Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 18,2026 01:38 pm
ఇరాన్‌కు భారత్ మానవతా సాయం
అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్ దేశానికి భారత్ మానవతా దృక్పథంతో అండగా నిలిచింది. యుద్ధం వ‌ల్ల‌ మందుల కొరతతో ఎదుర్కొంటున్న ఆ దేశానికి అత్యవసర...
LATEST NEWS   Mar 18,2026 01:38 pm
ఇరాన్‌కు భారత్ మానవతా సాయం
అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్ దేశానికి భారత్ మానవతా దృక్పథంతో అండగా నిలిచింది. యుద్ధం వ‌ల్ల‌ మందుల కొరతతో ఎదుర్కొంటున్న ఆ దేశానికి అత్యవసర...
LATEST NEWS   Mar 18,2026 01:35 pm
ప్రేమ పెళ్లి.. 8 నెల‌ల‌కే హ‌త్య‌
జ‌గిత్యాల జిల్లా: కోరుట్ల మండ‌లం మాదాపూర్‌ గ్రామానికి చెందిన వైష్ణవి(19), కోరుట్లకు చెందిన హరిబాబు(26) 8 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. వైష్ణ‌వి 4 నెలల గర్భిణి....
LATEST NEWS   Mar 18,2026 01:35 pm
ప్రేమ పెళ్లి.. 8 నెల‌ల‌కే హ‌త్య‌
జ‌గిత్యాల జిల్లా: కోరుట్ల మండ‌లం మాదాపూర్‌ గ్రామానికి చెందిన వైష్ణవి(19), కోరుట్లకు చెందిన హరిబాబు(26) 8 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. వైష్ణ‌వి 4 నెలల గర్భిణి....
LIFE STYLE   Mar 18,2026 10:43 am
గ్రాము బంగారం ₹లక్ష: రాబర్ట్ కియోసా
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో త్వరలో భారీ కుదుపు తప్పదని ‘రిచ్ డాడ్.. పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. బబుల్ పగిలిన ఏడాది వ్యవధిలో...
LIFE STYLE   Mar 18,2026 10:43 am
గ్రాము బంగారం ₹లక్ష: రాబర్ట్ కియోసా
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో త్వరలో భారీ కుదుపు తప్పదని ‘రిచ్ డాడ్.. పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. బబుల్ పగిలిన ఏడాది వ్యవధిలో...
⚠️ You are not allowed to copy content or view source