Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jul 20,2026 09:44 pm
దుబాయిలో ఘనంగా బోనాల వేడుకలు
దుబాయిలో గల్ఫ్ తెలంగాణ ఫోరమ్ (జీటీఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, బోనాల పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీటీఎఫ్ అధ్యక్షుడు ఆకుల సురేందర్...
LATEST NEWS   Jul 20,2026 09:44 pm
దుబాయిలో ఘనంగా బోనాల వేడుకలు
దుబాయిలో గల్ఫ్ తెలంగాణ ఫోరమ్ (జీటీఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, బోనాల పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీటీఎఫ్ అధ్యక్షుడు ఆకుల సురేందర్...
LATEST NEWS   Jul 20,2026 09:42 pm
విద్యార్థులకు ఆటవస్తువులు పంపిణీ
కోరుట్ల: SRSP క్యాంప్‌ గడి కల్లూరు రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం లయన్స్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటవస్తువులు, స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ జిల్లా...
LATEST NEWS   Jul 20,2026 09:42 pm
విద్యార్థులకు ఆటవస్తువులు పంపిణీ
కోరుట్ల: SRSP క్యాంప్‌ గడి కల్లూరు రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం లయన్స్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటవస్తువులు, స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ జిల్లా...
LATEST NEWS   Jul 20,2026 06:45 pm
దీక్ష విరమించిన సోనమ్ వాంగ్ చుక్
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. సోమవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సమావేశమయ్యారు.అనంతరం సోనమ్.....
LATEST NEWS   Jul 20,2026 06:45 pm
దీక్ష విరమించిన సోనమ్ వాంగ్ చుక్
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. సోమవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సమావేశమయ్యారు.అనంతరం సోనమ్.....
⚠️ You are not allowed to copy content or view source