పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
NEWS Mar 06,2025 09:21 pm
మెట్ పల్లి పట్టణంలోని 2 వ వార్డ్లో తడి, పొడి, హానికర చెత్త, సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై గురువారం అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ మోహన్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2024-25 లో భాగంగా.ప్లాస్టిక్ వినియోగించొద్దని, వార్డులో పరిశుభ్రతపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. మున్సిపల్ సిబ్బంది రత్నాకర్, విష్ణు, ముజీబ్, అశోక్, నరేశ్, పద్మ, లహరి తదితరులున్నారు.