Logo
Download our app
సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ కు వినతి
NEWS   Feb 22,2025 12:17 pm
MBNR: రాజాపూర్ మండలంలోని పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను విడుదల చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ సృజనకు వినతి పత్రం అందజేశారు. ఏఐటీయూసీ నేతలు మాట్లాడుతూ.. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు మహమ్మద్ యూసఫ్, నరసింహారెడ్డి, వెంకట రాజ్యం, ఆంజనేయులు, మల్లయ్య పాల్గొన్నారు.

Top News


SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...
SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...
BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
LATEST NEWS   Feb 14,2026 11:56 pm
పార్టీల మధ్య ‘వాలంటైన్స్ డే’ వార్
TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు తారస్థాయికి చేరాయి. ‘BRS...
LATEST NEWS   Feb 14,2026 11:56 pm
పార్టీల మధ్య ‘వాలంటైన్స్ డే’ వార్
TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు తారస్థాయికి చేరాయి. ‘BRS...
⚠️ You are not allowed to copy content or view source