అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం కే కందుల వారి పల్లె గ్రామం నందు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. మహిళలకు ఆయనకు మంగళ హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత సాయి వికాస్ రెడ్డి , ఇతర నేతలు పాల్గొన్నారు.