అనంతపురం జిల్లా మదిగుబ్బ మండలం సంకేపల్లి పంచాయతీ పరిధిలో జరుగుతున్న వీర నారాయణ స్వామి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ధర్మవరం టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్. ఈ సందర్బంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజులు చేశారు. రాష్ట్ర ప్రజలు అంతా బాగుండాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు పరిటాల శ్రీరామ్.