జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేశారు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్. ఈ సందర్బంగా పోలీస్ గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిశారు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. జడ్జికి పూల బొకే ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు ఆర్డీఓ మధు సూదన్ , ఇతరులు ఉన్నారు.