Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


SPORTS   Jun 19,2026 11:22 pm
15 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ!
బిహార్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీలో 15 ఏళ్ల అక్షర గుప్త అరుదైన ఘనత సాధించింది. కేవలం 126 బంతుల్లో 55 ఫోర్లు, 8 సిక్సర్లతో 306...
SPORTS   Jun 19,2026 11:22 pm
15 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ!
బిహార్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీలో 15 ఏళ్ల అక్షర గుప్త అరుదైన ఘనత సాధించింది. కేవలం 126 బంతుల్లో 55 ఫోర్లు, 8 సిక్సర్లతో 306...
LATEST NEWS   Jun 19,2026 11:15 pm
మణికొండలో జనసేన ఆఫీస్ ప్రారంభం
హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. మల్కం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో...
LATEST NEWS   Jun 19,2026 11:15 pm
మణికొండలో జనసేన ఆఫీస్ ప్రారంభం
హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. మల్కం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో...
LATEST NEWS   Jun 19,2026 11:10 pm
మహిళకు ప్రాణదాతగా నిలిచిన వేణు
మెట్‌పల్లి పట్టణంలోని శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు అత్యవసర స‌ర్జ‌రీ కోసం ఏబీ పాజిటివ్ రక్తం అవసరమని వైద్యులు సూచించారు....
LATEST NEWS   Jun 19,2026 11:10 pm
మహిళకు ప్రాణదాతగా నిలిచిన వేణు
మెట్‌పల్లి పట్టణంలోని శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు అత్యవసర స‌ర్జ‌రీ కోసం ఏబీ పాజిటివ్ రక్తం అవసరమని వైద్యులు సూచించారు....
⚠️ You are not allowed to copy content or view source