Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jul 24,2026 11:16 am
మ‌ళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇటీవల శాంతి ఒప్పందం తర్వాత తగ్గిన ధరలు,...
LATEST NEWS   Jul 24,2026 11:16 am
మ‌ళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇటీవల శాంతి ఒప్పందం తర్వాత తగ్గిన ధరలు,...
LATEST NEWS   Jul 24,2026 11:08 am
ఉత్తరాంధ్రలో ఒకరోజు ముందే పెన్షన్లు
భోగాపురంలో ప్రధాని నరేంద్రమోడీ ఆగస్ట్ 1వ తేదీన పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన దృష్యా జూలై నెల పెన్షన్లను ఒకరోజు ముందే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో ...
LATEST NEWS   Jul 24,2026 11:08 am
ఉత్తరాంధ్రలో ఒకరోజు ముందే పెన్షన్లు
భోగాపురంలో ప్రధాని నరేంద్రమోడీ ఆగస్ట్ 1వ తేదీన పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన దృష్యా జూలై నెల పెన్షన్లను ఒకరోజు ముందే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో ...
LATEST NEWS   Jul 24,2026 11:05 am
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి రిమాండ్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తన కుమారుడు ఆరవ్ వర్మని రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేసిన కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి అప్పలరాజును...
LATEST NEWS   Jul 24,2026 11:05 am
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి రిమాండ్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తన కుమారుడు ఆరవ్ వర్మని రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేసిన కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి అప్పలరాజును...
⚠️ You are not allowed to copy content or view source