Logo
Download our app
కుప్ప కూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్
NEWS   May 07,2025 12:27 pm
మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది పాకిస్తాన్ కు. ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను 21 నిమిషాల‌లోనే కూల్చి వేసింది. ఈ స‌మ‌యంలో ఆప‌రేష‌న్ సింధూర్ ప్ర‌భావం కార‌ణంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది. భారీగా క్షీణించింది. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ క‌రాచీ .. దాదాపు 6 శాతం న‌ష్ట పోయింది.

Top News


LATEST NEWS   May 20,2026 02:36 pm
కులగణనపై సుప్రీం సంచలన తీర్పు
సుప్రీంకోర్టు కులగణన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం...
LATEST NEWS   May 20,2026 02:36 pm
కులగణనపై సుప్రీం సంచలన తీర్పు
సుప్రీంకోర్టు కులగణన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం...
BIG NEWS   May 20,2026 02:27 pm
రోమ్‌లో 'మెలోడీ' మూమెంట్!
ప్రధాని మోదీ ఇటలీ రాజధాని రోమ్ ప‌ర్య‌ట‌న‌లో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానుల మ‌ధ్య ఆసక్తికరమైన జ‌ర్నీ...
BIG NEWS   May 20,2026 02:27 pm
రోమ్‌లో 'మెలోడీ' మూమెంట్!
ప్రధాని మోదీ ఇటలీ రాజధాని రోమ్ ప‌ర్య‌ట‌న‌లో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానుల మ‌ధ్య ఆసక్తికరమైన జ‌ర్నీ...
LATEST NEWS   May 20,2026 12:05 pm
₹10 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ
తిరుపతి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 500 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ రూ.10 కోట్ల 52 లక్షలకు పైగా ఉంటుందని...
LATEST NEWS   May 20,2026 12:05 pm
₹10 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ
తిరుపతి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 500 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ రూ.10 కోట్ల 52 లక్షలకు పైగా ఉంటుందని...
⚠️ You are not allowed to copy content or view source