Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


ENTERTAINMENT   Jun 10,2026 01:10 am
వెండితెరపైకి ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’
ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అర్జున్ యాదవ్, అదితి జంటగా, హరికృష్ణ పామంజి...
ENTERTAINMENT   Jun 10,2026 01:10 am
వెండితెరపైకి ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’
ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అర్జున్ యాదవ్, అదితి జంటగా, హరికృష్ణ పామంజి...
LATEST NEWS   Jun 09,2026 07:55 pm
ఉదృతంగా బడిబాట కార్యక్రమం
కోరుట్ల: SRSP క్యాంప్ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...
LATEST NEWS   Jun 09,2026 07:55 pm
ఉదృతంగా బడిబాట కార్యక్రమం
కోరుట్ల: SRSP క్యాంప్ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...
LATEST NEWS   Jun 09,2026 07:35 pm
హైదరాబాద్ లో భారీ వర్షం
LATEST NEWS   Jun 09,2026 07:35 pm
హైదరాబాద్ లో భారీ వర్షం
⚠️ You are not allowed to copy content or view source