Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   May 10,2026 07:08 pm
మోదీ ఆశీర్వాదం ఉంటే.. తెలంగాణ అభివృద్ధి: CM రేవంత్
ప్రధాని మోదీ ప్రణాళిక వికసిత్‌ భారత్‌తో కలిసి నడుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నిక‌లు ముగిశాయి కాబ‌ట్టి, అభివృద్ధి గురించే మాట్లాడదామన్నారు. HICCలో ప్రధాని చేతుల...
LATEST NEWS   May 10,2026 07:08 pm
మోదీ ఆశీర్వాదం ఉంటే.. తెలంగాణ అభివృద్ధి: CM రేవంత్
ప్రధాని మోదీ ప్రణాళిక వికసిత్‌ భారత్‌తో కలిసి నడుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నిక‌లు ముగిశాయి కాబ‌ట్టి, అభివృద్ధి గురించే మాట్లాడదామన్నారు. HICCలో ప్రధాని చేతుల...
LATEST NEWS   May 10,2026 07:00 pm
తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తాం: మోదీ
తెలంగాణ‌లో కూడా అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ అన్నారు. మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప‌శ్చిమ...
LATEST NEWS   May 10,2026 07:00 pm
తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తాం: మోదీ
తెలంగాణ‌లో కూడా అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ అన్నారు. మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప‌శ్చిమ...
LATEST NEWS   May 10,2026 02:16 pm
2వ‌ రోజుకు వీహెచ్‌ నిరవధిక దీక్ష
జనగణనలో ఓబీసీల కులగణనను చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరింది. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆయన నివాసం వద్ద...
LATEST NEWS   May 10,2026 02:16 pm
2వ‌ రోజుకు వీహెచ్‌ నిరవధిక దీక్ష
జనగణనలో ఓబీసీల కులగణనను చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరింది. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆయన నివాసం వద్ద...
⚠️ You are not allowed to copy content or view source