Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


ENTERTAINMENT   Jun 03,2026 12:50 pm
‘సర్కార్ బాయి’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్
HYD ఫిలిం ఛాంబర్‌లో ‘సర్కార్ బాయి’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య విడుదల చేశారు....
ENTERTAINMENT   Jun 03,2026 12:50 pm
‘సర్కార్ బాయి’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్
HYD ఫిలిం ఛాంబర్‌లో ‘సర్కార్ బాయి’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య విడుదల చేశారు....
LATEST NEWS   Jun 03,2026 10:06 am
మెట్‌పల్లి వారసంతలో చోరీల కలకలం
మెట్‌పల్లి పట్టణంలో ప్రతి మంగళవారం నిర్వహించే వారసంతలో చోరీలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సెల్‌ఫోన్లు, పర్సులు చోరీకి గురైనట్లు పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రద్దీని...
LATEST NEWS   Jun 03,2026 10:06 am
మెట్‌పల్లి వారసంతలో చోరీల కలకలం
మెట్‌పల్లి పట్టణంలో ప్రతి మంగళవారం నిర్వహించే వారసంతలో చోరీలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సెల్‌ఫోన్లు, పర్సులు చోరీకి గురైనట్లు పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రద్దీని...
LATEST NEWS   Jun 03,2026 04:38 am
హనుమంత్‌రావును కలిసిన గంప ప్రసాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సలహాదారు వి. హనుమంత్‌రావును కామారెడ్డి పట్టణంలో డీసీసీ ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీ వెంకటేశ్వర...
LATEST NEWS   Jun 03,2026 04:38 am
హనుమంత్‌రావును కలిసిన గంప ప్రసాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సలహాదారు వి. హనుమంత్‌రావును కామారెడ్డి పట్టణంలో డీసీసీ ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీ వెంకటేశ్వర...
⚠️ You are not allowed to copy content or view source