Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jul 27,2026 04:21 pm
తమ్మినేని కుమారుడికి బిగ్ షాక్
వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని కుమారుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ల్యాండ్ ఫోర్జరీ కేసులో తమ్మినేని కుమారుడు నాగ్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది హైకోర్ట్....
LATEST NEWS   Jul 27,2026 04:21 pm
తమ్మినేని కుమారుడికి బిగ్ షాక్
వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని కుమారుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ల్యాండ్ ఫోర్జరీ కేసులో తమ్మినేని కుమారుడు నాగ్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది హైకోర్ట్....
LATEST NEWS   Jul 27,2026 04:16 pm
అభివృద్ధికి ఆమడ దూరంలో చిట్కుల్ సనా వెంచర్ 1
హైదరాబాద్ కి దూరంగా ఉన్న గ్రామాలు, కాలనీలు కూడా అభివృద్ధికి చిరునామాగా మారుతున్న రోజులివి. అయితే గ్రేటర్ హైదరాబాద్ కి ఆనుకుని ఉన్న ఇస్నాపూర్ మునిసిపాలిటీలో భాగమయిన...
LATEST NEWS   Jul 27,2026 04:16 pm
అభివృద్ధికి ఆమడ దూరంలో చిట్కుల్ సనా వెంచర్ 1
హైదరాబాద్ కి దూరంగా ఉన్న గ్రామాలు, కాలనీలు కూడా అభివృద్ధికి చిరునామాగా మారుతున్న రోజులివి. అయితే గ్రేటర్ హైదరాబాద్ కి ఆనుకుని ఉన్న ఇస్నాపూర్ మునిసిపాలిటీలో భాగమయిన...
LATEST NEWS   Jul 27,2026 04:13 pm
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ని తొలగించాలి
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. వివాదాస్పదంగా మారిన హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలని ఆదేశించింి. ఈమేరకు చీఫ్ సెక్రటరీకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు...
LATEST NEWS   Jul 27,2026 04:13 pm
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ని తొలగించాలి
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. వివాదాస్పదంగా మారిన హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలని ఆదేశించింి. ఈమేరకు చీఫ్ సెక్రటరీకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు...
⚠️ You are not allowed to copy content or view source