Logo
Download our app
ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ - సీఎం
NEWS   May 08,2025 06:54 am
తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఈ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ భార‌త్ సింధూర్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ భూభాగంలో ఏర్పాటు చేసిన ఉగ్ర‌స్థావ‌రాల‌ను మ‌ట్టు బెట్టింది. కీల‌క ఉగ్ర నేత‌లు హ‌తం అయ్యార‌ని స‌మాచారం.

Top News


LATEST NEWS   Feb 27,2026 01:38 pm
ప్ర‌ధాని మోదీని క‌లిసిన విజయ్-రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక మందనా పెళ్లి ముగిసిన వెంటనే ఈ జంట ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ప్ర‌ధాని మోదీని కలిశారు. మోదీ...
LATEST NEWS   Feb 27,2026 01:38 pm
ప్ర‌ధాని మోదీని క‌లిసిన విజయ్-రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక మందనా పెళ్లి ముగిసిన వెంటనే ఈ జంట ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ప్ర‌ధాని మోదీని కలిశారు. మోదీ...
LATEST NEWS   Feb 27,2026 12:36 pm
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌
తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌ బకాయిలు రూ.745 కోట్లు విడుదల చేసింది. విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ...
LATEST NEWS   Feb 27,2026 12:36 pm
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌
తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌ బకాయిలు రూ.745 కోట్లు విడుదల చేసింది. విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ...
LIFE STYLE   Feb 27,2026 12:25 pm
కాళేశ్వరం సరిహద్దులో ప్రకృతి అద్భుతం!
మహారాష్ట్రలోని శ్రీ తోగు వేంకటాపురం గ్రామ సమీపంలో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కనిపించే ఒక నీటి ఊబి (జలాశయం) వద్ద మనం చప్పట్లు కొట్టగానే లేదా పెద్దగా శబ్దం...
LIFE STYLE   Feb 27,2026 12:25 pm
కాళేశ్వరం సరిహద్దులో ప్రకృతి అద్భుతం!
మహారాష్ట్రలోని శ్రీ తోగు వేంకటాపురం గ్రామ సమీపంలో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కనిపించే ఒక నీటి ఊబి (జలాశయం) వద్ద మనం చప్పట్లు కొట్టగానే లేదా పెద్దగా శబ్దం...
⚠️ You are not allowed to copy content or view source