Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   May 22,2026 03:27 pm
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తాం: హరీశ్‌
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఫ్యూచర్‌ సిటీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోంది. 75% ఫార్మాసిటీ.....
LATEST NEWS   May 22,2026 03:27 pm
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తాం: హరీశ్‌
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఫ్యూచర్‌ సిటీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోంది. 75% ఫార్మాసిటీ.....
LATEST NEWS   May 22,2026 03:07 pm
భారీగా గంజాయి పోలీసులు పట్టివేత
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా రహదారిపై తనిఖీలు నిర్వహించారు. ఒరిస్సా నుంచి బెంగళూరు వెళ్తున్న...
LATEST NEWS   May 22,2026 03:07 pm
భారీగా గంజాయి పోలీసులు పట్టివేత
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా రహదారిపై తనిఖీలు నిర్వహించారు. ఒరిస్సా నుంచి బెంగళూరు వెళ్తున్న...
LATEST NEWS   May 22,2026 03:07 pm
APSFTVTDC కొత్త కమిటీ ఇదే..
సినీ, టెలివిజన్, రంగస్థల కళల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం కొత్త‌ కమిటీని ప్రకటించింది. చైర్మన్‌గా నిర్మాత భరత్ భూషణ్ నియమితులయ్యారు. వైస్ చైర్మన్‌గా డైరెక్టర్ చిక్కాల...
LATEST NEWS   May 22,2026 03:07 pm
APSFTVTDC కొత్త కమిటీ ఇదే..
సినీ, టెలివిజన్, రంగస్థల కళల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం కొత్త‌ కమిటీని ప్రకటించింది. చైర్మన్‌గా నిర్మాత భరత్ భూషణ్ నియమితులయ్యారు. వైస్ చైర్మన్‌గా డైరెక్టర్ చిక్కాల...
⚠️ You are not allowed to copy content or view source