నేడు బెల్లంపల్లి కు మంత్రి శ్రీధర్ బాబు
NEWS Feb 18,2025 02:00 am
బెల్లంపల్లి తిరుమలహిల్స్ లోని ఆర్పి గార్డెన్ లో మంగళవారం సాయంత్రం 4 గంలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో నిర్వహిస్తున్నారు. ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి. నరేందర్ హాజరు కానున్నారని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య తెలిపారు. ఈ సమావేశంకు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరు హాజరు కావాలని పిలుపునిచ్చారు.