Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


BIG NEWS   Apr 20,2026 07:48 pm
జీవన్ రెడ్డికి BRS కండువా వేసిన KCR
జగిత్యాల: టీ జీవన్ రెడ్డి BRS పార్టీలో చేరారు. ప్రజా ఆశీర్వాద సభ వేదికపై జీవన్ రెడ్డి మెడలో గులాబీ కండువా వేసిన కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు....
BIG NEWS   Apr 20,2026 07:48 pm
జీవన్ రెడ్డికి BRS కండువా వేసిన KCR
జగిత్యాల: టీ జీవన్ రెడ్డి BRS పార్టీలో చేరారు. ప్రజా ఆశీర్వాద సభ వేదికపై జీవన్ రెడ్డి మెడలో గులాబీ కండువా వేసిన కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు....
LATEST NEWS   Apr 20,2026 12:28 pm
కేవలం ₹5లకే 3 పూటలా భోజనం: సీఎం
ప్రతి ఒక్కరి కడుపు నిండాలని.. ఎవరూ ఆకలిలో ఉండకూడదనేదే అన్న క్యాంటీన్ల ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్న ఎన్టీఆర్.. తిరుమలలో ప్రారంభించిన అన్నప్రసాదం కార్యక్రమం...
LATEST NEWS   Apr 20,2026 12:28 pm
కేవలం ₹5లకే 3 పూటలా భోజనం: సీఎం
ప్రతి ఒక్కరి కడుపు నిండాలని.. ఎవరూ ఆకలిలో ఉండకూడదనేదే అన్న క్యాంటీన్ల ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్న ఎన్టీఆర్.. తిరుమలలో ప్రారంభించిన అన్నప్రసాదం కార్యక్రమం...
LATEST NEWS   Apr 20,2026 11:56 am
32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్
సైబర్ క్రైమ్ కేటుగాళ్లతో చేతులు కలిపి కస్టమర్ల ఖాతాలను మ్యూల్ అకౌంట్స్‌గా మార్చి సుమారు రూ.150 కోట్లు కొళ్లగొట్టిన 52 మందిని హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు...
LATEST NEWS   Apr 20,2026 11:56 am
32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్
సైబర్ క్రైమ్ కేటుగాళ్లతో చేతులు కలిపి కస్టమర్ల ఖాతాలను మ్యూల్ అకౌంట్స్‌గా మార్చి సుమారు రూ.150 కోట్లు కొళ్లగొట్టిన 52 మందిని హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు...
⚠️ You are not allowed to copy content or view source