శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
NEWS Feb 24,2025 09:27 am
MBNR: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని డిపోల నుంచి శ్రీశైలానికి 357 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు MBNR ఆర్టీసీ RM సంతోష్ కుమార్ తెలిపారు .245 26, 255 51, 262 151, 27న 91 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని శ్రీశైలం వెళ్లే భక్తులు వినియోగించు కోవాలని కోరారు.