Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Sep 13,2026 10:17 pm
వినాయకచవితి శుభాకాంక్షలు: బండి సంజయ్
హిందూ బంధువులందరికీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ ఉత్సవాలు ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో మండపాల వద్ద జాగ్రత్తలు...
LATEST NEWS   Sep 13,2026 10:17 pm
వినాయకచవితి శుభాకాంక్షలు: బండి సంజయ్
హిందూ బంధువులందరికీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ ఉత్సవాలు ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో మండపాల వద్ద జాగ్రత్తలు...
LATEST NEWS   Sep 13,2026 10:16 pm
మళ్లీ గెలిచి మంత్రి అవుతా: కొండా సురేఖ
వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచే పోటీ చేసి విజయం సాధించి మళ్లీ మంత్రి అవుతానని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు....
LATEST NEWS   Sep 13,2026 10:16 pm
మళ్లీ గెలిచి మంత్రి అవుతా: కొండా సురేఖ
వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచే పోటీ చేసి విజయం సాధించి మళ్లీ మంత్రి అవుతానని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు....
LATEST NEWS   Sep 13,2026 10:15 pm
కాంస్య పతకం సాధించిన జగిత్యాల జట్టు
బెల్లంపల్లి పట్టణంలో 3 రోజులుగా జరుగుతున్న 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ 2026-27 పోటీల్లో జగిత్యాల జిల్లా జట్టు ప్రతిభ కనబరిచింది. సెమీఫైనల్‌లో...
LATEST NEWS   Sep 13,2026 10:15 pm
కాంస్య పతకం సాధించిన జగిత్యాల జట్టు
బెల్లంపల్లి పట్టణంలో 3 రోజులుగా జరుగుతున్న 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ 2026-27 పోటీల్లో జగిత్యాల జిల్లా జట్టు ప్రతిభ కనబరిచింది. సెమీఫైనల్‌లో...
⚠️ You are not allowed to copy content or view source