Logo
Download our app
తెలంగాణ ఎన్నడూ పేదది కాదు
NEWS   May 06,2025 04:59 pm
బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎన్న‌డూ పేద‌ది కాద‌న్నారు. ఒక ఉన్న‌త స్థానంలో ఉన్న త‌ను ఇలాంటి చ‌వ‌క‌బారు మాటలు మాట్లాడ‌టం మంచి ప‌ద్దతి కాద‌న్నారు. దేశంలోనే అత్యధికంగా బియ్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని తెలుసుకుంటే మంచిద‌న్నారు. చేతకాక, అనుభవం లేక రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డం ప‌ట్ల ఫైర్ అయ్యారు ఈట‌ల‌.

Top News


LATEST NEWS   May 13,2026 11:48 am
ఉదయనిధి వ్యాఖ్యలపై రఘునందన్ ఫైర్
త‌మిళ మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో మాట్లాడుతూ, మనుషుల మధ్య దూరాన్ని పెంచి, విభజన తెచ్చే సనాతన ధర్మాన్ని అంతం...
LATEST NEWS   May 13,2026 11:48 am
ఉదయనిధి వ్యాఖ్యలపై రఘునందన్ ఫైర్
త‌మిళ మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో మాట్లాడుతూ, మనుషుల మధ్య దూరాన్ని పెంచి, విభజన తెచ్చే సనాతన ధర్మాన్ని అంతం...
LATEST NEWS   May 12,2026 02:28 pm
MNR Gupta Receives Award
At the “Krish Connects Global Visionary Summit Expo Awards” held in Visakha patnam, visionary leader and Founder of the Global...
LATEST NEWS   May 12,2026 02:28 pm
MNR Gupta Receives Award
At the “Krish Connects Global Visionary Summit Expo Awards” held in Visakha patnam, visionary leader and Founder of the Global...
LATEST NEWS   May 12,2026 01:32 pm
ఏనుగు నరసింహారెడ్డికి ముద్దం నరసింహ స్వామి AI పుస్తకాల అందజేత
హైదరాబాద్‌లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డికు రచయిత, సీనియర్ జర్నలిస్టు ముద్దం నరసింహ స్వామి తాను రచించిన కృత్రిమ మేధస్సు (AI) అంశాలపై...
LATEST NEWS   May 12,2026 01:32 pm
ఏనుగు నరసింహారెడ్డికి ముద్దం నరసింహ స్వామి AI పుస్తకాల అందజేత
హైదరాబాద్‌లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డికు రచయిత, సీనియర్ జర్నలిస్టు ముద్దం నరసింహ స్వామి తాను రచించిన కృత్రిమ మేధస్సు (AI) అంశాలపై...
⚠️ You are not allowed to copy content or view source