Logo
Download our app
ఈడీని కలిసిన టీడీపీ మైనార్టీ నాయకులు
NEWS   May 06,2025 05:00 pm
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాల ఈడీ ఫర్జానా బేగంని టీడీపీ మైనార్టీ నాయకులు ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ రుణాలు విడుదల చేసిన సందర్భంగా వాటిపై చర్చించి, లబ్ధిదారులు ఆన్లైన్లోని సమస్యలను ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వాటిపై సానుకూలంగా స్పందించి, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కారం చేస్తామని తెలిపారు.

Top News


LATEST NEWS   May 06,2026 08:29 pm
నా కాన్వాయ్‌ కోసం ప్రజలను ఆపుతారా?
తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగించ‌వ‌ద్ద‌ని, ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని సీఎం రేవంత్‌రెడ్డి.. డీజీపీకి సూచించారు. సీఎం దిల్లీ వెళ్తున్న...
LATEST NEWS   May 06,2026 08:29 pm
నా కాన్వాయ్‌ కోసం ప్రజలను ఆపుతారా?
తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగించ‌వ‌ద్ద‌ని, ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని సీఎం రేవంత్‌రెడ్డి.. డీజీపీకి సూచించారు. సీఎం దిల్లీ వెళ్తున్న...
LATEST NEWS   May 06,2026 08:23 pm
పశువుల అక్రమ రవాణా చట్ట విరుద్ధం: నిర్మల్ జిల్లా ఎస్పీ
నిర్మల్: బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గంజాల్ టోల్ ప్లాజా...
LATEST NEWS   May 06,2026 08:23 pm
పశువుల అక్రమ రవాణా చట్ట విరుద్ధం: నిర్మల్ జిల్లా ఎస్పీ
నిర్మల్: బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గంజాల్ టోల్ ప్లాజా...
LATEST NEWS   May 06,2026 08:21 pm
ఆమ్ఆద్మీ ఆధ్వర్యంలో చలివేంద్రం
నిర్మల్: వేసవి కాలంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండల్లో ప్రజల...
LATEST NEWS   May 06,2026 08:21 pm
ఆమ్ఆద్మీ ఆధ్వర్యంలో చలివేంద్రం
నిర్మల్: వేసవి కాలంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండల్లో ప్రజల...
⚠️ You are not allowed to copy content or view source