Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


BIG NEWS   Jul 13,2026 02:20 pm
భారీ ఎత్తున ఛ‌లో ఐటీడీఏ కార్యక్రమం
పినపాక మండలం నుంచి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ఐటీడీఏ కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చారు. ఈ-బయ్యారం క్రాస్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించి...
BIG NEWS   Jul 13,2026 02:20 pm
భారీ ఎత్తున ఛ‌లో ఐటీడీఏ కార్యక్రమం
పినపాక మండలం నుంచి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ఐటీడీఏ కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చారు. ఈ-బయ్యారం క్రాస్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించి...
LATEST NEWS   Jul 13,2026 02:18 pm
ఫారెస్ట్ అధికారులు–పోడు రైతుల మధ్య వాగ్వాదం
పినపాక మండలం బోటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బంధగిరినగరంలో ఫారెస్ట్ అధికారులు, పోడు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోడు భూముల విషయంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త...
LATEST NEWS   Jul 13,2026 02:18 pm
ఫారెస్ట్ అధికారులు–పోడు రైతుల మధ్య వాగ్వాదం
పినపాక మండలం బోటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బంధగిరినగరంలో ఫారెస్ట్ అధికారులు, పోడు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోడు భూముల విషయంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త...
BIG NEWS   Jul 13,2026 02:17 pm
భద్రాచలం గోదావరి వంతెనకు 61 ఏళ్లు
భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మించిన చారిత్రాత్మక రహదారి వంతెన ప్రారంభమై 61 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి రూ.70 లక్షల వ్యయంతో...
BIG NEWS   Jul 13,2026 02:17 pm
భద్రాచలం గోదావరి వంతెనకు 61 ఏళ్లు
భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మించిన చారిత్రాత్మక రహదారి వంతెన ప్రారంభమై 61 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి రూ.70 లక్షల వ్యయంతో...
⚠️ You are not allowed to copy content or view source