Logo
Download our app
మంత్రి జన్మదినం సందర్భంగా పూజలు
NEWS   May 08,2025 11:03 am
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామికి మల్యాల మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండలాధ్యక్షుడు మంద నాంపల్లిగౌడ్, సురేష్, ధరూర్ మాజీ సర్పంచ్ శీలం మల్లేశం, దారం రాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   May 27,2026 02:11 pm
భట్టి విక్రమార్కకు ATA ఆహ్వానం
జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీ -ల్యాండ్‌లో జ‌రిగే 19వ ATA తెలుగు మహాసభ ల‌కు హాజరుకావాల్సిందిగా డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కని...
LATEST NEWS   May 27,2026 02:11 pm
భట్టి విక్రమార్కకు ATA ఆహ్వానం
జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీ -ల్యాండ్‌లో జ‌రిగే 19వ ATA తెలుగు మహాసభ ల‌కు హాజరుకావాల్సిందిగా డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కని...
LATEST NEWS   May 26,2026 02:42 pm
పోలీస్ సిబ్బందికి సామ‌గ్రి పంపిణీ
పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ సతీష్ క్యాపులు, వాటర్ బాటిల్స్, కూలింగ్ కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా...
LATEST NEWS   May 26,2026 02:42 pm
పోలీస్ సిబ్బందికి సామ‌గ్రి పంపిణీ
పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ సతీష్ క్యాపులు, వాటర్ బాటిల్స్, కూలింగ్ కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా...
LATEST NEWS   May 26,2026 02:41 pm
నిత్యవసర సరుకులు పంపిణీ
పాల్వంచ మండల పరిధిలోని సరేకల్లు గిరిజన ప్రాంతంలో జనహిత ఫౌండర్ బేర శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు పౌష్టిక ఆహారం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ...
LATEST NEWS   May 26,2026 02:41 pm
నిత్యవసర సరుకులు పంపిణీ
పాల్వంచ మండల పరిధిలోని సరేకల్లు గిరిజన ప్రాంతంలో జనహిత ఫౌండర్ బేర శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు పౌష్టిక ఆహారం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ...
⚠️ You are not allowed to copy content or view source