Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jul 19,2026 10:05 pm
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు నిరంతరాయంగా కొనసాగుతాయి. ఈ విడత సెషన్స్‌లో...
LATEST NEWS   Jul 19,2026 10:05 pm
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు నిరంతరాయంగా కొనసాగుతాయి. ఈ విడత సెషన్స్‌లో...
LIFE STYLE   Jul 19,2026 09:15 pm
మళ్లీ మాస్క్ ధరించాలా?
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు నమోదవుతున్నప్పటికీ కొత్త కరోనా వేవ్‌కు ఎలాంటి సంకేతాలు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జూన్ 26 నుంచి జులై 16...
LIFE STYLE   Jul 19,2026 09:15 pm
మళ్లీ మాస్క్ ధరించాలా?
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు నమోదవుతున్నప్పటికీ కొత్త కరోనా వేవ్‌కు ఎలాంటి సంకేతాలు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జూన్ 26 నుంచి జులై 16...
LATEST NEWS   Jul 19,2026 01:46 pm
వార రాశి ఫలాలు
LATEST NEWS   Jul 19,2026 01:46 pm
వార రాశి ఫలాలు
⚠️ You are not allowed to copy content or view source