Logo
Download our app
ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ - సీఎం
NEWS   May 08,2025 06:54 am
తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఈ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ భార‌త్ సింధూర్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ భూభాగంలో ఏర్పాటు చేసిన ఉగ్ర‌స్థావ‌రాల‌ను మ‌ట్టు బెట్టింది. కీల‌క ఉగ్ర నేత‌లు హ‌తం అయ్యార‌ని స‌మాచారం.

Top News


LATEST NEWS   Apr 14,2026 09:13 pm
బీసీ ఆత్మగౌరవ భవనాలు అప్పగించాలి
బీసీల ఆత్మగౌరవ భవనాల వినియోగంపై కురుమ కుల పెద్దలు, నాయకులు ఓబీసీ విభాగం కన్వీనర్ కేతూరి వెంకటేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో నిర్మించిన 36 బీసీ...
LATEST NEWS   Apr 14,2026 09:13 pm
బీసీ ఆత్మగౌరవ భవనాలు అప్పగించాలి
బీసీల ఆత్మగౌరవ భవనాల వినియోగంపై కురుమ కుల పెద్దలు, నాయకులు ఓబీసీ విభాగం కన్వీనర్ కేతూరి వెంకటేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో నిర్మించిన 36 బీసీ...
LATEST NEWS   Apr 14,2026 05:14 pm
బిహార్‌ కొత్త సీఎం సామ్రాట్‌ చౌదరి
పట్నా: బిహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. త్వరలో...
LATEST NEWS   Apr 14,2026 05:14 pm
బిహార్‌ కొత్త సీఎం సామ్రాట్‌ చౌదరి
పట్నా: బిహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. త్వరలో...
LATEST NEWS   Apr 14,2026 04:54 pm
చలివేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ గణేష్
కొత్తగూడెం: పాత పాల్వంచ 47వ డివిజన్‌లో కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో GVR యువసేన తరఫున ప్రజలకు ఉపశమనం కలిగించేలా చలి వేంద్రం ఏర్పాటు చేశారు. ఈ...
LATEST NEWS   Apr 14,2026 04:54 pm
చలివేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ గణేష్
కొత్తగూడెం: పాత పాల్వంచ 47వ డివిజన్‌లో కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో GVR యువసేన తరఫున ప్రజలకు ఉపశమనం కలిగించేలా చలి వేంద్రం ఏర్పాటు చేశారు. ఈ...
⚠️ You are not allowed to copy content or view source