Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


ENTERTAINMENT   Mar 12,2026 10:39 pm
‘అల్లు సినిమాస్‌’ లాంచ్ చేసిన సీఎం
HYD: అల్లు అరవింద్ కుటుంబం నిర్మించిన ‘అల్లు సినిమాస్‌’ మల్టీప్లెక్స్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. కోకాపేటలో 75 అడుగుల స్క్రీన్, ఇండియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా...
ENTERTAINMENT   Mar 12,2026 10:39 pm
‘అల్లు సినిమాస్‌’ లాంచ్ చేసిన సీఎం
HYD: అల్లు అరవింద్ కుటుంబం నిర్మించిన ‘అల్లు సినిమాస్‌’ మల్టీప్లెక్స్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. కోకాపేటలో 75 అడుగుల స్క్రీన్, ఇండియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా...
LATEST NEWS   Mar 12,2026 10:05 pm
కోరుట్లలో ఆర్టీసీ బస్సు - కారుకు ఢీ
కోరుట్ల పట్టణంలో ఆర్టీసీ బస్సు ఓ కారును ఢీకొన్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికుల వివరాల ప్రకారం, కోరుట్ల ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ నుండి...
LATEST NEWS   Mar 12,2026 10:05 pm
కోరుట్లలో ఆర్టీసీ బస్సు - కారుకు ఢీ
కోరుట్ల పట్టణంలో ఆర్టీసీ బస్సు ఓ కారును ఢీకొన్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికుల వివరాల ప్రకారం, కోరుట్ల ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ నుండి...
LATEST NEWS   Mar 12,2026 10:03 pm
సూర్యోదయ హైస్కూల్‌లో ఇఫ్తార్
మెట్‌పల్లి: శ్రీ సూర్యోదయ హైస్కూల్‌లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం విద్యార్థులకు ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించారు. ఉపవాసాన్ని ముగించుకునే సందర్భంలో పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు...
LATEST NEWS   Mar 12,2026 10:03 pm
సూర్యోదయ హైస్కూల్‌లో ఇఫ్తార్
మెట్‌పల్లి: శ్రీ సూర్యోదయ హైస్కూల్‌లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం విద్యార్థులకు ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించారు. ఉపవాసాన్ని ముగించుకునే సందర్భంలో పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు...
⚠️ You are not allowed to copy content or view source