Logo
Download our app
టీడీపీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం
NEWS   Mar 02,2025 12:25 pm
కార్య‌క‌ర్త‌లు లేక పోతే టీడీపీ లేద‌న్నారు సీఎం చంద్ర‌బాబు . దేశంలో ఎక్క‌డా లేని విధంగా టీడీపీ స‌భ్య‌త్వ న‌మోదు కోటికి పైగా చేరుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఇది మ‌న పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు ఉన్న న‌మ్మ‌కాన్ని తెలియ చేస్తుంద‌న్నారు. పార్టీకి కీల‌కం కార్య‌క‌ర్త‌లేన‌ని, వారు లేక పోతే పార్టీకి , నేత‌ల‌కు మ‌నుగ‌డ లేద‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ స‌భ్య‌త్వాన్ని మ‌రింత ముమ్మ‌రం చేయాల‌ని పిలుపునిచ్చారు. కార్య‌క‌ర్త‌ల‌ను కంటికి రెప్ప‌లా చూసుకుంటాన‌ని చెప్పారు.

Top News


LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...
LATEST NEWS   Jun 28,2026 02:22 pm
బంగారం కొనొద్దు: మోదీ
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను...
LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...
LATEST NEWS   Jun 28,2026 02:14 pm
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల...
LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...
LATEST NEWS   Jun 28,2026 08:31 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...
⚠️ You are not allowed to copy content or view source