Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   May 21,2026 12:06 am
మాదిగప్రోలులో ఇల్లు దగ్దం
లోతువాగు గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగప్రోలు గ్రామంలో రైతు పొలంలో వేసిన మంటల నుంచి ఎగిరిన నిప్పురవ్వలు ఇంటిపై పడటంతో అశోక్‌నగర్ పంచాయతీ వర్కర్ పాయం సతీష్ ఇల్లు...
LATEST NEWS   May 21,2026 12:06 am
మాదిగప్రోలులో ఇల్లు దగ్దం
లోతువాగు గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగప్రోలు గ్రామంలో రైతు పొలంలో వేసిన మంటల నుంచి ఎగిరిన నిప్పురవ్వలు ఇంటిపై పడటంతో అశోక్‌నగర్ పంచాయతీ వర్కర్ పాయం సతీష్ ఇల్లు...
LATEST NEWS   May 21,2026 12:04 am
సైలెంట్ గా వస్తున్న 'దృశ్యం 3'
'దృశ్యం' తొలి 2 భాగాల్లో రాంబాబుగా వెంకటేష్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే 'దృశ్యం 3' రీమేక్ కాకుండా, మోహన్‌లాల్ ఒరిజినల్ మలయాళ వెర్షన్‌ను...
LATEST NEWS   May 21,2026 12:04 am
సైలెంట్ గా వస్తున్న 'దృశ్యం 3'
'దృశ్యం' తొలి 2 భాగాల్లో రాంబాబుగా వెంకటేష్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే 'దృశ్యం 3' రీమేక్ కాకుండా, మోహన్‌లాల్ ఒరిజినల్ మలయాళ వెర్షన్‌ను...
LATEST NEWS   May 20,2026 02:36 pm
కులగణనపై సుప్రీం సంచలన తీర్పు
సుప్రీంకోర్టు కులగణన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం...
LATEST NEWS   May 20,2026 02:36 pm
కులగణనపై సుప్రీం సంచలన తీర్పు
సుప్రీంకోర్టు కులగణన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం...
⚠️ You are not allowed to copy content or view source