Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jun 06,2026 06:23 pm
కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు
LATEST NEWS   Jun 06,2026 06:23 pm
కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు
LATEST NEWS   Jun 06,2026 06:02 pm
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. శనివారం సాయంత్రం గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బోరబండ, యూసుఫ్‌గూడ,...
LATEST NEWS   Jun 06,2026 06:02 pm
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. శనివారం సాయంత్రం గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బోరబండ, యూసుఫ్‌గూడ,...
LATEST NEWS   Jun 06,2026 02:57 pm
తెలంగాణలో వేసవి సెలవుల పొడిగింపు
తెలంగాణలో ఏప్రిల్‌ 24 నుంచి ప్రారంభమైన స్కూల్ సెలవులు.. జూన్‌ 12న పునః ప్రారంభం కానున్నాయి. ఐతే ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో సెలవుల...
LATEST NEWS   Jun 06,2026 02:57 pm
తెలంగాణలో వేసవి సెలవుల పొడిగింపు
తెలంగాణలో ఏప్రిల్‌ 24 నుంచి ప్రారంభమైన స్కూల్ సెలవులు.. జూన్‌ 12న పునః ప్రారంభం కానున్నాయి. ఐతే ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్న ప్రాంతాల్లో సెలవుల...
⚠️ You are not allowed to copy content or view source