రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న షబ్బీర్ అలీ
NEWS Feb 26,2025 03:42 pm
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట బుగ్గ రామేశ్వరాలయం మందిరానికి బుధవారం ప్రభుత్వం ముఖ్య సలదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ టెంపుల్ కి వెళ్లి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి , మాజీ ఎంపీపీ నర్సింగ్ రావు , పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్ , ఎన్ ఎస్ యూ ఐ నాయకులు ఐరన్ సందీప్ ,మాచారెడ్డి మండల అధ్యక్షులు నౌసిలాల్ నాయక్ పాల్గొన్నారు.