Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


LATEST NEWS   Mar 21,2026 01:33 pm
10 రోజుల్లో రూ.13,320 తగ్గిన గోల్డ్ ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్ర‌మంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన ప‌ది రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.13,320 తగ్గింది. అటు 22...
LATEST NEWS   Mar 21,2026 01:33 pm
10 రోజుల్లో రూ.13,320 తగ్గిన గోల్డ్ ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్ర‌మంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన ప‌ది రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.13,320 తగ్గింది. అటు 22...
LATEST NEWS   Mar 21,2026 10:46 am
బతికి ఉండగానే శ్మశానానికి..
జగిత్యాల: కిడ్నీలు ఫెయిలైన భర్తకు చికిత్స చేయించలేని నిస్సహాయ స్థితిలో భార్య అతడిని శ్మశానంలో వదిలివెళ్లింది. జగిత్యాలకు చెందిన ఎండ్రికాయల శ్రీధర్(49)కు కిడ్నీలు దెబ్బతినడంతో ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్...
LATEST NEWS   Mar 21,2026 10:46 am
బతికి ఉండగానే శ్మశానానికి..
జగిత్యాల: కిడ్నీలు ఫెయిలైన భర్తకు చికిత్స చేయించలేని నిస్సహాయ స్థితిలో భార్య అతడిని శ్మశానంలో వదిలివెళ్లింది. జగిత్యాలకు చెందిన ఎండ్రికాయల శ్రీధర్(49)కు కిడ్నీలు దెబ్బతినడంతో ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్...
LATEST NEWS   Mar 21,2026 10:29 am
'రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలి'
అరకు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి, ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర పర్యటనను విజయవంతం చేయాలని ఎగువశోభ పంచాయితీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మట్టం శ్యామ్...
LATEST NEWS   Mar 21,2026 10:29 am
'రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలి'
అరకు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి, ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర పర్యటనను విజయవంతం చేయాలని ఎగువశోభ పంచాయితీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మట్టం శ్యామ్...
⚠️ You are not allowed to copy content or view source