Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   May 18,2026 01:06 am
ఆ 6 రోజులు నిప్పుల వర్షమే!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొట్టనున్నాయి. వచ్చే వారం రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 19 నుంచి 24...
LATEST NEWS   May 18,2026 01:06 am
ఆ 6 రోజులు నిప్పుల వర్షమే!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొట్టనున్నాయి. వచ్చే వారం రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 19 నుంచి 24...
LATEST NEWS   May 18,2026 12:54 am
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2009 - 2010 బ్యాచ్ కు చెందిన...
LATEST NEWS   May 18,2026 12:54 am
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2009 - 2010 బ్యాచ్ కు చెందిన...
LATEST NEWS   May 18,2026 12:54 am
ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
మే, 18 వ తేదీ, సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు. ప్రజలు...
LATEST NEWS   May 18,2026 12:54 am
ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
మే, 18 వ తేదీ, సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు. ప్రజలు...
⚠️ You are not allowed to copy content or view source