Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jun 03,2026 05:29 pm
కొమిరెడ్డి రాములుకి ఎమ్మెల్యే నివాళి
మెట్‌పల్లిలో మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా...
LATEST NEWS   Jun 03,2026 05:29 pm
కొమిరెడ్డి రాములుకి ఎమ్మెల్యే నివాళి
మెట్‌పల్లిలో మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా...
LATEST NEWS   Jun 03,2026 05:27 pm
అక్రమ లేఅవుట్ ల హద్దులను తొలగించిన అధికారులు
మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6, 7వ వార్డుల్లో అనధికారికంగా ఏర్పాటు చేసిన లేఅవుట్ ల హద్దురాళ్లు, ఖనీలను మున్సిపల్ అధికారులు జేసీబీ తో తొలగించారు. కమిషనర్...
LATEST NEWS   Jun 03,2026 05:27 pm
అక్రమ లేఅవుట్ ల హద్దులను తొలగించిన అధికారులు
మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6, 7వ వార్డుల్లో అనధికారికంగా ఏర్పాటు చేసిన లేఅవుట్ ల హద్దురాళ్లు, ఖనీలను మున్సిపల్ అధికారులు జేసీబీ తో తొలగించారు. కమిషనర్...
LATEST NEWS   Jun 03,2026 05:25 pm
కొమిరెడ్డి సేవలు స్మరించుకున్న మంత్రి
మెట్ పల్లిలో కోమిరెడ్డి రాములు జయంతి వేడుకలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాములు చిత్ర పటానికి పూలమాలతో నివాళులర్పించి కుటుంబ సభ్యులకు...
LATEST NEWS   Jun 03,2026 05:25 pm
కొమిరెడ్డి సేవలు స్మరించుకున్న మంత్రి
మెట్ పల్లిలో కోమిరెడ్డి రాములు జయంతి వేడుకలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాములు చిత్ర పటానికి పూలమాలతో నివాళులర్పించి కుటుంబ సభ్యులకు...
⚠️ You are not allowed to copy content or view source