Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


ASTROLOGY   Mar 18,2026 12:04 am
శ్రీపరాభవ నామ సంవత్సరం 2026-27 సంవ‌త్స‌ర రాశిఫ‌లాలు
ASTROLOGY   Mar 18,2026 12:04 am
శ్రీపరాభవ నామ సంవత్సరం 2026-27 సంవ‌త్స‌ర రాశిఫ‌లాలు
LATEST NEWS   Mar 18,2026 12:02 am
ఈ అమ్మాయిలు నిజం కాదు: సజ్జనార్‌
యువత ఒంటరితనాన్ని లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు హనీట్రాప్ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసు క‌మీష‌న‌ర్ స‌జ్జ‌నార్ హెచ్చరించారు. ఆకర్షణీయ వీడియోల పేరుతో వచ్చే యాప్‌లు AIతో రూపొందించిన...
LATEST NEWS   Mar 18,2026 12:02 am
ఈ అమ్మాయిలు నిజం కాదు: సజ్జనార్‌
యువత ఒంటరితనాన్ని లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు హనీట్రాప్ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసు క‌మీష‌న‌ర్ స‌జ్జ‌నార్ హెచ్చరించారు. ఆకర్షణీయ వీడియోల పేరుతో వచ్చే యాప్‌లు AIతో రూపొందించిన...
LATEST NEWS   Mar 17,2026 11:54 pm
విజయ్, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారా?
విజయ్, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఇద్దరూ కలిసి కనిపించడం, విజయ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలతో ఈ చర్చలు...
LATEST NEWS   Mar 17,2026 11:54 pm
విజయ్, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారా?
విజయ్, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఇద్దరూ కలిసి కనిపించడం, విజయ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలతో ఈ చర్చలు...
⚠️ You are not allowed to copy content or view source