Download our app
✖
Download our app
జైషే మహమ్మద్ కు భారత్ షాక్
NEWS May 07,2025 12:22 pm
భారత్ దాడిలో జైషే మహ్మద్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. మసూద్ అజహర్ బంధువర్గంలో 10 మంది హతం అయినట్లు సమాచారం. బహవల్పూర్లోనే జైషే స్థావరాన్ని ముట్టుబెట్టిన భారత వాయుసేన. దీంతో ఉగ్రవాదులు పారి పోయినట్లు సమాచారం.
Top News
LATEST NEWS Aug 18,2026 05:33 pm
సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై కొరడా
ఎమ్మిగనూరు పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ యన్. గంగిరెడ్డి సూచనల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో...
LATEST NEWS Aug 18,2026 05:33 pm
సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై కొరడా
ఎమ్మిగనూరు పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ యన్. గంగిరెడ్డి సూచనల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో...
LATEST NEWS Aug 18,2026 04:48 pm
సీఎస్ఆర్ నిధులతో పోలీసులకు కెమెరాలు
అనకాపల్లి జిల్లా పోలీసులకు పరవాడలోని Eisai ఫార్మాస్యూటికల్స్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో 25 బాడీ వార్న్ కెమెరాలను విరాళంగా అందజేసింది. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్...
LATEST NEWS Aug 18,2026 04:48 pm
సీఎస్ఆర్ నిధులతో పోలీసులకు కెమెరాలు
అనకాపల్లి జిల్లా పోలీసులకు పరవాడలోని Eisai ఫార్మాస్యూటికల్స్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో 25 బాడీ వార్న్ కెమెరాలను విరాళంగా అందజేసింది. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్...
LATEST NEWS Aug 18,2026 04:47 pm
ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం
రావికమతం మండలం గుడివాడ గ్రామంలో ఆగస్టు 21న ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, యజ్ఞయాగాదులు, స్వామివారి...
LATEST NEWS Aug 18,2026 04:47 pm
ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం
రావికమతం మండలం గుడివాడ గ్రామంలో ఆగస్టు 21న ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, యజ్ఞయాగాదులు, స్వామివారి...
⚠️ You are not allowed to copy content or view source