Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   May 19,2026 10:42 pm
రవి యాదవ్, హఫీజ్ బేగ్‌లకు సన్మానం
ఓంకారేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు కుంబాల రవి యాదవ్, 18వ వార్డు కౌన్సిలర్ మిర్జా హఫీజ్ బేగ్‌లను ఘనంగా...
LATEST NEWS   May 19,2026 10:42 pm
రవి యాదవ్, హఫీజ్ బేగ్‌లకు సన్మానం
ఓంకారేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు కుంబాల రవి యాదవ్, 18వ వార్డు కౌన్సిలర్ మిర్జా హఫీజ్ బేగ్‌లను ఘనంగా...
LATEST NEWS   May 19,2026 10:41 pm
కోతుల బావి వివాదం.. కమిషనర్‌పై ఫైర్!
ఎమ్మిగనూరులో కోతుల బావి ఆంజనేయస్వామి ఆలయ భూమి వివాదంపై వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్...
LATEST NEWS   May 19,2026 10:41 pm
కోతుల బావి వివాదం.. కమిషనర్‌పై ఫైర్!
ఎమ్మిగనూరులో కోతుల బావి ఆంజనేయస్వామి ఆలయ భూమి వివాదంపై వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్...
LATEST NEWS   May 19,2026 12:14 pm
వెన్నెల వెలుగులో చేప ప్రసాదం
హైదరాబాద్‌: బత్తిని కుటుంబం నిర్వ‌హ‌ణ‌లో చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 రాత్రి 9 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభం కానుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం...
LATEST NEWS   May 19,2026 12:14 pm
వెన్నెల వెలుగులో చేప ప్రసాదం
హైదరాబాద్‌: బత్తిని కుటుంబం నిర్వ‌హ‌ణ‌లో చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 రాత్రి 9 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభం కానుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం...
⚠️ You are not allowed to copy content or view source