Logo
Download our app
సీజనల్ హాస్టళ్ల పనితీరును మెరుగు పరుస్తాం
NEWS   Mar 07,2025 01:39 pm
రాష్ట్రంలో సీజ‌నల్ హాస్ట‌ళ్ల ప‌నితీరును మెరుగు ప‌రుస్తామ‌ని అన్నారు మంత్రి నారా లోకేష్‌. తాను యువ‌గ‌ళం పాద‌యాత్ర చేప‌ట్టిన సంద‌ర్బంగా ఆలూరు, ఆదోని ప్రాంతాల నుంచి వ‌ల‌స వెళ్ల‌డం చూశాన‌ని అన్నారు. ఒకే వాహ‌నంపై 200 మంది వెళ్ల‌డం గ‌మ‌నించాన‌ని , అవ‌న్నీ చూశాక త‌న‌కు బాధ క‌లిగింద‌న్నారు. ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేసి, సాగు, తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చామ‌న్నారు. ఇచ్చిన మాట ప్ర‌కారం ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో కూడా చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు.

Top News


LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...
LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...
LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...
⚠️ You are not allowed to copy content or view source