Logo
Download our app
మంత్రి జన్మదినం సందర్భంగా పూజలు
NEWS   May 08,2025 11:03 am
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామికి మల్యాల మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండలాధ్యక్షుడు మంద నాంపల్లిగౌడ్, సురేష్, ధరూర్ మాజీ సర్పంచ్ శీలం మల్లేశం, దారం రాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 10:39 am
SDRF సిబ్బందికి రాఖీలు కట్టిన డా.రఘురామ్
శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రఘురామ్, వారి వైద్య బృందం శుక్రవారం SDRF (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం)...
LATEST NEWS   Aug 28,2026 10:39 am
SDRF సిబ్బందికి రాఖీలు కట్టిన డా.రఘురామ్
శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రఘురామ్, వారి వైద్య బృందం శుక్రవారం SDRF (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం)...
LATEST NEWS   Aug 28,2026 10:39 am
పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థినులు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, బాలికల జూనియర్ కళాశాలల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థినులు వన్...
LATEST NEWS   Aug 28,2026 10:39 am
పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థినులు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, బాలికల జూనియర్ కళాశాలల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థినులు వన్...
BIG NEWS   Aug 28,2026 10:38 am
భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య‌
నేపాల్‌లో విపత్తులో మరణించిన వారి సంఖ్య 469కి చేరుకుంది. మరో 1600 మందికిపైగా గల్లంతయ్యారు. టిబెట్‌లో ముగ్గురు మృతి చెందగా 558 మంది గల్లంతయ్యారు. నేపాల్‌లో 288...
BIG NEWS   Aug 28,2026 10:38 am
భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య‌
నేపాల్‌లో విపత్తులో మరణించిన వారి సంఖ్య 469కి చేరుకుంది. మరో 1600 మందికిపైగా గల్లంతయ్యారు. టిబెట్‌లో ముగ్గురు మృతి చెందగా 558 మంది గల్లంతయ్యారు. నేపాల్‌లో 288...
⚠️ You are not allowed to copy content or view source