Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


BIG NEWS   Apr 13,2026 12:34 pm
திருவாரூர் தலைமையகத்தில் தேங்காய் ஏலம்
திருவாரூர் மாவட்டம் தஞ்சாவூர் கூட்டுறவு விற்பனை இணையம், திருவாரூர் தலைமையகத்தில் தேங்காய் ஏலம் நடந்தது. விவசாயிகள் தேங்காய்களை கொண்டு வந்து ஏலத்தில் கலந்து கொண்டனர். ஏலத்தில் விற்பனை...
BIG NEWS   Apr 13,2026 12:34 pm
திருவாரூர் தலைமையகத்தில் தேங்காய் ஏலம்
திருவாரூர் மாவட்டம் தஞ்சாவூர் கூட்டுறவு விற்பனை இணையம், திருவாரூர் தலைமையகத்தில் தேங்காய் ஏலம் நடந்தது. விவசாயிகள் தேங்காய்களை கொண்டு வந்து ஏலத்தில் கலந்து கொண்டனர். ஏலத்தில் விற்பனை...
LATEST NEWS   Apr 13,2026 10:52 am
8మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
తెలంగాణ‌ ఇంటర్ ఫలితాల వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం. పరీక్షల్లో పాసవ్వలేదనే కారణంతో పలు జిల్లాల్లో 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు....
LATEST NEWS   Apr 13,2026 10:52 am
8మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
తెలంగాణ‌ ఇంటర్ ఫలితాల వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం. పరీక్షల్లో పాసవ్వలేదనే కారణంతో పలు జిల్లాల్లో 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు....
LATEST NEWS   Apr 13,2026 04:56 am
సృజనకు ఇంటర్‌లో 976 మార్కులు
వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన కసరబోయిన శ్రీనివాస్-సంధ్య దంపతుల కుమార్తె కసరబోయిన సృజన ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షల్లో 976 మార్కులు సాధించి ప్రతిభ చాటుకుంది. శ్రీ...
LATEST NEWS   Apr 13,2026 04:56 am
సృజనకు ఇంటర్‌లో 976 మార్కులు
వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన కసరబోయిన శ్రీనివాస్-సంధ్య దంపతుల కుమార్తె కసరబోయిన సృజన ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షల్లో 976 మార్కులు సాధించి ప్రతిభ చాటుకుంది. శ్రీ...
⚠️ You are not allowed to copy content or view source