Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 11,2026 09:56 pm
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ₹5000 జరిమానా
మెట్‌పల్లిలో సోమవారం సాయంత్రం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన రంగు హరీష్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు....
LATEST NEWS   Aug 11,2026 09:56 pm
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ₹5000 జరిమానా
మెట్‌పల్లిలో సోమవారం సాయంత్రం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన రంగు హరీష్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు....
LATEST NEWS   Aug 11,2026 09:55 pm
త్వ‌ర‌లో పాలిమ‌ర్ క‌రెన్సీ నోట్‌లు
దేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు చెలామణిలోకి రానున్నాయి. ₹10, ₹20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక్కో...
LATEST NEWS   Aug 11,2026 09:55 pm
త్వ‌ర‌లో పాలిమ‌ర్ క‌రెన్సీ నోట్‌లు
దేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు చెలామణిలోకి రానున్నాయి. ₹10, ₹20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక్కో...
LATEST NEWS   Aug 11,2026 08:55 pm
రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి
రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా తమ బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ...
LATEST NEWS   Aug 11,2026 08:55 pm
రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి
రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా తమ బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ...
⚠️ You are not allowed to copy content or view source