Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 14,2026 12:19 am
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 5,17,727మంది రెగ్యులర్‌, ఒకసారి...
LATEST NEWS   Mar 14,2026 12:19 am
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 5,17,727మంది రెగ్యులర్‌, ఒకసారి...
LATEST NEWS   Mar 13,2026 10:33 pm
గ్యాస్ బుకింగ్‌లో OTP తప్పనిసరి
గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పాత‌ నిబంధనను త‌ప్ప‌నిస‌రిగా చేసింది. గ్యాస్ బుక్ చేసిన తర్వాత సిలిండర్ డెలివరీ సమయంలో OTP తప్పనిసరి చేసింది....
LATEST NEWS   Mar 13,2026 10:33 pm
గ్యాస్ బుకింగ్‌లో OTP తప్పనిసరి
గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పాత‌ నిబంధనను త‌ప్ప‌నిస‌రిగా చేసింది. గ్యాస్ బుక్ చేసిన తర్వాత సిలిండర్ డెలివరీ సమయంలో OTP తప్పనిసరి చేసింది....
LATEST NEWS   Mar 13,2026 09:14 pm
అమరావతిలో క్రియేటివ్‌ సిటీ
ఏపీ రాజధాని అమరావతిలో క్రియేటివ్‌ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏఐ, ఫిల్మ్, ఎలక్ట్రానిక్‌ రంగాలు కూడా ఉంటాయాని, ప్రపంచానికి అవసరమైన కంటెంట్‌ను తయారు...
LATEST NEWS   Mar 13,2026 09:14 pm
అమరావతిలో క్రియేటివ్‌ సిటీ
ఏపీ రాజధాని అమరావతిలో క్రియేటివ్‌ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏఐ, ఫిల్మ్, ఎలక్ట్రానిక్‌ రంగాలు కూడా ఉంటాయాని, ప్రపంచానికి అవసరమైన కంటెంట్‌ను తయారు...
⚠️ You are not allowed to copy content or view source