ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం
ఎన్నికల అధికారి పమేలా సత్పతి
NEWS Feb 26,2025 09:41 pm
కరీంనగర్ మెదక్ నిజామాబాద్ అదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి,కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. 4 ఉమ్మడి జిల్లాలలో 773 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు 3,55,159 మంది ఓటర్లు ఉన్నారని, ఉపాధ్యాయ 27,088 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.