Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 21,2026 01:33 pm
10 రోజుల్లో రూ.13,320 తగ్గిన గోల్డ్ ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్ర‌మంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన ప‌ది రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.13,320 తగ్గింది. అటు 22...
LATEST NEWS   Mar 21,2026 01:33 pm
10 రోజుల్లో రూ.13,320 తగ్గిన గోల్డ్ ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్ర‌మంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన ప‌ది రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.13,320 తగ్గింది. అటు 22...
LATEST NEWS   Mar 21,2026 10:46 am
బతికి ఉండగానే శ్మశానానికి..
జగిత్యాల: కిడ్నీలు ఫెయిలైన భర్తకు చికిత్స చేయించలేని నిస్సహాయ స్థితిలో భార్య అతడిని శ్మశానంలో వదిలివెళ్లింది. జగిత్యాలకు చెందిన ఎండ్రికాయల శ్రీధర్(49)కు కిడ్నీలు దెబ్బతినడంతో ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్...
LATEST NEWS   Mar 21,2026 10:46 am
బతికి ఉండగానే శ్మశానానికి..
జగిత్యాల: కిడ్నీలు ఫెయిలైన భర్తకు చికిత్స చేయించలేని నిస్సహాయ స్థితిలో భార్య అతడిని శ్మశానంలో వదిలివెళ్లింది. జగిత్యాలకు చెందిన ఎండ్రికాయల శ్రీధర్(49)కు కిడ్నీలు దెబ్బతినడంతో ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్...
LATEST NEWS   Mar 21,2026 10:29 am
'రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలి'
అరకు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి, ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర పర్యటనను విజయవంతం చేయాలని ఎగువశోభ పంచాయితీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మట్టం శ్యామ్...
LATEST NEWS   Mar 21,2026 10:29 am
'రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలి'
అరకు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి, ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర పర్యటనను విజయవంతం చేయాలని ఎగువశోభ పంచాయితీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మట్టం శ్యామ్...
⚠️ You are not allowed to copy content or view source