Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Apr 25,2026 10:46 am
కేసీఆర్‌పై క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
మేడ్చల్: మునీరాబాద్ సభలో క‌విత‌ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పేరుతో కొత్త పార్టీని ప్రకటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కేసీఆర్ ఇప్పుడు ప్రజల...
LATEST NEWS   Apr 25,2026 10:46 am
కేసీఆర్‌పై క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
మేడ్చల్: మునీరాబాద్ సభలో క‌విత‌ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పేరుతో కొత్త పార్టీని ప్రకటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కేసీఆర్ ఇప్పుడు ప్రజల...
LATEST NEWS   Apr 25,2026 04:58 am
కొత్త పార్టీ ప్రకటించిన క‌విత‌
తెలంగాణ గ‌డ్డ‌పై మ‌రో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన(TRS) పార్టీ ప్ర‌క‌టించారు. మేడ్చల్​ జిల్లా మునీరాబాద్​లోని అద్వయ కన్వెన్షన్​...
LATEST NEWS   Apr 25,2026 04:58 am
కొత్త పార్టీ ప్రకటించిన క‌విత‌
తెలంగాణ గ‌డ్డ‌పై మ‌రో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన(TRS) పార్టీ ప్ర‌క‌టించారు. మేడ్చల్​ జిల్లా మునీరాబాద్​లోని అద్వయ కన్వెన్షన్​...
LATEST NEWS   Apr 24,2026 10:06 pm
మంత్రాలయంలో వైభవంగా రథోత్సవం
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శుక్రవారం సాయంత్రం శ్రీ ప్రహ్లాద రాయల రజత రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తిని రజత రథంపై ఆశీనులు చేసి...
LATEST NEWS   Apr 24,2026 10:06 pm
మంత్రాలయంలో వైభవంగా రథోత్సవం
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శుక్రవారం సాయంత్రం శ్రీ ప్రహ్లాద రాయల రజత రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తిని రజత రథంపై ఆశీనులు చేసి...
⚠️ You are not allowed to copy content or view source