Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Sep 02,2026 05:08 pm
పీఎస్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
పినపాక మండలం ఏడూళ్లబయ్యారం పోలీస్‌స్టేషన్‌ను మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి తనిఖీ చేశారు. ఫిర్యాదులను సత్వరం స్వీకరించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం...
LATEST NEWS   Sep 02,2026 05:08 pm
పీఎస్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
పినపాక మండలం ఏడూళ్లబయ్యారం పోలీస్‌స్టేషన్‌ను మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి తనిఖీ చేశారు. ఫిర్యాదులను సత్వరం స్వీకరించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం...
LATEST NEWS   Sep 02,2026 05:08 pm
సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసిన మంత్రి కొండా సురేఖ తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను డిమాండ్ చేశారు....
LATEST NEWS   Sep 02,2026 05:08 pm
సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసిన మంత్రి కొండా సురేఖ తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను డిమాండ్ చేశారు....
LATEST NEWS   Sep 02,2026 03:31 pm
ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తెలంగాణ చౌక్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడు కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కేక్...
LATEST NEWS   Sep 02,2026 03:31 pm
ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తెలంగాణ చౌక్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడు కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కేక్...
⚠️ You are not allowed to copy content or view source