Logo
Download our app
ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ - సీఎం
NEWS   May 08,2025 06:54 am
తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఈ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ భార‌త్ సింధూర్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ భూభాగంలో ఏర్పాటు చేసిన ఉగ్ర‌స్థావ‌రాల‌ను మ‌ట్టు బెట్టింది. కీల‌క ఉగ్ర నేత‌లు హ‌తం అయ్యార‌ని స‌మాచారం.

Top News


LATEST NEWS   May 13,2026 11:48 am
ఉదయనిధి వ్యాఖ్యలపై రఘునందన్ ఫైర్
త‌మిళ మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో మాట్లాడుతూ, మనుషుల మధ్య దూరాన్ని పెంచి, విభజన తెచ్చే సనాతన ధర్మాన్ని అంతం...
LATEST NEWS   May 13,2026 11:48 am
ఉదయనిధి వ్యాఖ్యలపై రఘునందన్ ఫైర్
త‌మిళ మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో మాట్లాడుతూ, మనుషుల మధ్య దూరాన్ని పెంచి, విభజన తెచ్చే సనాతన ధర్మాన్ని అంతం...
LATEST NEWS   May 13,2026 09:34 am
పరిష్కారం లేకపోతే న్యాయపోరాటం
నందవరం మండలం నడికైరవాడి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ మాన్య భూమి సమస్యపై మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. దేవాలయానికి చెందిన 23.89 ఎకరాల...
LATEST NEWS   May 13,2026 09:34 am
పరిష్కారం లేకపోతే న్యాయపోరాటం
నందవరం మండలం నడికైరవాడి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ మాన్య భూమి సమస్యపై మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. దేవాలయానికి చెందిన 23.89 ఎకరాల...
LATEST NEWS   May 12,2026 02:28 pm
MNR Gupta Receives Award
At the “Krish Connects Global Visionary Summit Expo Awards” held in Visakha patnam, visionary leader and Founder of the Global...
LATEST NEWS   May 12,2026 02:28 pm
MNR Gupta Receives Award
At the “Krish Connects Global Visionary Summit Expo Awards” held in Visakha patnam, visionary leader and Founder of the Global...
⚠️ You are not allowed to copy content or view source