Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Sep 10,2026 12:28 am
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలోని పోచమ్మ తల్లి అమ్మవారిని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గుండు సుధారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుధారాణి అమ్మవారికి...
LATEST NEWS   Sep 10,2026 12:28 am
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలోని పోచమ్మ తల్లి అమ్మవారిని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గుండు సుధారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుధారాణి అమ్మవారికి...
LATEST NEWS   Sep 10,2026 12:26 am
కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ
కరీంనగర్: కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను సీపీ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, CCTNS, e-సాక్ష్య, సమన్వయ పోర్టళ్ల నిర్వహణను సమీక్షించారు. నేర పరిశోధనలో సాంకేతికతను...
LATEST NEWS   Sep 10,2026 12:26 am
కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ
కరీంనగర్: కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను సీపీ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, CCTNS, e-సాక్ష్య, సమన్వయ పోర్టళ్ల నిర్వహణను సమీక్షించారు. నేర పరిశోధనలో సాంకేతికతను...
LATEST NEWS   Sep 10,2026 12:25 am
కాళోజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడు
ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ సాధన ఉద్యమంలో ఆయన సాహిత్య స్ఫూర్తి, రచనలు ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని నింపాయని వరంగల్ ఎంపీ కడియం కావ్య కొనియాడారు. కాళోజీ...
LATEST NEWS   Sep 10,2026 12:25 am
కాళోజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడు
ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ సాధన ఉద్యమంలో ఆయన సాహిత్య స్ఫూర్తి, రచనలు ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని నింపాయని వరంగల్ ఎంపీ కడియం కావ్య కొనియాడారు. కాళోజీ...
⚠️ You are not allowed to copy content or view source