గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన
JCHSL కమిటీ సభ్యులు
NEWS Mar 01,2025 05:12 pm
HYD: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో JCHSL కమిటీ సభ్యులు కలిశారు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు, దాని కార్యకలాపాలను గవర్నర్ కు సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు వివరిం చారు. ఇండ్ల స్థలాల కోసం సుమారు 950 మంది జర్నలిస్టులు వెయిటింగ్ లిస్టులో ఉన్నట్లు చెప్పా రు. సొసైటీ కార్యదర్శి రవీంద్రబాబు, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి చల్లా భాగ్య లక్ష్మీ, కోశాధికారి మహేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.