Logo
Download our app
ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ - సీఎం
NEWS   May 08,2025 06:54 am
తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు సెల‌వులు బంద్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఈ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ భార‌త్ సింధూర్ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ భూభాగంలో ఏర్పాటు చేసిన ఉగ్ర‌స్థావ‌రాల‌ను మ‌ట్టు బెట్టింది. కీల‌క ఉగ్ర నేత‌లు హ‌తం అయ్యార‌ని స‌మాచారం.

Top News


LATEST NEWS   Sep 04,2026 09:51 pm
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని పలు...
LATEST NEWS   Sep 04,2026 09:51 pm
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని పలు...
LATEST NEWS   Sep 04,2026 09:51 pm
ప్రైవేట్ ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలి
తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉద్యోగ,ఆరోగ్య భద్రత కల్పించాలని బిఆర్ఎస్ రాష్ట్ర నేత ఎనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. హనుమకొండ నగరంలో నిర్వహించిన ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ...
LATEST NEWS   Sep 04,2026 09:51 pm
ప్రైవేట్ ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలి
తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉద్యోగ,ఆరోగ్య భద్రత కల్పించాలని బిఆర్ఎస్ రాష్ట్ర నేత ఎనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. హనుమకొండ నగరంలో నిర్వహించిన ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ...
LATEST NEWS   Sep 04,2026 09:50 pm
ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ...
LATEST NEWS   Sep 04,2026 09:50 pm
ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ...
⚠️ You are not allowed to copy content or view source