Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Sep 18,2026 10:42 pm
ఘర్షణలకు దిగితే చర్యలు తప్పవు
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లోని అడ్మినిస్ట్రేషన్ భవనంలో న్యూ పీజీ హాస్టల్ విద్యార్థులతో సీఐ రవికుమార్, రిజిస్ట్రార్ రామచంద్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
LATEST NEWS   Sep 18,2026 10:42 pm
ఘర్షణలకు దిగితే చర్యలు తప్పవు
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లోని అడ్మినిస్ట్రేషన్ భవనంలో న్యూ పీజీ హాస్టల్ విద్యార్థులతో సీఐ రవికుమార్, రిజిస్ట్రార్ రామచంద్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
LATEST NEWS   Sep 18,2026 10:38 pm
సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలేదు: దానం
HYD: అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్‌ స్పందించారు. కోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా.. సుప్రీంకోర్టుకు...
LATEST NEWS   Sep 18,2026 10:38 pm
సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలేదు: దానం
HYD: అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్‌ స్పందించారు. కోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా.. సుప్రీంకోర్టుకు...
LATEST NEWS   Sep 18,2026 09:25 pm
చెరువుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
చెరువులు, నాళాల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ జిల్లా పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ...
LATEST NEWS   Sep 18,2026 09:25 pm
చెరువుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
చెరువులు, నాళాల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ జిల్లా పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ...
⚠️ You are not allowed to copy content or view source