Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LIFE STYLE   Apr 29,2026 12:04 pm
కోట్లు కురిపిస్తున్న పాముల ఫాం!
చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన క్విన్ అనే యువతి డిగ్రీ తర్వాత తండ్రి నిర్వహిస్తున్న పాముల ఫాంను స్వీకరించి పాముల పెంపకాన్ని లాభదాయక వ్యాపారంగా మార్చి...
LIFE STYLE   Apr 29,2026 12:04 pm
కోట్లు కురిపిస్తున్న పాముల ఫాం!
చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన క్విన్ అనే యువతి డిగ్రీ తర్వాత తండ్రి నిర్వహిస్తున్న పాముల ఫాంను స్వీకరించి పాముల పెంపకాన్ని లాభదాయక వ్యాపారంగా మార్చి...
LATEST NEWS   Apr 29,2026 11:11 am
నేడు తెలంగాణ పదోతరగతి ఫలితాలు
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు విడుదల చేస్తారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డా....
LATEST NEWS   Apr 29,2026 11:11 am
నేడు తెలంగాణ పదోతరగతి ఫలితాలు
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు విడుదల చేస్తారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డా....
LATEST NEWS   Apr 29,2026 10:55 am
టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మంత్రి లోకేశ్‌ బాధ్యతలు తీసుకున్నారు. పొలిట్‌...
LATEST NEWS   Apr 29,2026 10:55 am
టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మంత్రి లోకేశ్‌ బాధ్యతలు తీసుకున్నారు. పొలిట్‌...
⚠️ You are not allowed to copy content or view source