పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ రాములు
NEWS Mar 07,2025 03:16 pm
కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన పలు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను మెట్ పల్లి డీఎస్పీ రాములు పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఆయన వెంట సీఐ సురేష్ బాబు, ఎస్ఐ ఐ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.