Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 18,2026 09:19 pm
HP గ్యాస్ ఈ-కేవైసీకి మరో అవకాశం
చోడవరం పుష్కల ఏజెన్సీస్ పరిధిలోని HP Gas వినియోగదారులకు e-KYC పూర్తి చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ఏజెన్సీ యజమాని విజయ్ బాబు తెలిపారు. ఆగస్టు 15తో ముగియాల్సిన...
LATEST NEWS   Aug 18,2026 09:19 pm
HP గ్యాస్ ఈ-కేవైసీకి మరో అవకాశం
చోడవరం పుష్కల ఏజెన్సీస్ పరిధిలోని HP Gas వినియోగదారులకు e-KYC పూర్తి చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ఏజెన్సీ యజమాని విజయ్ బాబు తెలిపారు. ఆగస్టు 15తో ముగియాల్సిన...
LATEST NEWS   Aug 18,2026 08:59 pm
గౌడ్లు తలుచుకుంటే 5సార్లు అధికారం
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ, గౌడ్లు కోరుకుంటే కాంగ్రెస్‌ను మరో 5సార్లు అధికారంలోకి తీసుకురావచ్చని...
LATEST NEWS   Aug 18,2026 08:59 pm
గౌడ్లు తలుచుకుంటే 5సార్లు అధికారం
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ, గౌడ్లు కోరుకుంటే కాంగ్రెస్‌ను మరో 5సార్లు అధికారంలోకి తీసుకురావచ్చని...
LATEST NEWS   Aug 18,2026 08:44 pm
ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో MO.డా.శివాని, CHO.వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.....
LATEST NEWS   Aug 18,2026 08:44 pm
ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో MO.డా.శివాని, CHO.వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.....
⚠️ You are not allowed to copy content or view source