Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 24,2026 07:50 pm
'కరోనా విషాదాలను మోదీ మరచిపోయారు'
పశ్చిమాసియా సంక్షోభాన్ని కరోనాతో పోలుస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కొవిడ్ సమయంలో చోటుచేసుకున్న ఘటనలను, విషాదాలను ఆయన మరచిపోయారని...
LATEST NEWS   Mar 24,2026 07:50 pm
'కరోనా విషాదాలను మోదీ మరచిపోయారు'
పశ్చిమాసియా సంక్షోభాన్ని కరోనాతో పోలుస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కొవిడ్ సమయంలో చోటుచేసుకున్న ఘటనలను, విషాదాలను ఆయన మరచిపోయారని...
LATEST NEWS   Mar 24,2026 06:34 pm
హైదరాబాదులో పెట్రోల్ కొరత షురూ..!
హైదరాబాద్ నగరంలో మంగళవారం నాడు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక పెట్రోల్ బంకులు 'నో స్టాక్' బోర్డులు పెట్టి మూసివేయడంతో, తెరిచి ఉన్న కొన్ని బంకుల...
LATEST NEWS   Mar 24,2026 06:34 pm
హైదరాబాదులో పెట్రోల్ కొరత షురూ..!
హైదరాబాద్ నగరంలో మంగళవారం నాడు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక పెట్రోల్ బంకులు 'నో స్టాక్' బోర్డులు పెట్టి మూసివేయడంతో, తెరిచి ఉన్న కొన్ని బంకుల...
BIG NEWS   Mar 24,2026 02:06 pm
வாகன சோதனையில் ரூ 3 லட்சம் அளவில் பறிமுதல்
திருவாரூர் மாவட்டம் கொரடாச்சேரி பத்தூர் வட்டார அலுவலர் சுவாமிநாதன் தலைமையிலான கண்காணிப்பு குழுவினர் நடத்திய வாகன சோதனையின் போது கார் ஒன்றில் வந்த கூத்தாநல்லூரை சேர்ந்த சானாஸ்...
BIG NEWS   Mar 24,2026 02:06 pm
வாகன சோதனையில் ரூ 3 லட்சம் அளவில் பறிமுதல்
திருவாரூர் மாவட்டம் கொரடாச்சேரி பத்தூர் வட்டார அலுவலர் சுவாமிநாதன் தலைமையிலான கண்காணிப்பு குழுவினர் நடத்திய வாகன சோதனையின் போது கார் ஒன்றில் வந்த கூத்தாநல்லூரை சேர்ந்த சானாஸ்...
⚠️ You are not allowed to copy content or view source