Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 10:39 am
SDRF సిబ్బందికి రాఖీలు కట్టిన డా.రఘురామ్
శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రఘురామ్, వారి వైద్య బృందం శుక్రవారం SDRF (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం)...
LATEST NEWS   Aug 28,2026 10:39 am
SDRF సిబ్బందికి రాఖీలు కట్టిన డా.రఘురామ్
శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రఘురామ్, వారి వైద్య బృందం శుక్రవారం SDRF (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం)...
LATEST NEWS   Aug 28,2026 10:39 am
పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థినులు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, బాలికల జూనియర్ కళాశాలల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థినులు వన్...
LATEST NEWS   Aug 28,2026 10:39 am
పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థినులు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, బాలికల జూనియర్ కళాశాలల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థినులు వన్...
BIG NEWS   Aug 28,2026 10:38 am
భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య‌
నేపాల్‌లో విపత్తులో మరణించిన వారి సంఖ్య 469కి చేరుకుంది. మరో 1600 మందికిపైగా గల్లంతయ్యారు. టిబెట్‌లో ముగ్గురు మృతి చెందగా 558 మంది గల్లంతయ్యారు. నేపాల్‌లో 288...
BIG NEWS   Aug 28,2026 10:38 am
భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య‌
నేపాల్‌లో విపత్తులో మరణించిన వారి సంఖ్య 469కి చేరుకుంది. మరో 1600 మందికిపైగా గల్లంతయ్యారు. టిబెట్‌లో ముగ్గురు మృతి చెందగా 558 మంది గల్లంతయ్యారు. నేపాల్‌లో 288...
⚠️ You are not allowed to copy content or view source