Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jun 24,2026 11:55 am
మరింత తగ్గిన బంగారం ధరలు..!
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల...
LATEST NEWS   Jun 24,2026 11:55 am
మరింత తగ్గిన బంగారం ధరలు..!
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల...
BIG NEWS   Jun 24,2026 11:38 am
వైసీపీకి షాక్.. 50 మంది టీడీపీలోకి
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. గోనెగండ్ల (మం) ఎర్రబాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో...
BIG NEWS   Jun 24,2026 11:38 am
వైసీపీకి షాక్.. 50 మంది టీడీపీలోకి
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. గోనెగండ్ల (మం) ఎర్రబాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో...
LATEST NEWS   Jun 24,2026 11:36 am
“చిరంజీవి కాదు.. చరణ్ జీవి”
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో హైదరాబాద్ శిల్పకళా వేదికలో మెగా బ్లాక్‌బస్టర్ వేడుకలు నిర్వహించారు. రామ్ చరణ్ నటనపై...
LATEST NEWS   Jun 24,2026 11:36 am
“చిరంజీవి కాదు.. చరణ్ జీవి”
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో హైదరాబాద్ శిల్పకళా వేదికలో మెగా బ్లాక్‌బస్టర్ వేడుకలు నిర్వహించారు. రామ్ చరణ్ నటనపై...
⚠️ You are not allowed to copy content or view source