Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


LATEST NEWS   Aug 14,2026 11:56 pm
బీజేపీ క్షమాపణ చెప్పాలి
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ హనుమకొండ డీసీసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ నిరసన చేపట్టారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం...
LATEST NEWS   Aug 14,2026 11:56 pm
బీజేపీ క్షమాపణ చెప్పాలి
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ హనుమకొండ డీసీసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ నిరసన చేపట్టారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం...
LATEST NEWS   Aug 14,2026 11:54 pm
సంఘ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రాయికల్ మండలం ఆలూరు గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ప్లాస్టిక్ నియంత్రణ కార్యక్రమంలో...
LATEST NEWS   Aug 14,2026 11:54 pm
సంఘ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రాయికల్ మండలం ఆలూరు గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ప్లాస్టిక్ నియంత్రణ కార్యక్రమంలో...
LATEST NEWS   Aug 14,2026 11:52 pm
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ
నిజాయితీగా ఉంటూ అభివృద్ధి చేసే వారికి ప్రజల సహకారం ఉండాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘనపూర్ మండలం తాటికొండ గ్రామంలో పలు అభివృద్ధి...
LATEST NEWS   Aug 14,2026 11:52 pm
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ
నిజాయితీగా ఉంటూ అభివృద్ధి చేసే వారికి ప్రజల సహకారం ఉండాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘనపూర్ మండలం తాటికొండ గ్రామంలో పలు అభివృద్ధి...
⚠️ You are not allowed to copy content or view source