Logo
Download our app
రూ. 2.43 ల‌క్ష‌ల కోట్ల ఒప్పందం
NEWS   Feb 19,2025 10:01 am
భార‌త్, ఖ‌తార్ దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క భాగ‌స్వాములుగా ఎదిగేందుకు భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టాల‌ని నిర్ణ‌యించాయి. ఈ మ‌ధ్య కాలంలో ఇంత పెద్ద డీల్ కుద‌ర‌డం ఇదే మొద‌టిసారి. ఇరు దేశాలు క‌లిసి ఏకంగా రూ. 2.43 ల‌క్ష‌ల కోట్లు అంటే 28 బిలియ‌న్ డాల‌ర్ల‌కు తీసుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించాయి. ఈ మేర‌కు ప్ర‌ధాని మోదీ, ఖ‌తార్ పాల‌కుడు షేక్ తమీమ్ బిన్ హ‌మ‌ద్ అల్ థాని మ‌ధ్య ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఇరు దేశాలు క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణయించాయి.

Top News


LATEST NEWS   Jun 28,2026 08:25 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...
LATEST NEWS   Jun 28,2026 08:25 am
గృహిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భ‌ర్త‌ పల్లె సాయి చరణ్...
ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...
ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...
LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...
LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...
⚠️ You are not allowed to copy content or view source