Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


BIG NEWS   Apr 26,2026 12:16 pm
சித்தனங்குடியில் கிராம நிர்வாக அலுவலக கட்டிடம் சேதம்
திருவாரூர் மாவட்டம் கூத்தாநல்லூர் அருகே சித்தனங்குடியில் கிராம நிர்வாக அலுவலக கட்டிடம் சேதமடைந்த நிலையில் உள்ளது. கட்டிடம் மேற்கூரை மற்றும் கட்டிடத்தின் பல இடங்களில் விரிசல்கள் ஏற்பட்டுள்ளது....
BIG NEWS   Apr 26,2026 12:16 pm
சித்தனங்குடியில் கிராம நிர்வாக அலுவலக கட்டிடம் சேதம்
திருவாரூர் மாவட்டம் கூத்தாநல்லூர் அருகே சித்தனங்குடியில் கிராம நிர்வாக அலுவலக கட்டிடம் சேதமடைந்த நிலையில் உள்ளது. கட்டிடம் மேற்கூரை மற்றும் கட்டிடத்தின் பல இடங்களில் விரிசல்கள் ஏற்பட்டுள்ளது....
LATEST NEWS   Apr 26,2026 12:16 pm
పెళ్లి పేరుతో అషు రెడ్డి మోసం
నటి అషురెడ్డిపై HYDలో చీటింగ్ కేసు నమోదైంది. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ వైవి ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.9.35 కోట్లు, సుమారు 5 కిలోల బంగారం,...
LATEST NEWS   Apr 26,2026 12:16 pm
పెళ్లి పేరుతో అషు రెడ్డి మోసం
నటి అషురెడ్డిపై HYDలో చీటింగ్ కేసు నమోదైంది. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ వైవి ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.9.35 కోట్లు, సుమారు 5 కిలోల బంగారం,...
LATEST NEWS   Apr 25,2026 11:43 pm
నిర్మల్ జిల్లా కలెక్టర్ బదిలీ
నిర్మల్జి ల్లాకు కొత్త జిల్లా అధికారిగా భవేష్ మిశ్రా నియమితులయ్యారు. ఇంతకు ముందు జిల్లా అధికారిగా పనిచేసిన అభిలాష అభినవ్ బదిలీపై వెళ్లడంతో వారి స్థానంలో...
LATEST NEWS   Apr 25,2026 11:43 pm
నిర్మల్ జిల్లా కలెక్టర్ బదిలీ
నిర్మల్జి ల్లాకు కొత్త జిల్లా అధికారిగా భవేష్ మిశ్రా నియమితులయ్యారు. ఇంతకు ముందు జిల్లా అధికారిగా పనిచేసిన అభిలాష అభినవ్ బదిలీపై వెళ్లడంతో వారి స్థానంలో...
⚠️ You are not allowed to copy content or view source