Logo
Download our app
దుబాయ్ లో మ్యాచ్ చూసిన చిరంజీవి
NEWS   Feb 23,2025 06:42 pm
ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ లో జ‌రుగుతున్న పాకిస్తాన్ , భార‌త క్రికెట్ మ్యాచ్ ను ప్ర‌ముఖ సినీ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. ఆయ‌న సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. ఆయ‌న‌తో పాటు పుష్ప‌-2 పాన్ ఇండియా డైరెక్ట‌ర్ సుకుమార్, ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో త‌ళుక్కున మెరిసారు. క్రీడా, పారిశ్రామిక‌, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఈ మ్యాచ్ ను చూడ‌డం విశేషం. మ్యాచ్ లో భాగంగా తొలుత పాకిస్తాన్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. షఫీ మ‌ధ్య‌లోనే మైదానాన్ని వీడాడు.

Top News


SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...
SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...
BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
LATEST NEWS   Feb 14,2026 11:56 pm
పార్టీల మధ్య ‘వాలంటైన్స్ డే’ వార్
TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు తారస్థాయికి చేరాయి. ‘BRS...
LATEST NEWS   Feb 14,2026 11:56 pm
పార్టీల మధ్య ‘వాలంటైన్స్ డే’ వార్
TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు తారస్థాయికి చేరాయి. ‘BRS...
⚠️ You are not allowed to copy content or view source