Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jul 14,2026 07:40 pm
పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు
పాల్వంచ పట్టణంలోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని విలువ పూలమాలలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వినయ్...
LATEST NEWS   Jul 14,2026 07:40 pm
పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు
పాల్వంచ పట్టణంలోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని విలువ పూలమాలలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వినయ్...
LATEST NEWS   Jul 14,2026 07:37 pm
ప‌వ‌న్ కోలుకోవాల‌ని ప్ర‌త్యేక‌ పూజ‌లు
పాల్వంచ: జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి భుజాలకు జరిగిన స‌ర్జ‌రీ నుంచి త్వరగా కోలుకోవాలని రెట్టింపు...
LATEST NEWS   Jul 14,2026 07:37 pm
ప‌వ‌న్ కోలుకోవాల‌ని ప్ర‌త్యేక‌ పూజ‌లు
పాల్వంచ: జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి భుజాలకు జరిగిన స‌ర్జ‌రీ నుంచి త్వరగా కోలుకోవాలని రెట్టింపు...
LATEST NEWS   Jul 14,2026 07:35 pm
ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కన్నుమూత‌
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత‌ ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స...
LATEST NEWS   Jul 14,2026 07:35 pm
ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కన్నుమూత‌
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత‌ ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స...
⚠️ You are not allowed to copy content or view source