Logo
Download our app
తెలంగాణ ఎన్నడూ పేదది కాదు
NEWS   May 06,2025 04:59 pm
బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎన్న‌డూ పేద‌ది కాద‌న్నారు. ఒక ఉన్న‌త స్థానంలో ఉన్న త‌ను ఇలాంటి చ‌వ‌క‌బారు మాటలు మాట్లాడ‌టం మంచి ప‌ద్దతి కాద‌న్నారు. దేశంలోనే అత్యధికంగా బియ్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని తెలుసుకుంటే మంచిద‌న్నారు. చేతకాక, అనుభవం లేక రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డం ప‌ట్ల ఫైర్ అయ్యారు ఈట‌ల‌.

Top News


LATEST NEWS   Jul 24,2026 03:59 pm
పేపర్‌ లీక్‌ చేస్తే పదేళ్ల జైలు..బిల్లుకి కేబినెట్ ఓకే
దేశంలో వివిధ ఎంట్రన్స్ పరీక్షా పత్రాల లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన...
LATEST NEWS   Jul 24,2026 03:59 pm
పేపర్‌ లీక్‌ చేస్తే పదేళ్ల జైలు..బిల్లుకి కేబినెట్ ఓకే
దేశంలో వివిధ ఎంట్రన్స్ పరీక్షా పత్రాల లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన...
LATEST NEWS   Jul 24,2026 11:16 am
మ‌ళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇటీవల శాంతి ఒప్పందం తర్వాత తగ్గిన ధరలు,...
LATEST NEWS   Jul 24,2026 11:16 am
మ‌ళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇటీవల శాంతి ఒప్పందం తర్వాత తగ్గిన ధరలు,...
LATEST NEWS   Jul 24,2026 11:08 am
ఉత్తరాంధ్రలో ఒకరోజు ముందే పెన్షన్లు
భోగాపురంలో ప్రధాని నరేంద్రమోడీ ఆగస్ట్ 1వ తేదీన పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన దృష్యా జూలై నెల పెన్షన్లను ఒకరోజు ముందే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో ...
LATEST NEWS   Jul 24,2026 11:08 am
ఉత్తరాంధ్రలో ఒకరోజు ముందే పెన్షన్లు
భోగాపురంలో ప్రధాని నరేంద్రమోడీ ఆగస్ట్ 1వ తేదీన పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన దృష్యా జూలై నెల పెన్షన్లను ఒకరోజు ముందే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో ...
⚠️ You are not allowed to copy content or view source