Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jun 24,2026 12:38 am
సజ్జనార్‌కు ‘లహుజీ సాళ్వె’ పుస్తకం అందించిన గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ VC సజ్జనార్ ను మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, రచయిత గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ మర్యాదపూర్వకంగా కలిసి ‘క్రాంతిపిత గురువర్య...
LATEST NEWS   Jun 24,2026 12:38 am
సజ్జనార్‌కు ‘లహుజీ సాళ్వె’ పుస్తకం అందించిన గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ VC సజ్జనార్ ను మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, రచయిత గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ మర్యాదపూర్వకంగా కలిసి ‘క్రాంతిపిత గురువర్య...
LATEST NEWS   Jun 23,2026 04:35 pm
పెట్రోల్ బంకుల్లో ఉచిత సేవలు కరువు
బూర్గంపాడు మండలంలోని పలు పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు అందించాల్సిన ఉచిత గాలి నింపే సౌకర్యం, మరుగుదొడ్ల వినియోగం వంటి ప్రాథమిక సేవలు అందడం లేదని వాహనదారులు ఆవేదన...
LATEST NEWS   Jun 23,2026 04:35 pm
పెట్రోల్ బంకుల్లో ఉచిత సేవలు కరువు
బూర్గంపాడు మండలంలోని పలు పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు అందించాల్సిన ఉచిత గాలి నింపే సౌకర్యం, మరుగుదొడ్ల వినియోగం వంటి ప్రాథమిక సేవలు అందడం లేదని వాహనదారులు ఆవేదన...
LATEST NEWS   Jun 23,2026 04:33 pm
ఈ పథకానికి పేరు సూచిస్తే ₹లక్ష బహుమతి
హైదరాబాద్‌: నగరంలో ‘క్యూర్‌’ పరిధి (ORR లోపల)లో లక్ష ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ కొత్త పథకానికి పేరు కోసం ప్రజల నుంచి...
LATEST NEWS   Jun 23,2026 04:33 pm
ఈ పథకానికి పేరు సూచిస్తే ₹లక్ష బహుమతి
హైదరాబాద్‌: నగరంలో ‘క్యూర్‌’ పరిధి (ORR లోపల)లో లక్ష ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ కొత్త పథకానికి పేరు కోసం ప్రజల నుంచి...
⚠️ You are not allowed to copy content or view source