Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 10,2026 10:11 pm
ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో 208 మంది అరెస్ట్!
తెలంగాణలో సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న వారిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఉక్కుపాదం మోపింది. 'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0' పేరుతో ఫిబ్రవరి 25న ప్రారంభించిన ఈ రాష్ట్రవ్యాప్త...
LATEST NEWS   Mar 10,2026 10:11 pm
ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో 208 మంది అరెస్ట్!
తెలంగాణలో సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న వారిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఉక్కుపాదం మోపింది. 'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0' పేరుతో ఫిబ్రవరి 25న ప్రారంభించిన ఈ రాష్ట్రవ్యాప్త...
LATEST NEWS   Mar 10,2026 10:07 pm
మన వద్ద గ్యాస్ కొరత లేదు: మంత్రి
ఏపీలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, అనవసరంగా ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో...
LATEST NEWS   Mar 10,2026 10:07 pm
మన వద్ద గ్యాస్ కొరత లేదు: మంత్రి
ఏపీలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, అనవసరంగా ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో...
LATEST NEWS   Mar 10,2026 10:03 pm
ఇందిరమ్మ ఇళ్ల‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
తెలంగాణ‌లోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 2.0 కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల...
LATEST NEWS   Mar 10,2026 10:03 pm
ఇందిరమ్మ ఇళ్ల‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
తెలంగాణ‌లోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 2.0 కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల...
⚠️ You are not allowed to copy content or view source