Logo
Download our app
మంత్రి జన్మదినం సందర్భంగా పూజలు
NEWS   May 08,2025 11:03 am
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామికి మల్యాల మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండలాధ్యక్షుడు మంద నాంపల్లిగౌడ్, సురేష్, ధరూర్ మాజీ సర్పంచ్ శీలం మల్లేశం, దారం రాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jul 23,2026 12:45 pm
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారా?
దేశంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారంటూ సామాజిక...
LATEST NEWS   Jul 23,2026 12:45 pm
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారా?
దేశంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారంటూ సామాజిక...
LATEST NEWS   Jul 23,2026 12:28 pm
'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు’
'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరంటూ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. 'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై...
LATEST NEWS   Jul 23,2026 12:28 pm
'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు’
'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరంటూ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. 'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై...
LATEST NEWS   Jul 23,2026 12:27 pm
పేపర్ లీకేజీ ఘటనలపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లు
ప్రధాని నరేంద్రమోదీ గురువారం కీలక ప్రకటన చేశారు. పరీక్ష పత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితగతిన కఠినశిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు లను ఏర్పాటు చేస్తుందని...
LATEST NEWS   Jul 23,2026 12:27 pm
పేపర్ లీకేజీ ఘటనలపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లు
ప్రధాని నరేంద్రమోదీ గురువారం కీలక ప్రకటన చేశారు. పరీక్ష పత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితగతిన కఠినశిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు లను ఏర్పాటు చేస్తుందని...
⚠️ You are not allowed to copy content or view source