Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   May 07,2026 01:17 pm
తమిళనాడులో అల్లర్లకు ఛాన్స్: హోంశాఖ
తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని ఆసరాగా చేసుకుని అల్లర్లు జరిగే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. పార్టీల కార్యాలయాలు, గవర్నర్ రాజభవన్, ఇతర కీలక ప్రాంతాల్లో...
LATEST NEWS   May 07,2026 01:17 pm
తమిళనాడులో అల్లర్లకు ఛాన్స్: హోంశాఖ
తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని ఆసరాగా చేసుకుని అల్లర్లు జరిగే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. పార్టీల కార్యాలయాలు, గవర్నర్ రాజభవన్, ఇతర కీలక ప్రాంతాల్లో...
LATEST NEWS   May 07,2026 12:47 pm
బీజేపీ న‌న్ను హ‌త్య చేయాల‌ని చూస్తోంది
కరీంనగర్‌లో టెన్షన్ వాతావరణం నెల‌కొంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ నేతలు దాడి చేశారు. అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై దాడి...
LATEST NEWS   May 07,2026 12:47 pm
బీజేపీ న‌న్ను హ‌త్య చేయాల‌ని చూస్తోంది
కరీంనగర్‌లో టెన్షన్ వాతావరణం నెల‌కొంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ నేతలు దాడి చేశారు. అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై దాడి...
LATEST NEWS   May 07,2026 12:30 pm
డ్వాక్రా మహిళల కుమార్తెలకు ‘కల్యాణలక్ష్మి’
ఏపీ కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా సంఘాల్లోని మహిళల కుమార్తెల వివాహానికి చేయూత ఇచ్చేలా ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది....
LATEST NEWS   May 07,2026 12:30 pm
డ్వాక్రా మహిళల కుమార్తెలకు ‘కల్యాణలక్ష్మి’
ఏపీ కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా సంఘాల్లోని మహిళల కుమార్తెల వివాహానికి చేయూత ఇచ్చేలా ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది....
⚠️ You are not allowed to copy content or view source