Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jul 23,2026 05:26 pm
మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన సంపత్ గౌడ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ లింగంపేట్ మండలం లోనీ అయ్యపల్లి తండా గ్రామ మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ గారి తల్లి కొన్ని...
LATEST NEWS   Jul 23,2026 05:26 pm
మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన సంపత్ గౌడ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ లింగంపేట్ మండలం లోనీ అయ్యపల్లి తండా గ్రామ మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ గారి తల్లి కొన్ని...
LATEST NEWS   Jul 23,2026 05:26 pm
పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దురదృష్టకరం: ఎమ్మెల్యే
ఛలో లోక్ భవన్ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ,...
LATEST NEWS   Jul 23,2026 05:26 pm
పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దురదృష్టకరం: ఎమ్మెల్యే
ఛలో లోక్ భవన్ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ,...
LATEST NEWS   Jul 23,2026 01:03 pm
హైదరాబాద్‌కు బాలయ్య.. AIG లో చికిత్స
బాలకృష్ణ ఓ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆయనను ఏఐజీ...
LATEST NEWS   Jul 23,2026 01:03 pm
హైదరాబాద్‌కు బాలయ్య.. AIG లో చికిత్స
బాలకృష్ణ ఓ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆయనను ఏఐజీ...
⚠️ You are not allowed to copy content or view source