Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


BIG NEWS   Mar 07,2026 03:43 pm
எருமைப்படுகை ஸ்ரீராமாமிர்தம்மன் கோவில் திருவிழா
திருவாரூர் மாவட்டம் எருமைப்படுகை ஸ்ரீ ராமா மிர்தம்மன் கோவிலின் 81-ம் ஆண்டு திருவிழா நாளை மார்.8 ஞாயிற்றுக்கிழமை சிறப்பாக நடைபெற உள்ளது. காலையில் சிறப்பு பூஜைகள் நடைபெறும்....
BIG NEWS   Mar 07,2026 03:43 pm
எருமைப்படுகை ஸ்ரீராமாமிர்தம்மன் கோவில் திருவிழா
திருவாரூர் மாவட்டம் எருமைப்படுகை ஸ்ரீ ராமா மிர்தம்மன் கோவிலின் 81-ம் ஆண்டு திருவிழா நாளை மார்.8 ஞாயிற்றுக்கிழமை சிறப்பாக நடைபெற உள்ளது. காலையில் சிறப்பு பூஜைகள் நடைபெறும்....
LATEST NEWS   Mar 07,2026 03:25 pm
గుడ్ల ధరలు భారీగా తగ్గింపు హోల్‌సేల్‌లో ₹3.50కే గుడ్డు
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి కోడి గుడ్ల ఎగుమతులకు అంతరాయం ఏర్పడటంతో దేశంలో గుడ్ల నిల్వలు పెరిగాయి. ఈ నేపథ్యంలో గుడ్ల ధరలను సగానికి...
LATEST NEWS   Mar 07,2026 03:25 pm
గుడ్ల ధరలు భారీగా తగ్గింపు హోల్‌సేల్‌లో ₹3.50కే గుడ్డు
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి కోడి గుడ్ల ఎగుమతులకు అంతరాయం ఏర్పడటంతో దేశంలో గుడ్ల నిల్వలు పెరిగాయి. ఈ నేపథ్యంలో గుడ్ల ధరలను సగానికి...
LATEST NEWS   Mar 07,2026 03:24 pm
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తీర్చాలి
హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ మానవహారం నిర్వహించారు. జిల్లాలోని పలు శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో...
LATEST NEWS   Mar 07,2026 03:24 pm
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తీర్చాలి
హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ మానవహారం నిర్వహించారు. జిల్లాలోని పలు శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో...
⚠️ You are not allowed to copy content or view source