మాజీ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. 53 శాతం సీట్లు రిజర్వ్ చేస్తామని చెప్పారు. సీట్ల పునర్విభజన ద్వారా 160 సీట్లకు పెంచుతామన్నారు. కొత్త మహిళా అధ్యక్షురాలిని త్వరలో నియమించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తు బీఆర్ఎస్ దేనని అన్నారు. సంక్షేమ పథకాల కారణంగా ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేశారని, కానీ అది పూర్తిగా విఫలమైందన్నారు. ఏప్రిల్ 27న హరీష్ రావు ఇన్చార్జ్గా సమావేశం జరుగుతుందన్నారు. పార్టీ నేతలకు శిక్షణా సమావేశాలు త్వరలో జరుగుతాయని ప్రకటించారు.