Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 14,2026 02:49 pm
ఒక్కరోజే లక్షలాది ఇండక్షన్స్ విక్రయం
దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్ ఎంచుకుంటున్నారు. దీంతో వీటి అమ్మాకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. సాధారణంగా నెలకు 1.80 లక్షల...
LATEST NEWS   Mar 14,2026 02:49 pm
ఒక్కరోజే లక్షలాది ఇండక్షన్స్ విక్రయం
దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్ ఎంచుకుంటున్నారు. దీంతో వీటి అమ్మాకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. సాధారణంగా నెలకు 1.80 లక్షల...
LATEST NEWS   Mar 14,2026 02:27 pm
కౌన్సిలర్ చొరవతో వెలిగిన వీధి దీపాలు
నిర్మల్ మున్సిపాలిటీలోని 9వ వార్డులో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో పలు వీధులు చీకటిమయంగా మారాయి. ఈ సమస్యను కాలనీ వాసులు వార్డు కౌన్సిలర్...
LATEST NEWS   Mar 14,2026 02:27 pm
కౌన్సిలర్ చొరవతో వెలిగిన వీధి దీపాలు
నిర్మల్ మున్సిపాలిటీలోని 9వ వార్డులో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో పలు వీధులు చీకటిమయంగా మారాయి. ఈ సమస్యను కాలనీ వాసులు వార్డు కౌన్సిలర్...
LATEST NEWS   Mar 14,2026 11:01 am
గ్యాస్ డెలివరీ ఆలస్యమైతే కాల్ చేయండి!
గ్యాస్ బుక్ చేసిన రెండున్నర రోజుల్లోనే డెలివరీ చేయాలనే రూల్ ఉంది. ఏజెన్సీలు సిలిండర్ పంపడంలో ఆలస్యం చేస్తే యూజర్లు ఆయిల్ కంపెనీలకు ఫిర్యాదు చేయవచ్చు. టోల్...
LATEST NEWS   Mar 14,2026 11:01 am
గ్యాస్ డెలివరీ ఆలస్యమైతే కాల్ చేయండి!
గ్యాస్ బుక్ చేసిన రెండున్నర రోజుల్లోనే డెలివరీ చేయాలనే రూల్ ఉంది. ఏజెన్సీలు సిలిండర్ పంపడంలో ఆలస్యం చేస్తే యూజర్లు ఆయిల్ కంపెనీలకు ఫిర్యాదు చేయవచ్చు. టోల్...
⚠️ You are not allowed to copy content or view source