Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   May 09,2026 10:50 pm
అక్రమ ప్రహరీ తొలగింపుకు హిందువుల కరసేవ
ఎమ్మిగనూరులోని కోతుల బావి ఆంజనేయస్వామి గుడి స్థలంలో నిర్మించిన అక్రమ ప్రహరీ తొలగింపుకు ఈ నెల 14న “శ్రీ హనుమ కరసేవ” నిర్వహిస్తున్నట్లు కార్యకర్త కసిరెడ్డి ఉపేంద్ర...
LATEST NEWS   May 09,2026 10:50 pm
అక్రమ ప్రహరీ తొలగింపుకు హిందువుల కరసేవ
ఎమ్మిగనూరులోని కోతుల బావి ఆంజనేయస్వామి గుడి స్థలంలో నిర్మించిన అక్రమ ప్రహరీ తొలగింపుకు ఈ నెల 14న “శ్రీ హనుమ కరసేవ” నిర్వహిస్తున్నట్లు కార్యకర్త కసిరెడ్డి ఉపేంద్ర...
LATEST NEWS   May 09,2026 10:49 pm
హామీలు మరిచిన కూటమి ప్రభుత్వం
ఎమ్మిగనూరు పట్టణంలోని 34వ వార్డు వేణు విద్యాలయం స్కూల్ లైన్, లక్ష్మీపేట ప్రాంతంలో నూతన రోడ్డు నిర్మించాలని ప్రజలు నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో పట్టణ ప్రజలకు...
LATEST NEWS   May 09,2026 10:49 pm
హామీలు మరిచిన కూటమి ప్రభుత్వం
ఎమ్మిగనూరు పట్టణంలోని 34వ వార్డు వేణు విద్యాలయం స్కూల్ లైన్, లక్ష్మీపేట ప్రాంతంలో నూతన రోడ్డు నిర్మించాలని ప్రజలు నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో పట్టణ ప్రజలకు...
LATEST NEWS   May 09,2026 10:48 pm
స్పెషల్ లైఫ్ మెంబర్ షిప్ డ్రైవ్
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా శాఖలో లైఫ్ మెంబర్‌షిప్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. జిల్లా ప్రజలు ఎక్కువ సంఖ్యలో లైఫ్ సభ్యత్వం తీసుకోవాలని అదనపు...
LATEST NEWS   May 09,2026 10:48 pm
స్పెషల్ లైఫ్ మెంబర్ షిప్ డ్రైవ్
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా శాఖలో లైఫ్ మెంబర్‌షిప్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. జిల్లా ప్రజలు ఎక్కువ సంఖ్యలో లైఫ్ సభ్యత్వం తీసుకోవాలని అదనపు...
⚠️ You are not allowed to copy content or view source