Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 13,2026 05:08 pm
సీతారామ కళ్యాణ మహోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిను 9వ వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ కలిసి ఆయనకు శాలువా కప్పి, సత్కరించారు. అనంతరం వాల్మీకి నగర్‌లో జరగనున్న సీతారామ...
LATEST NEWS   Mar 13,2026 05:08 pm
సీతారామ కళ్యాణ మహోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిను 9వ వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ కలిసి ఆయనకు శాలువా కప్పి, సత్కరించారు. అనంతరం వాల్మీకి నగర్‌లో జరగనున్న సీతారామ...
LATEST NEWS   Mar 13,2026 05:03 pm
తమిళనాట శశికళ కొత్త పార్టీ ప్రకటన
దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ (చిన్నమ్మ) 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. 'ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర...
LATEST NEWS   Mar 13,2026 05:03 pm
తమిళనాట శశికళ కొత్త పార్టీ ప్రకటన
దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ (చిన్నమ్మ) 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. 'ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర...
LATEST NEWS   Mar 13,2026 02:49 pm
TTD లడ్డూ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
తిరుమల లడ్డూ వ్యవహారంపై మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వ్యాఖ్యానిస్తున్నారని, ఈ...
LATEST NEWS   Mar 13,2026 02:49 pm
TTD లడ్డూ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
తిరుమల లడ్డూ వ్యవహారంపై మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వ్యాఖ్యానిస్తున్నారని, ఈ...
⚠️ You are not allowed to copy content or view source