Logo
Download our app
తెలంగాణ ఎన్నడూ పేదది కాదు
NEWS   May 06,2025 04:59 pm
బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎన్న‌డూ పేద‌ది కాద‌న్నారు. ఒక ఉన్న‌త స్థానంలో ఉన్న త‌ను ఇలాంటి చ‌వ‌క‌బారు మాటలు మాట్లాడ‌టం మంచి ప‌ద్దతి కాద‌న్నారు. దేశంలోనే అత్యధికంగా బియ్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని తెలుసుకుంటే మంచిద‌న్నారు. చేతకాక, అనుభవం లేక రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డం ప‌ట్ల ఫైర్ అయ్యారు ఈట‌ల‌.

Top News


LATEST NEWS   May 21,2026 04:44 pm
కాక్రోచ్‌ జనతా పార్టీ X ఖాతా నిలిపివేత
సోష‌ల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఎక్స్‌ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. అనధికారిక పొలిటికల్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే తమ X...
LATEST NEWS   May 21,2026 04:44 pm
కాక్రోచ్‌ జనతా పార్టీ X ఖాతా నిలిపివేత
సోష‌ల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఎక్స్‌ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. అనధికారిక పొలిటికల్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే తమ X...
LATEST NEWS   May 21,2026 04:34 pm
మురికి కాలువ స‌మ‌స్య‌కు స‌ర్పంచ్ చొర‌వ‌
నర్సాపూర్‌(జి) మండలం టెంబూర్ణి గ్రామంలో ప్రధాన మురికి కాలువ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామం మధ్యలో ఉన్న ఈ కాలువ వల్ల వర్షాకాలంలో మురుగు నీరు రోడ్లపైకి,...
LATEST NEWS   May 21,2026 04:34 pm
మురికి కాలువ స‌మ‌స్య‌కు స‌ర్పంచ్ చొర‌వ‌
నర్సాపూర్‌(జి) మండలం టెంబూర్ణి గ్రామంలో ప్రధాన మురికి కాలువ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామం మధ్యలో ఉన్న ఈ కాలువ వల్ల వర్షాకాలంలో మురుగు నీరు రోడ్లపైకి,...
LATEST NEWS   May 21,2026 12:06 am
మాదిగప్రోలులో ఇల్లు దగ్దం
లోతువాగు గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగప్రోలు గ్రామంలో రైతు పొలంలో వేసిన మంటల నుంచి ఎగిరిన నిప్పురవ్వలు ఇంటిపై పడటంతో అశోక్‌నగర్ పంచాయతీ వర్కర్ పాయం సతీష్ ఇల్లు...
LATEST NEWS   May 21,2026 12:06 am
మాదిగప్రోలులో ఇల్లు దగ్దం
లోతువాగు గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగప్రోలు గ్రామంలో రైతు పొలంలో వేసిన మంటల నుంచి ఎగిరిన నిప్పురవ్వలు ఇంటిపై పడటంతో అశోక్‌నగర్ పంచాయతీ వర్కర్ పాయం సతీష్ ఇల్లు...
⚠️ You are not allowed to copy content or view source