Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   May 06,2026 03:37 pm
తెలుగులో ప్రచారం.. MLAగా విజయం!
తమిళనాడులోని శివకాశి నుంచి పోటీ చేసిన కీర్తనా సంపత్‌ సంచలన విజయం సాధించింది. రాజకీయ నేపథ్యం లేకపోయినా ప్రజా సమస్యలను సోషల్ మీడియాలో వెలుగులోకి తెచ్చారు. డేటా...
LATEST NEWS   May 06,2026 03:37 pm
తెలుగులో ప్రచారం.. MLAగా విజయం!
తమిళనాడులోని శివకాశి నుంచి పోటీ చేసిన కీర్తనా సంపత్‌ సంచలన విజయం సాధించింది. రాజకీయ నేపథ్యం లేకపోయినా ప్రజా సమస్యలను సోషల్ మీడియాలో వెలుగులోకి తెచ్చారు. డేటా...
LATEST NEWS   May 06,2026 02:06 pm
ஆட்சி அமைக்க ஆளுநர் அழைப்பு
தமிழ்நாட்டில் ஆட்சி அமைக்க TVK தலைவர் விஜய்க்கு ஆளுநர் அழைப்பு விடுத்துள்ளார். இன்று மாலை 4 மணிக்கு விஜய் ஆளுநரை சந்திக்க உள்ளார். தேர்தலில் வெற்றி பெற்றிருந்தாலும்,...
LATEST NEWS   May 06,2026 02:06 pm
ஆட்சி அமைக்க ஆளுநர் அழைப்பு
தமிழ்நாட்டில் ஆட்சி அமைக்க TVK தலைவர் விஜய்க்கு ஆளுநர் அழைப்பு விடுத்துள்ளார். இன்று மாலை 4 மணிக்கு விஜய் ஆளுநரை சந்திக்க உள்ளார். தேர்தலில் வெற்றி பெற்றிருந்தாலும்,...
LATEST NEWS   May 06,2026 02:01 pm
ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు TVK అధినేత విజయ్‌కు గవర్నర్‌ ఆహ్వానం పంపారు. ఈ సాయంత్రం 4 గంటలకు విజయ్‌ గవర్నర్‌ను కలుస్తారు. ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. ప్రభుత్వం...
LATEST NEWS   May 06,2026 02:01 pm
ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు TVK అధినేత విజయ్‌కు గవర్నర్‌ ఆహ్వానం పంపారు. ఈ సాయంత్రం 4 గంటలకు విజయ్‌ గవర్నర్‌ను కలుస్తారు. ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. ప్రభుత్వం...
⚠️ You are not allowed to copy content or view source