Logo
Download our app
సాయం కావాలంటే చేసేందుకు సిద్దం
NEWS   May 08,2025 05:17 am
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ పరస్పర దాడులు చేసుకోవడం ఆపాలని కోరారు. ఏదైనా సహాయం చేయడానికి నేను రెడీ అంటూ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఇరు దేశాలతో త‌మ‌కు సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. తమ మధ్య సమస్యల్ని పరష్కరించు కోవాలని సూచించారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దాడులు నిర్వహించింద‌ని, ఇకనైనా వాళ్లు ఆగుతారని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు.

Top News


LATEST NEWS   Sep 20,2026 09:43 pm
ఈనెల 23న ట్రాఫిక్ ఆంక్షలు
గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.వరంగల్ త్రినగరి పరిధిలో ఈ నెల 23న వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ శ్వేతా తెలిపారు....
LATEST NEWS   Sep 20,2026 09:43 pm
ఈనెల 23న ట్రాఫిక్ ఆంక్షలు
గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.వరంగల్ త్రినగరి పరిధిలో ఈ నెల 23న వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ శ్వేతా తెలిపారు....
LATEST NEWS   Sep 20,2026 09:13 pm
38 సార్లు రక్తదానం చేసి అవార్డు అందుకున్న రక్షకభటుడు
హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జి.జయరాజ్ 38 సార్లు O నెగిటివ్ రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు....
LATEST NEWS   Sep 20,2026 09:13 pm
38 సార్లు రక్తదానం చేసి అవార్డు అందుకున్న రక్షకభటుడు
హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జి.జయరాజ్ 38 సార్లు O నెగిటివ్ రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు....
LATEST NEWS   Sep 20,2026 09:12 pm
MGMలో భవనం పెచ్చులు ఊడిపడి ముగ్గురికి గాయాలు
ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఉన్న వరంగల్ ఏంజిఎంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో ప్రమాదవశాత్తు స్లాబ్ పై పెచ్చులు ఉడి పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి....
LATEST NEWS   Sep 20,2026 09:12 pm
MGMలో భవనం పెచ్చులు ఊడిపడి ముగ్గురికి గాయాలు
ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఉన్న వరంగల్ ఏంజిఎంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో ప్రమాదవశాత్తు స్లాబ్ పై పెచ్చులు ఉడి పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి....
⚠️ You are not allowed to copy content or view source