Logo
Download our app
కుప్ప కూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్
NEWS   May 07,2025 12:27 pm
మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది పాకిస్తాన్ కు. ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను 21 నిమిషాల‌లోనే కూల్చి వేసింది. ఈ స‌మ‌యంలో ఆప‌రేష‌న్ సింధూర్ ప్ర‌భావం కార‌ణంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది. భారీగా క్షీణించింది. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ క‌రాచీ .. దాదాపు 6 శాతం న‌ష్ట పోయింది.

Top News


LATEST NEWS   Sep 18,2026 05:10 pm
దానం నాగేందర్‌కు అనర్హత వేటు!
▪️తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ▪️ఎమ్మెల్యేగా దానంకు అనర్హత వేటు! ▪️2024 ఏప్రిల్‌ 23 నుంచే అనర్హత వర్తింపు ▪️స్పీకర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం ▪️బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం ▪️కాంగ్రెస్‌...
LATEST NEWS   Sep 18,2026 05:10 pm
దానం నాగేందర్‌కు అనర్హత వేటు!
▪️తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ▪️ఎమ్మెల్యేగా దానంకు అనర్హత వేటు! ▪️2024 ఏప్రిల్‌ 23 నుంచే అనర్హత వర్తింపు ▪️స్పీకర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం ▪️బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం ▪️కాంగ్రెస్‌...
LATEST NEWS   Sep 18,2026 03:44 pm
ఘనంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జన్మదినం
ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిటిడి కళ్యాణ మండపం వద్ద...
LATEST NEWS   Sep 18,2026 03:44 pm
ఘనంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జన్మదినం
ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిటిడి కళ్యాణ మండపం వద్ద...
LATEST NEWS   Sep 18,2026 03:43 pm
పట్టణ పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
పట్టణ పేదల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. జీ+8 నుంచి జీ+14 వరకు టవర్లను నిర్మించి, ఒక్కో ఫ్లాట్‌ను 430 చ.అ....
LATEST NEWS   Sep 18,2026 03:43 pm
పట్టణ పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
పట్టణ పేదల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. జీ+8 నుంచి జీ+14 వరకు టవర్లను నిర్మించి, ఒక్కో ఫ్లాట్‌ను 430 చ.అ....
⚠️ You are not allowed to copy content or view source