Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jul 07,2026 08:47 pm
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
తమ ప్రభుత్వంలో మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని తెలిపారు....
LATEST NEWS   Jul 07,2026 08:47 pm
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
తమ ప్రభుత్వంలో మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని తెలిపారు....
ENTERTAINMENT   Jul 07,2026 08:37 pm
'బిగ్ బాస్ సీజ‌న్ 10'పై హాట్ టాక్ ఇదే..
\'బిగ్ బాస్ తెలుగు\' సీజన్ 10 ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సామాన్యులకు మరోసారి అవకాశం కల్పిస్తూ \'అగ్ని పరీక్ష...
ENTERTAINMENT   Jul 07,2026 08:37 pm
'బిగ్ బాస్ సీజ‌న్ 10'పై హాట్ టాక్ ఇదే..
\'బిగ్ బాస్ తెలుగు\' సీజన్ 10 ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సామాన్యులకు మరోసారి అవకాశం కల్పిస్తూ \'అగ్ని పరీక్ష...
LATEST NEWS   Jul 07,2026 02:58 pm
సిరిపూర్‌లో ఘనంగా శీతల పండుగ
మల్లాపూర్ (మం) సిరిపూర్ గ్రామంలో బంజారాల ఆరాధ్యదైవం శీతల మాత పండుగను భక్తిశ్రద్ధల తో, సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. TGUS జగిత్యాల జిల్లా అధ్యక్షులు, నునావత్ రాజు...
LATEST NEWS   Jul 07,2026 02:58 pm
సిరిపూర్‌లో ఘనంగా శీతల పండుగ
మల్లాపూర్ (మం) సిరిపూర్ గ్రామంలో బంజారాల ఆరాధ్యదైవం శీతల మాత పండుగను భక్తిశ్రద్ధల తో, సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. TGUS జగిత్యాల జిల్లా అధ్యక్షులు, నునావత్ రాజు...
⚠️ You are not allowed to copy content or view source