NRPT: నారాయణపేటలోని మార్కెట్ లైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేష్ కుమార్ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం అందరికి సమాన హక్కులు ఉన్నాయని అన్నారు. విద్యార్థులను వేధించడం చట్ట ప్రకారం నేరమని అన్నారు. చిన్నారులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ 1097 నెంబర్ ఏర్పాటు చేసిందన్నారు.