Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


LATEST NEWS   Jul 06,2026 06:48 pm
ఏకగ్రీవంగా వన సంరక్షణ కమిటీ
రాయికల్ (మం) చింతలూరు గ్రామంలో వన సంరక్షణ కమిటీ (వీఎస్‌ఎస్)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా ముంజం ప్రణయ్, ఉపాధ్యక్షురాలిగా కదుర్లి లక్ష్మిని ఎంపిక చేశారు. మొత్తం...
LATEST NEWS   Jul 06,2026 06:48 pm
ఏకగ్రీవంగా వన సంరక్షణ కమిటీ
రాయికల్ (మం) చింతలూరు గ్రామంలో వన సంరక్షణ కమిటీ (వీఎస్‌ఎస్)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా ముంజం ప్రణయ్, ఉపాధ్యక్షురాలిగా కదుర్లి లక్ష్మిని ఎంపిక చేశారు. మొత్తం...
LATEST NEWS   Jul 06,2026 06:13 pm
ఎమ్మిగనూరు ఆసుపత్రిపై ఎమ్మెల్యే సమీక్ష
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే డా. బివి జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆసుపత్రి పనితీరు, పారిశుద్ధ్యం, రోగులకు...
LATEST NEWS   Jul 06,2026 06:13 pm
ఎమ్మిగనూరు ఆసుపత్రిపై ఎమ్మెల్యే సమీక్ష
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే డా. బివి జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆసుపత్రి పనితీరు, పారిశుద్ధ్యం, రోగులకు...
LATEST NEWS   Jul 06,2026 06:12 pm
జకార్తాలో మోదీకి అరుదైన గౌరవం!
ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకున్నారు. విమానాశ్రయానికి స్వయంగా విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆయనకు స్వాగతం పలికారు. మోదీ...
LATEST NEWS   Jul 06,2026 06:12 pm
జకార్తాలో మోదీకి అరుదైన గౌరవం!
ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకున్నారు. విమానాశ్రయానికి స్వయంగా విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆయనకు స్వాగతం పలికారు. మోదీ...
⚠️ You are not allowed to copy content or view source