Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jul 10,2026 11:24 pm
మెట్‌ప‌ల్లిలో కొత్త కోర్టు భవనాలకు విన‌తి
మెట్‌ప‌ల్లి పట్టణంలో కోర్టుల కోసం 5 నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరుతూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎస్. గోవర్ధన్ రెడ్డికి వినతిపత్రం...
LATEST NEWS   Jul 10,2026 11:24 pm
మెట్‌ప‌ల్లిలో కొత్త కోర్టు భవనాలకు విన‌తి
మెట్‌ప‌ల్లి పట్టణంలో కోర్టుల కోసం 5 నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరుతూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎస్. గోవర్ధన్ రెడ్డికి వినతిపత్రం...
LATEST NEWS   Jul 10,2026 11:23 pm
వ్యాధులను అరికట్టాలి: మున్సిపల్ చైర్మన్
సీజనల్ వ్యాధులను అరికట్టాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మెట్‌ప‌ల్లి మున్సిపల్ ఛైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్, యాంటీ లార్వా...
LATEST NEWS   Jul 10,2026 11:23 pm
వ్యాధులను అరికట్టాలి: మున్సిపల్ చైర్మన్
సీజనల్ వ్యాధులను అరికట్టాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మెట్‌ప‌ల్లి మున్సిపల్ ఛైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్, యాంటీ లార్వా...
LATEST NEWS   Jul 10,2026 11:22 pm
భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. తాగునీరు వృథా
మెట్‌ప‌ల్లిలోని వెంకట్రావుపేట వద్ద జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ గత కొన్ని రోజులుగా లీకవుతూ తాగునీరు రోడ్డుపై వృథాగా పారుతోంది. పలుమార్లు మరమ్మతులు...
LATEST NEWS   Jul 10,2026 11:22 pm
భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. తాగునీరు వృథా
మెట్‌ప‌ల్లిలోని వెంకట్రావుపేట వద్ద జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ గత కొన్ని రోజులుగా లీకవుతూ తాగునీరు రోడ్డుపై వృథాగా పారుతోంది. పలుమార్లు మరమ్మతులు...
⚠️ You are not allowed to copy content or view source