Logo
Download our app
మంత్రి జన్మదినం సందర్భంగా పూజలు
NEWS   May 08,2025 11:03 am
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామికి మల్యాల మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండలాధ్యక్షుడు మంద నాంపల్లిగౌడ్, సురేష్, ధరూర్ మాజీ సర్పంచ్ శీలం మల్లేశం, దారం రాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Mar 14,2026 11:01 am
గ్యాస్ డెలివరీ ఆలస్యమైతే కాల్ చేయండి!
గ్యాస్ బుక్ చేసిన రెండున్నర రోజుల్లోనే డెలివరీ చేయాలనే రూల్ ఉంది. ఏజెన్సీలు సిలిండర్ పంపడంలో ఆలస్యం చేస్తే యూజర్లు ఆయిల్ కంపెనీలకు ఫిర్యాదు చేయవచ్చు. టోల్...
LATEST NEWS   Mar 14,2026 11:01 am
గ్యాస్ డెలివరీ ఆలస్యమైతే కాల్ చేయండి!
గ్యాస్ బుక్ చేసిన రెండున్నర రోజుల్లోనే డెలివరీ చేయాలనే రూల్ ఉంది. ఏజెన్సీలు సిలిండర్ పంపడంలో ఆలస్యం చేస్తే యూజర్లు ఆయిల్ కంపెనీలకు ఫిర్యాదు చేయవచ్చు. టోల్...
LATEST NEWS   Mar 14,2026 10:51 am
మ‌ళ్లీ త‌గ్గిన‌ బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్లు, రూపాయి విలువతో పాటు బంగారం, వెండి ధరలు క్ర‌మంగా కిందకు దిగివస్తున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం...
LATEST NEWS   Mar 14,2026 10:51 am
మ‌ళ్లీ త‌గ్గిన‌ బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్లు, రూపాయి విలువతో పాటు బంగారం, వెండి ధరలు క్ర‌మంగా కిందకు దిగివస్తున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం...
LATEST NEWS   Mar 14,2026 10:01 am
5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రాలలోనికి అనుమతి
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,28,239...
LATEST NEWS   Mar 14,2026 10:01 am
5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రాలలోనికి అనుమతి
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,28,239...
⚠️ You are not allowed to copy content or view source