Logo
Download our app
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆప‌రేష‌న్
NEWS   Mar 05,2025 10:07 am
నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘ‌ట‌న‌కు సంబంధించి రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. ఈ ఆప‌రేష‌న్ ఇవాల్టితో 12వ రోజుకు చేరుకుంది. ప్ర‌మాదంలో క‌న్వేయ‌ర్ బెల్ట్ పూర్తిగా ధ్వంస‌మైంది. దీనిని తిరిగి రీ స్టార్ట్ చేశారు. దీంతో ట‌న్నెల్ లో రెస్క్యూ ఆప‌రేష‌న్ ను మ‌రింత వేగ‌వంతం చేశారు. ప్ర‌మాద స్థ‌లంలో 3 నుంచి 8 మీట‌ర్ల వ‌ర‌కు మ‌ట్టి, బుర‌ద పేరుకు పోయింది. రెండు రోజుల్లో రెస్క్యూ ఆప‌రేష‌న్ కొలిక్కి రానుంది.

Top News


LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...
LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...
LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...
⚠️ You are not allowed to copy content or view source