ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.