Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 19,2026 08:34 pm
రహదారుల పరిశుభ్రతకు స్వచ్ఛ పథం'
AKP: రహదారుల పరిశుభ్రతకు ప్రభుత్వం స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం అన్నవరం గ్రామంలో ఈ కార్యక్రమంలో భాగంగా రహదారులను...
LATEST NEWS   Aug 19,2026 08:34 pm
రహదారుల పరిశుభ్రతకు స్వచ్ఛ పథం'
AKP: రహదారుల పరిశుభ్రతకు ప్రభుత్వం స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం అన్నవరం గ్రామంలో ఈ కార్యక్రమంలో భాగంగా రహదారులను...
LATEST NEWS   Aug 19,2026 08:34 pm
గోమాతను జాతీయ మాతగా గుర్తించాలి
కరీంనగర్ : గోమాతను జాతీయ మాతగా గుర్తించాలని కోరుతూ నమో మిషన్ వందే గోమాతరం సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో గురువారం గోసమేత తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే...
LATEST NEWS   Aug 19,2026 08:34 pm
గోమాతను జాతీయ మాతగా గుర్తించాలి
కరీంనగర్ : గోమాతను జాతీయ మాతగా గుర్తించాలని కోరుతూ నమో మిషన్ వందే గోమాతరం సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో గురువారం గోసమేత తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే...
LATEST NEWS   Aug 19,2026 08:34 pm
రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకం అందుకున్న క్లూస్ టీమ్ ఇన్‌చార్జ్
అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖలో ఆర్‌ఎస్‌ఐగా పనిచేస్తున్న క్లూస్ టీమ్ ఇన్‌చార్జ్ సిరికి లక్ష్మీ నరసింహారావు రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకం-2024 అందుకున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు...
LATEST NEWS   Aug 19,2026 08:34 pm
రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకం అందుకున్న క్లూస్ టీమ్ ఇన్‌చార్జ్
అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖలో ఆర్‌ఎస్‌ఐగా పనిచేస్తున్న క్లూస్ టీమ్ ఇన్‌చార్జ్ సిరికి లక్ష్మీ నరసింహారావు రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకం-2024 అందుకున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు...
⚠️ You are not allowed to copy content or view source