Logo
Download our app
జైషే మ‌హ‌మ్మ‌ద్ కు భార‌త్ షాక్
NEWS   May 07,2025 12:22 pm
భారత్‌ దాడిలో జైషే మహ్మద్‌కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. మసూద్‌ అజహర్‌ బంధువర్గంలో 10 మంది హతం అయిన‌ట్లు స‌మాచారం. బహవల్‌పూర్‌లోనే జైషే స్థావరాన్ని ముట్టుబెట్టిన భారత వాయుసేన. దీంతో ఉగ్ర‌వాదులు పారి పోయిన‌ట్లు స‌మాచారం.

Top News


LATEST NEWS   Aug 24,2026 08:39 pm
సీఎంతో సమావేశమైన ఎంపీ కావ్య
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్...
LATEST NEWS   Aug 24,2026 08:39 pm
సీఎంతో సమావేశమైన ఎంపీ కావ్య
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్...
LATEST NEWS   Aug 24,2026 08:38 pm
ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో సీపీ తనిఖీ
కరీంనగర్: నగరంలోని ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వార్షిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు...
LATEST NEWS   Aug 24,2026 08:38 pm
ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో సీపీ తనిఖీ
కరీంనగర్: నగరంలోని ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వార్షిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు...
LATEST NEWS   Aug 24,2026 08:38 pm
బీసీ హాస్టల్ తనిఖీ చేసిన కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తుందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్...
LATEST NEWS   Aug 24,2026 08:38 pm
బీసీ హాస్టల్ తనిఖీ చేసిన కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తుందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్...
⚠️ You are not allowed to copy content or view source