కనీస వేతనం 26,000 ఇవ్వాలి
NEWS Mar 03,2025 08:13 pm
కార్మికులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసం 26,000 ఇవ్వాలని సిఐటియు జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ ఎస్.మహిపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో నాయకులతో కలిసి కనీస వెతనాల క్యాంపెయిన్ కి సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.