Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Apr 21,2026 04:22 pm
ఐటీసీలో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తు ఫైర్ పైప్‌లైన్‌కు లారీ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బూర్గంపాడు మం. ముసలమడుగు గ్రామానికి...
LATEST NEWS   Apr 21,2026 04:22 pm
ఐటీసీలో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తు ఫైర్ పైప్‌లైన్‌కు లారీ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బూర్గంపాడు మం. ముసలమడుగు గ్రామానికి...
BIG NEWS   Apr 21,2026 12:26 pm
திருவாரூரில் பாஜகவிற்கு அண்ணாமலை பிரச்சாரம்
திருவாரூர் மாவட்டத்தில் பாஜக சார்பில் போட்டியிடும் வேட்பாளரை ஆதரித்து அண்ணாமலை தீவிர பிரச்சாரத்தில் ஈடுபட்டார். நகரின் முக்கிய பகுதிகளில் சுற்றுப்பயணம் மேற்கொண்ட அவர், பொதுமக்களை நேரடியாக சந்தித்து...
BIG NEWS   Apr 21,2026 12:26 pm
திருவாரூரில் பாஜகவிற்கு அண்ணாமலை பிரச்சாரம்
திருவாரூர் மாவட்டத்தில் பாஜக சார்பில் போட்டியிடும் வேட்பாளரை ஆதரித்து அண்ணாமலை தீவிர பிரச்சாரத்தில் ஈடுபட்டார். நகரின் முக்கிய பகுதிகளில் சுற்றுப்பயணம் மேற்கொண்ட அவர், பொதுமக்களை நேரடியாக சந்தித்து...
LATEST NEWS   Apr 21,2026 12:24 pm
రేవంత్‌కు కాదు, కేసీఆర్‌కే పాడుతా
కేసీఆర్‌కు తాను ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పాటలు పాడనని సింగ‌ర్ మ‌ధుప్రియ‌ స్ప‌ష్టం చేశారు. జగిత్యాల కేసీఆర్...
LATEST NEWS   Apr 21,2026 12:24 pm
రేవంత్‌కు కాదు, కేసీఆర్‌కే పాడుతా
కేసీఆర్‌కు తాను ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పాటలు పాడనని సింగ‌ర్ మ‌ధుప్రియ‌ స్ప‌ష్టం చేశారు. జగిత్యాల కేసీఆర్...
⚠️ You are not allowed to copy content or view source