Logo
Download our app
మంత్రి జన్మదినం సందర్భంగా పూజలు
NEWS   May 08,2025 11:03 am
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామికి మల్యాల మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండలాధ్యక్షుడు మంద నాంపల్లిగౌడ్, సురేష్, ధరూర్ మాజీ సర్పంచ్ శీలం మల్లేశం, దారం రాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   May 23,2026 11:08 pm
చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల ఎస్సీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 10న నల్లగట్ల ప్రశాంత్ ఇంట్లో చోరీ జరిగినట్లు...
LATEST NEWS   May 23,2026 11:08 pm
చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల ఎస్సీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 10న నల్లగట్ల ప్రశాంత్ ఇంట్లో చోరీ జరిగినట్లు...
BIG NEWS   May 23,2026 11:07 pm
పొక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం
మక్తల్ మండలం గొల్లపల్లి గ్రామంలో న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో పాల్గొంటున్న మహిళలకు మహిళా, బాలికల రక్షణ చట్టాలపై...
BIG NEWS   May 23,2026 11:07 pm
పొక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం
మక్తల్ మండలం గొల్లపల్లి గ్రామంలో న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో పాల్గొంటున్న మహిళలకు మహిళా, బాలికల రక్షణ చట్టాలపై...
LATEST NEWS   May 23,2026 05:37 pm
తీవ్ర ఇబ్బందుల్లో మొక్కజొన్న రైతులు
సదాశివనగర్ మండలంలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంటు సమస్యలతో సగం పంట ఎండిపోగా, మిగిలిన పంటకు సరైన ధర దక్కడం లేదని రైతులు ఆవేదన...
LATEST NEWS   May 23,2026 05:37 pm
తీవ్ర ఇబ్బందుల్లో మొక్కజొన్న రైతులు
సదాశివనగర్ మండలంలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంటు సమస్యలతో సగం పంట ఎండిపోగా, మిగిలిన పంటకు సరైన ధర దక్కడం లేదని రైతులు ఆవేదన...
⚠️ You are not allowed to copy content or view source