Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 30,2026 11:16 pm
కోళ్ల వ్యాన్ ఢీకొని ఆటోలోని వృద్ధురాలు మృతి
గంగాధర: వ్యవసాయ పనులకు వెళ్తున్న ఆటోను కోళ్ల వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో మంగంపేటకు చెందిన లింగాల దేవమ్మ (55) మృతి చెందింది. ర్యాకం లక్ష్మయ్య ఫంక్షన్ హాల్...
LATEST NEWS   Aug 30,2026 11:16 pm
కోళ్ల వ్యాన్ ఢీకొని ఆటోలోని వృద్ధురాలు మృతి
గంగాధర: వ్యవసాయ పనులకు వెళ్తున్న ఆటోను కోళ్ల వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో మంగంపేటకు చెందిన లింగాల దేవమ్మ (55) మృతి చెందింది. ర్యాకం లక్ష్మయ్య ఫంక్షన్ హాల్...
LATEST NEWS   Aug 30,2026 11:16 pm
'జాంబీ రెడ్డి 2' పై తేలు విజయ ఫిర్యాదు
కరీంనగర్: 'జాంబీ రెడ్డి 2' సినిమాలో తన 'పున్నమ్మ పున్నమ్మ' పాటను అనుమతి లేకుండా వాడారని తెలంగాణ ఉద్యమ గాయకురాలు తేలు విజయ కరీంనగర్ 1-టౌన్ పోలీసులకు...
LATEST NEWS   Aug 30,2026 11:16 pm
'జాంబీ రెడ్డి 2' పై తేలు విజయ ఫిర్యాదు
కరీంనగర్: 'జాంబీ రెడ్డి 2' సినిమాలో తన 'పున్నమ్మ పున్నమ్మ' పాటను అనుమతి లేకుండా వాడారని తెలంగాణ ఉద్యమ గాయకురాలు తేలు విజయ కరీంనగర్ 1-టౌన్ పోలీసులకు...
LATEST NEWS   Aug 30,2026 11:15 pm
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల తీరుపై నరేందర్‌ రెడ్డి ధ్వజం
రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని, విద్యార్థులపై మొసలి కన్నీరు కారుస్తోందని సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన...
LATEST NEWS   Aug 30,2026 11:15 pm
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల తీరుపై నరేందర్‌ రెడ్డి ధ్వజం
రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని, విద్యార్థులపై మొసలి కన్నీరు కారుస్తోందని సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన...
⚠️ You are not allowed to copy content or view source