Logo
Download our app
తెలంగాణ ఎన్నడూ పేదది కాదు
NEWS   May 06,2025 04:59 pm
బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎన్న‌డూ పేద‌ది కాద‌న్నారు. ఒక ఉన్న‌త స్థానంలో ఉన్న త‌ను ఇలాంటి చ‌వ‌క‌బారు మాటలు మాట్లాడ‌టం మంచి ప‌ద్దతి కాద‌న్నారు. దేశంలోనే అత్యధికంగా బియ్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని తెలుసుకుంటే మంచిద‌న్నారు. చేతకాక, అనుభవం లేక రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డం ప‌ట్ల ఫైర్ అయ్యారు ఈట‌ల‌.

Top News


LATEST NEWS   Aug 15,2026 01:56 pm
అందరికీ అందని సంక్షేమం: సీపీఐ ఆవేదన
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
LATEST NEWS   Aug 15,2026 01:56 pm
అందరికీ అందని సంక్షేమం: సీపీఐ ఆవేదన
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
LATEST NEWS   Aug 15,2026 01:56 pm
కరీంనగర్‌: జనసేనలో 50 మంది చేరిక
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో 50 మంది యువకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. జనసేన నాయకుడు డాక్టర్ బండారి రాజ్‌కుమార్ సమక్షంలో వీరంతా పార్టీ కండువా...
LATEST NEWS   Aug 15,2026 01:56 pm
కరీంనగర్‌: జనసేనలో 50 మంది చేరిక
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో 50 మంది యువకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. జనసేన నాయకుడు డాక్టర్ బండారి రాజ్‌కుమార్ సమక్షంలో వీరంతా పార్టీ కండువా...
LATEST NEWS   Aug 15,2026 01:55 pm
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మునగపాక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు...
LATEST NEWS   Aug 15,2026 01:55 pm
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మునగపాక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు...
⚠️ You are not allowed to copy content or view source