Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   May 21,2026 05:12 pm
భగ్గుమంటున్న ఎండలు.. వ‌ర్షాలు కూడా
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరోవైపు వర్షాలు, ఈదురుగాలులపై వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3...
LATEST NEWS   May 21,2026 05:12 pm
భగ్గుమంటున్న ఎండలు.. వ‌ర్షాలు కూడా
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరోవైపు వర్షాలు, ఈదురుగాలులపై వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3...
ENTERTAINMENT   May 21,2026 04:57 pm
‘దృశ్యం-3’ మూవీ రివ్యూ
దృశ్యం 2 తర్వాత జార్జ్ (మోహన్‌లాల్) కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. అతను తమ కథనే ‘దృశ్యం’ సినిమాగా తీసి బిగ్ హిట్ కొడతాడు. కానీ పెద్ద కూతురు...
ENTERTAINMENT   May 21,2026 04:57 pm
‘దృశ్యం-3’ మూవీ రివ్యూ
దృశ్యం 2 తర్వాత జార్జ్ (మోహన్‌లాల్) కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. అతను తమ కథనే ‘దృశ్యం’ సినిమాగా తీసి బిగ్ హిట్ కొడతాడు. కానీ పెద్ద కూతురు...
LATEST NEWS   May 21,2026 04:44 pm
కాక్రోచ్‌ జనతా పార్టీ X ఖాతా నిలిపివేత
సోష‌ల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఎక్స్‌ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. అనధికారిక పొలిటికల్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే తమ X...
LATEST NEWS   May 21,2026 04:44 pm
కాక్రోచ్‌ జనతా పార్టీ X ఖాతా నిలిపివేత
సోష‌ల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఎక్స్‌ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. అనధికారిక పొలిటికల్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే తమ X...
⚠️ You are not allowed to copy content or view source