Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


LATEST NEWS   Jun 05,2026 10:07 pm
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి
మెట్‌పల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెట్‌పల్లి కోర్టు ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జూ. సివిల్ జడ్జి వినుకొండ మాధవి మాట్లాడుతూ, గాలి, నీరు,...
LATEST NEWS   Jun 05,2026 10:07 pm
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి
మెట్‌పల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెట్‌పల్లి కోర్టు ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జూ. సివిల్ జడ్జి వినుకొండ మాధవి మాట్లాడుతూ, గాలి, నీరు,...
ENTERTAINMENT   Jun 05,2026 10:05 pm
నచ్చిన చోటే 400 గజాల ఇళ్లు!
తెలంగాణలో పేదలు, అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2026-27లో 3.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పేదలు ప్రస్తుతం నివసిస్తున్న...
ENTERTAINMENT   Jun 05,2026 10:05 pm
నచ్చిన చోటే 400 గజాల ఇళ్లు!
తెలంగాణలో పేదలు, అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2026-27లో 3.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పేదలు ప్రస్తుతం నివసిస్తున్న...
LATEST NEWS   Jun 05,2026 06:29 pm
ఘనంగా 'గోపా' సన్నాహక సమావేశం
మహబూబ్‌నగర్: గోపా సన్నాహక సమావేశం ఘ నంగా జరిగింది. మాజీ జిల్లా అధ్యక్షుడు బాగన్న గౌడ్, PRTU జిల్లా గౌరవాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి...
LATEST NEWS   Jun 05,2026 06:29 pm
ఘనంగా 'గోపా' సన్నాహక సమావేశం
మహబూబ్‌నగర్: గోపా సన్నాహక సమావేశం ఘ నంగా జరిగింది. మాజీ జిల్లా అధ్యక్షుడు బాగన్న గౌడ్, PRTU జిల్లా గౌరవాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి...
⚠️ You are not allowed to copy content or view source