Logo
Download our app
సాయం కావాలంటే చేసేందుకు సిద్దం
NEWS   May 08,2025 05:17 am
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ పరస్పర దాడులు చేసుకోవడం ఆపాలని కోరారు. ఏదైనా సహాయం చేయడానికి నేను రెడీ అంటూ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఇరు దేశాలతో త‌మ‌కు సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. తమ మధ్య సమస్యల్ని పరష్కరించు కోవాలని సూచించారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దాడులు నిర్వహించింద‌ని, ఇకనైనా వాళ్లు ఆగుతారని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు.

Top News


LATEST NEWS   Aug 07,2026 07:51 pm
షాద్‌నగర్‌లో ఘనంగా మైసమ్మ బోనాలు
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ 18వ వార్డులో వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి చందూలాల్ ఆధ్వర్యంలో మైసమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో...
LATEST NEWS   Aug 07,2026 07:51 pm
షాద్‌నగర్‌లో ఘనంగా మైసమ్మ బోనాలు
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ 18వ వార్డులో వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ సంతోషి చందూలాల్ ఆధ్వర్యంలో మైసమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో...
LATEST NEWS   Aug 07,2026 07:50 pm
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
ఆంధ్రప్రదేశ్‌లో బీసీల సంక్షేమం, రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన...
LATEST NEWS   Aug 07,2026 07:50 pm
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
ఆంధ్రప్రదేశ్‌లో బీసీల సంక్షేమం, రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన...
LATEST NEWS   Aug 07,2026 07:20 pm
సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలి
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన...
LATEST NEWS   Aug 07,2026 07:20 pm
సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలి
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన...
⚠️ You are not allowed to copy content or view source