Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Sep 19,2026 09:59 am
విశాఖలో సీఎం ఇళ్ల పట్టాల పంపిణీ
పేదల సొంతింటి కలను 2845 కుటుంబాలకు వాటిపై సంపూర్ణ హక్కు కల్పిస్తూ సీఎం చంద్రబాబు వైజాగ్‌లో పట్టాలను పంపిణీ చేస్తున్నారు. విశాఖ జిల్లాలోని 11 మండలాల్లో...
LATEST NEWS   Sep 19,2026 09:59 am
విశాఖలో సీఎం ఇళ్ల పట్టాల పంపిణీ
పేదల సొంతింటి కలను 2845 కుటుంబాలకు వాటిపై సంపూర్ణ హక్కు కల్పిస్తూ సీఎం చంద్రబాబు వైజాగ్‌లో పట్టాలను పంపిణీ చేస్తున్నారు. విశాఖ జిల్లాలోని 11 మండలాల్లో...
LATEST NEWS   Sep 19,2026 09:21 am
అమెరికా అధ్యక్షుడు సంచలన నిర్ణ‌యం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లోకి సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌నౌ, పొలిటికో వార్తా సంస్థల ప్రవేశంపై నిషేధం విధించారు. తనపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు....
LATEST NEWS   Sep 19,2026 09:21 am
అమెరికా అధ్యక్షుడు సంచలన నిర్ణ‌యం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లోకి సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌నౌ, పొలిటికో వార్తా సంస్థల ప్రవేశంపై నిషేధం విధించారు. తనపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు....
LATEST NEWS   Sep 18,2026 10:53 pm
ఉప ఎన్నికల్లో దానం పోటీ చేయవచ్చా?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను యాంటీ డిఫెక్షన్‌ చట్టం కింద తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించి, నియోజకవర్గం ఖాళీ అయినట్లు స్పీకర్‌, ఈసీకి సమాచారం ఇచ్చింది. తీర్పుపై...
LATEST NEWS   Sep 18,2026 10:53 pm
ఉప ఎన్నికల్లో దానం పోటీ చేయవచ్చా?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను యాంటీ డిఫెక్షన్‌ చట్టం కింద తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించి, నియోజకవర్గం ఖాళీ అయినట్లు స్పీకర్‌, ఈసీకి సమాచారం ఇచ్చింది. తీర్పుపై...
⚠️ You are not allowed to copy content or view source