Logo
Download our app
బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
NEWS   Mar 18,2026 03:20 pm
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్‌లో ఈ పథకాన్ని లాంచ్ చేసి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ బస్సులో ప్రయాణించారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి నేతల ప్రయాణం చేశారు.

Top News


LATEST NEWS   Mar 18,2026 07:18 pm
శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో ముందస్తు ఉగాది సంబరాలు
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో పరాభావ నామ నూతన సంవత్సరం సందర్భంగా ముందస్తు ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో విద్యార్థులు...
LATEST NEWS   Mar 18,2026 07:18 pm
శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో ముందస్తు ఉగాది సంబరాలు
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో పరాభావ నామ నూతన సంవత్సరం సందర్భంగా ముందస్తు ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో విద్యార్థులు...
LATEST NEWS   Mar 18,2026 07:14 pm
రైతులకు ముఖ్య సమాచారం
LATEST NEWS   Mar 18,2026 07:14 pm
రైతులకు ముఖ్య సమాచారం
LATEST NEWS   Mar 18,2026 01:38 pm
ఇరాన్‌కు భారత్ మానవతా సాయం
అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్ దేశానికి భారత్ మానవతా దృక్పథంతో అండగా నిలిచింది. యుద్ధం వ‌ల్ల‌ మందుల కొరతతో ఎదుర్కొంటున్న ఆ దేశానికి అత్యవసర...
LATEST NEWS   Mar 18,2026 01:38 pm
ఇరాన్‌కు భారత్ మానవతా సాయం
అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్ దేశానికి భారత్ మానవతా దృక్పథంతో అండగా నిలిచింది. యుద్ధం వ‌ల్ల‌ మందుల కొరతతో ఎదుర్కొంటున్న ఆ దేశానికి అత్యవసర...
⚠️ You are not allowed to copy content or view source