Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


BIG NEWS   Jul 03,2026 04:49 pm
అమెరికా 250వ స్వాతంత్ర వేడుకలు
అగ్రరాజ్యం అమెరికా తన చారిత్రక 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జ‌రుపుకుంటోంది. ఈ మైలురాయిని పురస్కరించుకొని ఫిలడెల్ఫియాలోని ప్రసిద్ధ ఇండిపెండెన్స్ హాల్ వేదికగా నిర్వహించిన డ్రోన్ ప్రదర్శన...
BIG NEWS   Jul 03,2026 04:49 pm
అమెరికా 250వ స్వాతంత్ర వేడుకలు
అగ్రరాజ్యం అమెరికా తన చారిత్రక 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జ‌రుపుకుంటోంది. ఈ మైలురాయిని పురస్కరించుకొని ఫిలడెల్ఫియాలోని ప్రసిద్ధ ఇండిపెండెన్స్ హాల్ వేదికగా నిర్వహించిన డ్రోన్ ప్రదర్శన...
LATEST NEWS   Jul 03,2026 04:36 pm
మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం టెంబూర్ణి గ్రామంలో గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...
LATEST NEWS   Jul 03,2026 04:36 pm
మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం టెంబూర్ణి గ్రామంలో గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...
ENTERTAINMENT   Jul 03,2026 11:14 am
'నాగబంధం' మూవీ రివ్యూ
సనాతన ధర్మం, పురాణాల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. హిమాలయాల్లో దొరికిన రహస్య పుస్తకం, బ్రహ్మకమలం చుట్టూ తిరిగే కథ. బ్రహ్మాండాన్ని శాసించాలనుకునే విలన్ ముఠాను...
ENTERTAINMENT   Jul 03,2026 11:14 am
'నాగబంధం' మూవీ రివ్యూ
సనాతన ధర్మం, పురాణాల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. హిమాలయాల్లో దొరికిన రహస్య పుస్తకం, బ్రహ్మకమలం చుట్టూ తిరిగే కథ. బ్రహ్మాండాన్ని శాసించాలనుకునే విలన్ ముఠాను...
⚠️ You are not allowed to copy content or view source