Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   May 02,2026 02:27 pm
మెట్‌పల్లి పట్టణంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్న 4 దుకాణాలలో మంటలు అంటుకోవ‌డంతో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆయిల్ దుకాణం ఉండడంతో మంటలు వేగంగా...
LATEST NEWS   May 02,2026 02:27 pm
మెట్‌పల్లి పట్టణంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్న 4 దుకాణాలలో మంటలు అంటుకోవ‌డంతో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆయిల్ దుకాణం ఉండడంతో మంటలు వేగంగా...
LATEST NEWS   May 02,2026 09:55 am
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని India Meteorological Department హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు...
LATEST NEWS   May 02,2026 09:55 am
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని India Meteorological Department హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు...
LATEST NEWS   May 02,2026 09:50 am
ఎక్స్‌ప్రెస్‌వే 4 గిన్నిస్ రికార్డులు!
బెంగళూరు–కడప–విజయవాడ ఆర్థిక కారిడార్‌ (NH-544G) నిర్మాణంలో నేష‌న‌ల్ హైవే 4 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. పుట్టపర్తి సమీపంలో 24 గంటల్లో 28.89 లేన్ km ...
LATEST NEWS   May 02,2026 09:50 am
ఎక్స్‌ప్రెస్‌వే 4 గిన్నిస్ రికార్డులు!
బెంగళూరు–కడప–విజయవాడ ఆర్థిక కారిడార్‌ (NH-544G) నిర్మాణంలో నేష‌న‌ల్ హైవే 4 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. పుట్టపర్తి సమీపంలో 24 గంటల్లో 28.89 లేన్ km ...
⚠️ You are not allowed to copy content or view source