Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Apr 15,2026 10:49 am
ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌
ఏపీ ఇంటర్ ఫలితాలను మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఫస్టియర్‌లో 77%మంది విద్యార్థులు పాసవ్వగా.. సెకండియర్‌లో 88% మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు https://resultsbie.ap.gov.in...
LATEST NEWS   Apr 15,2026 10:49 am
ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌
ఏపీ ఇంటర్ ఫలితాలను మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఫస్టియర్‌లో 77%మంది విద్యార్థులు పాసవ్వగా.. సెకండియర్‌లో 88% మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు https://resultsbie.ap.gov.in...
LATEST NEWS   Apr 15,2026 10:37 am
పడవ బోల్తా.. 250 మంది గల్లంతు
అండమాన్‌ సముద్రంలో రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్‌ పౌరులతో వెళ్తోన్న ఓ పడవ మునిగిపోయింది. ఘటనలో 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు...
LATEST NEWS   Apr 15,2026 10:37 am
పడవ బోల్తా.. 250 మంది గల్లంతు
అండమాన్‌ సముద్రంలో రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్‌ పౌరులతో వెళ్తోన్న ఓ పడవ మునిగిపోయింది. ఘటనలో 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు...
LATEST NEWS   Apr 15,2026 10:35 am
2వ రోజు కూడా పెరిగిన బంగారం!
అమెరికా, ఇరాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుతున్నాయన్న సంకేతాలతో బంగారం ధ‌ర‌లు వ‌రుస‌గా రెండో రోజు కూడా పెరిగాయి. హైద‌రాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం...
LATEST NEWS   Apr 15,2026 10:35 am
2వ రోజు కూడా పెరిగిన బంగారం!
అమెరికా, ఇరాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుతున్నాయన్న సంకేతాలతో బంగారం ధ‌ర‌లు వ‌రుస‌గా రెండో రోజు కూడా పెరిగాయి. హైద‌రాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం...
⚠️ You are not allowed to copy content or view source