ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది
NEWS Feb 27,2025 05:12 pm
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిందని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సాయంత్రం 04 గంటల వరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల ఓటింగ్ 53.05% శాతం, ఉపాధ్యాయల ఓటింగ్ 69.25% నమోదైనట్లు తెలిపారు. అధికారులు బాక్సులకు సీల్ వేశారు.