Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


LATEST NEWS   May 02,2026 10:33 pm
ప‌బ్లిసిటీపై నరసింహ అసంతృప్తి
చిట్యాల బ్రిడ్జ్ రూ.20 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి వాకిటి శ్రీహ‌రి చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి మీడియా ప్రాధాన్యం లేకపోవడంపై MJPVC వ్యవస్థాపక అధ్యక్షులు కెవి నరసింహ ఆక్షేపించారు....
LATEST NEWS   May 02,2026 10:33 pm
ప‌బ్లిసిటీపై నరసింహ అసంతృప్తి
చిట్యాల బ్రిడ్జ్ రూ.20 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి వాకిటి శ్రీహ‌రి చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి మీడియా ప్రాధాన్యం లేకపోవడంపై MJPVC వ్యవస్థాపక అధ్యక్షులు కెవి నరసింహ ఆక్షేపించారు....
LATEST NEWS   May 02,2026 02:27 pm
మెట్‌పల్లి పట్టణంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్న 4 దుకాణాలలో మంటలు అంటుకోవ‌డంతో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆయిల్ దుకాణం ఉండడంతో మంటలు వేగంగా...
LATEST NEWS   May 02,2026 02:27 pm
మెట్‌పల్లి పట్టణంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్న 4 దుకాణాలలో మంటలు అంటుకోవ‌డంతో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆయిల్ దుకాణం ఉండడంతో మంటలు వేగంగా...
LATEST NEWS   May 02,2026 09:55 am
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని India Meteorological Department హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు...
LATEST NEWS   May 02,2026 09:55 am
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని India Meteorological Department హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు...
⚠️ You are not allowed to copy content or view source