Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Sep 05,2026 09:06 pm
బాలిక సదనం నుంచి తమిళనాడుకు దత్తత
చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరమని హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ ప్రభుత్వ బాలిక సదనంలో రక్షణ సంరక్షణ విద్యాబుద్ధులు నేర్చుకుని తన ఇష్టాలకు అనుగుణంగా...
LATEST NEWS   Sep 05,2026 09:06 pm
బాలిక సదనం నుంచి తమిళనాడుకు దత్తత
చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరమని హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ ప్రభుత్వ బాలిక సదనంలో రక్షణ సంరక్షణ విద్యాబుద్ధులు నేర్చుకుని తన ఇష్టాలకు అనుగుణంగా...
LATEST NEWS   Sep 05,2026 09:05 pm
గణేష్ వేడుకల్లో విద్యుత్ భద్రతే ప్రాధాన్యం
కరీంనగర్: గణేష్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. అనుమతి పొందిన కనెక్షన్లే వాడాలని, ఐఎస్ఐ వైర్లు...
LATEST NEWS   Sep 05,2026 09:05 pm
గణేష్ వేడుకల్లో విద్యుత్ భద్రతే ప్రాధాన్యం
కరీంనగర్: గణేష్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. అనుమతి పొందిన కనెక్షన్లే వాడాలని, ఐఎస్ఐ వైర్లు...
LATEST NEWS   Sep 05,2026 09:04 pm
1000 రోజుల ప్రజాపాలన సంబరాలు
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా...
LATEST NEWS   Sep 05,2026 09:04 pm
1000 రోజుల ప్రజాపాలన సంబరాలు
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా...
⚠️ You are not allowed to copy content or view source