Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 11,2026 07:11 pm
పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
గీసుగొండ మండలం కొనాయమాకుల స్టేజ్ వద్ద వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గీసుగొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మామూనూర్ ఏసీపీ...
LATEST NEWS   Mar 11,2026 07:11 pm
పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
గీసుగొండ మండలం కొనాయమాకుల స్టేజ్ వద్ద వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గీసుగొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మామూనూర్ ఏసీపీ...
ENTERTAINMENT   Mar 11,2026 05:30 pm
అతిపెద్ద డాల్బీ సినిమా థియేటర్‌!
HYD: కోకాపేటలో ‘అల్లు సినిమాస్‌’ పేరుతో ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌తో కొత్త థియేటర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. 75 అడుగుల వెడల్పుతో రూపొందించిన ఈ స్క్రీన్‌లో...
ENTERTAINMENT   Mar 11,2026 05:30 pm
అతిపెద్ద డాల్బీ సినిమా థియేటర్‌!
HYD: కోకాపేటలో ‘అల్లు సినిమాస్‌’ పేరుతో ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌తో కొత్త థియేటర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. 75 అడుగుల వెడల్పుతో రూపొందించిన ఈ స్క్రీన్‌లో...
LATEST NEWS   Mar 11,2026 03:00 pm
గొర్రెపల్లి గ్రామంలో మొసలి కలకలం
మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామ శివారులోని సాగర్ కుంటలో మొసలి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. మొసలి నీటిలో సంచరిస్తున్నట్టు గుర్తించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం...
LATEST NEWS   Mar 11,2026 03:00 pm
గొర్రెపల్లి గ్రామంలో మొసలి కలకలం
మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామ శివారులోని సాగర్ కుంటలో మొసలి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. మొసలి నీటిలో సంచరిస్తున్నట్టు గుర్తించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం...
⚠️ You are not allowed to copy content or view source