Logo
Download our app
తెలంగాణ ఎన్నడూ పేదది కాదు
NEWS   May 06,2025 04:59 pm
బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎన్న‌డూ పేద‌ది కాద‌న్నారు. ఒక ఉన్న‌త స్థానంలో ఉన్న త‌ను ఇలాంటి చ‌వ‌క‌బారు మాటలు మాట్లాడ‌టం మంచి ప‌ద్దతి కాద‌న్నారు. దేశంలోనే అత్యధికంగా బియ్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని తెలుసుకుంటే మంచిద‌న్నారు. చేతకాక, అనుభవం లేక రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డం ప‌ట్ల ఫైర్ అయ్యారు ఈట‌ల‌.

Top News


LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...
LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...
LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....
LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....
LATEST NEWS   Jun 04,2026 12:46 am
మధుయాష్కీ భార్యకు తీవ్ర గాయాలు
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ భార్య డా. సుచీ యాష్కీ తీవ్రంగా గాయపడ్డారు. మధుయాష్కీ గౌడ్ కుటుంబ సభ్యులు తమ...
LATEST NEWS   Jun 04,2026 12:46 am
మధుయాష్కీ భార్యకు తీవ్ర గాయాలు
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ భార్య డా. సుచీ యాష్కీ తీవ్రంగా గాయపడ్డారు. మధుయాష్కీ గౌడ్ కుటుంబ సభ్యులు తమ...
⚠️ You are not allowed to copy content or view source