Download our app
✖
Download our app
కుంభ మేళాలో నారా లోకేష్
NEWS Feb 17,2025 10:44 am
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్ దంపతులు. ఆయనతో పాటు భార్య నారా బ్రాహ్మణి, తనయుడుతో కలిసి ఇవాళ త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు చేశారు. గత జనవరి 13న మహా కుంభ మేళా ప్రారంభమైంది. 45 కోట్లకు పైగా భక్తులు హాజరయ్యారు. ఈనెల 26వ తేదీ వరకు మహా కుంభ మేళా జరగనుంది.
Top News
ENTERTAINMENT Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చబోం
సినిమా టైటిల్పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...
ENTERTAINMENT Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చబోం
సినిమా టైటిల్పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...
LATEST NEWS Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...
LATEST NEWS Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...
LATEST NEWS Jun 27,2026 11:30 pm
పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...
LATEST NEWS Jun 27,2026 11:30 pm
పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...
⚠️ You are not allowed to copy content or view source