కోరుట్ల పట్టణ ప్రజలు ప్లాట్లను ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేసుకునేందుకు రూ. 1000 చెల్లించి రిజిస్టర్ చేసుకునేందుకు ప్రభుత్వం మార్చి 31 వరకు సదవకాశాన్ని కల్పించింది. అనుమతి లేని లే ఔట్లలో 10% ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయి, వాటిని కూడా సబ్ రిజిష్టర్ వారి కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ రుసుము కూడా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని మార్చి31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించే వారికి 25%శాతం రాయితీ కూడా ప్రకటించింది.