Logo
Download our app
కుప్ప కూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్
NEWS   May 07,2025 12:27 pm
మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది పాకిస్తాన్ కు. ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను 21 నిమిషాల‌లోనే కూల్చి వేసింది. ఈ స‌మ‌యంలో ఆప‌రేష‌న్ సింధూర్ ప్ర‌భావం కార‌ణంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది. భారీగా క్షీణించింది. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ క‌రాచీ .. దాదాపు 6 శాతం న‌ష్ట పోయింది.

Top News


LATEST NEWS   May 26,2026 02:42 pm
పోలీస్ సిబ్బందికి సామ‌గ్రి పంపిణీ
పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ సతీష్ క్యాపులు, వాటర్ బాటిల్స్, కూలింగ్ కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా...
LATEST NEWS   May 26,2026 02:42 pm
పోలీస్ సిబ్బందికి సామ‌గ్రి పంపిణీ
పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ సతీష్ క్యాపులు, వాటర్ బాటిల్స్, కూలింగ్ కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా...
LATEST NEWS   May 26,2026 02:41 pm
నిత్యవసర సరుకులు పంపిణీ
పాల్వంచ మండల పరిధిలోని సరేకల్లు గిరిజన ప్రాంతంలో జనహిత ఫౌండర్ బేర శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు పౌష్టిక ఆహారం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ...
LATEST NEWS   May 26,2026 02:41 pm
నిత్యవసర సరుకులు పంపిణీ
పాల్వంచ మండల పరిధిలోని సరేకల్లు గిరిజన ప్రాంతంలో జనహిత ఫౌండర్ బేర శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు పౌష్టిక ఆహారం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ...
LATEST NEWS   May 26,2026 02:41 pm
ముగ్గురిపై కేసు - పశువుల స్వాధీనం
అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామం నుంచి అక్రమంగా మూడు పశువులను పాల్వంచకు తరలిస్తున్న సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. ఈ ఘటనలో పాల్వంచ రూరల్ పాండురంగాపురానికి...
LATEST NEWS   May 26,2026 02:41 pm
ముగ్గురిపై కేసు - పశువుల స్వాధీనం
అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామం నుంచి అక్రమంగా మూడు పశువులను పాల్వంచకు తరలిస్తున్న సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. ఈ ఘటనలో పాల్వంచ రూరల్ పాండురంగాపురానికి...
⚠️ You are not allowed to copy content or view source