Logo
Download our app
మంత్రి జన్మదినం సందర్భంగా పూజలు
NEWS   May 08,2025 11:03 am
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామికి మల్యాల మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండలాధ్యక్షుడు మంద నాంపల్లిగౌడ్, సురేష్, ధరూర్ మాజీ సర్పంచ్ శీలం మల్లేశం, దారం రాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   May 20,2026 02:36 pm
కులగణనపై సుప్రీం సంచలన తీర్పు
సుప్రీంకోర్టు కులగణన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం...
LATEST NEWS   May 20,2026 02:36 pm
కులగణనపై సుప్రీం సంచలన తీర్పు
సుప్రీంకోర్టు కులగణన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం...
BIG NEWS   May 20,2026 02:27 pm
రోమ్‌లో 'మెలోడీ' మూమెంట్!
ప్రధాని మోదీ ఇటలీ రాజధాని రోమ్ ప‌ర్య‌ట‌న‌లో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానుల మ‌ధ్య ఆసక్తికరమైన జ‌ర్నీ...
BIG NEWS   May 20,2026 02:27 pm
రోమ్‌లో 'మెలోడీ' మూమెంట్!
ప్రధాని మోదీ ఇటలీ రాజధాని రోమ్ ప‌ర్య‌ట‌న‌లో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానుల మ‌ధ్య ఆసక్తికరమైన జ‌ర్నీ...
LATEST NEWS   May 20,2026 12:05 pm
₹10 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ
తిరుపతి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 500 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ రూ.10 కోట్ల 52 లక్షలకు పైగా ఉంటుందని...
LATEST NEWS   May 20,2026 12:05 pm
₹10 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ
తిరుపతి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 500 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ రూ.10 కోట్ల 52 లక్షలకు పైగా ఉంటుందని...
⚠️ You are not allowed to copy content or view source