Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   May 06,2026 11:52 pm
శ్రీతేజ్‌ ఇంటికి అల్లు అరవింద్‌, స్నేహ
‘పుష్ప 2’ విడుదల సందర్భంగా తొక్కిసలాట ఘ‌ట‌న‌లో గాయపడిన శ్రీతేజ్‌, అతడి కుటుంబాన్ని నిర్మాత అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌ భార్య స్నేహ పరామర్శించారు. శ్రీతేజ్ నివాసానికి...
LATEST NEWS   May 06,2026 11:52 pm
శ్రీతేజ్‌ ఇంటికి అల్లు అరవింద్‌, స్నేహ
‘పుష్ప 2’ విడుదల సందర్భంగా తొక్కిసలాట ఘ‌ట‌న‌లో గాయపడిన శ్రీతేజ్‌, అతడి కుటుంబాన్ని నిర్మాత అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌ భార్య స్నేహ పరామర్శించారు. శ్రీతేజ్ నివాసానికి...
LATEST NEWS   May 06,2026 11:46 pm
చీరలను పంపిణి చేసిన కౌన్సిలర్
కామారెడ్డి: అడ్లూర్ మహిళ సమాఖ్య భవనంలో ఇందిరా మహిళ శక్తి చీరలను మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ జాదవ్ మోతిలాల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన...
LATEST NEWS   May 06,2026 11:46 pm
చీరలను పంపిణి చేసిన కౌన్సిలర్
కామారెడ్డి: అడ్లూర్ మహిళ సమాఖ్య భవనంలో ఇందిరా మహిళ శక్తి చీరలను మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ జాదవ్ మోతిలాల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన...
BIG NEWS   May 06,2026 11:45 pm
நன்னிலம் சட்டப்பேரவை தொகுதியில் அதிமுக வெற்றி
திருவாரூர் மாவட்டம் நன்னிலம் சட்டப்பேரவை தொகுதியில் தபால் வாக்குகள் உட்பட 2,31,583 வாக்குகள் பதிவாயின. அதிமுக சார்பில் போட்டியிட்ட முன்னாள் அமைச்சர் ஆர். காமராஜ், 1,03,462 வாக்குகள்...
BIG NEWS   May 06,2026 11:45 pm
நன்னிலம் சட்டப்பேரவை தொகுதியில் அதிமுக வெற்றி
திருவாரூர் மாவட்டம் நன்னிலம் சட்டப்பேரவை தொகுதியில் தபால் வாக்குகள் உட்பட 2,31,583 வாக்குகள் பதிவாயின. அதிமுக சார்பில் போட்டியிட்ட முன்னாள் அமைச்சர் ஆர். காமராஜ், 1,03,462 வாக்குகள்...
⚠️ You are not allowed to copy content or view source