Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 05,2026 01:25 pm
7 పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్‌
వరుస పేలుళ్లతో దుబాయ్‌ దద్దరిల్లింది. జెబెల్అలీ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కేవలం 20 నిమిషాల్లోనే 7 భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి....
LATEST NEWS   Aug 05,2026 01:25 pm
7 పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్‌
వరుస పేలుళ్లతో దుబాయ్‌ దద్దరిల్లింది. జెబెల్అలీ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కేవలం 20 నిమిషాల్లోనే 7 భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి....
LATEST NEWS   Aug 05,2026 12:58 pm
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విజ‌య్ ప్ర‌భుత్వం
తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి ఎన్‌. మరియా విల్సన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆరోగ్య శాఖకు రూ.23,353 కోట్లు, మహిళల...
LATEST NEWS   Aug 05,2026 12:58 pm
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విజ‌య్ ప్ర‌భుత్వం
తమిళనాడు ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి ఎన్‌. మరియా విల్సన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆరోగ్య శాఖకు రూ.23,353 కోట్లు, మహిళల...
LATEST NEWS   Aug 05,2026 12:46 pm
మనుషుల కోసం స్పెష‌ల్ ఫ్రిజ్‌!
ఎండల తీవ్రత నేప‌థ్యంలో మనుషులు కొద్దిసేపు కూర్చొని శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన ‘డో హిమోన్ బాక్స్’ అనే హ్యూమన్ రిఫ్రిజిరేటర్‌ను ట్రుస్కో నకయామా సంస్థ...
LATEST NEWS   Aug 05,2026 12:46 pm
మనుషుల కోసం స్పెష‌ల్ ఫ్రిజ్‌!
ఎండల తీవ్రత నేప‌థ్యంలో మనుషులు కొద్దిసేపు కూర్చొని శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన ‘డో హిమోన్ బాక్స్’ అనే హ్యూమన్ రిఫ్రిజిరేటర్‌ను ట్రుస్కో నకయామా సంస్థ...
⚠️ You are not allowed to copy content or view source