Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jun 20,2026 10:15 pm
బంగ్లాదేశ్‌లో కదంతొక్కిన హిందువులు
బంగ్లాదేశ్‌: గైబంధ జిల్లాలో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ హిందూ సంఘాలు ఢాకాలో భారీ నిరసన చేపట్టాయి. నిర్మాణంలో ఉన్న రాముడి విగ్రహ...
LATEST NEWS   Jun 20,2026 10:15 pm
బంగ్లాదేశ్‌లో కదంతొక్కిన హిందువులు
బంగ్లాదేశ్‌: గైబంధ జిల్లాలో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ హిందూ సంఘాలు ఢాకాలో భారీ నిరసన చేపట్టాయి. నిర్మాణంలో ఉన్న రాముడి విగ్రహ...
LATEST NEWS   Jun 20,2026 10:08 pm
కొత్త‌ భవనంలో అనుమానాస్పద మృతి
మెట్‌పల్లి పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో దాసరి రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆయన నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో రక్తపు మడుగులో...
LATEST NEWS   Jun 20,2026 10:08 pm
కొత్త‌ భవనంలో అనుమానాస్పద మృతి
మెట్‌పల్లి పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో దాసరి రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆయన నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో రక్తపు మడుగులో...
LATEST NEWS   Jun 20,2026 06:01 pm
బండి భగీరథ్‌కు వారం బెయిల్‌ మంజూరు
హైదరాబాద్‌: బండి భగరీథ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. పోక్సో కేసులో భగీరథ్‌ను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు మే 16న అరెస్ట్‌ చేసి...
LATEST NEWS   Jun 20,2026 06:01 pm
బండి భగీరథ్‌కు వారం బెయిల్‌ మంజూరు
హైదరాబాద్‌: బండి భగరీథ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. పోక్సో కేసులో భగీరథ్‌ను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు మే 16న అరెస్ట్‌ చేసి...
⚠️ You are not allowed to copy content or view source