వేములవాడకు మెట్ పల్లి నుండి పారిశుద్ధ్య కార్మికులు
NEWS Feb 24,2025 06:03 pm
వేములవాడ లో జరిగే మహాశివరాత్రి జాతరకు పారిశుద్ధ్య పనులు నిర్వహించటానికి మెట్ పల్లి మున్సిపల్ నుంచి పారిశుద్ధ్య కార్మికులను పంపించినట్లు కమిషనర్ తెలిపారు. అక్కడ విధులను సమర్థవంతంగా నిర్వహించి జాగ్రత్తగా తిరిగి రావాలని సిబ్బందికి కమిషనర్ సూచించారు . కార్యక్రమంలో రత్నాకర్, విష్ణు, ముజీబ్, తదితరులు ఉన్నారు.