Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 02,2026 03:39 pm
ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన మోదీ
ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏ యుద్ధానికైనా శాంతి మార్గమే శాశ్వత పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియాలో...
LATEST NEWS   Mar 02,2026 03:39 pm
ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన మోదీ
ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏ యుద్ధానికైనా శాంతి మార్గమే శాశ్వత పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియాలో...
LATEST NEWS   Mar 02,2026 03:30 pm
బండి సంజయ్ తీవ్ర హెచ్చరిక
పేదల ఇళ్ల కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా హెచ్చరించారు. గాంధీ విగ్రహం, బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పేర్లతో పేదల ఇళ్లు కూల్చడం...
LATEST NEWS   Mar 02,2026 03:30 pm
బండి సంజయ్ తీవ్ర హెచ్చరిక
పేదల ఇళ్ల కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా హెచ్చరించారు. గాంధీ విగ్రహం, బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పేర్లతో పేదల ఇళ్లు కూల్చడం...
LATEST NEWS   Mar 02,2026 01:05 pm
రూ.10,000 తగ్గిన వెండి ధర!
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు వెండి ధరలు భారీగా తగ్గాయి. కేజీపై రూ.10,000 తగ్గడంతో ప్రస్తుతం రూ.3,15,000 పలుకుతోంది. గత వారం ఇదే సమయానికి కేజీ...
LATEST NEWS   Mar 02,2026 01:05 pm
రూ.10,000 తగ్గిన వెండి ధర!
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు వెండి ధరలు భారీగా తగ్గాయి. కేజీపై రూ.10,000 తగ్గడంతో ప్రస్తుతం రూ.3,15,000 పలుకుతోంది. గత వారం ఇదే సమయానికి కేజీ...
⚠️ You are not allowed to copy content or view source