Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 11,2026 05:26 pm
చంద్రగిరిలో వాకీటాకీలతో వైసీపీ నేతల హల్ చల్
మెగా డీఎస్సీ పేరుతో రోడ్లమీదికి వచ్చిన వైసీపీ నేతలు నానా రభస చేస్తున్నారు. చంద్రగిరిలో నిర్వహించిన వైసీపీ ర్యాలీలో ప్రైవేటు భద్రతా సిబ్బంది పోలీసు యూనిఫాం తరహాలో...
LATEST NEWS   Aug 11,2026 05:26 pm
చంద్రగిరిలో వాకీటాకీలతో వైసీపీ నేతల హల్ చల్
మెగా డీఎస్సీ పేరుతో రోడ్లమీదికి వచ్చిన వైసీపీ నేతలు నానా రభస చేస్తున్నారు. చంద్రగిరిలో నిర్వహించిన వైసీపీ ర్యాలీలో ప్రైవేటు భద్రతా సిబ్బంది పోలీసు యూనిఫాం తరహాలో...
LATEST NEWS   Aug 11,2026 05:20 pm
గోవిందనామాలకు పేరడీలా?
తిరుమల శ్రీవారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలు, భక్తి గీతాలను వైసీపీ నేతలు పేరడీలుగా పాడటాన్ని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌...
LATEST NEWS   Aug 11,2026 05:20 pm
గోవిందనామాలకు పేరడీలా?
తిరుమల శ్రీవారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలు, భక్తి గీతాలను వైసీపీ నేతలు పేరడీలుగా పాడటాన్ని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌...
ENTERTAINMENT   Aug 11,2026 05:15 pm
ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతు
నటుడు ప్రకాష్ రాజ్ కి ఈసీ అధికారులు షాకిచ్చారు. SIR ప్రక్రియలో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతైంది. ఇప్పటికే 4 ఓట్లు ఉన్నట్లు ప్రకాష్ రాజ్‌పై...
ENTERTAINMENT   Aug 11,2026 05:15 pm
ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతు
నటుడు ప్రకాష్ రాజ్ కి ఈసీ అధికారులు షాకిచ్చారు. SIR ప్రక్రియలో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతైంది. ఇప్పటికే 4 ఓట్లు ఉన్నట్లు ప్రకాష్ రాజ్‌పై...
⚠️ You are not allowed to copy content or view source