Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


BIG NEWS   Apr 21,2026 12:26 pm
திருவாரூரில் பாஜகவிற்கு அண்ணாமலை பிரச்சாரம்
திருவாரூர் மாவட்டத்தில் பாஜக சார்பில் போட்டியிடும் வேட்பாளரை ஆதரித்து அண்ணாமலை தீவிர பிரச்சாரத்தில் ஈடுபட்டார். நகரின் முக்கிய பகுதிகளில் சுற்றுப்பயணம் மேற்கொண்ட அவர், பொதுமக்களை நேரடியாக சந்தித்து...
BIG NEWS   Apr 21,2026 12:26 pm
திருவாரூரில் பாஜகவிற்கு அண்ணாமலை பிரச்சாரம்
திருவாரூர் மாவட்டத்தில் பாஜக சார்பில் போட்டியிடும் வேட்பாளரை ஆதரித்து அண்ணாமலை தீவிர பிரச்சாரத்தில் ஈடுபட்டார். நகரின் முக்கிய பகுதிகளில் சுற்றுப்பயணம் மேற்கொண்ட அவர், பொதுமக்களை நேரடியாக சந்தித்து...
LATEST NEWS   Apr 21,2026 12:24 pm
రేవంత్‌కు కాదు, కేసీఆర్‌కే పాడుతా
కేసీఆర్‌కు తాను ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పాటలు పాడనని సింగ‌ర్ మ‌ధుప్రియ‌ స్ప‌ష్టం చేశారు. జగిత్యాల కేసీఆర్...
LATEST NEWS   Apr 21,2026 12:24 pm
రేవంత్‌కు కాదు, కేసీఆర్‌కే పాడుతా
కేసీఆర్‌కు తాను ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పాటలు పాడనని సింగ‌ర్ మ‌ధుప్రియ‌ స్ప‌ష్టం చేశారు. జగిత్యాల కేసీఆర్...
LATEST NEWS   Apr 21,2026 11:18 am
శిక్షణ కోసం సింగాపూర్‌కు మంత్రులు
ఏపీ ప్రభుత్వానికి చెందిన 7గురు మంత్రుల బృందం నేటి నుంచి 27వ తేదీ వరకు కొనసాగనున్న అధ్యయన పర్యటనలో భాగంగా సింగాపూర్‌కు చేరుకుంది. రాష్ట్రంలో ఆధునిక పరిపాలన...
LATEST NEWS   Apr 21,2026 11:18 am
శిక్షణ కోసం సింగాపూర్‌కు మంత్రులు
ఏపీ ప్రభుత్వానికి చెందిన 7గురు మంత్రుల బృందం నేటి నుంచి 27వ తేదీ వరకు కొనసాగనున్న అధ్యయన పర్యటనలో భాగంగా సింగాపూర్‌కు చేరుకుంది. రాష్ట్రంలో ఆధునిక పరిపాలన...
⚠️ You are not allowed to copy content or view source