ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు
NEWS Feb 23,2025 04:57 pm
అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన వరల్డ్ థింకింగ్ డే సెలబ్రేషన్స్ లో సుమారుగా 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు . అందులో భాగంగా వడ్డాది గ్రామం NTS స్కూల్ నుండి 67 మంది విద్యార్థులతో పాటు స్కౌట్ మాస్టర్ జగన్ , స్కూల్ ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు బుచ్చియ్యపేట మండల ఎంఈఓ కాశి విశ్వేశ్వర రావు, బొంజి బాబు విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు.