Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 18,2026 05:33 pm
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై కొరడా
ఎమ్మిగనూరు పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ యన్. గంగిరెడ్డి సూచనల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో...
LATEST NEWS   Aug 18,2026 05:33 pm
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై కొరడా
ఎమ్మిగనూరు పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ యన్. గంగిరెడ్డి సూచనల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో...
LATEST NEWS   Aug 18,2026 04:48 pm
సీఎస్ఆర్ నిధులతో పోలీసులకు కెమెరాలు
అనకాపల్లి జిల్లా పోలీసులకు పరవాడలోని Eisai ఫార్మాస్యూటికల్స్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో 25 బాడీ వార్న్ కెమెరాలను విరాళంగా అందజేసింది. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్...
LATEST NEWS   Aug 18,2026 04:48 pm
సీఎస్ఆర్ నిధులతో పోలీసులకు కెమెరాలు
అనకాపల్లి జిల్లా పోలీసులకు పరవాడలోని Eisai ఫార్మాస్యూటికల్స్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో 25 బాడీ వార్న్ కెమెరాలను విరాళంగా అందజేసింది. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్...
LATEST NEWS   Aug 18,2026 04:47 pm
ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం
రావికమతం మండలం గుడివాడ గ్రామంలో ఆగస్టు 21న ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, యజ్ఞయాగాదులు, స్వామివారి...
LATEST NEWS   Aug 18,2026 04:47 pm
ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం
రావికమతం మండలం గుడివాడ గ్రామంలో ఆగస్టు 21న ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, యజ్ఞయాగాదులు, స్వామివారి...
⚠️ You are not allowed to copy content or view source