Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LIFE STYLE   Apr 10,2026 11:50 pm
భార‌తీయుల‌ ఇళ్లంతా బంగార‌మే!
భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని అగ్ర 10 కేంద్ర బ్యాంకుల మొత్తం బంగారం కంటే ఎక్కువగా ఉన్నాయని అసోచామ్ వెల్లడించింది. ఇళ్లలోని పసిడి...
LIFE STYLE   Apr 10,2026 11:50 pm
భార‌తీయుల‌ ఇళ్లంతా బంగార‌మే!
భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని అగ్ర 10 కేంద్ర బ్యాంకుల మొత్తం బంగారం కంటే ఎక్కువగా ఉన్నాయని అసోచామ్ వెల్లడించింది. ఇళ్లలోని పసిడి...
TECHNOLOGY   Apr 10,2026 11:48 pm
గంట దాటాకే డిజిటల్ పేమెంట్స్
₹10 వేల పైబడిన డిజిటల్ పేమెంట్స్ గంట తర్వాతే పూర్తయ్యేలా RBI ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆలోపు కస్టమర్లు అనుమానం వస్తే లావాదేవీని క్యాన్సిల్ చేయొచ్చు. మరి...
TECHNOLOGY   Apr 10,2026 11:48 pm
గంట దాటాకే డిజిటల్ పేమెంట్స్
₹10 వేల పైబడిన డిజిటల్ పేమెంట్స్ గంట తర్వాతే పూర్తయ్యేలా RBI ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆలోపు కస్టమర్లు అనుమానం వస్తే లావాదేవీని క్యాన్సిల్ చేయొచ్చు. మరి...
LATEST NEWS   Apr 10,2026 11:44 pm
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం టింబుర్ని గ్రామ శివారులో మొక్కజొన్న పంట చేలో విద్యుత్ వైర్లు రాపిడి కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 8...
LATEST NEWS   Apr 10,2026 11:44 pm
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం టింబుర్ని గ్రామ శివారులో మొక్కజొన్న పంట చేలో విద్యుత్ వైర్లు రాపిడి కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 8...
⚠️ You are not allowed to copy content or view source