Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


BIG NEWS   Apr 17,2026 11:40 am
తెలంగాణలో భానుడి భగభగలు 19వ తేదీ నుంచి వడగండ్ల వాన‌లు
తెలంగాణ‌లో ఎండలు మండిపోతున్నాయి. గురువారం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 45 డిగ్రీల మార్క్‌‌కు చేరువయ్యాయి. 10 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా, మరో 9 జిల్లాల్లో...
BIG NEWS   Apr 17,2026 11:40 am
తెలంగాణలో భానుడి భగభగలు 19వ తేదీ నుంచి వడగండ్ల వాన‌లు
తెలంగాణ‌లో ఎండలు మండిపోతున్నాయి. గురువారం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 45 డిగ్రీల మార్క్‌‌కు చేరువయ్యాయి. 10 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా, మరో 9 జిల్లాల్లో...
LATEST NEWS   Apr 16,2026 11:28 pm
తెలంగాణలో బీసీల జనాభా 56.36%
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీలు 56.36%తో అతిపెద్ద వర్గంగా నిలిచారు. ఎస్సీలు 17.42%, ఓసీలు...
LATEST NEWS   Apr 16,2026 11:28 pm
తెలంగాణలో బీసీల జనాభా 56.36%
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీలు 56.36%తో అతిపెద్ద వర్గంగా నిలిచారు. ఎస్సీలు 17.42%, ఓసీలు...
LATEST NEWS   Apr 16,2026 11:19 pm
రుక్మాపూర్ పాఠశాలకు కట్లకుంట విద్యార్థుల ఎంపిక
మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామానికి చెందిన మారంపెల్లి హృతిక్, బొల్లారపు అంశుత్‌లు రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌లో 6వ తరగతికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ...
LATEST NEWS   Apr 16,2026 11:19 pm
రుక్మాపూర్ పాఠశాలకు కట్లకుంట విద్యార్థుల ఎంపిక
మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామానికి చెందిన మారంపెల్లి హృతిక్, బొల్లారపు అంశుత్‌లు రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌లో 6వ తరగతికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ...
⚠️ You are not allowed to copy content or view source