Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Sep 03,2026 12:18 pm
ఉక్రెయిన్‌ దాడిలో జగిత్యాల వాసి మృతి
ఉక్రెయిన్‌పై రష్యా చేసిన భారీ దాడిలో జగిత్యాల జిల్లా హస్నాబాద్‌ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్ (42) మృతి చెందాడు. మంగళవారం ఉదయం తాను నివాసం ఉంటున్న...
LATEST NEWS   Sep 03,2026 12:18 pm
ఉక్రెయిన్‌ దాడిలో జగిత్యాల వాసి మృతి
ఉక్రెయిన్‌పై రష్యా చేసిన భారీ దాడిలో జగిత్యాల జిల్లా హస్నాబాద్‌ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్ (42) మృతి చెందాడు. మంగళవారం ఉదయం తాను నివాసం ఉంటున్న...
LATEST NEWS   Sep 03,2026 11:56 am
ఒక్క‌సారి భ‌గ్గుమ‌న్న బంగారం ధ‌ర‌
భారత్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 3 రోజులుగా వరుసగా పతనమైన ధరలు నేడు ఒక్కసారిగా రూ.3 వేల పైచిలుకు మేర పెరిగాయి. డాలర్ బలహీనపడటం, యూఎస్...
LATEST NEWS   Sep 03,2026 11:56 am
ఒక్క‌సారి భ‌గ్గుమ‌న్న బంగారం ధ‌ర‌
భారత్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 3 రోజులుగా వరుసగా పతనమైన ధరలు నేడు ఒక్కసారిగా రూ.3 వేల పైచిలుకు మేర పెరిగాయి. డాలర్ బలహీనపడటం, యూఎస్...
LATEST NEWS   Sep 03,2026 11:51 am
శిరీష కుటుంబానికి అండగా ఉంటానని కేటీఆర్‌ హామీ
ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన నర్సు ఊకే శిరీష కుటుంబాన్ని బుధవారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫోన్‌లో పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా...
LATEST NEWS   Sep 03,2026 11:51 am
శిరీష కుటుంబానికి అండగా ఉంటానని కేటీఆర్‌ హామీ
ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన నర్సు ఊకే శిరీష కుటుంబాన్ని బుధవారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫోన్‌లో పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా...
⚠️ You are not allowed to copy content or view source