Logo
Download our app
తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం
NEWS   Mar 05,2025 09:04 am
ఇవాల్టి నుంచి తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు ప్రారంభం అయ్యాయి. సెకండ్ లాంగ్వేజ్ ప‌రీక్ష‌కు సెట్-బి ప్ర‌శ్నాప‌త్రం ఉంటుంది. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష జ‌రుగుతుంది. ఈ ప‌రీక్ష‌కు 9 ల‌క్ష‌ల 96 వేల 971 మంది విద్యార్థులు హాజ‌రు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1532 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. 40 నిమిషాల ముందు నుంచే విద్యార్థుల‌ను కేంద్రాల లోప‌లికి అనుమ‌తి ఇస్తున్నారు. కాగా 9.05 నిమిషాల వ‌ర‌కే టైమ్ ఉంటుంద‌ని, ఆ త‌ర్వాత అనుమ‌తించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి.

Top News


LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...
LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...
LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...
⚠️ You are not allowed to copy content or view source