Logo
Download our app
ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ - సీఎం
NEWS   May 08,2025 06:54 am
తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఈ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ భార‌త్ సింధూర్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ భూభాగంలో ఏర్పాటు చేసిన ఉగ్ర‌స్థావ‌రాల‌ను మ‌ట్టు బెట్టింది. కీల‌క ఉగ్ర నేత‌లు హ‌తం అయ్యార‌ని స‌మాచారం.

Top News


LATEST NEWS   Nov 21,2025 09:56 am
నిరాశప‌రిచిన భార‌త సుంద‌రి
ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భార‌త సుంద‌రి శ్రీ గంగానగర్ (రాజస్థాన్‌)కు చెందిన మానిక విశ్వకర్మ టాప్ 12లో స్థానంలోకి చేర‌లేదు....
LATEST NEWS   Nov 21,2025 09:56 am
నిరాశప‌రిచిన భార‌త సుంద‌రి
ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భార‌త సుంద‌రి శ్రీ గంగానగర్ (రాజస్థాన్‌)కు చెందిన మానిక విశ్వకర్మ టాప్ 12లో స్థానంలోకి చేర‌లేదు....
LATEST NEWS   Nov 21,2025 09:45 am
దానం, కడియంకు మరోసారి నోటీసులు
TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. చివరి రోజున ఎమ్మెల్యేలు...
LATEST NEWS   Nov 21,2025 09:45 am
దానం, కడియంకు మరోసారి నోటీసులు
TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. చివరి రోజున ఎమ్మెల్యేలు...
LATEST NEWS   Nov 21,2025 09:38 am
ఎర్ర నీళ్లతో కుక్కలకు చెక్!
వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని చేవెళ్లలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు వినూత్న ఆలోచన చేశారు. ఖాళీ బాటిళ్లలో ఎరుపు రంగు...
LATEST NEWS   Nov 21,2025 09:38 am
ఎర్ర నీళ్లతో కుక్కలకు చెక్!
వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని చేవెళ్లలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు వినూత్న ఆలోచన చేశారు. ఖాళీ బాటిళ్లలో ఎరుపు రంగు...
⚠️ You are not allowed to copy content or view source