Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


SPORTS   Apr 14,2026 10:55 am
సచిన్ రికార్డు బద్దలు కొట్టనున్న వైభవ్?
15 ఏళ్ల వయసులోనే IPLలో విధ్వంసకర బ్యాటింగ్‌తో మెరిసిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ త్వరలో టీమిండియా అరంగేట్రానికి చేరువయ్యాడు. ఐర్లాండ్ పర్యటన కోసం పరిశీలిన‌ లిస్టులో...
SPORTS   Apr 14,2026 10:55 am
సచిన్ రికార్డు బద్దలు కొట్టనున్న వైభవ్?
15 ఏళ్ల వయసులోనే IPLలో విధ్వంసకర బ్యాటింగ్‌తో మెరిసిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ త్వరలో టీమిండియా అరంగేట్రానికి చేరువయ్యాడు. ఐర్లాండ్ పర్యటన కోసం పరిశీలిన‌ లిస్టులో...
LATEST NEWS   Apr 13,2026 09:35 pm
ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ
ఇంట‌ర్ ఫలితాల్లో నిర్మల్ ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఇంట‌ర్ తొలి సంవత్సరం ఫలితాల్లో బైపీసీ విభాగంలో 440 మార్కులకు 4గురు విద్యార్థులు 439 మార్కులు...
LATEST NEWS   Apr 13,2026 09:35 pm
ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ
ఇంట‌ర్ ఫలితాల్లో నిర్మల్ ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఇంట‌ర్ తొలి సంవత్సరం ఫలితాల్లో బైపీసీ విభాగంలో 440 మార్కులకు 4గురు విద్యార్థులు 439 మార్కులు...
LATEST NEWS   Apr 13,2026 09:28 pm
కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: మేయర్
పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ హమాలీ కాలనీకి చెందిన పబ్లిక్ టాయిలెట్స్‌లో పనిచేస్తున్న కార్మికులు మేయర్ మూడ్ గణేష్‌ను సన్మానించారు. తమ సమస్యలను మేయర్...
LATEST NEWS   Apr 13,2026 09:28 pm
కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: మేయర్
పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ హమాలీ కాలనీకి చెందిన పబ్లిక్ టాయిలెట్స్‌లో పనిచేస్తున్న కార్మికులు మేయర్ మూడ్ గణేష్‌ను సన్మానించారు. తమ సమస్యలను మేయర్...
⚠️ You are not allowed to copy content or view source