Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jun 20,2026 06:01 pm
బండి భగీరథ్‌కు వారం బెయిల్‌ మంజూరు
హైదరాబాద్‌: బండి భగరీథ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. పోక్సో కేసులో భగీరథ్‌ను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు మే 16న అరెస్ట్‌ చేసి...
LATEST NEWS   Jun 20,2026 06:01 pm
బండి భగీరథ్‌కు వారం బెయిల్‌ మంజూరు
హైదరాబాద్‌: బండి భగరీథ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. పోక్సో కేసులో భగీరథ్‌ను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు మే 16న అరెస్ట్‌ చేసి...
ENTERTAINMENT   Jun 20,2026 05:37 pm
రామ్‌చ‌ర‌ణ్ కూతురు క్లింకార ఇదిగో..
రామ్ చరణ్, ఉపాసన గారాలపట్టి క్లింకార కొణిదెల పుట్టిన రోజు సందర్భంగా తమ ముద్దుల కూతురు ఫేస్ రివీల్ చేశారు. మెగా ప్రిన్సెస్ ఎంత ముద్దుగా ఉందో...
ENTERTAINMENT   Jun 20,2026 05:37 pm
రామ్‌చ‌ర‌ణ్ కూతురు క్లింకార ఇదిగో..
రామ్ చరణ్, ఉపాసన గారాలపట్టి క్లింకార కొణిదెల పుట్టిన రోజు సందర్భంగా తమ ముద్దుల కూతురు ఫేస్ రివీల్ చేశారు. మెగా ప్రిన్సెస్ ఎంత ముద్దుగా ఉందో...
LIFE STYLE   Jun 20,2026 05:02 pm
28% దిగొచ్చిన‌ బంగారం ధరలు!
బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో ఔన్సుకు 5,602 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకిన పసిడి, ప్రస్తుతం 4,150–4,170 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో...
LIFE STYLE   Jun 20,2026 05:02 pm
28% దిగొచ్చిన‌ బంగారం ధరలు!
బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో ఔన్సుకు 5,602 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకిన పసిడి, ప్రస్తుతం 4,150–4,170 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో...
⚠️ You are not allowed to copy content or view source