Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


LATEST NEWS   Sep 04,2026 09:51 pm
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని పలు...
LATEST NEWS   Sep 04,2026 09:51 pm
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని పలు...
LATEST NEWS   Sep 04,2026 09:51 pm
ప్రైవేట్ ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలి
తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉద్యోగ,ఆరోగ్య భద్రత కల్పించాలని బిఆర్ఎస్ రాష్ట్ర నేత ఎనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. హనుమకొండ నగరంలో నిర్వహించిన ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ...
LATEST NEWS   Sep 04,2026 09:51 pm
ప్రైవేట్ ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలి
తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉద్యోగ,ఆరోగ్య భద్రత కల్పించాలని బిఆర్ఎస్ రాష్ట్ర నేత ఎనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. హనుమకొండ నగరంలో నిర్వహించిన ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ...
LATEST NEWS   Sep 04,2026 09:50 pm
ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ...
LATEST NEWS   Sep 04,2026 09:50 pm
ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ...
⚠️ You are not allowed to copy content or view source