Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Apr 25,2026 03:37 pm
'అన్నా' అని పిలిచాడ‌ని కొట్టిన ఎస్సై
క‌రీంన‌గ‌ర్‌లోని ఖాన్‌పురా ప్రాంతంలోని సెలూన్‌కు షేవింగ్ కోసం వెళ్లిన త్రీటౌన్ ఎస్సైను అక్కడ పనిచేసే రాము “అన్నా” అని పిలవగా SI ఆగ్రహానికి గురయ్యాడు. “నన్నే అన్నా...
LATEST NEWS   Apr 25,2026 03:37 pm
'అన్నా' అని పిలిచాడ‌ని కొట్టిన ఎస్సై
క‌రీంన‌గ‌ర్‌లోని ఖాన్‌పురా ప్రాంతంలోని సెలూన్‌కు షేవింగ్ కోసం వెళ్లిన త్రీటౌన్ ఎస్సైను అక్కడ పనిచేసే రాము “అన్నా” అని పిలవగా SI ఆగ్రహానికి గురయ్యాడు. “నన్నే అన్నా...
LATEST NEWS   Apr 25,2026 03:31 pm
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్‌ క్లియర్‌
గవర్నర్‌ కోటాలో శాసన మండలి సభ్యులుగా అజారుద్దీన్, కోదండ‌రాం అభ్యర్థిత్వాలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర మంత్రివర్గం పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ గవర్నర్ శివ్ ప్ర‌తాప్ శుక్ల‌ సంతకం...
LATEST NEWS   Apr 25,2026 03:31 pm
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్‌ క్లియర్‌
గవర్నర్‌ కోటాలో శాసన మండలి సభ్యులుగా అజారుద్దీన్, కోదండ‌రాం అభ్యర్థిత్వాలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర మంత్రివర్గం పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ గవర్నర్ శివ్ ప్ర‌తాప్ శుక్ల‌ సంతకం...
LATEST NEWS   Apr 25,2026 03:24 pm
మాజీ ఎమ్మెల్యే రేగాపై ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో మండల...
LATEST NEWS   Apr 25,2026 03:24 pm
మాజీ ఎమ్మెల్యే రేగాపై ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో మండల...
⚠️ You are not allowed to copy content or view source