Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jul 30,2026 10:06 pm
RTC ఎలక్ట్రిక్ ఆటోలు రాబోతున్నాయ్
ప్రయాణికులకు మెరుగైన రవాణా అనుభూతిని అందించేందుకు తెలంగాణ RTC 'ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ' పేరుతో ఎలక్ట్రిక్ ఆటోలను ప్ర‌వేశ‌పెడుతోంది. ప్రయాణికులు బస్ టికెట్‌తో...
LATEST NEWS   Jul 30,2026 10:06 pm
RTC ఎలక్ట్రిక్ ఆటోలు రాబోతున్నాయ్
ప్రయాణికులకు మెరుగైన రవాణా అనుభూతిని అందించేందుకు తెలంగాణ RTC 'ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ' పేరుతో ఎలక్ట్రిక్ ఆటోలను ప్ర‌వేశ‌పెడుతోంది. ప్రయాణికులు బస్ టికెట్‌తో...
LATEST NEWS   Jul 30,2026 09:45 pm
మత్స్యకారుల అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తునందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మత్స్య శాఖ అధికారి అవినాష్ తెలిపారు.. చేపలు పట్టడానికి చెరువులు, రిజర్వాయర్లు కుంటలు, వాగులు, ...
LATEST NEWS   Jul 30,2026 09:45 pm
మత్స్యకారుల అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తునందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మత్స్య శాఖ అధికారి అవినాష్ తెలిపారు.. చేపలు పట్టడానికి చెరువులు, రిజర్వాయర్లు కుంటలు, వాగులు, ...
NRI   Jul 30,2026 09:44 pm
ATA సభలకు జ‌యంత్ చ‌ల్లా ఆహ్వానం
బాల్టిమోర్ న‌గ‌రంలో జరగనున్న ఆటా 19వ మహాసభలకు అధ్యక్షుడు జయంత్ చల్లా ఆహ్వానించారు. వీడియో ద్వారా ప్రసంగిస్తూ, ఆటా మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయాయ్యని, ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు...
NRI   Jul 30,2026 09:44 pm
ATA సభలకు జ‌యంత్ చ‌ల్లా ఆహ్వానం
బాల్టిమోర్ న‌గ‌రంలో జరగనున్న ఆటా 19వ మహాసభలకు అధ్యక్షుడు జయంత్ చల్లా ఆహ్వానించారు. వీడియో ద్వారా ప్రసంగిస్తూ, ఆటా మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయాయ్యని, ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు...
⚠️ You are not allowed to copy content or view source