Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


LATEST NEWS   Aug 31,2026 07:36 pm
ఎమ్మిగనూరుకు తాగునీటి మహా వరం.. రూ.157.3 కోట్లతో భారీ ప్రాజెక్టు!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.157.3 కోట్ల భారీ ప్రాజెక్టుకు...
LATEST NEWS   Aug 31,2026 07:36 pm
ఎమ్మిగనూరుకు తాగునీటి మహా వరం.. రూ.157.3 కోట్లతో భారీ ప్రాజెక్టు!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.157.3 కోట్ల భారీ ప్రాజెక్టుకు...
LATEST NEWS   Aug 31,2026 07:35 pm
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బానాజీపేటకు చెందిన ఎర్రపుడి యాదగిరి అతని భార్య వెంకటమ్మ(40)తో...
LATEST NEWS   Aug 31,2026 07:35 pm
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బానాజీపేటకు చెందిన ఎర్రపుడి యాదగిరి అతని భార్య వెంకటమ్మ(40)తో...
LATEST NEWS   Aug 31,2026 07:34 pm
శిలాఫలకం,ఫ్లెక్సీలలో కనిపించని మంత్రి కొండా సురేఖ పేరు, ఫోటో
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో అధికారిక కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో...
LATEST NEWS   Aug 31,2026 07:34 pm
శిలాఫలకం,ఫ్లెక్సీలలో కనిపించని మంత్రి కొండా సురేఖ పేరు, ఫోటో
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో అధికారిక కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో...
⚠️ You are not allowed to copy content or view source