WNP: జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. కోటి మంజూరు చేస్తూ జీఓ ఆర్టీ నెంబర్ 53 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట వచ్చునని ఎమ్మెల్యే పేర్కొన్నారు.