Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 23,2026 01:41 pm
రంగాపురంలో క్షుద్ర పూజలు కలకలం
పాల్వంచ మండలం రంగాపురం గ్రామ ప్రాథమిక పాఠశాల గేట్ ఎదురుగా నిన్న (ఆదివారం రోజు) రాత్రి స్కూల్ గేట్ ఎదురుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర...
LATEST NEWS   Mar 23,2026 01:41 pm
రంగాపురంలో క్షుద్ర పూజలు కలకలం
పాల్వంచ మండలం రంగాపురం గ్రామ ప్రాథమిక పాఠశాల గేట్ ఎదురుగా నిన్న (ఆదివారం రోజు) రాత్రి స్కూల్ గేట్ ఎదురుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర...
LATEST NEWS   Mar 23,2026 01:40 pm
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు ముందస్తు అరెస్టు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. నిన్న రాత్రి నుండి ...
LATEST NEWS   Mar 23,2026 01:40 pm
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు ముందస్తు అరెస్టు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. నిన్న రాత్రి నుండి ...
LATEST NEWS   Mar 23,2026 01:36 pm
మానవత్వం చాటుకున్న యువకుడు
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రూ.32 వేల విలువ గల మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. అటు వైపు వెళ్తున్న అడ్డూరి సంతోష్ కు...
LATEST NEWS   Mar 23,2026 01:36 pm
మానవత్వం చాటుకున్న యువకుడు
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రూ.32 వేల విలువ గల మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. అటు వైపు వెళ్తున్న అడ్డూరి సంతోష్ కు...
⚠️ You are not allowed to copy content or view source