Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 12,2026 10:46 pm
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, BRS నేత రేగా కాంతారావును పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు...
LATEST NEWS   Aug 12,2026 10:46 pm
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, BRS నేత రేగా కాంతారావును పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు...
LIFE STYLE   Aug 12,2026 10:38 pm
వరంగల్ జిల్లాలో అరుదైన పాము
వరంగల్ జిల్లా ఖానాపురం (మం) అశోక్‌నగర్‌ గ్రామంలో విషపూరితమైన బ్యాండెడ్‌ క్రైట్‌ పాము స్థానికుల కంటపడింది. గ్రామ‌స్తులు పామును ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని పాకాల...
LIFE STYLE   Aug 12,2026 10:38 pm
వరంగల్ జిల్లాలో అరుదైన పాము
వరంగల్ జిల్లా ఖానాపురం (మం) అశోక్‌నగర్‌ గ్రామంలో విషపూరితమైన బ్యాండెడ్‌ క్రైట్‌ పాము స్థానికుల కంటపడింది. గ్రామ‌స్తులు పామును ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని పాకాల...
LATEST NEWS   Aug 12,2026 10:31 pm
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: మేయర్
కరీంనగర్‌లో 3 నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేదన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపణలను మేయర్ కొలగాని శ్రీనివాస్ ఖండించారు. 5 నెలల వ్యవధిలో 3...
LATEST NEWS   Aug 12,2026 10:31 pm
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: మేయర్
కరీంనగర్‌లో 3 నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేదన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపణలను మేయర్ కొలగాని శ్రీనివాస్ ఖండించారు. 5 నెలల వ్యవధిలో 3...
⚠️ You are not allowed to copy content or view source