Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LIFE STYLE   Jun 13,2026 12:11 am
ai varya
LIFE STYLE   Jun 13,2026 12:11 am
ai varya
LATEST NEWS   Jun 12,2026 11:57 pm
దుబాయ్‌ జైల్లో జగిత్యాల యువకుడు
పశ్చిమాసియా దాడులను ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన భారతీయుల‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వారిలో జగిత్యాల జిల్లా గుల్లపేటకు చెందిన గోపు భూమేశ్‌...
LATEST NEWS   Jun 12,2026 11:57 pm
దుబాయ్‌ జైల్లో జగిత్యాల యువకుడు
పశ్చిమాసియా దాడులను ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన భారతీయుల‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వారిలో జగిత్యాల జిల్లా గుల్లపేటకు చెందిన గోపు భూమేశ్‌...
LATEST NEWS   Jun 12,2026 11:49 pm
కూతురి హత్య కేసులో తల్లి అరెస్ట్
కర్ణాటకలో 5ఏళ్ల కూతురు హత్య కేసులో న్యాయవాది ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియుడితో కలిసి చిన్నారిని హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఘటన అనంతరం పరారైన...
LATEST NEWS   Jun 12,2026 11:49 pm
కూతురి హత్య కేసులో తల్లి అరెస్ట్
కర్ణాటకలో 5ఏళ్ల కూతురు హత్య కేసులో న్యాయవాది ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియుడితో కలిసి చిన్నారిని హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఘటన అనంతరం పరారైన...
⚠️ You are not allowed to copy content or view source