Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 04,2026 01:04 pm
బిగ్‌బాస్ 10కు ముహూర్తం ఫిక్స్
బిగ్ బాస్ తెలుగు 10 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో ఈ సీజన్ థీమ్‌ను ‘అగ్నిపరీక్ష’గా ప్రకటించింది. గత...
LATEST NEWS   Aug 04,2026 01:04 pm
బిగ్‌బాస్ 10కు ముహూర్తం ఫిక్స్
బిగ్ బాస్ తెలుగు 10 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో ఈ సీజన్ థీమ్‌ను ‘అగ్నిపరీక్ష’గా ప్రకటించింది. గత...
LATEST NEWS   Aug 04,2026 12:59 pm
హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌
తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో హైదరాబాద్‌లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షం కురసే అవకాశముందని...
LATEST NEWS   Aug 04,2026 12:59 pm
హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌
తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో హైదరాబాద్‌లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షం కురసే అవకాశముందని...
LATEST NEWS   Aug 04,2026 12:49 pm
శ్రీకాకుళంలో ధర్మాన కృష్ణదాస్ పై కేసులు
జగన్ పర్యటన పుణ్యమాని వైసీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చుబిగుస్తోంది. ఈనెల 30న జరిగిన జగన్ పర్యటనలో అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని కేసులు నమోదయ్యాయి.వైసీపీ నేత...
LATEST NEWS   Aug 04,2026 12:49 pm
శ్రీకాకుళంలో ధర్మాన కృష్ణదాస్ పై కేసులు
జగన్ పర్యటన పుణ్యమాని వైసీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చుబిగుస్తోంది. ఈనెల 30న జరిగిన జగన్ పర్యటనలో అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని కేసులు నమోదయ్యాయి.వైసీపీ నేత...
⚠️ You are not allowed to copy content or view source