Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


LATEST NEWS   Sep 20,2026 09:46 pm
నీటికుంటలో పడి అక్కా, చెల్లెలు మృతి
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ములుగు మండలం ఖాసిందేవపేట గ్రామంలో ఆదివారం నీటి కుంటలో పడి అక్కా చెల్లెలు మృతి చెందారు.గ్రామానికి చెందిన అహ్మద్ పాషా...
LATEST NEWS   Sep 20,2026 09:46 pm
నీటికుంటలో పడి అక్కా, చెల్లెలు మృతి
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ములుగు మండలం ఖాసిందేవపేట గ్రామంలో ఆదివారం నీటి కుంటలో పడి అక్కా చెల్లెలు మృతి చెందారు.గ్రామానికి చెందిన అహ్మద్ పాషా...
LATEST NEWS   Sep 20,2026 09:45 pm
ఈ-చాలాన్.. ఖాతా నుంచి రూ.85 వేలు కట్
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఆర్టీవో ఈ చలాన్ పేరుతో వచ్చిన అనుమానస్పద ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఓ యువకుడు రూ.85 వేల నగదు పోగొట్టుకున్న...
LATEST NEWS   Sep 20,2026 09:45 pm
ఈ-చాలాన్.. ఖాతా నుంచి రూ.85 వేలు కట్
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఆర్టీవో ఈ చలాన్ పేరుతో వచ్చిన అనుమానస్పద ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఓ యువకుడు రూ.85 వేల నగదు పోగొట్టుకున్న...
LATEST NEWS   Sep 20,2026 09:43 pm
ఈనెల 23న ట్రాఫిక్ ఆంక్షలు
గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.వరంగల్ త్రినగరి పరిధిలో ఈ నెల 23న వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ శ్వేతా తెలిపారు....
LATEST NEWS   Sep 20,2026 09:43 pm
ఈనెల 23న ట్రాఫిక్ ఆంక్షలు
గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.వరంగల్ త్రినగరి పరిధిలో ఈ నెల 23న వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ శ్వేతా తెలిపారు....
⚠️ You are not allowed to copy content or view source