ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
NEWS Mar 04,2025 09:34 am
MBNR: ఈ నెల 5 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షలను పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్ లో పరీక్షలు నిర్వహణపై సమీక్షించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 22,483 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు .