Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jun 22,2026 04:09 pm
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. లేబర్ పార్టీలో పెరిగిన అసంతృప్తి, స్థానిక ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన, మేకర్‌ఫీల్డ్ ఉపఎన్నికలో ఆండీ బర్న్‌హామ్ విజయం...
LATEST NEWS   Jun 22,2026 04:09 pm
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. లేబర్ పార్టీలో పెరిగిన అసంతృప్తి, స్థానిక ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన, మేకర్‌ఫీల్డ్ ఉపఎన్నికలో ఆండీ బర్న్‌హామ్ విజయం...
LATEST NEWS   Jun 22,2026 02:44 pm
సాయి ఆలయాల‌కు నిధుల ఇవ్వం
శ్రీవాణి నిధులతో షిర్డీ సాయి ఆలయాలు నిర్మించబోమని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. శ్రీవాణి నిధులు వైదిక, ఆగమ సంప్రదాయాలను అనుసరించే...
LATEST NEWS   Jun 22,2026 02:44 pm
సాయి ఆలయాల‌కు నిధుల ఇవ్వం
శ్రీవాణి నిధులతో షిర్డీ సాయి ఆలయాలు నిర్మించబోమని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. శ్రీవాణి నిధులు వైదిక, ఆగమ సంప్రదాయాలను అనుసరించే...
LATEST NEWS   Jun 22,2026 02:15 pm
లారీ ఢీ కొని డీటీఓ వెంకన్న మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం (మం) చెల్పూరు శివారులో రవాణా శాఖ కార్యాలయం ఎదుట జిల్లా రవాణా అధికారి (డీటీఓ) వెంకన్న వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, బొగ్గు...
LATEST NEWS   Jun 22,2026 02:15 pm
లారీ ఢీ కొని డీటీఓ వెంకన్న మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం (మం) చెల్పూరు శివారులో రవాణా శాఖ కార్యాలయం ఎదుట జిల్లా రవాణా అధికారి (డీటీఓ) వెంకన్న వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, బొగ్గు...
⚠️ You are not allowed to copy content or view source