Logo
Download our app
తెలంగాణ ఎన్నడూ పేదది కాదు
NEWS   May 06,2025 04:59 pm
బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎన్న‌డూ పేద‌ది కాద‌న్నారు. ఒక ఉన్న‌త స్థానంలో ఉన్న త‌ను ఇలాంటి చ‌వ‌క‌బారు మాటలు మాట్లాడ‌టం మంచి ప‌ద్దతి కాద‌న్నారు. దేశంలోనే అత్యధికంగా బియ్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని తెలుసుకుంటే మంచిద‌న్నారు. చేతకాక, అనుభవం లేక రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డం ప‌ట్ల ఫైర్ అయ్యారు ఈట‌ల‌.

Top News


LATEST NEWS   Aug 14,2026 10:19 am
16న కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభం
ములుగు: రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలకు నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీని ఆగస్టు 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం...
LATEST NEWS   Aug 14,2026 10:19 am
16న కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభం
ములుగు: రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలకు నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీని ఆగస్టు 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం...
LATEST NEWS   Aug 14,2026 10:18 am
పాల ఉత్పత్తిని పెంచాలి: కలెక్టర్
హనుమకొండ: పాడి రైతులకు అవసరమైన సహకారం అందించి, పాల ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని విజయ...
LATEST NEWS   Aug 14,2026 10:18 am
పాల ఉత్పత్తిని పెంచాలి: కలెక్టర్
హనుమకొండ: పాడి రైతులకు అవసరమైన సహకారం అందించి, పాల ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని విజయ...
LATEST NEWS   Aug 14,2026 10:17 am
ముంపు సమస్యకు పరిష్కారం చూపాలి
గంగాధర నారాయణపూర్ ముంపు బాధితులకు వెంటనే పరిహారం అందించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జనసేన నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించడంలో...
LATEST NEWS   Aug 14,2026 10:17 am
ముంపు సమస్యకు పరిష్కారం చూపాలి
గంగాధర నారాయణపూర్ ముంపు బాధితులకు వెంటనే పరిహారం అందించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జనసేన నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించడంలో...
⚠️ You are not allowed to copy content or view source