Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jun 17,2026 10:59 am
బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ
విజయ్ దేవరకొండను TG20 Leagueకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 21 నుంచి ప్రారంభమయ్యే ఈ లీగ్‌లో టోర్నీ ఫైనల్ జూలై...
LATEST NEWS   Jun 17,2026 10:59 am
బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ
విజయ్ దేవరకొండను TG20 Leagueకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 21 నుంచి ప్రారంభమయ్యే ఈ లీగ్‌లో టోర్నీ ఫైనల్ జూలై...
LATEST NEWS   Jun 17,2026 07:49 am
ప్రశంస పత్రం అందుకున్న డా. వేణుగోపాలకృష్ణ
రాష్ట్రస్థాయి బయో కెమిస్ట్రీ కాన్ఫరెన్స్ లో, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే అంశంపై ప్రజెంటేషన్ చేసిన డాక్టర్ వేణుగోపాలకృష్ణ నిర్వాహకుల ప్రశంసలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో...
LATEST NEWS   Jun 17,2026 07:49 am
ప్రశంస పత్రం అందుకున్న డా. వేణుగోపాలకృష్ణ
రాష్ట్రస్థాయి బయో కెమిస్ట్రీ కాన్ఫరెన్స్ లో, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే అంశంపై ప్రజెంటేషన్ చేసిన డాక్టర్ వేణుగోపాలకృష్ణ నిర్వాహకుల ప్రశంసలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో...
SPORTS   Jun 16,2026 06:21 pm
స్మృతి మంధాన‌కు అరుదైన గౌర‌వం
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందన అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకుంది. ప్రముఖ Time మ్యాగజైన్ 2026 సంవత్సరానికి ప్రకటించిన ‘క్రీడారంగంలో 100...
SPORTS   Jun 16,2026 06:21 pm
స్మృతి మంధాన‌కు అరుదైన గౌర‌వం
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందన అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకుంది. ప్రముఖ Time మ్యాగజైన్ 2026 సంవత్సరానికి ప్రకటించిన ‘క్రీడారంగంలో 100...
⚠️ You are not allowed to copy content or view source