Logo
Download our app
ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ - సీఎం
NEWS   May 08,2025 06:54 am
తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఈ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ భార‌త్ సింధూర్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ భూభాగంలో ఏర్పాటు చేసిన ఉగ్ర‌స్థావ‌రాల‌ను మ‌ట్టు బెట్టింది. కీల‌క ఉగ్ర నేత‌లు హ‌తం అయ్యార‌ని స‌మాచారం.

Top News


LATEST NEWS   Mar 18,2026 07:18 pm
శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో ముందస్తు ఉగాది సంబరాలు
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో పరాభావ నామ నూతన సంవత్సరం సందర్భంగా ముందస్తు ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో విద్యార్థులు...
LATEST NEWS   Mar 18,2026 07:18 pm
శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో ముందస్తు ఉగాది సంబరాలు
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో పరాభావ నామ నూతన సంవత్సరం సందర్భంగా ముందస్తు ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో విద్యార్థులు...
LATEST NEWS   Mar 18,2026 07:14 pm
రైతులకు ముఖ్య సమాచారం
LATEST NEWS   Mar 18,2026 07:14 pm
రైతులకు ముఖ్య సమాచారం
LATEST NEWS   Mar 18,2026 03:20 pm
బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్‌లో ఈ పథకాన్ని లాంచ్ చేసి బస్టాండ్...
LATEST NEWS   Mar 18,2026 03:20 pm
బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్‌లో ఈ పథకాన్ని లాంచ్ చేసి బస్టాండ్...
⚠️ You are not allowed to copy content or view source