Logo
Download our app
సాయం కావాలంటే చేసేందుకు సిద్దం
NEWS   May 08,2025 05:17 am
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ పరస్పర దాడులు చేసుకోవడం ఆపాలని కోరారు. ఏదైనా సహాయం చేయడానికి నేను రెడీ అంటూ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఇరు దేశాలతో త‌మ‌కు సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. తమ మధ్య సమస్యల్ని పరష్కరించు కోవాలని సూచించారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దాడులు నిర్వహించింద‌ని, ఇకనైనా వాళ్లు ఆగుతారని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు.

Top News


LATEST NEWS   Jul 03,2026 09:51 pm
మ‌ళ్ళీ దూసుకుపోతున్న బంగారం!
ఇటీవ‌ల వ‌రుస‌గా త‌గ్గుతున్న‌ బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,700 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల...
LATEST NEWS   Jul 03,2026 09:51 pm
మ‌ళ్ళీ దూసుకుపోతున్న బంగారం!
ఇటీవ‌ల వ‌రుస‌గా త‌గ్గుతున్న‌ బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,700 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల...
LATEST NEWS   Jul 03,2026 09:43 pm
కేటీఆర్ 50వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా 50 మంది విద్యార్థినుల చదువు బాధ్యత
HYD:మాజీ మంత్రి కేటీఆర్ తన 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ ఏడాది నుంచి 50 మంది పేద విద్యార్థినుల చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు...
LATEST NEWS   Jul 03,2026 09:43 pm
కేటీఆర్ 50వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా 50 మంది విద్యార్థినుల చదువు బాధ్యత
HYD:మాజీ మంత్రి కేటీఆర్ తన 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ ఏడాది నుంచి 50 మంది పేద విద్యార్థినుల చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు...
LATEST NEWS   Jul 03,2026 09:37 pm
కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు
పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం కేశవపురం వద్ద కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో పురస్కరించుకొని కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పూలమాలతో...
LATEST NEWS   Jul 03,2026 09:37 pm
కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు
పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం కేశవపురం వద్ద కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో పురస్కరించుకొని కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పూలమాలతో...
⚠️ You are not allowed to copy content or view source