భారత్ పై పాకిస్తాన్ కవ్వింపు చర్యలు
NEWS May 05,2025 04:28 pm
పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు. కావాలని భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. మరోసారి క్షిపణి ప్రయోగించింది. తాజాగా 120 కి.మీ రేంజ్ 'ఫతా' క్షిపణిని ప్రయోగించింది. ఇటీవలే 450 కి.మీ పరిధి ఉన్న 'అబ్దాలి' క్షిపణిని పాక్ ప్రయోగించిన సంగతి తెలిసిందే.