విజయవాడ: కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కరూపానందరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తిరుపతి విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు.