Logo
Download our app
కుప్ప కూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్
NEWS   May 07,2025 12:27 pm
మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది పాకిస్తాన్ కు. ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను 21 నిమిషాల‌లోనే కూల్చి వేసింది. ఈ స‌మ‌యంలో ఆప‌రేష‌న్ సింధూర్ ప్ర‌భావం కార‌ణంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది. భారీగా క్షీణించింది. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ క‌రాచీ .. దాదాపు 6 శాతం న‌ష్ట పోయింది.

Top News


LATEST NEWS   Mar 10,2026 10:11 pm
ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో 208 మంది అరెస్ట్!
తెలంగాణలో సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న వారిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఉక్కుపాదం మోపింది. 'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0' పేరుతో ఫిబ్రవరి 25న ప్రారంభించిన ఈ రాష్ట్రవ్యాప్త...
LATEST NEWS   Mar 10,2026 10:11 pm
ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో 208 మంది అరెస్ట్!
తెలంగాణలో సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న వారిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఉక్కుపాదం మోపింది. 'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0' పేరుతో ఫిబ్రవరి 25న ప్రారంభించిన ఈ రాష్ట్రవ్యాప్త...
LATEST NEWS   Mar 10,2026 10:07 pm
మన వద్ద గ్యాస్ కొరత లేదు: మంత్రి
ఏపీలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, అనవసరంగా ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో...
LATEST NEWS   Mar 10,2026 10:07 pm
మన వద్ద గ్యాస్ కొరత లేదు: మంత్రి
ఏపీలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, అనవసరంగా ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో...
LATEST NEWS   Mar 10,2026 10:03 pm
ఇందిరమ్మ ఇళ్ల‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
తెలంగాణ‌లోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 2.0 కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల...
LATEST NEWS   Mar 10,2026 10:03 pm
ఇందిరమ్మ ఇళ్ల‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
తెలంగాణ‌లోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 2.0 కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల...
⚠️ You are not allowed to copy content or view source