Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Sep 08,2026 11:44 pm
పనులు శరవేగంగా చేపట్టాలి
నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న సూచించారు. వరంగల్ నగరంలోని ఎల్బీనగర్, చింతల్,ఖిలా వరంగల్...
LATEST NEWS   Sep 08,2026 11:44 pm
పనులు శరవేగంగా చేపట్టాలి
నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న సూచించారు. వరంగల్ నగరంలోని ఎల్బీనగర్, చింతల్,ఖిలా వరంగల్...
LATEST NEWS   Sep 08,2026 11:43 pm
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద మహిళా పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. సెప్టెంబర్...
LATEST NEWS   Sep 08,2026 11:43 pm
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద మహిళా పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. సెప్టెంబర్...
LATEST NEWS   Sep 08,2026 07:06 pm
ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవా..
హసన్ పర్తి మండల కేంద్రంలో express బస్సులను నిలపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ముఖ్యఅతిథిగా...
LATEST NEWS   Sep 08,2026 07:06 pm
ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవా..
హసన్ పర్తి మండల కేంద్రంలో express బస్సులను నిలపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ముఖ్యఅతిథిగా...
⚠️ You are not allowed to copy content or view source