మెట్ పల్లి పట్టణంలోని పలు దుకాణాలలో, బేకరీలపై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వాధీన పరుచుకొని సుమారుగా 2500 రూపాయలు జరిమానాలు విధించడంతో పాటు బట్ట సంచుల వాడాలని తెలపడం జరిగింది . కూరగాయలు అమ్మే వ్యాపారులకు ప్లాస్టిక్ గురించి అవగాహన చేయడం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నిషేధించి జూటు బ్యాగులు వాడాలని మున్సిపల్ మోహన్ కమిషనర్ తెలిపారు.