Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jun 01,2026 09:45 pm
ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్‌ను సదాశివనగర్ గ్రామ సర్పంచ్ వంకాయల శిరీష, రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు పూల బొకే...
LATEST NEWS   Jun 01,2026 09:45 pm
ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్‌ను సదాశివనగర్ గ్రామ సర్పంచ్ వంకాయల శిరీష, రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు పూల బొకే...
LATEST NEWS   Jun 01,2026 09:42 pm
బాధితుడికి పైడి ఎల్లారెడ్డి సాయం
నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్‌కు గురై గాయపడిన వ్యక్తిని జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పైడి ఎల్లారెడ్డి పరామర్శించారు....
LATEST NEWS   Jun 01,2026 09:42 pm
బాధితుడికి పైడి ఎల్లారెడ్డి సాయం
నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్‌కు గురై గాయపడిన వ్యక్తిని జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పైడి ఎల్లారెడ్డి పరామర్శించారు....
ENTERTAINMENT   Jun 01,2026 09:31 pm
ఘ‌నంగా 'పెద్ది' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్
రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు వైభవంగా జరుగుతోంది....
ENTERTAINMENT   Jun 01,2026 09:31 pm
ఘ‌నంగా 'పెద్ది' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్
రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు వైభవంగా జరుగుతోంది....
⚠️ You are not allowed to copy content or view source