'ఫైవ్ ఫింగర్స్' సంస్థ ఆధ్వర్యంలో
విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమం
NEWS Feb 24,2025 05:05 am
హైదరాబాద్: 'ఫైవ్ ఫింగర్స్' స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఫిలింనగర్ లోని 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి పాల్గొని విద్యార్థులకు విలువైన సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ అందించారు.