Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Sep 04,2026 06:59 pm
రైతు సమస్యలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట
బూర్గంపాడు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై నిరసన చేపట్టారు. మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌...
LATEST NEWS   Sep 04,2026 06:59 pm
రైతు సమస్యలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట
బూర్గంపాడు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై నిరసన చేపట్టారు. మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌...
LATEST NEWS   Sep 04,2026 06:59 pm
ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా నూనావత్ రాజు
కోరుట్ల: SRSP క్యాంప్ గడి కల్లూరు రోడ్ ప్రాథమిక పాఠశాల నూనావత్ రాజు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. విద్యార్థుల సంఖ్య పెంపు, పాఠశాల అభివృద్ధి, నాణ్యమైన...
LATEST NEWS   Sep 04,2026 06:59 pm
ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా నూనావత్ రాజు
కోరుట్ల: SRSP క్యాంప్ గడి కల్లూరు రోడ్ ప్రాథమిక పాఠశాల నూనావత్ రాజు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. విద్యార్థుల సంఖ్య పెంపు, పాఠశాల అభివృద్ధి, నాణ్యమైన...
LATEST NEWS   Sep 04,2026 06:58 pm
రాయికల్ మండలానికి 5 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
రాయికల్: జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా రాయికల్ మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అల్లిపూర్ ZPHS హిందీ ఉపాధ్యాయుడు జె. వసంతరావు, ఇటిక్యాల ZPHS భౌతిక...
LATEST NEWS   Sep 04,2026 06:58 pm
రాయికల్ మండలానికి 5 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
రాయికల్: జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా రాయికల్ మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అల్లిపూర్ ZPHS హిందీ ఉపాధ్యాయుడు జె. వసంతరావు, ఇటిక్యాల ZPHS భౌతిక...
⚠️ You are not allowed to copy content or view source