Logo
Download our app
సాయం కావాలంటే చేసేందుకు సిద్దం
NEWS   May 08,2025 05:17 am
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ పరస్పర దాడులు చేసుకోవడం ఆపాలని కోరారు. ఏదైనా సహాయం చేయడానికి నేను రెడీ అంటూ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఇరు దేశాలతో త‌మ‌కు సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. తమ మధ్య సమస్యల్ని పరష్కరించు కోవాలని సూచించారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దాడులు నిర్వహించింద‌ని, ఇకనైనా వాళ్లు ఆగుతారని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు.

Top News


LATEST NEWS   Jul 18,2026 12:44 am
3 రోజులుగా తాగునీరు బంద్
మగనూరు మండలం కొల్పూర్ గ్రామంలో 3 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై కె.వి. నరసింహ గ్రామ పంచాయతీ కార్యదర్శి...
LATEST NEWS   Jul 18,2026 12:44 am
3 రోజులుగా తాగునీరు బంద్
మగనూరు మండలం కొల్పూర్ గ్రామంలో 3 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై కె.వి. నరసింహ గ్రామ పంచాయతీ కార్యదర్శి...
LATEST NEWS   Jul 18,2026 12:41 am
కాలినడకన తిరుమల కొండెక్కిన పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా
ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఆమె అలిపిరి నడకమార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండకు...
LATEST NEWS   Jul 18,2026 12:41 am
కాలినడకన తిరుమల కొండెక్కిన పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా
ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఆమె అలిపిరి నడకమార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండకు...
LATEST NEWS   Jul 17,2026 05:51 pm
కనుల పండువగా రెండోరోజు పూరీ రథయాత్ర
ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్ర రెండో రోజు వైభవంగా సాగింది. జై జగన్నాథ్‌ నినాదాల మధ్య బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడి రథాలను భక్తులు ముందుకు కదిలించారు. గురువారం...
LATEST NEWS   Jul 17,2026 05:51 pm
కనుల పండువగా రెండోరోజు పూరీ రథయాత్ర
ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్ర రెండో రోజు వైభవంగా సాగింది. జై జగన్నాథ్‌ నినాదాల మధ్య బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడి రథాలను భక్తులు ముందుకు కదిలించారు. గురువారం...
⚠️ You are not allowed to copy content or view source