Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jul 23,2026 10:32 am
కసిరే పురుషోత్తంకు ఘ‌నంగా సన్మానం
నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూవ్‌మెంట్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కసిరే పురుషోత్తం ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ పట్టణంలోని సిరి బకెట్ హాల్‌లో ఆయనకు సన్మాన...
LATEST NEWS   Jul 23,2026 10:32 am
కసిరే పురుషోత్తంకు ఘ‌నంగా సన్మానం
నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూవ్‌మెంట్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కసిరే పురుషోత్తం ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ పట్టణంలోని సిరి బకెట్ హాల్‌లో ఆయనకు సన్మాన...
LATEST NEWS   Jul 22,2026 09:36 pm
తెలంగాణలో 2 రోజులు విస్తారంగా వర్షాలు
నైరుతి రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా భారీ...
LATEST NEWS   Jul 22,2026 09:36 pm
తెలంగాణలో 2 రోజులు విస్తారంగా వర్షాలు
నైరుతి రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా భారీ...
LATEST NEWS   Jul 22,2026 02:54 pm
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి రండి
ఏపీ సీఎం చంద్రబాబు డిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌ హౌస్‌లో ప్రధానితో ఆయన సమావేశమయ్యారు. ఆగస్ట్‌...
LATEST NEWS   Jul 22,2026 02:54 pm
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి రండి
ఏపీ సీఎం చంద్రబాబు డిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌ హౌస్‌లో ప్రధానితో ఆయన సమావేశమయ్యారు. ఆగస్ట్‌...
⚠️ You are not allowed to copy content or view source