Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


LATEST NEWS   Feb 28,2026 10:00 am
నేను ఆరోగ్యంగానే ఉన్నా.. బొత్స
తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని, తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. కేవలం రొటీన్ మెడికల్ చెకప్‌లో భాగంగానే...
LATEST NEWS   Feb 28,2026 10:00 am
నేను ఆరోగ్యంగానే ఉన్నా.. బొత్స
తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని, తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. కేవలం రొటీన్ మెడికల్ చెకప్‌లో భాగంగానే...
LATEST NEWS   Feb 28,2026 10:00 am
బిజెపిలో చేరిన డా. అనుప్ రావు
కోరుట్లకు చెందిన Dr.అనూప్ రావు తన అనుచరులతో కలిసి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచంద్రరావు సమక్షంలో బిజెపిలో చేరారు. పార్టీ కండువతో...
LATEST NEWS   Feb 28,2026 10:00 am
బిజెపిలో చేరిన డా. అనుప్ రావు
కోరుట్లకు చెందిన Dr.అనూప్ రావు తన అనుచరులతో కలిసి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచంద్రరావు సమక్షంలో బిజెపిలో చేరారు. పార్టీ కండువతో...
LATEST NEWS   Feb 27,2026 08:17 pm
'BJPకి 10 సీట్లు వస్తే వైదొలుగుతా'
ఢిల్లీ: మద్యం విధానంపై తప్పుడు కేసు నమోదు చేసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్‌ షా కుట్ర పన్నారని దిల్లీ మాజీ...
LATEST NEWS   Feb 27,2026 08:17 pm
'BJPకి 10 సీట్లు వస్తే వైదొలుగుతా'
ఢిల్లీ: మద్యం విధానంపై తప్పుడు కేసు నమోదు చేసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్‌ షా కుట్ర పన్నారని దిల్లీ మాజీ...
⚠️ You are not allowed to copy content or view source