Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Sep 15,2026 07:50 pm
విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు
హనుమకొండ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో ఉన్న సహృదయ వృద్ధాశ్రమంలో వృద్ధుల పోషణ రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఎ కార్యదర్శి నెరేళ్ల వెంకట...
LATEST NEWS   Sep 15,2026 07:50 pm
విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు
హనుమకొండ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో ఉన్న సహృదయ వృద్ధాశ్రమంలో వృద్ధుల పోషణ రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఎ కార్యదర్శి నెరేళ్ల వెంకట...
LATEST NEWS   Sep 15,2026 07:49 pm
వృద్ధుల రక్షణ చట్టంపై అవగాహన
హనుమకొండ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో ఉన్న సహృదయ వృద్ధాశ్రమంలో వృద్ధుల పోషణ రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఎ కార్యదర్శి నెరేళ్ల వెంకట హైమా...
LATEST NEWS   Sep 15,2026 07:49 pm
వృద్ధుల రక్షణ చట్టంపై అవగాహన
హనుమకొండ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో ఉన్న సహృదయ వృద్ధాశ్రమంలో వృద్ధుల పోషణ రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఎ కార్యదర్శి నెరేళ్ల వెంకట హైమా...
LATEST NEWS   Sep 15,2026 07:49 pm
నడిరోడ్డుపై చెట్టుకి ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
హనుమకొండ నగరంలో ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో యువకుడు నడిరోడ్డుపై డివైడర్ మధ్యలో ఉన్న చెట్టుకు ఉరి...
LATEST NEWS   Sep 15,2026 07:49 pm
నడిరోడ్డుపై చెట్టుకి ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
హనుమకొండ నగరంలో ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో యువకుడు నడిరోడ్డుపై డివైడర్ మధ్యలో ఉన్న చెట్టుకు ఉరి...
⚠️ You are not allowed to copy content or view source