Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


BIG NEWS   Mar 09,2026 09:49 pm
திருவாரூர் தண்டலையில் தூர்வாரும் பணிகள்
திருவாரூர் தண்டலை விஜயபுரம்- விளமல் வாய்க்கால் ரூ.11 லட்சம் மதிப்பில் 10.50 கிலோ மீட்டர் வரை தூர்வாரும் பணிகள் நடைபெற்று வருகிறது. திருவாரூர்-விஜயபுரம்-விளமல் வாய்க்கால்கள் தூர்வாரும் பணிகள்...
BIG NEWS   Mar 09,2026 09:49 pm
திருவாரூர் தண்டலையில் தூர்வாரும் பணிகள்
திருவாரூர் தண்டலை விஜயபுரம்- விளமல் வாய்க்கால் ரூ.11 லட்சம் மதிப்பில் 10.50 கிலோ மீட்டர் வரை தூர்வாரும் பணிகள் நடைபெற்று வருகிறது. திருவாரூர்-விஜயபுரம்-விளமல் வாய்க்கால்கள் தூர்வாரும் பணிகள்...
LATEST NEWS   Mar 09,2026 08:38 pm
‘మన బయ్యారం’ నిర్వ‌హ‌కుల సేవ‌లు
పినపాక మండలం ఈ. బయ్యారం యువకులు ప్రాంత గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన “మన బయ్యారం” ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పేజ్...
LATEST NEWS   Mar 09,2026 08:38 pm
‘మన బయ్యారం’ నిర్వ‌హ‌కుల సేవ‌లు
పినపాక మండలం ఈ. బయ్యారం యువకులు ప్రాంత గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన “మన బయ్యారం” ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పేజ్...
LATEST NEWS   Mar 09,2026 08:34 pm
గ్యాస్ బుకింగ్ 25 రోజులకు పెంపు
గ్యాస్ సిలిండర్ల హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుకింగ్ పీరియడ్‌ను 21 నుంచి 25 రోజులకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది....
LATEST NEWS   Mar 09,2026 08:34 pm
గ్యాస్ బుకింగ్ 25 రోజులకు పెంపు
గ్యాస్ సిలిండర్ల హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుకింగ్ పీరియడ్‌ను 21 నుంచి 25 రోజులకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది....
⚠️ You are not allowed to copy content or view source