Logo
Download our app
సాయం కావాలంటే చేసేందుకు సిద్దం
NEWS   May 08,2025 05:17 am
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ పరస్పర దాడులు చేసుకోవడం ఆపాలని కోరారు. ఏదైనా సహాయం చేయడానికి నేను రెడీ అంటూ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఇరు దేశాలతో త‌మ‌కు సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. తమ మధ్య సమస్యల్ని పరష్కరించు కోవాలని సూచించారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దాడులు నిర్వహించింద‌ని, ఇకనైనా వాళ్లు ఆగుతారని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు.

Top News


LIFE STYLE   Jul 11,2026 09:41 pm
రోబోల‌తో లైవ్ స‌ర్జ‌రీ స‌క్సెస్!
వైద్య రంగంలో కొత్త చరిత్ర. అమెరికాలోని UC San Diego పరిశోధకులు, సర్జన్లు \'సర్జీ\' అనే 2 హ్యూమనాయిడ్ రోబోల సాయంతో జీవించి ఉన్న జంతువులకు (పందులకు)...
LIFE STYLE   Jul 11,2026 09:41 pm
రోబోల‌తో లైవ్ స‌ర్జ‌రీ స‌క్సెస్!
వైద్య రంగంలో కొత్త చరిత్ర. అమెరికాలోని UC San Diego పరిశోధకులు, సర్జన్లు \'సర్జీ\' అనే 2 హ్యూమనాయిడ్ రోబోల సాయంతో జీవించి ఉన్న జంతువులకు (పందులకు)...
ENTERTAINMENT   Jul 11,2026 08:51 pm
ప్ర‌ముఖ గాయ‌ని ఎస్.జానకి కన్నుమూత
ప్రముఖ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. గుండెపోటుతో మైసూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్నో పాటలకు త‌న గాత్రంతో ప్రాణం పోసిన ఎస్...
ENTERTAINMENT   Jul 11,2026 08:51 pm
ప్ర‌ముఖ గాయ‌ని ఎస్.జానకి కన్నుమూత
ప్రముఖ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. గుండెపోటుతో మైసూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్నో పాటలకు త‌న గాత్రంతో ప్రాణం పోసిన ఎస్...
LATEST NEWS   Jul 11,2026 03:11 pm
పాఠశాలలో నూతన వంటగది ప్రారంభం
మాసాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగదిని వెల్లుల్ల గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన మధ్యాహ్న భోజన సౌకర్యాలు...
LATEST NEWS   Jul 11,2026 03:11 pm
పాఠశాలలో నూతన వంటగది ప్రారంభం
మాసాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగదిని వెల్లుల్ల గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన మధ్యాహ్న భోజన సౌకర్యాలు...
⚠️ You are not allowed to copy content or view source