీజన్లు
బిగ్‌బాస్‌ అభిమానులకు జియోస్టార్‌ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో బిగ్‌బాస్‌ కొత్త సీజన్లు సెప్టెంబరులో ప్రారంభం కానున్నాయి....
ENTERTAINMENT   Jul 20,2026 04:06 pm
ఒకేసారి 6 భాషల్లో బిగ్‌బాస్‌ కొత్త సీజన్లు
బిగ్‌బాస్‌ అభిమానులకు జియోస్టార్‌ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో బిగ్‌బాస్‌ కొత్త సీజన్లు సెప్టెంబరులో ప్రారంభం కానున్నాయి....
ENTERTAINMENT   Jul 20,2026 03:40 pm
దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయొద్దు: అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు...
ENTERTAINMENT   Jul 20,2026 03:40 pm
దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయొద్దు: అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు...
⚠️ You are not allowed to copy content or view source