Logo
Download our app
సీఎం రేవంత్ రెడ్డికి పీఎం ఫోన్
NEWS   Feb 22,2025 08:15 pm
సీఎం రేవంత్ రెడ్డికి ప్ర‌ధాని మోదీ ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ టెన్న‌ల్ లో చోటు చేసుకున్న ప్ర‌మాదంపై ఆరా తీశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాల‌ను పీఎంకు వివ‌రించారు. ఇవాళ ఉద‌యం ప‌నులు ప్రారంభం కాగ‌నే ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని, ఇందులో 8 మంది కార్మికులు చిక్కుకున్నార‌ని, అవ‌స‌ర‌మైన స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని సీఎం తెలిపారు. ఈ సంద‌ర్బంగా అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని మోదీ భ‌రోసా ఇచ్చారు.

Top News


SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...
SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...
BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
LATEST NEWS   Feb 14,2026 11:56 pm
పార్టీల మధ్య ‘వాలంటైన్స్ డే’ వార్
TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు తారస్థాయికి చేరాయి. ‘BRS...
LATEST NEWS   Feb 14,2026 11:56 pm
పార్టీల మధ్య ‘వాలంటైన్స్ డే’ వార్
TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు తారస్థాయికి చేరాయి. ‘BRS...
⚠️ You are not allowed to copy content or view source