Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   May 16,2025 01:18 pm
ఈటల ఫ్రస్టేషన్‌లో ఉన్నారు
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ పార్టీపై, ప్ర‌త్యేకించి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా...
LATEST NEWS   May 16,2025 01:18 pm
ఈటల ఫ్రస్టేషన్‌లో ఉన్నారు
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ పార్టీపై, ప్ర‌త్యేకించి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా...
LATEST NEWS   May 16,2025 01:15 pm
రాష్ట్ర విభ‌జ‌న‌పై లోకేష్ కామెంట్స్
రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి 11 ఏళ్ల‌వుతున్నా ఇంకా ఏపీకి చెందిన నేత‌లు మాత్రం త‌మ తీరు మార్చు కోవ‌డం లేదు. ఏ పార్టీ అయినా తమ‌కు అన్యాయం...
LATEST NEWS   May 16,2025 01:15 pm
రాష్ట్ర విభ‌జ‌న‌పై లోకేష్ కామెంట్స్
రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి 11 ఏళ్ల‌వుతున్నా ఇంకా ఏపీకి చెందిన నేత‌లు మాత్రం త‌మ తీరు మార్చు కోవ‌డం లేదు. ఏ పార్టీ అయినా తమ‌కు అన్యాయం...
LATEST NEWS   May 16,2025 01:11 pm
ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశం కుద‌ర‌దు
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై కేంద్రం ఒప్పుకోలేదు. భారత్ పాక్ ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్...
LATEST NEWS   May 16,2025 01:11 pm
ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశం కుద‌ర‌దు
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై కేంద్రం ఒప్పుకోలేదు. భారత్ పాక్ ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్...
⚠️ You are not allowed to copy content or view source