Download our app
✖
Download our app
జైషే మహమ్మద్ కు భారత్ షాక్
NEWS May 07,2025 12:22 pm
భారత్ దాడిలో జైషే మహ్మద్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. మసూద్ అజహర్ బంధువర్గంలో 10 మంది హతం అయినట్లు సమాచారం. బహవల్పూర్లోనే జైషే స్థావరాన్ని ముట్టుబెట్టిన భారత వాయుసేన. దీంతో ఉగ్రవాదులు పారి పోయినట్లు సమాచారం.
Top News
ENTERTAINMENT Jun 10,2026 01:10 am
వెండితెరపైకి ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’
ఫీల్గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అర్జున్ యాదవ్, అదితి జంటగా, హరికృష్ణ పామంజి...
ENTERTAINMENT Jun 10,2026 01:10 am
వెండితెరపైకి ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’
ఫీల్గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అర్జున్ యాదవ్, అదితి జంటగా, హరికృష్ణ పామంజి...
LATEST NEWS Jun 09,2026 07:55 pm
ఉదృతంగా బడిబాట కార్యక్రమం
కోరుట్ల: SRSP క్యాంప్ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...
LATEST NEWS Jun 09,2026 07:55 pm
ఉదృతంగా బడిబాట కార్యక్రమం
కోరుట్ల: SRSP క్యాంప్ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...
LATEST NEWS Jun 09,2026 07:35 pm
హైదరాబాద్ లో భారీ వర్షం
LATEST NEWS Jun 09,2026 07:35 pm
హైదరాబాద్ లో భారీ వర్షం
⚠️ You are not allowed to copy content or view source