Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 12,2026 01:39 pm
యువతికి యశోద వైద్యుల పునర్జన్మ
ప్రాణాంతకమైన అరుదైన రక్త సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైన నిజామాబాద్‌కు చెందిన యువతికి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వైద్యులు మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు...
LATEST NEWS   Aug 12,2026 01:39 pm
యువతికి యశోద వైద్యుల పునర్జన్మ
ప్రాణాంతకమైన అరుదైన రక్త సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైన నిజామాబాద్‌కు చెందిన యువతికి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వైద్యులు మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు...
LATEST NEWS   Aug 12,2026 01:37 pm
రాయికల్: ప్రమాదకరంగా సీసీ రోడ్డు
రాయికల్ పట్టణంలోని కొమురం భీం చౌరస్తా నుంచి ప్రగతి స్కూల్ వరకు నిర్మించిన సీసీ రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా మట్టి లెవెల్ లేకపోవడంతో సుమారు...
LATEST NEWS   Aug 12,2026 01:37 pm
రాయికల్: ప్రమాదకరంగా సీసీ రోడ్డు
రాయికల్ పట్టణంలోని కొమురం భీం చౌరస్తా నుంచి ప్రగతి స్కూల్ వరకు నిర్మించిన సీసీ రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా మట్టి లెవెల్ లేకపోవడంతో సుమారు...
LATEST NEWS   Aug 12,2026 01:37 pm
అల్లర్లపై కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆగ్రహం
కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టిస్తున్నాయని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. నగర నడిబొడ్డున కత్తులతో దాడులు చేయడం దారుణమన్నారు. గతంలో...
LATEST NEWS   Aug 12,2026 01:37 pm
అల్లర్లపై కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆగ్రహం
కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టిస్తున్నాయని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. నగర నడిబొడ్డున కత్తులతో దాడులు చేయడం దారుణమన్నారు. గతంలో...
⚠️ You are not allowed to copy content or view source