Logo
Download our app
23న గుట్ట‌లో మ‌హా కుంభాభిషేకం
NEWS   Feb 20,2025 11:30 am
యాద‌గిరిగుట్ట శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌యంలో ఈనెల 23న మ‌హా కుంభాభిషేకం నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆల‌య ఈవో వెల్ల‌డించారు. ఆల‌య గోపురానికి బంగారు తాప‌డం చేసిన సంద‌ర్బంగా కుంభాభిషేకం చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజ‌ర‌వుతార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల దృష్ట్యా ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని , అనుమ‌తి తీసుకున్నామ‌ని చెప్పారు. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంద‌న్నారు.

Top News


SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...
SPORTS   Feb 15,2026 01:03 am
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్,...
BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
LATEST NEWS   Feb 14,2026 11:56 pm
పార్టీల మధ్య ‘వాలంటైన్స్ డే’ వార్
TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు తారస్థాయికి చేరాయి. ‘BRS...
LATEST NEWS   Feb 14,2026 11:56 pm
పార్టీల మధ్య ‘వాలంటైన్స్ డే’ వార్
TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు తారస్థాయికి చేరాయి. ‘BRS...
⚠️ You are not allowed to copy content or view source