Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jul 25,2026 05:28 pm
ఢిలీల్లో కాక్రోచ్ కార్యకర్తల సంబరాలు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
LATEST NEWS   Jul 25,2026 05:28 pm
ఢిలీల్లో కాక్రోచ్ కార్యకర్తల సంబరాలు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
LATEST NEWS   Jul 25,2026 05:26 pm
కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం భేటీ
నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారానికి పరిష్కారం కనుక్కొనేందుకు గాను కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులు, కేంద్రం మూడోసారి చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో కేంద్రం తరఫున మంత్రులు...
LATEST NEWS   Jul 25,2026 05:26 pm
కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం భేటీ
నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారానికి పరిష్కారం కనుక్కొనేందుకు గాను కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులు, కేంద్రం మూడోసారి చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో కేంద్రం తరఫున మంత్రులు...
LATEST NEWS   Jul 25,2026 03:59 pm
పెద్దకొర్పోల్: ఘనంగా బీరన్న బోనాలు
వరంగల్: నెక్కొండ (మం) పెద్ద కొర్పోల్ గ్రామంలో కురుమల‌ కులదైవం బీరన్న స్వామి బోనాల వేడుకలు వైభవంగా జ‌రిగాయి. మహిళలు బోనాలను డప్పుల వాయిద్యాల నడుమ ఊరేగిం...
LATEST NEWS   Jul 25,2026 03:59 pm
పెద్దకొర్పోల్: ఘనంగా బీరన్న బోనాలు
వరంగల్: నెక్కొండ (మం) పెద్ద కొర్పోల్ గ్రామంలో కురుమల‌ కులదైవం బీరన్న స్వామి బోనాల వేడుకలు వైభవంగా జ‌రిగాయి. మహిళలు బోనాలను డప్పుల వాయిద్యాల నడుమ ఊరేగిం...
⚠️ You are not allowed to copy content or view source