Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 17,2026 06:36 pm
బస్సు బ్యాటరీల దొంగ అరెస్ట్
నర్సంపేట పట్టణంలో నిలిపి ఉన్న అద్దె బస్సుల్లో బ్యాటరీలను ఎత్తుకెళ్లిన దొంగను నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి...
LATEST NEWS   Mar 17,2026 06:36 pm
బస్సు బ్యాటరీల దొంగ అరెస్ట్
నర్సంపేట పట్టణంలో నిలిపి ఉన్న అద్దె బస్సుల్లో బ్యాటరీలను ఎత్తుకెళ్లిన దొంగను నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి...
LATEST NEWS   Mar 17,2026 06:33 pm
50 లక్షల ఖర్చు చేసిన దక్కని ప్రాణం
జగిత్యాల జిల్లా కోటిలింగాలకు (వెల్గటూరు) చెందిన ఎనిమిదేళ్ల మణితేజ 15 నెలల క్రితం కుక్కకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడికి అప్పట్లో టీకా ఇప్పించినా.....
LATEST NEWS   Mar 17,2026 06:33 pm
50 లక్షల ఖర్చు చేసిన దక్కని ప్రాణం
జగిత్యాల జిల్లా కోటిలింగాలకు (వెల్గటూరు) చెందిన ఎనిమిదేళ్ల మణితేజ 15 నెలల క్రితం కుక్కకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడికి అప్పట్లో టీకా ఇప్పించినా.....
LATEST NEWS   Mar 17,2026 02:19 pm
సంజయ్ వ‌ల్లే పార్టీ మార్పు: జీవన్‌రెడ్డి
తాను పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం జ‌గిత్యాల‌ ఎమ్మెల్యే సంజయ్‌ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఇంకా తాను పార్టీలో ఉన్నట్లు...
LATEST NEWS   Mar 17,2026 02:19 pm
సంజయ్ వ‌ల్లే పార్టీ మార్పు: జీవన్‌రెడ్డి
తాను పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం జ‌గిత్యాల‌ ఎమ్మెల్యే సంజయ్‌ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఇంకా తాను పార్టీలో ఉన్నట్లు...
⚠️ You are not allowed to copy content or view source