Logo
Download our app
కుప్ప కూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్
NEWS   May 07,2025 12:27 pm
మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది పాకిస్తాన్ కు. ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను 21 నిమిషాల‌లోనే కూల్చి వేసింది. ఈ స‌మ‌యంలో ఆప‌రేష‌న్ సింధూర్ ప్ర‌భావం కార‌ణంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది. భారీగా క్షీణించింది. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ క‌రాచీ .. దాదాపు 6 శాతం న‌ష్ట పోయింది.

Top News


TECHNOLOGY   Sep 03,2026 11:30 pm
రోబో రివర్స్ తిరిగి దాడి చేసింది!
రష్యాలోని ఓ ఎలక్ట్రానిక్స్‌ షాప్‌లో చోటుచేసుకున్న వింత ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి హ్యూమనాయిడ్‌ రోబోట్‌ను నెట్టేందుకు ప్రయత్నించగా, కొద్దిసేపటి తర్వాత ఆ...
TECHNOLOGY   Sep 03,2026 11:30 pm
రోబో రివర్స్ తిరిగి దాడి చేసింది!
రష్యాలోని ఓ ఎలక్ట్రానిక్స్‌ షాప్‌లో చోటుచేసుకున్న వింత ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి హ్యూమనాయిడ్‌ రోబోట్‌ను నెట్టేందుకు ప్రయత్నించగా, కొద్దిసేపటి తర్వాత ఆ...
SPORTS   Sep 03,2026 10:37 pm
స్మృతి మంధాన సెంచ‌రీల‌తో రికార్డులు
దుబాయ్‌: మహిళల ఆసియా కప్‌ 2026లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన రికార్డుల మోత మోగించింది. హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో 64 బంతుల్లో 14...
SPORTS   Sep 03,2026 10:37 pm
స్మృతి మంధాన సెంచ‌రీల‌తో రికార్డులు
దుబాయ్‌: మహిళల ఆసియా కప్‌ 2026లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన రికార్డుల మోత మోగించింది. హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో 64 బంతుల్లో 14...
LATEST NEWS   Sep 03,2026 10:24 pm
సదాశివనగర్ మండల TRS మహిళ అధ్యక్షురాలుగా సంధ్య
సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉప్పల్వాయి సంధ్య టీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి సంపత్‌...
LATEST NEWS   Sep 03,2026 10:24 pm
సదాశివనగర్ మండల TRS మహిళ అధ్యక్షురాలుగా సంధ్య
సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉప్పల్వాయి సంధ్య టీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి సంపత్‌...
⚠️ You are not allowed to copy content or view source