Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Apr 24,2026 10:06 pm
మంత్రాలయంలో వైభవంగా రథోత్సవం
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శుక్రవారం సాయంత్రం శ్రీ ప్రహ్లాద రాయల రజత రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తిని రజత రథంపై ఆశీనులు చేసి...
LATEST NEWS   Apr 24,2026 10:06 pm
మంత్రాలయంలో వైభవంగా రథోత్సవం
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శుక్రవారం సాయంత్రం శ్రీ ప్రహ్లాద రాయల రజత రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తిని రజత రథంపై ఆశీనులు చేసి...
LATEST NEWS   Apr 24,2026 10:05 pm
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని సారపాక ప్రాంతంలో ఓ జమైల్ తోటలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు....
LATEST NEWS   Apr 24,2026 10:05 pm
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని సారపాక ప్రాంతంలో ఓ జమైల్ తోటలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు....
LATEST NEWS   Apr 24,2026 09:55 pm
పోలీసులకు డీఐజీ ప్రశంసా పత్రాలు
ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసులను త్వరితగతిన ఛేదించి ప్రతిభ కనబరిచిన సీఐ శ్రీనివాసులు మరియు పోలీసు సిబ్బందిని డీఐజీ విక్రాంత్ పాటిల్, జిల్లా ఇంచార్జ్...
LATEST NEWS   Apr 24,2026 09:55 pm
పోలీసులకు డీఐజీ ప్రశంసా పత్రాలు
ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసులను త్వరితగతిన ఛేదించి ప్రతిభ కనబరిచిన సీఐ శ్రీనివాసులు మరియు పోలీసు సిబ్బందిని డీఐజీ విక్రాంత్ పాటిల్, జిల్లా ఇంచార్జ్...
⚠️ You are not allowed to copy content or view source