రంజాన్ పండుగను పురస్కరించుకొని మెట్ పల్లి పట్టణంలోని 17.మసీదుల్లో వసతులు కల్పించాలని మెట్ పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ అధ్యక్షుడు అక్తార్ జానీ శనివారం మున్సిపల్ అధికారులకు కలిసి వినతిపత్రం ఇచ్చారు. మసీదుల్లో ప్రతిరోజు పరిసరాల శుభ్రత చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో, కమిటీ సభ్యులు పాల్గొన్నారు