Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   May 03,2026 07:38 pm
కోల్‌కతా చేతిలో సన్‌రైజర్స్ ఓటమి
ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జోరుకు KKR కళ్లెం వేసింది. సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో...
LATEST NEWS   May 03,2026 07:38 pm
కోల్‌కతా చేతిలో సన్‌రైజర్స్ ఓటమి
ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జోరుకు KKR కళ్లెం వేసింది. సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో...
LATEST NEWS   May 03,2026 05:45 pm
ఇంటరే భవిష్యత్తుకు పునాది: మేయర్ గణేష్
ఇంటర్‌లోనే లక్ష్యం ఏర్పరచుకొని సాధించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని వృథా చేయవద్దని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 8వ డివిజన్...
LATEST NEWS   May 03,2026 05:45 pm
ఇంటరే భవిష్యత్తుకు పునాది: మేయర్ గణేష్
ఇంటర్‌లోనే లక్ష్యం ఏర్పరచుకొని సాధించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని వృథా చేయవద్దని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 8వ డివిజన్...
LATEST NEWS   May 03,2026 05:42 pm
తెలంగాణ: పలు జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో ప‌లు చోట్ల‌ నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది....
LATEST NEWS   May 03,2026 05:42 pm
తెలంగాణ: పలు జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో ప‌లు చోట్ల‌ నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది....
⚠️ You are not allowed to copy content or view source