Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


BIG NEWS   Sep 02,2026 11:29 pm
సీతారాంపురం రీ-సర్వేను పరిశీలించిన జేసీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు....
BIG NEWS   Sep 02,2026 11:29 pm
సీతారాంపురం రీ-సర్వేను పరిశీలించిన జేసీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతారాంపురం గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు....
LATEST NEWS   Sep 02,2026 11:29 pm
ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు
నిర్మల్‌: వాల్మీకి నగర్‌ కాలనీలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, అభిమానులు కలిసి కేక్‌...
LATEST NEWS   Sep 02,2026 11:29 pm
ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు
నిర్మల్‌: వాల్మీకి నగర్‌ కాలనీలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, అభిమానులు కలిసి కేక్‌...
ENTERTAINMENT   Sep 02,2026 11:27 pm
రూ.200 కోట్ల సింహాసనంపై 'ఇరుముడి'
రవితేజ, ప్రియా భవాని శంకర్‌ జంటగా నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే రూ.200 కోట్ల...
ENTERTAINMENT   Sep 02,2026 11:27 pm
రూ.200 కోట్ల సింహాసనంపై 'ఇరుముడి'
రవితేజ, ప్రియా భవాని శంకర్‌ జంటగా నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే రూ.200 కోట్ల...
⚠️ You are not allowed to copy content or view source