Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


LATEST NEWS   Aug 14,2026 10:04 am
నిరుపేద గర్భిణులకు అన్నప్రసాదం
కామారెడ్డి ప్రాంతానికి చెందిన పల్లె బాలరాజు గౌడ్, దుబాయ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి...
LATEST NEWS   Aug 14,2026 10:04 am
నిరుపేద గర్భిణులకు అన్నప్రసాదం
కామారెడ్డి ప్రాంతానికి చెందిన పల్లె బాలరాజు గౌడ్, దుబాయ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి...
LATEST NEWS   Aug 14,2026 10:03 am
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, పోలీస్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు 125 రోజుల ఉచిత శిక్షణ అందించనున్నట్లు డైరెక్టర్ డా....
LATEST NEWS   Aug 14,2026 10:03 am
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, పోలీస్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు 125 రోజుల ఉచిత శిక్షణ అందించనున్నట్లు డైరెక్టర్ డా....
LATEST NEWS   Aug 14,2026 10:01 am
గ్రామపంచాయతీ భూమిలో అక్రమ నిర్మాణం కూల్చివేత
నర్సాపూర్(జి) మండలం తెంబుర్ని గ్రామంలో గ్రామపంచాయతీ పరిధిలోని భూమిలో అక్రమంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చివేశారు. సదరు వ్యక్తికి గ్రామ సర్పంచ్ పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో...
LATEST NEWS   Aug 14,2026 10:01 am
గ్రామపంచాయతీ భూమిలో అక్రమ నిర్మాణం కూల్చివేత
నర్సాపూర్(జి) మండలం తెంబుర్ని గ్రామంలో గ్రామపంచాయతీ పరిధిలోని భూమిలో అక్రమంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చివేశారు. సదరు వ్యక్తికి గ్రామ సర్పంచ్ పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో...
⚠️ You are not allowed to copy content or view source