Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


LATEST NEWS   Feb 23,2026 08:12 pm
మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం
హైదరాబాద్‌ మెట్రో రైలును L&T నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉప...
LATEST NEWS   Feb 23,2026 08:12 pm
మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం
హైదరాబాద్‌ మెట్రో రైలును L&T నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉప...
LATEST NEWS   Feb 23,2026 08:07 pm
హైదరాబాద్‌లో అత్యంత ఎత్తైన భవనం
హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తైన భవనం ఘట్‌కేసర్‌లో ఏర్పాటు కానుంది. 72 అంతస్తులతో డ్యాన్సింగ్ డాఫోడిల్స్ పేరుతో ఈ ఆకాశహర్మ్యాన్ని నిర్మించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తైన, ఆకర్షణీయమైన...
LATEST NEWS   Feb 23,2026 08:07 pm
హైదరాబాద్‌లో అత్యంత ఎత్తైన భవనం
హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తైన భవనం ఘట్‌కేసర్‌లో ఏర్పాటు కానుంది. 72 అంతస్తులతో డ్యాన్సింగ్ డాఫోడిల్స్ పేరుతో ఈ ఆకాశహర్మ్యాన్ని నిర్మించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తైన, ఆకర్షణీయమైన...
LATEST NEWS   Feb 23,2026 07:49 pm
మస్కట్లో చనిపోయిన శ్రీనివాస్ మృతదేహం ఇంటికి చేరింది
మస్కట్‌లో ఈనెల 19న మృతి చెందిన శ్రీనివాస్ మృతదేహం వారి స్వ‌గ్రామంలోని ఇంటికి చేరింది. ఈనెల 19 మస్కట్లో కాలు జారిపడి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగా...
LATEST NEWS   Feb 23,2026 07:49 pm
మస్కట్లో చనిపోయిన శ్రీనివాస్ మృతదేహం ఇంటికి చేరింది
మస్కట్‌లో ఈనెల 19న మృతి చెందిన శ్రీనివాస్ మృతదేహం వారి స్వ‌గ్రామంలోని ఇంటికి చేరింది. ఈనెల 19 మస్కట్లో కాలు జారిపడి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగా...
⚠️ You are not allowed to copy content or view source