Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


NRI   Jul 02,2026 03:49 pm
వంగాల సుజాత-బాలరాజ్ గౌడ్‌ల‌ను అమెరికాలో స‌త్క‌రించిన MATA
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నిర్వహించిన మన అమెరికన్ తెలుగుఅసోసియేషన్ (MATA) నాయ‌ కులు ఆదర్శ కిరణం మాసపత్రిక ఎడిట‌ర్ వంగాల సుజాత, వంగాల బాలరాజ్ గౌడ్‌ను సన్మానించా రు....
NRI   Jul 02,2026 03:49 pm
వంగాల సుజాత-బాలరాజ్ గౌడ్‌ల‌ను అమెరికాలో స‌త్క‌రించిన MATA
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నిర్వహించిన మన అమెరికన్ తెలుగుఅసోసియేషన్ (MATA) నాయ‌ కులు ఆదర్శ కిరణం మాసపత్రిక ఎడిట‌ర్ వంగాల సుజాత, వంగాల బాలరాజ్ గౌడ్‌ను సన్మానించా రు....
LATEST NEWS   Jul 02,2026 09:37 am
జగిత్యాలలో ఆకట్టుకుంటున్న ‘ఛార్జింగ్ స్టౌలు’
జగిత్యాల పట్టణంలో సరికొత్త ఛార్జింగ్ స్టౌలు ఆకర్షిస్తున్నాయి. ఇవి సాధారణ గ్యాస్ పొయ్యిలాగే ఉన్నప్పటికీ, విద్యుత్ బ్యాటరీ, చిన్న మోటార్ సహాయంతో పని చేస్తాయి. వంటకు...
LATEST NEWS   Jul 02,2026 09:37 am
జగిత్యాలలో ఆకట్టుకుంటున్న ‘ఛార్జింగ్ స్టౌలు’
జగిత్యాల పట్టణంలో సరికొత్త ఛార్జింగ్ స్టౌలు ఆకర్షిస్తున్నాయి. ఇవి సాధారణ గ్యాస్ పొయ్యిలాగే ఉన్నప్పటికీ, విద్యుత్ బ్యాటరీ, చిన్న మోటార్ సహాయంతో పని చేస్తాయి. వంటకు...
LATEST NEWS   Jul 02,2026 05:37 am
కేంద్ర మంత్రితో జగిత్యాల వాసి విమాన ప్రయాణం
విమానంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కుమారస్వామి (బాలాజీ MRF టైర్స్) యజమాని ప్రయాణించారు. అస్సాం గౌహతి...
LATEST NEWS   Jul 02,2026 05:37 am
కేంద్ర మంత్రితో జగిత్యాల వాసి విమాన ప్రయాణం
విమానంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కుమారస్వామి (బాలాజీ MRF టైర్స్) యజమాని ప్రయాణించారు. అస్సాం గౌహతి...
⚠️ You are not allowed to copy content or view source