Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jun 05,2026 10:07 pm
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి
మెట్‌పల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెట్‌పల్లి కోర్టు ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జూ. సివిల్ జడ్జి వినుకొండ మాధవి మాట్లాడుతూ, గాలి, నీరు,...
LATEST NEWS   Jun 05,2026 10:07 pm
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి
మెట్‌పల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెట్‌పల్లి కోర్టు ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జూ. సివిల్ జడ్జి వినుకొండ మాధవి మాట్లాడుతూ, గాలి, నీరు,...
ENTERTAINMENT   Jun 05,2026 10:05 pm
నచ్చిన చోటే 400 గజాల ఇళ్లు!
తెలంగాణలో పేదలు, అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2026-27లో 3.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పేదలు ప్రస్తుతం నివసిస్తున్న...
ENTERTAINMENT   Jun 05,2026 10:05 pm
నచ్చిన చోటే 400 గజాల ఇళ్లు!
తెలంగాణలో పేదలు, అల్పాదాయ, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2026-27లో 3.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పేదలు ప్రస్తుతం నివసిస్తున్న...
LATEST NEWS   Jun 05,2026 06:29 pm
ఘనంగా 'గోపా' సన్నాహక సమావేశం
మహబూబ్‌నగర్: గోపా సన్నాహక సమావేశం ఘ నంగా జరిగింది. మాజీ జిల్లా అధ్యక్షుడు బాగన్న గౌడ్, PRTU జిల్లా గౌరవాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి...
LATEST NEWS   Jun 05,2026 06:29 pm
ఘనంగా 'గోపా' సన్నాహక సమావేశం
మహబూబ్‌నగర్: గోపా సన్నాహక సమావేశం ఘ నంగా జరిగింది. మాజీ జిల్లా అధ్యక్షుడు బాగన్న గౌడ్, PRTU జిల్లా గౌరవాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి...
⚠️ You are not allowed to copy content or view source