Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


LATEST NEWS   Sep 12,2026 12:21 pm
పాల్వంచలో భారీ వర్షం.. జాతీయ రహదారిపై నిలిచిన వరద నీరు
BDK: పాల్వంచలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో భద్రాచలం జాతీయ రహదారిపై జెన్కో ట్రైనింగ్ సెంటర్ సమీపంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. రహదారిపై నీరు...
LATEST NEWS   Sep 12,2026 12:21 pm
పాల్వంచలో భారీ వర్షం.. జాతీయ రహదారిపై నిలిచిన వరద నీరు
BDK: పాల్వంచలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో భద్రాచలం జాతీయ రహదారిపై జెన్కో ట్రైనింగ్ సెంటర్ సమీపంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. రహదారిపై నీరు...
LATEST NEWS   Sep 12,2026 12:20 pm
NSUI జిల్లా అధ్యక్షుడిగా అజ్మీరా సురేష్
BDK: రెండోసారి ఎన్.ఎస్.యూ.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా అజ్మీరా సురేష్ నాయక్ శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలు తోట దేవి...
LATEST NEWS   Sep 12,2026 12:20 pm
NSUI జిల్లా అధ్యక్షుడిగా అజ్మీరా సురేష్
BDK: రెండోసారి ఎన్.ఎస్.యూ.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా అజ్మీరా సురేష్ నాయక్ శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలు తోట దేవి...
LATEST NEWS   Sep 12,2026 12:19 pm
భారత్‌-చైనా ఒక్కటైతే ప్రపంచం వినాల్సిందే..
భారత్‌, చైనా ఒకే గొంతుతో మాట్లాడితే ప్రపంచం తప్పకుండా వినాల్సిందేనని ‘అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ చైనా ఫెలో అంటారా ఘోషల్‌ సింగ్‌ అన్నారు. 2 ఆసియా దిగ్గజాల...
LATEST NEWS   Sep 12,2026 12:19 pm
భారత్‌-చైనా ఒక్కటైతే ప్రపంచం వినాల్సిందే..
భారత్‌, చైనా ఒకే గొంతుతో మాట్లాడితే ప్రపంచం తప్పకుండా వినాల్సిందేనని ‘అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ చైనా ఫెలో అంటారా ఘోషల్‌ సింగ్‌ అన్నారు. 2 ఆసియా దిగ్గజాల...
⚠️ You are not allowed to copy content or view source