Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


LATEST NEWS   May 18,2026 01:06 am
ఆ 6 రోజులు నిప్పుల వర్షమే!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొట్టనున్నాయి. వచ్చే వారం రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 19 నుంచి 24...
LATEST NEWS   May 18,2026 01:06 am
ఆ 6 రోజులు నిప్పుల వర్షమే!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొట్టనున్నాయి. వచ్చే వారం రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 19 నుంచి 24...
LATEST NEWS   May 18,2026 12:54 am
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2009 - 2010 బ్యాచ్ కు చెందిన...
LATEST NEWS   May 18,2026 12:54 am
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2009 - 2010 బ్యాచ్ కు చెందిన...
LATEST NEWS   May 18,2026 12:54 am
ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
మే, 18 వ తేదీ, సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు. ప్రజలు...
LATEST NEWS   May 18,2026 12:54 am
ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
మే, 18 వ తేదీ, సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు. ప్రజలు...
⚠️ You are not allowed to copy content or view source