Logo
Download our app
ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ - సీఎం
NEWS   May 08,2025 06:54 am
తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఈ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ భార‌త్ సింధూర్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ భూభాగంలో ఏర్పాటు చేసిన ఉగ్ర‌స్థావ‌రాల‌ను మ‌ట్టు బెట్టింది. కీల‌క ఉగ్ర నేత‌లు హ‌తం అయ్యార‌ని స‌మాచారం.

Top News


LATEST NEWS   Feb 25,2026 12:40 pm
మల్లాపూర్ శివారులో స్కూల్ ఆటో బోల్తా... విద్యార్థులకు గాయాలు
మల్లాపూర్ మండలంలో విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా ఏసీ ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో పలువురు చిన్నారులు గాయపడ్డారు. వాల్కొండ గ్రామం నుంచి సుమారు 12 మంది విద్యార్థులు...
LATEST NEWS   Feb 25,2026 12:40 pm
మల్లాపూర్ శివారులో స్కూల్ ఆటో బోల్తా... విద్యార్థులకు గాయాలు
మల్లాపూర్ మండలంలో విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా ఏసీ ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో పలువురు చిన్నారులు గాయపడ్డారు. వాల్కొండ గ్రామం నుంచి సుమారు 12 మంది విద్యార్థులు...
TECHNOLOGY   Feb 25,2026 11:14 am
ఇ-ఓటింగ్‌తో ఫోన్ ద్వారా ఓటేయొచ్చు!
ఎన్నికల వ్యవస్థలో సరికొత్త విప్లవానికి బిహార్‌ ఎన్నికల సంఘం నాంది పలికింది. ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 వేదికగా కృత్రిమ మేధ ఆధారిత ఇ-ఓటింగ్‌ విధానాన్ని ప్రదర్శించింది....
TECHNOLOGY   Feb 25,2026 11:14 am
ఇ-ఓటింగ్‌తో ఫోన్ ద్వారా ఓటేయొచ్చు!
ఎన్నికల వ్యవస్థలో సరికొత్త విప్లవానికి బిహార్‌ ఎన్నికల సంఘం నాంది పలికింది. ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 వేదికగా కృత్రిమ మేధ ఆధారిత ఇ-ఓటింగ్‌ విధానాన్ని ప్రదర్శించింది....
LATEST NEWS   Feb 25,2026 10:46 am
మంత్రి పొంగులేటితో జర్నలిస్టుల భేటీ అక్రెడిటేషన్‌ జీవోను సవరించాలని వినతి
HYD: అక్రెడిటేషన్‌ జీవోను సవరించాలని ఇండిపెండెంట్, డిజిటల్ మీడియా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మంత్రి పొంగులేటికి వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టులకు సరైన గుర్తింపు కల్పించేలా మార్గదర్శకాలను...
LATEST NEWS   Feb 25,2026 10:46 am
మంత్రి పొంగులేటితో జర్నలిస్టుల భేటీ అక్రెడిటేషన్‌ జీవోను సవరించాలని వినతి
HYD: అక్రెడిటేషన్‌ జీవోను సవరించాలని ఇండిపెండెంట్, డిజిటల్ మీడియా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మంత్రి పొంగులేటికి వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టులకు సరైన గుర్తింపు కల్పించేలా మార్గదర్శకాలను...
⚠️ You are not allowed to copy content or view source