Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Sep 12,2026 12:21 pm
పాల్వంచలో భారీ వర్షం.. జాతీయ రహదారిపై నిలిచిన వరద నీరు
BDK: పాల్వంచలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో భద్రాచలం జాతీయ రహదారిపై జెన్కో ట్రైనింగ్ సెంటర్ సమీపంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. రహదారిపై నీరు...
LATEST NEWS   Sep 12,2026 12:21 pm
పాల్వంచలో భారీ వర్షం.. జాతీయ రహదారిపై నిలిచిన వరద నీరు
BDK: పాల్వంచలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో భద్రాచలం జాతీయ రహదారిపై జెన్కో ట్రైనింగ్ సెంటర్ సమీపంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. రహదారిపై నీరు...
LATEST NEWS   Sep 12,2026 12:20 pm
NSUI జిల్లా అధ్యక్షుడిగా అజ్మీరా సురేష్
BDK: రెండోసారి ఎన్.ఎస్.యూ.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా అజ్మీరా సురేష్ నాయక్ శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలు తోట దేవి...
LATEST NEWS   Sep 12,2026 12:20 pm
NSUI జిల్లా అధ్యక్షుడిగా అజ్మీరా సురేష్
BDK: రెండోసారి ఎన్.ఎస్.యూ.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా అజ్మీరా సురేష్ నాయక్ శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలు తోట దేవి...
LATEST NEWS   Sep 12,2026 12:19 pm
భారత్‌-చైనా ఒక్కటైతే ప్రపంచం వినాల్సిందే..
భారత్‌, చైనా ఒకే గొంతుతో మాట్లాడితే ప్రపంచం తప్పకుండా వినాల్సిందేనని ‘అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ చైనా ఫెలో అంటారా ఘోషల్‌ సింగ్‌ అన్నారు. 2 ఆసియా దిగ్గజాల...
LATEST NEWS   Sep 12,2026 12:19 pm
భారత్‌-చైనా ఒక్కటైతే ప్రపంచం వినాల్సిందే..
భారత్‌, చైనా ఒకే గొంతుతో మాట్లాడితే ప్రపంచం తప్పకుండా వినాల్సిందేనని ‘అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ చైనా ఫెలో అంటారా ఘోషల్‌ సింగ్‌ అన్నారు. 2 ఆసియా దిగ్గజాల...
⚠️ You are not allowed to copy content or view source