Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Apr 18,2026 04:10 pm
చిన్నారి పునర్వికకు పునర్జన్మ!
అరుదైన వ్యాధి స్పైనల్ మస్కులర్ అట్రోఫీతో పోరాడుతున్న చిన్నారి పునర్విక పునర్జన్మ పొందింది. దాతల ద్వారా సేకరించిన ₹10కోట్లు, ప్రభుత్వం తరఫున మరో ₹6కోట్లు వెచ్చించి రూ.16...
LATEST NEWS   Apr 18,2026 04:10 pm
చిన్నారి పునర్వికకు పునర్జన్మ!
అరుదైన వ్యాధి స్పైనల్ మస్కులర్ అట్రోఫీతో పోరాడుతున్న చిన్నారి పునర్విక పునర్జన్మ పొందింది. దాతల ద్వారా సేకరించిన ₹10కోట్లు, ప్రభుత్వం తరఫున మరో ₹6కోట్లు వెచ్చించి రూ.16...
LATEST NEWS   Apr 18,2026 02:57 pm
దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ సీరియస్‌గా స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయ, తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ...
LATEST NEWS   Apr 18,2026 02:57 pm
దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ సీరియస్‌గా స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయ, తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ...
LATEST NEWS   Apr 18,2026 02:30 pm
మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 3 రోజుల ర్యాలీ తరువాత నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్...
LATEST NEWS   Apr 18,2026 02:30 pm
మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 3 రోజుల ర్యాలీ తరువాత నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్...
⚠️ You are not allowed to copy content or view source