Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


BIG NEWS   Aug 27,2026 10:37 am
వరదల్లో తెలుగు యాత్రికులు గల్లంతు
నేపాల్ వారదల్లో తెలుగు వాళ్లు గ‌ల్లంతు అయ్యారు. కైలాస మానసరోవర్‌, నేపాల్‌ విహారయాత్రకు వెళ్లిన 140 మంది తెలుగు యాత్రికులు ఆచూకీ తెలియ‌డం లేదు. హైదరాబాద్‌లోని ఒక...
BIG NEWS   Aug 27,2026 10:37 am
వరదల్లో తెలుగు యాత్రికులు గల్లంతు
నేపాల్ వారదల్లో తెలుగు వాళ్లు గ‌ల్లంతు అయ్యారు. కైలాస మానసరోవర్‌, నేపాల్‌ విహారయాత్రకు వెళ్లిన 140 మంది తెలుగు యాత్రికులు ఆచూకీ తెలియ‌డం లేదు. హైదరాబాద్‌లోని ఒక...
BIG NEWS   Aug 27,2026 10:27 am
170 మందిని బ‌లి తీసుకున్న వ‌ర‌ద‌లు
కాఠ్‌మాండూ: నేపాల్‌పై జలఖడ్గం విరుచుకుపడింది. టిబెట్‌లో మొదలైన వరద నేపాల్‌ మధ్య ప్రాంతాన్ని తుడిచి పెట్టేసింది. గ్రామాలు, పట్టణాలు జల సమాధి అయ్యాయి. 160 మంది...
BIG NEWS   Aug 27,2026 10:27 am
170 మందిని బ‌లి తీసుకున్న వ‌ర‌ద‌లు
కాఠ్‌మాండూ: నేపాల్‌పై జలఖడ్గం విరుచుకుపడింది. టిబెట్‌లో మొదలైన వరద నేపాల్‌ మధ్య ప్రాంతాన్ని తుడిచి పెట్టేసింది. గ్రామాలు, పట్టణాలు జల సమాధి అయ్యాయి. 160 మంది...
LATEST NEWS   Aug 27,2026 10:19 am
బ‌స్సు ప్ర‌మాదంలో ఏడుగురు దుర్మ‌ర‌ణం
చిలుక‌లూరిపేట వ‌ద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు ఢీకొట్ట‌డంతో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 8 మందికి గాయాల‌య్యాయి. విజ‌య‌వాడ నుంచి తిరుపతి వెళుతుండా ఈ...
LATEST NEWS   Aug 27,2026 10:19 am
బ‌స్సు ప్ర‌మాదంలో ఏడుగురు దుర్మ‌ర‌ణం
చిలుక‌లూరిపేట వ‌ద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు ఢీకొట్ట‌డంతో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 8 మందికి గాయాల‌య్యాయి. విజ‌య‌వాడ నుంచి తిరుపతి వెళుతుండా ఈ...
⚠️ You are not allowed to copy content or view source