నిరుద్యోగ యువతీ యువకులకు డిగ్రీలతో పని లేదని వారిలో ఉన్న శ్రమ శక్తితోనే ముందుకెళ్లాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగ ర్ రావు అన్నారు. మెట్పల్లి శివారులోని ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ ఇంటివేటెడ్ ఆఫ్ టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశా రు. అనంతరం శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించి వారికి భరోసా కల్పించారు.