Logo
Download our app
ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ - సీఎం
NEWS   May 08,2025 06:54 am
తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఈ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ భార‌త్ సింధూర్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ భూభాగంలో ఏర్పాటు చేసిన ఉగ్ర‌స్థావ‌రాల‌ను మ‌ట్టు బెట్టింది. కీల‌క ఉగ్ర నేత‌లు హ‌తం అయ్యార‌ని స‌మాచారం.

Top News


LATEST NEWS   Jul 08,2026 09:36 am
YSR ఆశయాలు స్ఫూర్తి: కాటిపల్లి గంగారెడ్డి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ఆత్మ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి గంగారెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రైతన్నకు భరోసా...
LATEST NEWS   Jul 08,2026 09:36 am
YSR ఆశయాలు స్ఫూర్తి: కాటిపల్లి గంగారెడ్డి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ఆత్మ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి గంగారెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రైతన్నకు భరోసా...
LATEST NEWS   Jul 08,2026 01:01 am
డిగ్రీ సెమిస్టర్ ఫలితాలలో రామక్రిష్ణ విద్యార్థుల విజయకేతనం
శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ 2వ సెమిస్టర్ ( R 25 ) 4వ, 6వ సెమిస్టర్ ( R19) ఫలితాలలో రామక్రిష్ణ విద్యార్థులు విజయ...
LATEST NEWS   Jul 08,2026 01:01 am
డిగ్రీ సెమిస్టర్ ఫలితాలలో రామక్రిష్ణ విద్యార్థుల విజయకేతనం
శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ 2వ సెమిస్టర్ ( R 25 ) 4వ, 6వ సెమిస్టర్ ( R19) ఫలితాలలో రామక్రిష్ణ విద్యార్థులు విజయ...
LATEST NEWS   Jul 08,2026 12:59 am
గ్యాస్ డెలివరీలో అదనపు వసూళ్లు చేస్తున్నారంటూ కలెక్టర్ కు ఫిర్యాదు
మెట్ పల్లిలో గ్యాస్ ఏజెన్సీ డెలివరీ సిబ్బంది అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పట్టణానికి చెందిన సోమిడి జయరాం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు....
LATEST NEWS   Jul 08,2026 12:59 am
గ్యాస్ డెలివరీలో అదనపు వసూళ్లు చేస్తున్నారంటూ కలెక్టర్ కు ఫిర్యాదు
మెట్ పల్లిలో గ్యాస్ ఏజెన్సీ డెలివరీ సిబ్బంది అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పట్టణానికి చెందిన సోమిడి జయరాం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు....
⚠️ You are not allowed to copy content or view source