Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   May 27,2026 03:27 pm
మ‌ధుసూద‌న్‌గౌడ్‌కు శ్రీమ‌హానంది అవార్డు
తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ వార్షికోత్స‌వ సంద‌ర్భంగా అధ్య‌క్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన వేడుక‌ల్లో ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామి మ్యారేజ్ బ్యూరో అధినేత...
LATEST NEWS   May 27,2026 03:27 pm
మ‌ధుసూద‌న్‌గౌడ్‌కు శ్రీమ‌హానంది అవార్డు
తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ వార్షికోత్స‌వ సంద‌ర్భంగా అధ్య‌క్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన వేడుక‌ల్లో ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామి మ్యారేజ్ బ్యూరో అధినేత...
LATEST NEWS   May 27,2026 02:11 pm
భట్టి విక్రమార్కకు ATA ఆహ్వానం
జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీ -ల్యాండ్‌లో జ‌రిగే 19వ ATA తెలుగు మహాసభ ల‌కు హాజరుకావాల్సిందిగా డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కని...
LATEST NEWS   May 27,2026 02:11 pm
భట్టి విక్రమార్కకు ATA ఆహ్వానం
జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీ -ల్యాండ్‌లో జ‌రిగే 19వ ATA తెలుగు మహాసభ ల‌కు హాజరుకావాల్సిందిగా డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కని...
LATEST NEWS   May 26,2026 02:42 pm
పోలీస్ సిబ్బందికి సామ‌గ్రి పంపిణీ
పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ సతీష్ క్యాపులు, వాటర్ బాటిల్స్, కూలింగ్ కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా...
LATEST NEWS   May 26,2026 02:42 pm
పోలీస్ సిబ్బందికి సామ‌గ్రి పంపిణీ
పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ సతీష్ క్యాపులు, వాటర్ బాటిల్స్, కూలింగ్ కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా...
⚠️ You are not allowed to copy content or view source