Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


LATEST NEWS   Jul 12,2026 10:39 pm
పేరు మార్చే ప్రసక్తే లేదు ఈసీకి కవిత స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్‌ను తక్షణమే ఆమోదించి, గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కవిత కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు...
LATEST NEWS   Jul 12,2026 10:39 pm
పేరు మార్చే ప్రసక్తే లేదు ఈసీకి కవిత స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్‌ను తక్షణమే ఆమోదించి, గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కవిత కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు...
LATEST NEWS   Jul 12,2026 10:28 pm
పవన్ రెండో చేతికీ సమస్య ఉంది: సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో చేతికి కూడా స్వల్ప సమస్య ఉందని, అసరమైతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ముంబై ఆస్పత్రిలో...
LATEST NEWS   Jul 12,2026 10:28 pm
పవన్ రెండో చేతికీ సమస్య ఉంది: సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో చేతికి కూడా స్వల్ప సమస్య ఉందని, అసరమైతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ముంబై ఆస్పత్రిలో...
LATEST NEWS   Jul 12,2026 06:45 pm
మెట్‌ప‌ల్లిలో మహిళ దారుణ హత్య
మెట్‌ప‌ల్లిలో మహిళ హత్య కలకలం రేపింది. శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న కర్రె సుజాత (34) మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య...
LATEST NEWS   Jul 12,2026 06:45 pm
మెట్‌ప‌ల్లిలో మహిళ దారుణ హత్య
మెట్‌ప‌ల్లిలో మహిళ హత్య కలకలం రేపింది. శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న కర్రె సుజాత (34) మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య...
⚠️ You are not allowed to copy content or view source