Logo
Download our app
ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ - సీఎం
NEWS   May 08,2025 06:54 am
తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఈ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ భార‌త్ సింధూర్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ భూభాగంలో ఏర్పాటు చేసిన ఉగ్ర‌స్థావ‌రాల‌ను మ‌ట్టు బెట్టింది. కీల‌క ఉగ్ర నేత‌లు హ‌తం అయ్యార‌ని స‌మాచారం.

Top News


LATEST NEWS   Jul 17,2026 02:50 pm
రాయికల్ SBI మేనేజర్‌గా ప్రదీప్
రాయికల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్ నూతన మేనేజర్‌గా జి. ప్రదీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన పవన్ కుమార్ బదిలీపై...
LATEST NEWS   Jul 17,2026 02:50 pm
రాయికల్ SBI మేనేజర్‌గా ప్రదీప్
రాయికల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్ నూతన మేనేజర్‌గా జి. ప్రదీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన పవన్ కుమార్ బదిలీపై...
LIFE STYLE   Jul 17,2026 02:49 pm
మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,42,530 వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.760 మేర...
LIFE STYLE   Jul 17,2026 02:49 pm
మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,42,530 వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.760 మేర...
BIG NEWS   Jul 17,2026 01:16 pm
ఏపీలో కరోనా - న‌లుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 13 క‌రోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 8 కేసులు, గుంటూరులో 3,...
BIG NEWS   Jul 17,2026 01:16 pm
ఏపీలో కరోనా - న‌లుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 13 క‌రోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 8 కేసులు, గుంటూరులో 3,...
⚠️ You are not allowed to copy content or view source