Logo
Download our app
రెస్టారెంట్ల‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
NEWS   Mar 07,2025 04:16 pm
ఫుడ్ సేఫ్టీ అధికారులు హైద‌రాబాద్ లోని అమీర్ పేట్, టోలిచౌకిలో త‌నిఖీలు చేప‌ట్టారు . అమీర్ పేట్ లోని తాజా కిచెన్, అమోఘ హోటల్, టొలిచౌకి లోని 4 సీజన్ మల్టి కజిన్ రెస్టారెంట్ల పై దాడులు నిర్వ‌హించారు. తుప్పు పట్టిన కత్తులతో పాడై పోయిన‌ కూరగాయలు, నాన్ వెజ్ కట్ చేస్తున్న‌ట్లు గుర్తించారు . అంతే కాకుండా ప్ర‌మాద‌క‌ర‌మైన సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారని తెలిపారు. కిచెన్ ప‌రిస‌ర ప్రాంతాల‌న్నీ అప‌రిశుభ్రంగా ఉన్నాయ‌న్నారు. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నాయ‌ని, వెజ్ , నాన్ వెజ్ ను ఒకే చోట నిలువ ఉంచుతున్నార‌ని పేర్కొన్నారు.

Top News


LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...
LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...
LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...
⚠️ You are not allowed to copy content or view source