Logo
Download our app
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై సంబరాలు
NEWS   May 08,2025 07:47 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పై కరీంనగర్ గీత భవన్ చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.. జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Top News


LATEST NEWS   Sep 17,2026 08:08 pm
గీతాకార్మికులకు ఉచిత వైద్యం అందించాలి
ప్రభుత్వం గీతాకార్మికులకు ప్రమాద బీమాతో పాటు ఉచిత వైద్యం అందించాలని మోకు దెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. హనుమకొండ నగరంలో...
LATEST NEWS   Sep 17,2026 08:08 pm
గీతాకార్మికులకు ఉచిత వైద్యం అందించాలి
ప్రభుత్వం గీతాకార్మికులకు ప్రమాద బీమాతో పాటు ఉచిత వైద్యం అందించాలని మోకు దెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. హనుమకొండ నగరంలో...
LATEST NEWS   Sep 17,2026 08:06 pm
పేదలకు ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్
పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని గుండ్ల సింగారం గ్రామానికి చెందిన చల్లూరి...
LATEST NEWS   Sep 17,2026 08:06 pm
పేదలకు ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్
పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని గుండ్ల సింగారం గ్రామానికి చెందిన చల్లూరి...
LATEST NEWS   Sep 17,2026 06:53 pm
వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని యువకుడు కొబ్బరికాయలు కోసే కత్తితో హరిబాబుపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు....
LATEST NEWS   Sep 17,2026 06:53 pm
వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని యువకుడు కొబ్బరికాయలు కోసే కత్తితో హరిబాబుపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు....
⚠️ You are not allowed to copy content or view source