Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 05,2026 05:02 pm
ఘ‌నంగా భట్టి విక్రమార్క కొడుకు పెళ్లి
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొడుకు సూర్య విక్రమాదిత్య - సాక్షి వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించారు....
LATEST NEWS   Mar 05,2026 05:02 pm
ఘ‌నంగా భట్టి విక్రమార్క కొడుకు పెళ్లి
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొడుకు సూర్య విక్రమాదిత్య - సాక్షి వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించారు....
SPORTS   Mar 05,2026 04:56 pm
ఘనంగా అర్జున్‌ తెందూల్కర్‌ వివాహం
సచిన్‌ తెందూల్కర్ కొడుకు అర్జున్‌ తెందూల్కర్ పెళ్లి ముంబయిలో ఘనంగా జరిగింది. సానియా చందోక్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ఏపీ మంత్రి లోకేశ్‌, రిల‌య‌న్స్ అధినేత‌...
SPORTS   Mar 05,2026 04:56 pm
ఘనంగా అర్జున్‌ తెందూల్కర్‌ వివాహం
సచిన్‌ తెందూల్కర్ కొడుకు అర్జున్‌ తెందూల్కర్ పెళ్లి ముంబయిలో ఘనంగా జరిగింది. సానియా చందోక్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ఏపీ మంత్రి లోకేశ్‌, రిల‌య‌న్స్ అధినేత‌...
LATEST NEWS   Mar 05,2026 04:43 pm
టెన్త్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ ఇలా..
ఏపీ-తెలంగాణ SSC పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణలో మార్చి 14 నుంచి, ఏపీలో మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభ‌మ‌వుతాయి. తెలంగాణ విద్యార్థులు bse.telangana.gov.in వెబ్‌సైట్‌ లేదా...
LATEST NEWS   Mar 05,2026 04:43 pm
టెన్త్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ ఇలా..
ఏపీ-తెలంగాణ SSC పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణలో మార్చి 14 నుంచి, ఏపీలో మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభ‌మ‌వుతాయి. తెలంగాణ విద్యార్థులు bse.telangana.gov.in వెబ్‌సైట్‌ లేదా...
⚠️ You are not allowed to copy content or view source