Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Apr 14,2026 05:14 pm
బిహార్‌ కొత్త సీఎం సామ్రాట్‌ చౌదరి
పట్నా: బిహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. త్వరలో...
LATEST NEWS   Apr 14,2026 05:14 pm
బిహార్‌ కొత్త సీఎం సామ్రాట్‌ చౌదరి
పట్నా: బిహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. త్వరలో...
LATEST NEWS   Apr 14,2026 04:54 pm
చలివేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ గణేష్
కొత్తగూడెం: పాత పాల్వంచ 47వ డివిజన్‌లో కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో GVR యువసేన తరఫున ప్రజలకు ఉపశమనం కలిగించేలా చలి వేంద్రం ఏర్పాటు చేశారు. ఈ...
LATEST NEWS   Apr 14,2026 04:54 pm
చలివేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ గణేష్
కొత్తగూడెం: పాత పాల్వంచ 47వ డివిజన్‌లో కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో GVR యువసేన తరఫున ప్రజలకు ఉపశమనం కలిగించేలా చలి వేంద్రం ఏర్పాటు చేశారు. ఈ...
BIG NEWS   Apr 14,2026 04:01 pm
நன்னிலம் பகுதியில் மாற்றுத்திறனாளி பிரச்சாரம்
திருவாரூர் மாவட்டம் நன்னிலம் பகுதியில் திமுக வேட்பாளர் முகமது முபாரக்கை ஆதரித்து மாற்றுத்திறனாளி சங்க தலைவர் தீபக்நாதன் பிரச்சாரத்தில் ஈடுபட்டார். வேட்பாளரின் சாதனைகள் மற்றும் தேர்தல் வாக்குறுதிகளை...
BIG NEWS   Apr 14,2026 04:01 pm
நன்னிலம் பகுதியில் மாற்றுத்திறனாளி பிரச்சாரம்
திருவாரூர் மாவட்டம் நன்னிலம் பகுதியில் திமுக வேட்பாளர் முகமது முபாரக்கை ஆதரித்து மாற்றுத்திறனாளி சங்க தலைவர் தீபக்நாதன் பிரச்சாரத்தில் ஈடுபட்டார். வேட்பாளரின் சாதனைகள் மற்றும் தேர்தல் வாக்குறுதிகளை...
⚠️ You are not allowed to copy content or view source