Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Apr 20,2026 11:34 pm
జీవ‌న్ రెడ్డి ఊత‌ప‌దం ‘ఏదైతే ఉందో..!
బీఆర్ఎస్‌లో చేరిక స‌భ‌లో టీ. జీవ‌న్ రెడ్డి ప్ర‌సంగించారు. టి.జీవన్ రెడ్డి త‌న ప్ర‌సంగంలో ప్రతి మాటకు ముందు, మాటకు వెనక ‘ఏదైతే ఉందో...’ అంటూ ఊత...
LATEST NEWS   Apr 20,2026 11:34 pm
జీవ‌న్ రెడ్డి ఊత‌ప‌దం ‘ఏదైతే ఉందో..!
బీఆర్ఎస్‌లో చేరిక స‌భ‌లో టీ. జీవ‌న్ రెడ్డి ప్ర‌సంగించారు. టి.జీవన్ రెడ్డి త‌న ప్ర‌సంగంలో ప్రతి మాటకు ముందు, మాటకు వెనక ‘ఏదైతే ఉందో...’ అంటూ ఊత...
LATEST NEWS   Apr 20,2026 11:15 pm
'కేసీఆర్‌.. నువ్వో.. నేనో తేల్చుకుందాం'
కాటారం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రజాపాలన పోవాలి.. పాపాల భైరవుడు రావాలి అని ఒక పెద్దమనిషి అంటున్నారు. ఫామ్‌హౌస్‌లో పడుకునే...
LATEST NEWS   Apr 20,2026 11:15 pm
'కేసీఆర్‌.. నువ్వో.. నేనో తేల్చుకుందాం'
కాటారం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రజాపాలన పోవాలి.. పాపాల భైరవుడు రావాలి అని ఒక పెద్దమనిషి అంటున్నారు. ఫామ్‌హౌస్‌లో పడుకునే...
LATEST NEWS   Apr 20,2026 11:07 pm
కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీకి సన్మానం
జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి కమిటీలో కొత్తగూడెంకు చెందిన సీనియర్ కార్యకర్త ముల్‌పురి ప్రసాద్ (పెదబాబు)ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన సందర్భంగా ఫారెస్ట్ శంకర్...
LATEST NEWS   Apr 20,2026 11:07 pm
కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీకి సన్మానం
జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి కమిటీలో కొత్తగూడెంకు చెందిన సీనియర్ కార్యకర్త ముల్‌పురి ప్రసాద్ (పెదబాబు)ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన సందర్భంగా ఫారెస్ట్ శంకర్...
⚠️ You are not allowed to copy content or view source