Logo
Download our app
ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ - సీఎం
NEWS   May 08,2025 06:54 am
తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఈ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ భార‌త్ సింధూర్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ భూభాగంలో ఏర్పాటు చేసిన ఉగ్ర‌స్థావ‌రాల‌ను మ‌ట్టు బెట్టింది. కీల‌క ఉగ్ర నేత‌లు హ‌తం అయ్యార‌ని స‌మాచారం.

Top News


LATEST NEWS   Jul 03,2025 09:54 am
ష‌మీ భార్య‌, కూతురుకు నెల‌కు రూ. 4 ల‌క్ష‌లు ఇవ్వాలి
భారత పేసర్ మహ్మద్ షమీ తన భార్య, కూతురు సంరక్షణ కోసం నెలకు రూ.4 లక్షలు భరణం కింద చెల్లించాలని ఆదేశించింది కోల్‌కతా హైకోర్టు. ఈ సంద‌ర్బంగా...
LATEST NEWS   Jul 03,2025 09:54 am
ష‌మీ భార్య‌, కూతురుకు నెల‌కు రూ. 4 ల‌క్ష‌లు ఇవ్వాలి
భారత పేసర్ మహ్మద్ షమీ తన భార్య, కూతురు సంరక్షణ కోసం నెలకు రూ.4 లక్షలు భరణం కింద చెల్లించాలని ఆదేశించింది కోల్‌కతా హైకోర్టు. ఈ సంద‌ర్బంగా...
LATEST NEWS   Jul 03,2025 08:55 am
అధికారికంగా రోశ‌య్య జ‌యంతి
ప్ర‌తి ఏటా అధికారికంగా జూలై 4న దివంగ‌త సీఎం కొణిజేటి రోశయ్య జయంతి నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ బాధ్యతను తెలంగాణ పర్యాటక...
LATEST NEWS   Jul 03,2025 08:55 am
అధికారికంగా రోశ‌య్య జ‌యంతి
ప్ర‌తి ఏటా అధికారికంగా జూలై 4న దివంగ‌త సీఎం కొణిజేటి రోశయ్య జయంతి నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ బాధ్యతను తెలంగాణ పర్యాటక...
LATEST NEWS   Jul 03,2025 08:50 am
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం
తిరుప‌తిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. అర్థరాత్రి ప్రాంతంలో ఆలయం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న దుకాణాల పందిళ్లకు మంటలు...
LATEST NEWS   Jul 03,2025 08:50 am
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం
తిరుప‌తిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. అర్థరాత్రి ప్రాంతంలో ఆలయం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న దుకాణాల పందిళ్లకు మంటలు...
⚠️ You are not allowed to copy content or view source