Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   May 17,2026 01:54 pm
పార్కును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారి సాయిరాంపుర కాలనీలో ఉన్న చిన్న పిల్లల పార్కును మున్సిపల్ కమిషనర్ సందర్శించి, పిల్లలు ఆడుకునే సామాగ్రి పాడవటంతో వాటిని పరీక్షించారు. పట్టణంలో...
LATEST NEWS   May 17,2026 01:54 pm
పార్కును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారి సాయిరాంపుర కాలనీలో ఉన్న చిన్న పిల్లల పార్కును మున్సిపల్ కమిషనర్ సందర్శించి, పిల్లలు ఆడుకునే సామాగ్రి పాడవటంతో వాటిని పరీక్షించారు. పట్టణంలో...
LATEST NEWS   May 17,2026 01:30 pm
ఎబోలా: WHO హెల్త్‌ ఎమర్జెన్సీ
ప్రాణాంతక ఎబోలా వైరస్‌తో ఆఫ్రికా ఖండం కాంగోలో 88మంది ప్రాణాలు కోల్పోగా, మరో 300మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఉగాండాలో కూడా వైరస్‌ ఆనవాళ్లు బయటపడ్డాయి....
LATEST NEWS   May 17,2026 01:30 pm
ఎబోలా: WHO హెల్త్‌ ఎమర్జెన్సీ
ప్రాణాంతక ఎబోలా వైరస్‌తో ఆఫ్రికా ఖండం కాంగోలో 88మంది ప్రాణాలు కోల్పోగా, మరో 300మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఉగాండాలో కూడా వైరస్‌ ఆనవాళ్లు బయటపడ్డాయి....
LATEST NEWS   May 17,2026 10:34 am
పెట్రోల్ ధ‌ర‌లో హైద‌రాబాద్‌లోనే అధికం
LATEST NEWS   May 17,2026 10:34 am
పెట్రోల్ ధ‌ర‌లో హైద‌రాబాద్‌లోనే అధికం
⚠️ You are not allowed to copy content or view source