మెట్పల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఉమారాణి సహాదేవ్ కుమారుడు మనీష్ కుమార్-భార్గవి వివాహ వేడుకల్లో మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యా సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన దంపతులను ఆశీర్వాదించారు. కార్యక్రమంలో డాక్టర్ రఘు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.