Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Nov 14,2025 11:48 pm
గిరిజన బాలికల పాఠశాల-2లో బాలల దినోత్సవం
అనంతగిరి గిరిజన బాలికల పాఠశాల–2లో హెచ్‌.ఎం. బి. మంగమ్మ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్‌.ఎం....
LATEST NEWS   Nov 14,2025 11:48 pm
గిరిజన బాలికల పాఠశాల-2లో బాలల దినోత్సవం
అనంతగిరి గిరిజన బాలికల పాఠశాల–2లో హెచ్‌.ఎం. బి. మంగమ్మ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్‌.ఎం....
LATEST NEWS   Nov 14,2025 11:47 pm
క్వారీలో ఎలాంటి అక్రమాలు లేవు
జి.మాడుగుల మండలంలోని తవ్వకాలు చేస్తున్న క్వారీలో ఎలాంటి అక్రమ తవ్వకాలు జరగలేదని పాడేరు మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆనంద్ తెలిపారు. శుక్రవారం జి.నిట్టాపుట్టు క్వారీలో ఆకస్మిక తనిఖీ...
LATEST NEWS   Nov 14,2025 11:47 pm
క్వారీలో ఎలాంటి అక్రమాలు లేవు
జి.మాడుగుల మండలంలోని తవ్వకాలు చేస్తున్న క్వారీలో ఎలాంటి అక్రమ తవ్వకాలు జరగలేదని పాడేరు మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆనంద్ తెలిపారు. శుక్రవారం జి.నిట్టాపుట్టు క్వారీలో ఆకస్మిక తనిఖీ...
LATEST NEWS   Nov 14,2025 11:46 pm
గోమంగిని మండలంగా ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే గోమంగిని మండలంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అరకు నియోజకవర్గం జీడీపీ పార్టీ కార్యదర్శి చుంచు రాజబాబు విజ్ఞప్తి చేశారు. ఆయన...
LATEST NEWS   Nov 14,2025 11:46 pm
గోమంగిని మండలంగా ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే గోమంగిని మండలంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అరకు నియోజకవర్గం జీడీపీ పార్టీ కార్యదర్శి చుంచు రాజబాబు విజ్ఞప్తి చేశారు. ఆయన...
⚠️ You are not allowed to copy content or view source