Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LITERATURE   May 04,2026 10:12 am
పెద్దింటికి ఎస్‌జీ ఫౌండేషన్ కథా పురస్కారం
ప్ర‌ముఖ‌ రచయిత పెద్దింటి అశోక్ కుమార్‌కు ఎస్‌జీ ఫౌండేషన్ కథా పురస్కారం లభించింది. ఈ నెల చివర్లో రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో నగదు బహుమతితో పాటు అవార్డు...
LITERATURE   May 04,2026 10:12 am
పెద్దింటికి ఎస్‌జీ ఫౌండేషన్ కథా పురస్కారం
ప్ర‌ముఖ‌ రచయిత పెద్దింటి అశోక్ కుమార్‌కు ఎస్‌జీ ఫౌండేషన్ కథా పురస్కారం లభించింది. ఈ నెల చివర్లో రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో నగదు బహుమతితో పాటు అవార్డు...
LATEST NEWS   May 04,2026 09:29 am
తమిళనాడులో అనూహ్యం, ఆశ్చర్యం!
బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొన‌సాగుతోంది. వివిధ రౌండ్లలో ఫలితాలు ఉంటాయి కాబట్టి.. దాదాపు మధ్యాహ్నం వరకూ ఆధిక్యాలు, ఆ...
LATEST NEWS   May 04,2026 09:29 am
తమిళనాడులో అనూహ్యం, ఆశ్చర్యం!
బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొన‌సాగుతోంది. వివిధ రౌండ్లలో ఫలితాలు ఉంటాయి కాబట్టి.. దాదాపు మధ్యాహ్నం వరకూ ఆధిక్యాలు, ఆ...
BIG NEWS   May 04,2026 09:17 am
ஆசிரியருக்கு துணை ஜனாதிபதி பாராட்டு கடிதம்
தாருவாரூர் மாவட்டம் வலங்கைமான் ஒன்றியம் தென்குவளவேலி அரசுப்பள்ளியில் சமூக அறிவியல் ஆசிரியராக பணிபுரிபவர் ஆதலையூர் சூரியகுமார். பல புதுமையான உத்திகளை பயன்படுத்தி மாணவர்களுக்கு கற்பித்து வருகிறார். கல்வி,...
BIG NEWS   May 04,2026 09:17 am
ஆசிரியருக்கு துணை ஜனாதிபதி பாராட்டு கடிதம்
தாருவாரூர் மாவட்டம் வலங்கைமான் ஒன்றியம் தென்குவளவேலி அரசுப்பள்ளியில் சமூக அறிவியல் ஆசிரியராக பணிபுரிபவர் ஆதலையூர் சூரியகுமார். பல புதுமையான உத்திகளை பயன்படுத்தி மாணவர்களுக்கு கற்பித்து வருகிறார். கல்வி,...
⚠️ You are not allowed to copy content or view source