Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


TECHNOLOGY   Sep 10,2026 08:15 am
యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో!
యాపిల్ సంస్థ కాలిఫోర్నియాలోని కుపర్టినోలో జరిగిన ‘సర్‌ప్రైజ్‌ అండ్ షైన్’ ఈవెంట్‌లో తన తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ను ఆవిష్కరించింది. ఐఫోన్ డ్యుయోతో పాటు ఐఫోన్...
TECHNOLOGY   Sep 10,2026 08:15 am
యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో!
యాపిల్ సంస్థ కాలిఫోర్నియాలోని కుపర్టినోలో జరిగిన ‘సర్‌ప్రైజ్‌ అండ్ షైన్’ ఈవెంట్‌లో తన తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ను ఆవిష్కరించింది. ఐఫోన్ డ్యుయోతో పాటు ఐఫోన్...
LATEST NEWS   Sep 10,2026 07:33 am
ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాలతో రూ.10 వేల ఆర్థిక సహాయం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చాకలి మునెప్ప నిన్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న...
LATEST NEWS   Sep 10,2026 07:33 am
ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాలతో రూ.10 వేల ఆర్థిక సహాయం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చాకలి మునెప్ప నిన్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న...
LATEST NEWS   Sep 10,2026 07:33 am
ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా మధుయాష్కీ
మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కీకి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు లభించాయి. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) నూతన ఛైర్మన్‌గా ఆయనను కాంగ్రెస్ జాతీయ...
LATEST NEWS   Sep 10,2026 07:33 am
ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా మధుయాష్కీ
మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కీకి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు లభించాయి. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) నూతన ఛైర్మన్‌గా ఆయనను కాంగ్రెస్ జాతీయ...
⚠️ You are not allowed to copy content or view source